ప్రస్తుతం దేశంలో మహిళలపై అరాచకాలు రోజు రోజుకు ఎక్కువైపోతున్నయి.ఎక్కడ చూసిన మహిళలపై అత్యాచార దాడులు ,హత్యలు ఏదో ఒక చోట అరాచకాలకు పాల్పడుతునే ఉన్న సంఘటనలను మనం చూస్తూనే ఉన్నాం .తాజాగా ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో బల్దియా జిల్లాలో జజౌళి గ్రామంలో నిన్న గురువారం రేష్మా దేవి అనే మహిళా గ్రామానికి చెందిన ఒక వడ్డీ వ్యాపారీ దగ్గర తీసుకున్న రూ.20వేలకు అప్పు చెల్లించలేదని కారణంతో నిప్పు పెట్టి తగులబెట్టారు . …
Read More »సభ్య సమాజం తల దించుకునే సంఘటన ..నిండు గర్భిణికి తోడుగా వస్తే ..?
ప్రస్తుత సమాజంలో ఆడవారికి ఎక్కడ కూడా రక్షణ లేకుండా పోతుంది.ఇంట బయట ఎక్కడ చూసిన కానీ మహిళలపై అత్యాచారాలు ,లైంగిక దాడులు ,హత్యలు జరుగుతూనే ఉన్నాయి .దేశ వ్యాప్తంగా నిమిషానికి ఇద్దరో ముగ్గురు మహిళలపై ఇలాంటి దాడులు జరుగుతున్నాయి అనే అంశం అందర్నీ తీవ్ర కలవరానికి గురిచేస్తుంది.చట్టాలు ఎన్ని మారిన ..పోలీసు వ్యవస్థ ఎంత పటిష్టంగా ఉన్న కానీ ఇలాంటి దారుణాలను అరికట్టలేకపోతున్నారు . అయితే తాజాగా కర్ణాటక రాష్ట్రంలో …
Read More »బిత్తిరి సత్తిపై దాడి .ఎవరున్నారనే దానిపై క్లారీటిచ్చిన నిందితుడు ..
తెలంగాణ రాష్ట్రానికి చెందిన ప్రజలనే కాకుండా యావత్తు ప్రపంచ వ్యాప్తంగా ఉన్న వార్ని తన భాషతో యాషతో అభిమానులుగా మార్చుకున్న ప్రముఖ తెలుగు న్యూస్ ఛానల్ అయిన వీ6 లో ప్రతిరోజు రాత్రి తొమ్మిదిన్నరకు వచ్చే తీన్మార్ వార్తల్లో వచ్చే యాంకర్ బిత్తిరి సత్తి అలియాస్ కావలి రవికుమార్ మీద బంజారాహిల్స్ రోడ్ నెం 12లోని వీ6 కార్యాలయం ముందు గుర్తు తెలియని వక్తి హేల్మేంట్ పెట్టుకొని మరి వచ్చి …
Read More »హేమ మాలినికి తృటిలో తప్పిన ప్రమాదం
అలనాటి నటి, భాజపా ఎంపీ హేమ మాలినికి తృటిలో ప్రమాదం తప్పింది. బుధవారం ఆమె తన నియోజకవర్గమైన ఉత్తర్ప్రదేశ్ మథురలోని ఓ రైల్వే స్టేషన్ను సందర్శించారు. ఈ నేపథ్యంలో ఆమె ప్లాట్ఫాంపై నడుచుకుంటూ వెళుతుండగా ఓ ఎద్దు మీదకు దూసుకొచ్చింది. వెంటనే అప్రమత్తమైన భద్రతా సిబ్బంది ఆమెకు రక్షణ కల్పించారు. అనంతరం పలువురు వ్యక్తులు ఎద్దును అదుపుచేసి బయటకు తరలించారు.ఇటీవల ముంబయిలోని ఎల్ఫిన్స్టోన్ వంతెన తొక్కిసలాట ఘటన దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా …
Read More »