జగ్గయ్యపేటకు చెందిన నమస్తే పేపర్ ఎడిటర్ సైదేశ్వరరావు దాదాపేగా నాలుగు సంవత్సరాల క్రితం కృష్ణాజిల్లా జగ్గయ్యపేట సివిల్ కోర్టులో పరువునష్టం దావావేసారు. ఈక్రమంలో ఆంధ్రజ్యోతి ఎండీ వేమూరి రాధాకృష్ణ ను అనేకమార్లు న్యాయస్థానానికి హాజరుకావాలని కోరినా ఆయన హాజరు కాకపోవడంతో కోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. ఈ క్రమంలో అరెస్ట్ వారెంట్ సమన్లు జారీచేయడంతో రాధాకృష్ణ శుక్రవారం జగ్గయ్యపేట కోర్టుకు హజరయ్యారు.
Read More »టీమిండియా క్రికెటర్ మహమ్మద్ షమీకి..అరెస్ట్ వారెంట్
టీమిండియా క్రికెటర్ మహమ్మద్ షమీకి షాకిచ్చింది కోర్టు.. గతంలో నమోదైన గృహహింస కేసులో షమీని వెంటాడుతూనే ఉంది… ఈరోజు పశ్చిమ బెంగాల్లోని అలిపోర్ కోర్టు షమీతో పాటు అతడి సోదరుడు హసీద్ అహ్మద్కు అరెస్ట్ వారెంట్ జారీ చేసింది. 15 రోజుల్లోగా కోర్టు ముందు లొంగిపోవాలని ఆదేశించింది. భార్య వ్యవహారంతో గతంలో కొన్ని రోజులు క్రికెట్కు దూరమయ్యాడు షమీ. గత ఏడాది షమీ భార్య హసీన్ అతడిపై సంచలన ఆరోపణలు …
Read More »బెల్లంకొండపై అరెస్ట్ వారెంట్…?
ప్రముఖ నిర్మాత బెల్లంకొండ సురేష్ పై అరెస్ట్ వారెంట్ జారీ చేయడం జరిగింది. ప్రముఖ ఎంటర్టైన్మెంట్ ఛానెల్ తమకు చెల్లించాల్సిన మూడున్నర కోట్ల రూపాయలు ఇంకా ఇవ్వలేదని కోర్ట్ ను ఆశ్రయించారు. ఇక అసలు విషయానికి వస్తే 2013లో సిద్దార్థ, సమంత జంటగా నటించిన చిత్రం ‘జబర్దస్త్’. ఈ చిత్రాన్ని సురేష్ నిర్మించారు. అయితే ఇందులోని కొన్ని సీన్లు 2010లో యష్ రాజ్ ఫిలిమ్స్ బాలీవుడ్ లో నిర్మించిన ‘బాండ్ బాజా బరాత్’ …
Read More »ఆంధ్రజ్యోతి ఎండీ రాధాకృష్ణకు అరెస్ట్ వారెంట్..!
ఆంధ్రజ్యోతి దినపత్రిక ఎండీ రాధాకృష్ణకు జగ్గయ్యపేట కోర్టు అరెస్ట్ వారెంట్ జారీచేసింది. అసత్య వార్తలు ప్రచురించారని ఆరోపిస్తూ.. జగ్గయ్యపేటకి చెందిన ముత్యాల సైదేశ్వరరావు.. పత్రిక ఎండీ రాధాకృష్ణ, ఎడిటర్ శ్రీనివాస్లపై గతంలో పరువునష్టం దావా వేశారు. అయితే కేసు విచారణ నిమిత్తం కోర్టుకు హాజరు కావాలని న్యాయమూర్తి పలుమార్లు నోటీసులు జారీచేసినా వారు హాజరుకాలేదు. దీంతో రాధాకృష్ణ, శ్రీనివాస్ల తీరుపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసిన కోర్టు.. బుధవారం వారిద్దరికి …
Read More »వైసీపీ నేత నారాయణరెడ్డి హత్య కేసులో..కేఈ శ్యాంబాబు అరెస్ట్కు డోన్ కోర్టు ఆదేశాలు….
పత్తికొండ వైఎస్సార్సీపీ సమన్వయకర్త చెరుకులపాడు నారాయణ రెడ్డి, ఆయన డ్రైవర్ సాంబశివుడు హత్య కేసులో కేఈ శ్యాంబాబు, ఎస్ఐ నాగ తులసీ ప్రసాద్లను అరెస్ట్ చేయాలంటూ డోన్ కోర్టు ఆదేశాలు జారీ చేసింది. ఈ జంట హత్యల కేసులో వీరిని నిందితులుగా చేర్చాలంటూ 2017లో నారాయణ రెడ్డి భార్య చెరుకులపాడు శ్రీదేవి డోన్ కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. దీంతో కేఈ శ్యాంబాబు, నాగ తులసీ ప్రసాద్లను అరెస్ట్ చేయాలంటూ …
Read More »చంద్రబాబు అరెస్ట్ వారంట్పై కన్నా సంచలన వ్యాక్యలు
ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడిపై ధర్మాబాద్ కోర్టు అరెస్ట్ వారంట్ జారీ చేసింది.అయితే దీనిపై బీజేపీ ఏపీ అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ స్పందించారు. చంద్రబాబు నీచపు రాజకీయం మరల మొదలుపెట్టారని మండిపడ్డారు. నోటీసులు రావడం వెనక ప్రధాని నరేంద్ర మోదీ ఉన్నారనేది అవాస్తవమని చెప్పారు. 2013 నుంచి కేసు నడుస్తోంది.. అప్పటి నుంచి వారికి నోటీసులు వస్తున్నాయని పేర్కొన్నారు. 2016 వరకు అప్పుడప్పుడు కోర్టుకు వెళ్తున్నారని.. చివరి 22 …
Read More »