బాలీవుడ్ నుండి టాలీవుడ్ వరకు.. కోలీవుడ్ నుండు మాలీవుడ్ వరకు సమాజంలో జరిగిన జరుగుతున్న వాస్తవ నేపథ్యాల ఆధారంగా తాజాగా సినిమాలు వస్తున్న సంగతి తెల్సిందే. అందులో భాగంగా సరిగా పన్నెండ్ల కిందట అంటే 2007-2013 సంవత్సరాల మధ్య జరిగిన మొత్తం యాబై ఏడు బాంబ్ బ్లాస్ట్ల సంఘటనలను ఆధారంగా తీసుకుని రైడ్ డైరెక్టర్ రాజ్కుమార్ గుప్తా తెరకెక్కించిన లేటెస్ట్ మూవీ ఇండియాస్ మోస్ట్ వాంటెడ్.బాలీవుడ్ యంగ్ హీరో అర్జున్ …
Read More »శ్రీదేవి మరణం వెనుక.. దాగిన నిజాలెన్నో.. బోనీకపూర్ చెప్పని సంచలనాలు ఇవే..!
వెండితెర అతిలోక సుందరి శ్రీదేవి మరణం సిని ప్రపంచాన్ని కలచివేస్తోంది. బాల్యంలోనే వెండితెరకు పరిచయమై గొప్పనటిగా ఎందరో అగ్రకథానాయుకుల సరసన హిట్ పేర్ గా నటించి కీర్తి ప్రతిష్టలు సంపాదించుకున్న నటి శ్రీదేవి భారతీయ సినీలోకానికి తీవ్రవిషాదాన్ని మిగిల్చి తిరిగిరాని లోకాలకు వెళ్లిపోయారు. ఇక చివరిగా 2017లో మామ్ చిత్రంలో నటించిన శ్రీదేవి మంచి విజయాన్ని అందుకున్నారు. తన కెరీర్లో 15 ఫిల్మ్ఫేర్ అవార్డులను అందుకున్నారు. బాలీవుడ్లో తెరంగేట్రం తర్వాత …
Read More »