ప్రపంచ టెస్ట్ ఛాంపియన్షిప్లో భాగంగా జరుగుతున్న యాషెస్ సిరీస్ లో మొదటిరోజే చాలా ఆశక్తికరంగా ప్రారంభమైంది. ఇంకా చెప్పాలి అంటే ఆస్ట్రేలియా ప్రమాదం అంచులవరకు వెళ్లి వచ్చిందని చెప్పాలి. టెస్టుల్లో రీఎంట్రీ ఇచ్చిన స్మిత్ తన అద్భుతమైన ఆటతో టీమ్ ను కష్టాల నుండి బయటకు తీసుకొచ్చాడు. అయితే ముందుగా టాస్ గెలిచి బ్యాట్టింగ్ తీసుకున్న ఆసీస్ కు తాము తీసుకున్న నిర్ణయం తప్పు అని కాసేపటికే అర్దమైంది. ఇంగ్లాండ్ …
Read More »ధోనికి మద్దతుగా దిగ్గజాలు..రోజురోజుకి పెరుగుతున్న సపోర్ట్
భారత్ మాజీ కెప్టెన్ మహేంద్రసింగ్ ధోనికి దిగ్గజాలు సైతం సపోర్ట్ చేస్తున్నారు.ఆస్ట్రేలియా మాజీ కెప్టెన్ స్టీవ్వాతో మరియు కీపర్ ఆడం గిల్క్రిస్ట్ ధోనీకి మద్దతు తెలిపారు.ప్రపంచకప్ లో భాగంగా టీమిండియా పరాజయం పట్ల ధోనిని ఒక్కడినే నిందించడం మంచిది కాదని. ధోని ఎన్నో మ్యాచ్ లను ఒంటిచేత్తో గెలిపించాడని,అవి ఒక్కసారి గుర్తుచేసుకోవాలని అన్నారు.ఒకపరంగా చెప్పాలంటే గెలవలేము అనుకున్న మ్యాచ్ లు కూడా ధోని గెలిపించాడని అన్నారు.మొన్న జరిగిన మ్యాచ్ లో …
Read More »టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న ఆసిస్
వరల్డ్కప్లో మరో రసవత్తర పోరుకు సర్వం సిద్ధమైంది. లార్డ్స్ వేదికగా ఆస్ట్రేలియా, న్యూజిలాండ్ మధ్య మ్యాచ్ జరగనుంది.టాస్ గెలిచిన ఆస్ట్రేలియా కెప్టెన్ ఆరోన్ ఫించ్.. బ్యాటింగ్ ఎంచుకున్నాడు ఇప్పటికే టోర్నీలో ఏడు మ్యాచ్ల్లో ఆరు విజయాలతో ఆసీస్ సెమీస్ బెర్తు ఖాయం చేసుకుంది. న్యూజిలాండ్ ఆరు మ్యాచ్ల్లో 5 విజయాలతో పాయింట్లపట్టికలో మూడో స్థానంలో కొనసాగుతోంది. టోర్నీలో వరుస విజయాలతో జోరు మీదున్న కివీస్కు గత మ్యాచ్లో పాక్ షాక్ …
Read More »మరో మూడు రోజుల్లో ప్రపంచ పోరు..!
ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న ప్రపంచకప్ మరో మూడు రోజుల్లో ప్రారంభం కానుంది.ఈసారి వరల్డ్ కప్ కు ఇంగ్లాండ్ వేదిక కానుంది.30వ తేదీన స్టార్ట్ అవ్వడంతో అంగరంగ వైభవంగా మొదలవబోతుంది.ఈ మేరకు అన్ని జట్లు సిద్ధంగా ఉన్నాయి.అయితే ఈ ఈవెంట్ కు ఫేవరెట్ గా కొన్ని టీమ్ లు మొదటినుండి అనుకుంటున్నారు.ఇందులో హోమ్ జట్టు ఇంగ్లాండ్ మరియు ఇండియా ఉన్నాయి.ప్రస్తుతం ప్రాక్టీస్ మ్యాచ్ లు జరుగుతున్న విషయం అందరికి తెలిసిందే.ఇందులో ఆస్ట్రేలియా, …
Read More »ప్రపంచకప్ లో భారత్ కు కలిసొచ్చే అంశం ఇదే..!
మరికొద్ది రోజుల్లో ప్రపంచకప్ రానుంది.ఇలాంటి సమయంలో ప్రతీ జట్టు కప్ గెలవాలనే పట్టుదలతో ఉంటారు. ఇండియా,పాకిస్తాన్,ఆస్ట్రేలియా,ఇంగ్లాండ్,బంగ్లాదేశ్,సౌతాఫ్రికా,న్యూజిలాండ్, వెస్టిండీస్, శ్రీలంక,ఆఫ్ఘానిస్తాన్.ఈ పది జట్లు రెండు గ్రూప్స్ గా ప్రపంచకప్ బరిలోకి దిగనున్నాయి.అయితే ఈసారి వరల్డ్ కప్ కు ఇంగ్లాండ్ వేదిక కానుంది.దీంతో అందరి దృష్టి ఇంగ్లాండ్ పైనే ఉంది.ఇంగ్లాండ్ కి ఇది హోమ్ పిచ్ కావడంతో 2019 ఫేవరెట్ జట్టుగా భరిలోకి దిగనుంది.ఇక డిపెండింగ్ ఛాంపియన్స్ ఆస్ట్రేలియా గురించి మాట్లాడితే..ప్రస్తుతం ఆ …
Read More »లోక్సభ ఎన్నికల కు టీఆర్ఎస్ ఆస్ట్రేలియా సన్నద్ధం..!
త్వరలో రానున్న లోక్సభ ఎన్నికల నేపథ్యంలో టీఆర్ఎస్ పార్టీ లోక్సభ ఎన్నికల శంఖారావం కేటీర్ సభలతో శంఖారావం పూరించనుంది . మొన్న జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో ప్రజా మద్దతుతో ఘనవిజయాన్ని నమోదుచేసిన టీఆర్ఎస్.. ఇప్పుడు మిత్రపక్షం తో సహా 17 లోక్సభ సభ స్థానాలను దక్కించుకోవడానికి సన్నద్ధమవుతున్నది, టీ ఆర్ ఎస్ ఆస్ట్రేలియా శాఖ సభ్యులు మొన్న జరిగిన అసెంబ్లీ ఎన్నికలలో ప్రత్యక్షంగా పాల్గొని విజయం లో బాగస్వాములయ్యారో , …
Read More »ఒక్క తప్పు..తన కెరీర్ నే మర్చేసిందా?
త్వరలో స్వదేశంలో ఆస్ట్రేలియాతో జరగనున్న ఐదు వన్డేలకు,రెండు టీ20లకు బీసీసీఐ శుక్రవారం నాడు జట్లను ప్రకటించింది.రానున్న వరల్డ్కప్ను దృష్టిలో పెట్టుకొని జట్టును ప్రకటించారని తెలుస్తుంది.విరాట్, బూమ్రా తిరిగి జట్టులోకి వచ్చేసారు.ఈసారి ప్రత్యేకంగా తొలి రెండు వన్డేలకు,మిగిలిన మూడు వన్డేలకు మరియు టీ20లకు జట్లను ప్రకటించారు.అయితే సీనియర్ బ్యాట్స్మెన్ అనుభవజ్ఞుడైన దినేశ్ కార్తీక్ను మనేజ్ మెంట్ పక్కన పెట్టి రిషబ్ పంత్కు అవకాసం ఇచ్చారు.కేవలం టీ20లకు మాత్రమే అవకశం కల్పించారు. దీంతో …
Read More »నాకు ధోని సపోర్ట్ ఉన్నంతవరకు నేనే రాజు..అందుకే కోహ్లి అవుట్
టీమిండియా ఈ కొత్త సంవత్సరంలో మెరుగైన ప్రదర్శన కనపరుస్తూ విజయాల పరంపర కొనసాగిస్తుంది.ఆస్ట్రేలియాతో జరిగిన టెస్ట్ సిరీస్ విజయంతో చరిత్ర సృష్టించిన విషయం అందరికి తెలిసిందే.ఆ తరువాత 50ఓవర్ల ఫార్మాట్ లో కూడా విజయం సాధించింది.ఇందులో ధోని కీలక పాత్ర పోషించాడు.వరుసగా మూడు అర్ధ శతకాలు నమోదు చేసి ఈ ఏడాది జరగనున్న ప్రపంచ కప్ కి ఫిట్ అని నిరూపించుకున్నాడు మాజీ కెప్టెన్ ధోని. అయితే ఇప్పుడు ప్రస్తుతం …
Read More »దశాబ్ధాల కలను సాకారం చేసిన ధోనీ..!
ఆస్ట్రేలియాలో కోహ్లీ సేన చరిత్ర సృష్టించింది. వరుసగా టెస్టు, వన్డే సిరీస్ను కైవసం చేసుకుంది. ఆతిథ్య జట్టుతో జరిగిన చివరి వన్డేలో భారత్ 7 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. 231 పరుగుల లక్ష్య ఛేదనలో ఎంఎస్ ధోనీ (87; 114 బంతుల్లో 6×4), కేదార్ జాదవ్ (61; 57 బంతుల్లో 6×4) అజేయంగా నిలిచారు. నాలుగో వికెట్కు వీరిద్దరూ 116 బంతుల్లో 121 పరుగుల అద్భుత భాగస్వామ్యాన్ని నెలకొల్పారు. …
Read More »622 పరుగులు వద్ద ఇన్నింగ్స్ డిక్లేర్ చేసిన టీమిండియా..
నాలుగు టెస్టుల సిరీస్లో భాగంగా ఆస్ట్రేలియాతో జరుగుతున్న చివరి టెస్టులో భారత్ రెండోరోజు పుంజుకుంది.దీని ఫలితమే టిమిండియా 622 పరుగుల వద్ద డిక్లేర్ చేసింది.130తో ఈరోజు ఆట మొదలుపెట్టిన పుజారా 193పరుగులు వద్ద లయన్ బౌలింగ్ లొ వెనుదిరిగాడు.త్రుటిలో డబల్ సెంచరీ చేజారింది.ఆ తరువాత వచ్చిన రిసభ్ పంత్ అజేయ సెంచరీతో నిలిచాడు.159 పరుగులతో నాటౌట్ గా నిలిచాడు.ఇక జడేజా తనవంతు పాత్ర పోషించాడు 81చేసాడు.జడేజా అవుట్ అనంతరం టీమిండియా …
Read More »