తెలంగాణ రాష్ట్ర శాసనసభ రేపు బుధవారానికి వాయిదా పడింది.గత కొద్ది రోజులుగా ఇటివల రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన రాష్ట్ర వార్షిక బడ్జెట్ మీద చర్చ జరుగుతున్న సంగతి విదితమే.అందులో భాగంగా ఈ రోజు మంగళవారం రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి ఈటల రాజేంద్ర సమాధానం ఇచ్చిన తర్వాత సభను రేపటికి వాయిదా వేస్తున్నట్లు స్పీకర్ మధుసూదన్ చారీ ప్రకటించారు. ఈ రోజు సభలో మొదలైన ప్రశ్నోత్తరాల సమయంలో రైతన్నలకు సర్కారిచ్చే …
Read More »తెలంగాణ అసెంబ్లీ స్పీకర్ సంచలనాత్మక నిర్ణయం ..!
తెలంగాణ రాష్ట్ర శాసనసభ స్పీకర్ మధుసూదన చారీ సంచలనాత్మక నిర్ణయం తీసుకున్నారు.సోమవారం తెలంగాణ రాష్ట్ర బడ్జెట్ సమావేశాల ప్రారంభం సందర్భంగా గవర్నర్ ఈఎస్ఎల్ నరసింహన్ ప్రారంభోపన్యాసం చేశారు.ఈ క్రమంలో రాష్ట్ర కాంగ్రెస్ పార్టీకి చెందిన ఎమ్మెల్యేలు ప్ల కార్డులను ప్రదర్శిస్తూ ..బడ్జెట్ ప్రతులను చించి వేస్తూ ..హెడ్ ఫోన్స్ విరిచి గవర్నర్ మీద విసిరేశారు. ఈ నేపథ్యంలో మాజీ మంత్రి కోమటిరెడ్డి వెంకట రెడ్డి విసిరిన హెడ్ ఫోన్ గవర్నర్ …
Read More »బ్రేకింగ్ న్యూస్.. ఏపీలో నెం..1 క్రిమినల్ స్పీకర్ కోడెల శివప్రసాదరావు
ఏపీ రాష్ట్రంలో నెంబర్ వన్ క్రిమినల్ స్పీకర్ కోడెల శివప్రసాదరావు అని వైసీపీ నర్సరావుపేట పార్లమెంటరీ జిల్లా అధ్యక్షు డు అంబటి రాంబాబు ఆరోపించారు. పట్టణంలోని వైసీపీ నియోజకవర్గ కార్యాలయంలో ఆదివారం ఆయన విలేకర్లతో మాట్లాడారు. ప్రభుత్వ ఆస్తులు కాపాడాలంటూ టీడీపీ నాయకులు ప్రదర్శన నిర్వహించటాన్ని ఆయన ఖండించారు. కోడెల ఇంట్లో బాంబులు పేలి మనుషులు చనిపోయారని, ముప్పాళ్ల ఎంపీపీ ఎన్నిక సమయంలో వైసీపీకి స్పష్టమైన మెజార్టీ ఉన్నా పట్టపగలు …
Read More »ఏపీ స్పీకర్ కోడెల సంచలన వ్యాఖ్యలు…వైఎస్ జగన్ నిర్ణయం చరిత్రలో నిలుస్తుంది..!
ఏపీ అసెంబ్లీ సమావేశాలను శాశ్వతంగా బహిష్కరించింది ఏపీ ప్రతిపక్షపార్టీ వైసీపీ. వచ్చే నెల 8నుండి ఏపీ అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం కానుండగా, వైసీపీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలతో చర్చించి జగన్ మోహన్ రెడ్డి అసెంబ్లీ సమావేశాలను శాశ్వతంగా బహిష్కరించినట్లు వెల్లడించారు. ఫిరాయింపుల ఎమ్మెల్యేలపై స్పీకర్ ఏ నిర్ణయం తీసుకోలేదని, అందుకే ఈ సమావేశాలను బహిష్కరిస్తున్నట్లు తెలిపాడు. అయితే ప్రతిపక్ష సభ్యులు అసెంబ్లీని బహిష్కరించడం చరిత్రలో ఇదే తొలిసారి అని, ఆయన అనాలోచిత …
Read More »