హైదరాబాద్లో మరో హైటెక్ సెక్స్ రాకెట్ ముఠా గుట్టు రట్టయ్యింది. బంజారాహిల్స్లో ఓ ప్రముఖ హోటల్లో వ్యభిచారం నిర్వహిస్తున్నారని పక్కా సమాచారం అందడంతో పోలీసులు రైడ్ చేసి రెడ్హ్యాండెడ్గా పట్టుకున్నారు. ఇందులో బాలీవుడ్ స్టార్ హీరోయిన్తో పాటు ఓ సీరియల్ నటి కూడా ఉండడంతో పోలీసులు అవాక్కయ్యారు. బాలీవుడ్లో కొన్ని భారీ చిత్రాల్లో నటించిన ఈ హీరోయిన్ కొద్ది రోజులుగా హైదరాబాద్లోనే ఉంటూ..ఇక్కడి బడా బాబులతో ఎంజాయ్ చేస్తున్నట్లు సమాచారం. …
Read More »మాజీ మంత్రి దేవినేని ఉమా అరెస్ట్
ఏపీ ప్రధాన ప్రతిపక్ష పార్టీ తెలుగుదేశం నేత.. మాజీ మంత్రి దేవినేని ఉమాను పోలీసులు అరెస్ట్ చేశారు. హైదరాబాద్ హైవేపై భైఠాయించిన ఆయనను పోలీసులు అరెస్ట్ చేశారు. ఏపీ రాజధానిగా ఉన్న అమరావతిని మార్చవద్దు అని రైతులకు మద్ధతుగా ఆయన విజయవాడలో గొల్లపూడి వద్ద నిరసనలో పాల్గొన్నారు.. రాజధానిని మార్చవద్దని ప్లకార్డులు పట్టుకుని రైతులు పెద్ద ఎత్తున అందోళనలు చేశారు. దీంతో హైవేకు ఇరువైపులా వాహనాలు భారీగా ఆగాయి. అటు …
Read More »నటి పాయల్ అరెస్ట్..ఇక జైల్లో ఉండాల్సిందే !
బాలీవుడ్ నటి పాయల్ రోహ్తాగికి ఇక జైల్లో ఉండాల్సిందే. తనపై ఉన్న కేసులో భాగంగా బెయిల్ కోసం కోర్టును అశ్ర్రయించగా చివరికి నిరాశే ఎదురైంది. పాయల్ బిగ్ బాస్ షో లో కనిపించగా, అందులో బాగా ఫేమస్ అయ్యింది. ఇక అసలు విషయానికి వస్తే ఈ నటి మాజీ ప్రధాని నెహ్రు మరియు వారి కుటుంబం పై కామెంట్స్ చేయడంతో పోలీసులు ఆమెపై కేసు నమోదు చేసి అరెస్ట్ చేసారు. …
Read More »మంత్రులు నాని, బొత్స, సీఎం జగన్పై అసభ్య వ్యాఖ్యలు చేసిన టీడీపీ మహిళా కార్యకర్త అరెస్ట్..!
అమరావతిపై మంత్రి బొత్స చేసిన కామెంట్స్ను టీడీపీ వక్రీకరించింది. అమరావతిపై మీడియాతో మాట్లాడుతూ..అక్కడ ఏముంది స్మశానం తప్పా…అంటూ బొత్స కామెంట్ చేశారు. అయితే అక్కడ ఏమి డెవలప్మెంట్ జరగలేదనే ఉద్దేశంతో స్మశానం అన్నానే తప్పా…వేరే ఏమి లేదని.. దయచేసి ఆ పదాన్ని వక్రీకరించవద్దని అదే మీడియా సమావేశంలో బొత్స వివరణ కూడా ఇచ్చారు. అయితే టీడీపీ మాత్రం ఆంధ్రుల రాజధాని అమరావతిని స్మశానం అంటారా అంటూ బొత్స వ్యాఖ్యలను వక్రీకరిస్తూ …
Read More »సీఎం జగన్ ఫోటోకు అవమానం.. తెలుగు తమ్ముళ్ల అరెస్టు..!
ఏపీలో విద్వేషపూర్వక రాజకీయాలకు టీడీపీ ఆజ్యం పోస్తుంది. అధికారానికి దూరంగా కావడంతో తట్టుకోలేకపోతున్న అధ్యక్షుడు చంద్రబాబు, లోకేష్, టీడీపీ నేతల దగ్గర నుంచి కార్యకర్తల వరకు సీఎం జగన్ను కించపరుస్తూ వ్యాఖ్యలు చేస్తున్నారు. తాజాగా సీఎం జగన్ చిత్రపటాన్ని కొందరు వ్యక్తులు అవమానపరిచారు. గుంటూరు జిల్లా పెదనందిపాడు మండలం, ని కొప్పర్రు గ్రామంలో ప్రభుత్వం గ్రామ సచివాలయం ఏర్పాటు చేసింది. అయితే ఇటీవల ఈ గ్రామసచివాలయానికి రంగులు వేసి సీఎం …
Read More »మాజీ ఎంపీ జేసీ దివాకర్ రెడ్డి అరెస్ట్
టీడీపీ మాజీ ఎంపీ జేసీ దివాకర్ రెడ్డిని పోలీసులు అరెస్ట్ చేశారు. బుక్కరాయ సముద్రం మండలం వెంకటాపురం వెళుతున్న ఆయనను బుధవారం పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. తనను ఎందుకు అరెస్ట్ చేస్తున్నారంటూ ఈ సందర్భంగా దివాకర్ రెడ్డి పోలీసులతో వాగ్వివాదానికి దిగారు. జేసీతో పాటు యామిని బాల, బీటీ నాయుడును అరెస్ట్ చేసి, అరగంట అనంతరం వారందరిని వాళ్ల ఇళ్ల వద్ద వదిలిపెట్టారు. కాగా కొన్నిరోజులుగా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ-టీడీపీ …
Read More »సీఎం కేసీఆర్,మంత్రి కేటీఆర్ పై అసభ్యకరమైన పోస్టులు
తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి,టీఆర్ఎస్ అధినేత కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు,ఆ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ ,మంత్రి కేటీ రామారావులపై సోషల్ మీడియాలో అసభ్యకరమైన పోస్టులు పెట్టిన ఐదుగుర్ను శుక్రవారం మంచిర్యాల జిల్లా బెల్లంపల్లి మండలం తాళ్లగురిజాల పోలీసులు అరెస్టు చేశారు. సోషల్ మీడియాలో వాట్సాప్ గ్రూపులల్లో సీఎం కేసీఆర్,మంత్రి కేటీఆర్ ల గురించి అసభ్యకరమైన పోస్టులు చేసిన బొంతల లక్ష్మీనారాయణ,బండారి మల్లేష్ ,యాదండ్ల బాలు,యాదండ్ల వెంకటేష్,జూపాక రాజేష్ లను అరెస్టు చేసినట్లు …
Read More »బ్రేకింగ్.. కోడెల శివరాం పీఏ ప్రసాద్ అరెస్ట్
తెలుగు రాష్ట్రాల్లోనే సంచలనం సృష్టించిన కోడెల అక్రమాస్తుల కేసుల విషయంలో కోడెల శివప్రసాద్ తనయుడు కోడెల శివరాం పీఏ నాగప్రసాద్ ను గుంటూరు జిల్లా పోలీసులు అరెస్టు చేశారు. కోడెల కుటుంబానికి సంబంధించిన అనేక అక్రమ వ్యవహారాల్లో ప్రసాద్ కీలక పాత్రధారిగా వ్యవహరించారు. అంతేకాకుండా కోడెల అండ చూసుకుని కోడెల పేరు చెప్పుకొని ప్రసాద్ కూడా అనేక అక్రమాలకు పాల్పడ్డారు. గతంలో కోడెలకు సంబంధించి జరిగిన కొన్ని కేసుల విచారణలో …
Read More »బ్రేకింగ్..మరో కేసులో చింతమనేని అరెస్ట్..జిల్లా జైలుకు తరలింపు..!
వివాదాస్పద టీడీపీ నేత, దెందులూరు మాజీ ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ ఇవాళ మరోసారి అరెస్ట్ అయ్యారు. గత నెల రోజులుగా ఏలూరు జైల్లో రిమాండ్లో ఉన్న చింతమనేని పెండింగ్ కేసులలో వరుసగా అరెస్ట్ అవుతూ..జైలుకు వెళుతున్నాడు. టీడీపీ అధికారంలో ఉన్నప్పుడే చింతమనేనిపై చింతమనేనిపై 50 కు పైగా కేసులు నమోదు అయ్యాయి. అయితే చంద్రబాబు, లోకేష్ల అండతో ఆ కేసులపై విచారణ జరిపించకుండా చింతమనేని జాగ్రత్తపడ్డాడు. . ఇక ఏపీలో …
Read More »మరోసారి చిదంబరం కటకటాల్లోకి..ఈడీకి అనుమతి !
కాంగ్రెస్ సీనియర్ నేత కేంద్ర మాజీ మంత్రి పి.చిదంబరం మరోసారి జైలు ఊసలు లెక్కెట్టనున్నాడు. ఐఎన్ఎక్స్ మీడియా మనీలాండరింగ్ కేసులో ఆయన్నిఅరెస్టు చేసేందుకు ప్రత్యేక కోర్టు ఈడీకి అనుమతి ఇచ్చింది. ప్రస్తుతం తిహార్ జైల్లో జ్యుడీషియల్ కస్టడీలో ఉన్న చిదంబరాన్ని ఈడీ అధికారులు ప్రశ్నించి, అరెస్టు చేయనున్నారు. ఆయన్ని ప్రశ్నించాక అవసరమైతే అరెస్ట్ చేయడానికి జడ్జి అనుమతి ఇవ్వడం జరిగింది. ఇది ఇలా ఉండగా ఈ కేసు విషయంలో బెయిల్ …
Read More »