కుమారి 21ఎఫ్ ఫేం హెబ్బా పటేల్ వన్ ఆఫ్ ది లీడ్ రోల్లో నటిస్తున్న చిత్రం ‘ఓదెల రైల్వే స్టేషన్’ . ఓదెల అనే చిన్న గ్రామంలో 2002 కాలంలో జరిగిన వాస్తవ ఘటనల ఆధారంగా రూపొందిస్తున్నారు. పూజిత పొన్నాడ, వశిష్ణ ఎస్ సింహా, సాయి రోనక్ కీలక పాత్రల్లో నటిస్తున్నారు. ఈ సినిమా ట్రైలర్ను మేకర్స్ విడుదల చేశారు.ఓదెల గ్రామంలో కొత్తగా పెళ్లైన ఓ మహిళపై జరిగిన హత్యాచార …
Read More »ఓదెల రైల్వేస్టేషన్లో అసలేం జరిగింది.. రేపే ఓటీటీలో..!
అశోక్ తేజ దర్శకత్వంలో ఓదెల రైల్వేస్టేషన్ అనే ఓ క్రైమ్ థ్రిల్లర్ ఓటీటీలో రిలీజ్ కానుంది. 2002లో ఓదెలలో జరిగిన సంఘటనలను ఈ సినిమాలో చూపించనున్నారు. హెబ్బాపటేల్, పూజిత పొన్నాడ, వశిష్ఠ ఎన్ సింహ, సాయి రోహన్ ప్రధాన పాత్రలో నటిస్తున్నారు. ఈ నెల 26న ఈ మూవీ ఆహాలో రిలీజ్ అవుతుంది. సీరియల్ కిల్లర్స్ కొత్తగా పెళ్లయిన అమ్మాయిలను టార్గెట్ చేసి వారిపై అత్యాచారం చేసి చంపేయడం, వారిని …
Read More »