దేశ వ్యాప్తంగా ఉన్న నిరుద్యోగ యువతకు ఆర్బీఐ శుభవార్తను ప్రకటించింది. ఇందులో భాగంగా దేశ వ్యాప్తంగా వైట్ లేబుల్ ఏటీఎం విధానాన్ని ఆర్బీఐ తీసుకోచ్చింది. దీని ద్వారా నిరుద్యోగులు ఏటీఎంను నెలకొల్పవచ్చు. ఏటీఎంను ఏర్పాటు చేయాలనుకుంటే బిజీగా ఉన్న మార్కెట్లో ఇరవై ఐదు నుండి ముప్పై చదరపు అడుగుల స్థలం ఉండాలి. ఆ తర్వాత బ్యాంకులు వైట్ లేబుల్ ఏటీఎంను అందిస్తాయి. మీరు ఏర్పాటు చేసిన ఏటీఎంల ద్వారా ఎన్ని …
Read More »ఫోన్ పే వాడుతున్నారా..?
మీరు ఫోన్ పే వాడుతున్నారా..?. దీని ద్వారా ఆన్ లైన్ మనీ ట్రాన్స్ ఫర్ తదితర ఆర్థికలావాదేవీలు చేస్తున్నారా..?. అయితే మీకో శుభవార్త. ఇక నుండి ఫోన్ పే యూజర్లు తమ యూపీఐ ద్వారా మనీ డ్రా చేసుకోవచ్చు. ఫోన్ పే ఏటీఎం పేరుతో అందుబాటులోకి రానున్న ఈ ఫీచర్ తో వ్యాపారవేత్తలకు ఆన్ లైన్లో డబ్బులు ట్రాన్స్ ఫర్ చేసి నగదు తీసుకోవచ్చు. అయితే ప్రస్తుతం ఈ అవకాశం …
Read More »ఏటీఎంల గురించి ఇవి తెలుసా మీకు..?
ఏటీఎం అనగానే కేవలం డబ్బులు డ్రా చేసుకోవడం మాత్రమే మనకు తెల్సు. కానీ ఏటీఎంల ద్వారా మొబైల్ రీఛార్జ్ చేయడం దగ్గర నుండి ఇన్సూరెన్స్ ప్రీమియం చెల్లించేవరకు చాలా సదుపాయాలు ఉన్నాయి అని తెలుసా.. అవేంటో తెలుసుకుందామా మరి..? * నగదు బదిలీ * ఫిక్స్ డే డిపాజిట్ * పర్శనల్ లోన్ అప్లికేషన్ * ట్యాక్స్ చెల్లింపులు * చెక్ బుక్ అభ్యర్థన
Read More »ఇక స్వైప్ చేసి పిన్ నమోదు చెయ్యాల్సిన అవసరం లేదు..!
మ్యాగ్నెటిక్ స్ట్రిప్ ఉన్న కార్డులు రద్దు చేసిన విషయం అందరికి తెలిసిందే.ఈ మేరకు వాటి స్థానలో చిప్ ఉన్న కొత్త డెబిట్, క్రెడిట్ కార్డులు ఇప్పటికే బ్యాంక్ సిబ్బంది అందరికి అందించింది. ప్రస్తుతం చిప్ కార్డులు తరహాలో కొత్తగా నియర్ ఫీల్డ్ కమ్యూనికేషన్ కార్డులు వచ్చాయి.వీటివల్ల మనకి చాలా ఉపయోగం ఉంది ఎందుకంటే.. ప్రస్తుతం మనం ఎక్కడైనా షాపింగ్ చేస్తే డబ్బులు ఇవ్వకుండా కార్డు ద్వారా పే చేస్తాం.కార్డు ద్వారా …
Read More »ఏటీఎం మిషన్లో చిత్తైన నోట్లు..ఎక్కడో తెలుసా..?
నోట్ల రద్దు నుండి ఒక వైపు దేశవ్యాప్తంగా నగదు కొరతతో ప్రజలు ఇబ్బందులు పడుతుంటే…మరో వైపు అధికారుల నిర్లక్ష్యం మరింత ఇబ్బందుల పాలు చేస్తున్నాయి. కొన్ని ప్రదేశాల్లో డబ్బుల్లేని ఏటీఎం మిషన్లతో తీవ్రంగా ఇబ్బంది పడుతుంటే.. ఒక వైపు ATM లో డ్రా చేస్తే చినిగిపోయిన నోట్లు వస్తున్నాయని… దీనికి కారణం నోట్లను ఎలుకలు కొట్టేయటమే అంటూ సోషల్ మీడియాలో వార్తలు వస్తున్నాయి.దీనికి సంబంధించిన కొన్ని ఫోటోను ప్రస్తుతం సోషల్ …
Read More »ఫలించిన ప్రభుత్వ ఒత్తిడి..హైదరాబాద్కు విమానంలో నోట్లు
నోట్ల కష్టాలపై తెలంగాణ ప్రభుత్వం చేసిన ఒత్తిడి ఫలించింది. నోట్ల కొరత తీవ్రంగా ఉన్నందున హైదరాబాద్కు విమనాల నుంచి నగదు తరలించాలని స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా(ఎస్బీఐ) నిర్ణయించింది. నగదు కొరత సమస్యను పరిష్కరించేందుకు తాము తీసుకుంటున్న చర్యలను రాష్ట్ర ప్రభుత్వానికి క్యాష్ మేనేజ్మెంట్ కమిటీ వివరించింది. ఈ కమిటీకి ఎస్బీఐ నాయకత్వం వహిస్తోంది. రాష్ట్రంలో నోట్ల కష్టాలు ఎదురవుతున్న నేపథ్యంలో ప్రభుత్వం ఎస్బీఐని వివరణ కోరింది. ఈ సందర్భంగా …
Read More »అరుణ్ జైట్లీకి అదిరిపోయే కౌంటర్ ఇచ్చిన మంత్రి కేటీఆర్..!!
తెలంగాణ రాష్ట్ర ఐటీ,పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్ మరోసారి కేంద్ర మంత్రి అరుణ్ జైట్లీకి తనదైన శైలిలో కౌంటర్ ఇచ్చారు.ఇవాళ ఉదయం కేంద్ర మంత్రి అరుణ్ జైట్లీ నగదు కొరతపైస్పందిస్తూ…భారతదేశంలో నగదు లభ్యతపై సమీక్ష నిర్వహించా. మొత్తం మీద సరిపడనంత నగదు చలామణిలో ఉంది. బ్యాంకుల వద్ద నగదు అందుబాటులో ఉంది. కొన్ని ప్రాంతాల్లో ఉన్నట్టుండి అసాధారణ డిమాండ్ పెరగడంతో తాత్కాలిక కొరత ఏర్పడింది. అయితే వెంటనే దీన్ని పరిష్కరించడం …
Read More »అకౌంట్ లో రూ 50 ఉంటే చాలు..బ్యాంక్ ఖాతా దారులకు శుభవార్త..!
ప్రస్తుతం ఎక్కడ చుసిన ATM బోర్డులు ATM OUT OF SERVICE లేదా NO CASH బోర్డులతో దర్శనమిస్తున్నాయి.బ్యాంకుల అడ్డగోలు నిబంధనలతో ఖాతాదారులు విసిగిపోయారు.కాని ఇప్పటినుండి మీకు ఆ బాధలు ఉండబోవని..మీకోసం మేమున్నాం అని పోస్ట్ ఆఫీసులు ఆపన్న హస్తం అందిస్తున్నాయి. SEE ALSO :వాట్సాప్ ఉంటె చాలు..ఈ నెంబర్ తో మీకు కావాల్సిన ట్రైన్ ఎక్కడ ఉందో తెలుసుకోవచ్చు. కేవలం 100/- రూపాయలతో పోస్ట్ ఆఫీస్ లో ఖాతా …
Read More »కేంద్ర మంత్రి అరుణ్ జైట్లీకి లేఖ రాసిన ఎంపీ వినోద్
కరీంనగర్ ఎంపీ వినోద్ కుమార్ ఇవాళ కేంద్ర మంత్రి అరుణ్ జైట్లీకి లేఖ రాశారు.తెలంగాణ వ్యాప్తంగా తీవ్రమైన నగదు కొరత కారణంగా ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని ఆ లేఖలో పేర్కొన్నారు.రాష్ట్రంలో అనేకచోట్ల ఏటీఎంలలో నో క్యాష్ బోర్డులు పెడుతున్నారని తెలిపారు . నగదు కొరత వల్ల వేతన జీవులు, పెన్షనర్లు, వితంతువులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని ఎంపీ వినోద్ వివరించారు. కేంద్ర ప్రభుత్వం వెంటనే స్పందించి తెలంగాణ లో …
Read More »