దేశ రాజధాని ఢిల్లీలో బ్రిటీషర్లు వాడిన సొరంగ ( Tunnel ) మార్గం ఒకటి బయటపడింది. ఢిల్లీ అసెంబ్లీలో ఆ టన్నెల్ను గుర్తించారు. అసెంబ్లీ నుంచి ఎర్రకోటకు ఆ టన్నెల్ దారితీసినట్లు భావిస్తున్నారు. స్వాతంత్య్ర సమరయోధులను తరలించేందుకు ఆ సొరంగాన్ని బ్రిటీషర్లు వాడినట్లు తెలుస్తోంది. ఢిల్లీ అసెంబ్లీ నుంచి ఎర్రకోట వద్దకు ఆ సొరంగ మార్గం ఉన్నట్లు గుర్తించారు. దేశాన్ని బ్రిటీషర్లు పాలించిన సమయంలో ఆ మార్గం ద్వారా ఫ్రీడమ్ …
Read More »ఢిల్లీ సీఎం సంచలన నిర్ణయం
కొవిడ్ వల్ల తల్లిదండ్రులను కోల్పోయి అనాథలైన చిన్నారులను ఆదుకునేందుకు ఢిల్లీ సర్కారు ముందుకొచ్చింది. ఆ పిల్లల చదువులకయ్యే ఖర్చును ప్రభుత్వమే భరిస్తుందని CM అరవింద్ కేజీవాల్ వెల్లడించారు. తాము అనాథలమని బాధపడకూడదని, మీకు నేనున్నానంటూ భరోసా ఇచ్చారు. కరోనా వల్ల ఇంట్లో సంపాదించే వ్యక్తిని కోల్పోయిన కుటుంబాలకూ ఆర్థికంగా అండగా ఉంటామని తెలిపారు.
Read More »కరోనా ఎఫెక్ట్ -ఢిలీ సీఎం సంచలన నిర్ణయం
ఢిల్లీ ముఖ్యమంత్రి,అధికార ఆప్ పార్టీ అధినేత అరవింద్ కేజ్రీవాల్ సంచలన నిర్ణయం ప్తీసుకున్నారు..కరోనా వైరస్ ప్రభావంతో ఢిల్లీ వ్యాప్తంగా లాక్ డౌన్ ప్రకటించారు సీఎం. అయితే తాజగా మరో సంచలన నిర్ణయం తీసుకున్నారు..లాక్ డౌన్ కారణంగా ఉపాధి కోల్పోతున్న భవన నిర్మాణ కార్మికులకు ఉపాధి కింద రూ.ఐదు వేలను నగదు కింద ఇస్తామని ప్రకటించారు. అంతే కాకుండా పనులు లేక అద్దెలను చెల్లించడానికి ఇబ్బందులు పడుతున్న వారి పరిస్థితులను ఆర్ధం …
Read More »ఢిల్లీ సీఎం సంచలన నిర్ణయం
ఇటీవల జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో ఢిల్లీ ప్రస్తుత అధికార పార్టీ అయిన ఆప్ మొత్తం అరవైకు పైగా స్థానాల్లో విజయకేతనం ఎగురవేసిన సంగతి విదితమే. అయితే సరిగ్గా నెల రోజులకు ముందు కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ ప్రభుత్వం తీసుకొచ్చిన సీఏఏ,ఎన్ఆర్సీ బిల్లులకు వ్యతిరేకంగా దేశ వ్యాప్తంగా పలు నిరసన కార్యక్రమాలు జరుగుతున్నాయి. అందులో భాగంగా దేశ రాజధాని మహానగరమైన ఢిల్లీలో కూడా నిరసన కార్యక్రమాలు కొనసాగుతున్నాయి. ఇవి కాస్త …
Read More »సామాన్యుడి ప్రమాణస్వీకారానికి సర్వం సిద్ధం..!
నేడు దేశ రాజధాని ఢిల్లీలో పండుగ వాతావరణం అని చెప్పాలి. ఎందుకంటే ఆమ్ ఆద్మీ పార్టీ చీఫ్ అరవింద్ కేజ్రీవాల్ నేడు ఢిల్లీలో రామ్లీలా మైదానం వేదికగా మూడోసారి ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేయనున్నారు. దీనికి వేలాదిమంది హాజరయ్యారు. పార్టీ ప్రతినిధులకు మద్దతు ఇవ్వడానికి పార్టీ జెండాలు, పోస్టర్లు మరియు ప్లకార్డులతో మైదానం అలంకరించారు. ఆప్ టోపీ ధరించి ప్రజలు కేజ్రీవాల్ కోసం ఉత్సాహంగా ఉన్నారు. వెలువడిన ఎన్నికలమ్ ఫలితాల్లో ఆప్ …
Read More »