వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహాన్ రెడ్డి ఈ రోజు గురువారం మధ్యాహ్నాం 12.23గంటలకు ఏపీ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయనున్నారు. ఈ క్రమంలో వైఎస్ జగన్మోహాన్ రెడ్డి తన కుటుంబ సభ్యులతో కలిసి ఉదయం పదకొండు గంటల ఇరవై నిమిషాలకు ఇంటి నుండి ఇందిరాగాంధీ స్టేడియంకు బయలుదేరారు.జగన్ వెంట తల్లి వైఎస్ విజయమ్మ,సతీమణి వైఎస్ భారతి,ఇద్దరు కుమార్తెలు వర్ష,హార్ష,సోదరి వైఎస్ షర్మీల తోడుగా బయలు దేరారు. అయితే జగన్ మధ్యాహ్నాం …
Read More »కారు నడుపుకుంటూ వచ్చిన బుడతడు.ఎవరు ఆ బుడతడు..!
ఏపీ ముఖ్యమంత్రిగా వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహాన్ రెడ్డి ఈ రోజు గురువారం మధ్యాహ్నాం ప్రమాణ స్వీకారం చేయనున్నారు. ఈ క్రమంలో దేశంలో పలుచోట్ల నుండి పలువురు ముఖ్యమంత్రులు,మంత్రులు,ఎంపీలు,ఎమ్మెల్యేలు,నేతలు తరలివస్తోన్నారు. ఇక వైసీపీ విషయానికి వస్తే రాష్ట్రం నలుమూలాల నుండి భారీ సంఖ్యలో హజరయ్యారు. నగరమంతా వైసీపీ అభిమానులు,నేతలు,కార్యకర్తలతో పండుగ వాతావరణం నెలకొన్నది. ఈ క్రమంలో జగన్ ప్రమాణ స్వీకార కార్యక్రమంలో ఒక బాలాభిమాని స్వయంగా కారును నడుపుకుంటూ వచ్చాడు. …
Read More »వైసీపీ ఫిరాయింపు ఎమ్మెల్యేలకు బాబు అదిరిపోయే గిఫ్ట్ ..!
ఏపీలో జరిగిన గత సార్వత్రిక ఎన్నికల్లో వైసీపీ తరపున గెలుపొందిన 23మంది ఎమ్మెల్యేలు,3గ్గురు ఎంపీలు ఆ పార్టీకి గుడ్ బై చెప్పి అధికార టీడీపీలో చేరిన సంగతి తెల్సిందే. అయితే త్వరలో జరగనున్న సార్వత్రిక ఎన్నికల్లో వారికి టికెట్లు ఇవ్వనని టీడీపీ అధినేత,ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తేల్చి చెప్పారంటా.. ఈ క్రమంలో రానున్న ఎన్నికల్లో శ్రీకాకుళం జిల్లాలో పాతపట్నం ఎమ్మెల్యే కలమట వెంకట రమణ,వైసీపీ తరపున గెలుపొంది ఆ …
Read More »కర్నూలు టీడీపీకి బిగ్ షాక్..!
ఏపీ సీఎం,టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడుకు దెబ్బ మీద దెబ్బ తగులుతుంది. ఇప్పటికే ఆ పార్టీకి చెందిన ఇద్దరు ఎమ్మెల్యేలు,ఎంపీలు వైసీపీలో చేరిన సంగతి మరిచిపోకముందే తాజాగా గతంలో రెండు సార్లు ఎమ్మెల్యేగా గెలుపొందిన మాజీ ఎమ్మెల్యే ఆ పార్టీకి రాజీనామా చేశారు. రాష్ట్రంలోని కర్నూలు జిల్లాకు చెందిన సీనియర్ నేత, రాష్ట్ర సివిల్ సప్లై కార్పోరేషన్ చైర్మన్ గా పనిచేస్తున్న చల్లా రామకృష్ణారెడ్డి టీడీపీకి రాజీనామా చేస్తోన్నట్లు …
Read More »ఆ చిన్న “లాజిక్” మరిచిపోయిన చంద్రబాబు..?
తెలంగాణ రాష్ట్ర సమితి వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీ రామారావు ఏపీ ముఖ్యమంత్రి,అధికార టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడుపై నిప్పులు చెరిగారు. అటు ఏపీ ఇటు తెలంగాణ రాష్ట్రాలలో సంచలనం సృష్టిస్తోన్న అంశం డేటా చోరీ వివాదం. దీని గురించి మాట్లాడిన ఏపీ సీఎం చంద్రబాబు ,మంత్రి నారా లోకేష్ నాయుడు టీఆర్ఎస్ ,జగన్ ,మోదీ ఏపీపై కుట్రలు చేస్తూ టీడీపీని బలహీన పరచాలని చూస్తోన్నాయి. అసలు ఏపీకి చెందిన …
Read More »అనంత”టీడీపీ”కి బిగ్ షాక్-ఎమ్మెల్యే జేసీ ప్రభాకర్ రెడ్డి సంచలన నిర్ణయం..!
ఏపీ అధికార టీడీపీ పార్టీకి చెందిన ఎమ్మెల్యే ,అనంతపురం పార్లమెంటు సభ్యులు జేసీ దివాకర్ రెడ్డి సోదరుడు అయిన జేసీ ప్రభాకర్ రెడ్డి సంచాలనాత్మక నిర్ణయాన్ని ప్రకటించారు..ఈ రోజు ఆదివారం జిల్లాలో తాడిపత్రిలో జరిగిన వనం-మనం కార్యక్రమంలో ఎమ్మెల్యే జేసీ ప్రభాకర్ రెడ్డి పాల్గొన్నారు.ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ వచ్చే సార్వత్రిక ఎన్నికల్లో నేను బరిలోకి దిగడంలేదు.. రానున్న ఎన్నికల్లో తాడిపత్రి అసెంబ్లీ నియోజకవర్గం నుండి తన తనయుడు …
Read More »తూర్పుగోదావరి జిల్లాలో పడవ ప్రమాదం-30మంది గల్లంతు..!
ఏపీలో తూర్పుగోదావరి జిల్లాలో పెను విషాదం చోటుచేసుకుంది. జిల్లాలోని ఐ.పోలవరం మండలం పశువుల్లంక వద్ద గోదావరి నదిలో నాటు పడవ మునిగిపోయింది. ఈ ఘటనలో ముప్పై మంది గల్లంతైయ్యారు. తలారివారిపాలెం లంక నుంచి పశువుల్లంకకు బయల్దేరిన నాటు పడవలో సుమారు 40 మందికి పైగా ప్రయాణిస్తున్నారు. ప్రయాణికుల్లో ఎక్కువగా విద్యార్థులే ఉన్నరు.
Read More »2019లో ఏపీకి జగనే ముఖ్యమంత్రి -సీఎం చంద్రబాబు …
మీరు చదివింది అక్షరాల నిజం.తన రాజకీయ ప్రస్థానం మొదలైన దగ్గర నుండి నేటి వరకు సొంత పార్టీ క్యాడర్ కంటే ప్రజల మన్నల ను కంటే సర్వేలను నమ్మే ఏపీ ముఖ్యమంత్రి ,టీడీపీ పార్టీ జాతీయ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు తాజాగా తన ఆస్థాన మీడియా ద్వారా నిర్వహించిన సర్వేలో పలు షాకింగ్ విషయాలు తెలిశాయి అంట.ఈ క్రమంలో మరో మూడు నాలుగు నెలల్లో ఎన్నికలు రానున్న నేపథ్యంలో …
Read More »దళితులు బాబు వైపే ఉన్నారు -వర్ల రామయ్య ..!
ఏపీలో ముఖ్యమంత్రి ,అధికార తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు గత నాలుగు ఏళ్ళుగా రాష్ట్రంలో ఉన్న దళితుల కోసం ఎన్నో సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలను అమలు చేస్తూ వారికి అన్ని విధాలుగా అండగా ఉంటున్నారు . టీడీపీ ప్రభుత్వం దళితుల కోసం నిర్వహించిన దళితతేజం సభతో రాష్ట్రంలో ఉన్న ప్రతిపక్షాల గుండెల్లో రైళ్ళు పరుగెడుతున్నాయి అని రాష్ట్ర ఆర్టీసీ చైర్మన్ ,టీడీపీ సీనియర్ నేత వర్ల …
Read More »ఆందోళనకరంగా సీఎం రమేష్ ఆరోగ్య పరిస్థితి..!
ఏపీలో వైఎస్సార్ కడప జిల్లాలో ఉక్కు పరిశ్రమను ఏర్పాటు చేయాలని డిమాండ్ తో గత ఆరు రోజులుగా అధికార టీడీపీ పార్టీ సీనియర్ నేత,రాజ్యసభ సభ్యుడు సీఎం రమేష్ జిల్లా జెడ్పీ కార్యాలయం ప్రాంగణంలో ఆమరణ దీక్ష చేస్తున్న సంగతి తెల్సిందే. see also:ప్రెస్ క్లబ్ అధ్యక్షుడిగా ‘సాక్షి’ చీఫ్ ఘన విజయం సీఎం రమేష్ చేపట్టిన ఈ దీక్షకు పార్టీ కార్యకర్తలు,నేతలు ,ఎమ్మెల్యేలు ,మంత్రులు భారీగా తరలివస్తున్నారు.ఈ క్రమంలో …
Read More »