దేశంలో త్వరలో జరగనున్న వచ్చే లోక్సభ ఎన్నికల్లో ఔరంగబాద్ నుంచి తమ పార్టీ పోటీ చేయనున్నట్లు ఎంఐఎం చీఫ్ అసదుద్దీన్ ఓవైసీ తెలిపారు. ఔరంగాబాద్తో పాటు ఇతర స్థానాల గురించి కూడా పోటీ చేసేందుకు ఆలోచిస్తున్నాము.. ఎవరితో పొత్తు కుదుర్చుకోవాలన్న దానిపై కూడా కొన్ని పార్టీలతో సంప్రదింపుల్లో ఉన్నట్లు ఆయన వెల్లడించారు. అయితే ఎవరితో పొత్తు పెట్టుకుంటామనే దానిపై ఇంత త్వరగా వెల్లడించలేమని ఎంఐఎం చీఫ్ తెలిపారు.
Read More »రూ.54కే లీటర్ పెట్రోల్.. ఈ ఒక్కరోజే బంపర్ ఆఫర్
లీటర్ పెట్రోల్ కేవలం రూ.54 మాత్రమే. ఎప్పుడో పెట్రోల్ రేట్ సెంచరీ దాటేస్తే.. ఇంత తక్కువకేంటీ అని ఆశ్చర్యపోతున్నారా? మీరు చదివింది నిజమేనండీ బాబూ! మహారాష్ట్రలోని ఔరంగాబాద్లో ఓ బంక్లో ఈరోజంతా అదే రేటుకు పెట్రోల్ అమ్మారు. మహారాష్ట్ర నవ నిర్మాణ్సేన అధ్యక్షుడు రాజ్ ఠాక్రే బర్త్డే సందర్భంగా ఆయన అభిమానులు ఈ ఏర్పాటు చేశారు. ఔరంగాబాద్లోని క్రాంతి చౌక్ పెట్రోల్ బంక్లో రూ.54కే లీటర్ పెట్రోల్ అందజేశారు. దీంతో …
Read More »