ఏపీ బడ్జెట్ అసెంబ్లీ సమావేశాలు కొనసాగుతున్నాయి. ఇవాళ చీఫ్ విప్ శ్రీకాంత్రెడ్డి మాట్లాడుతూ చంద్రబాబు దుర్మార్గాల వల్లే రాజధాని నిర్మాణానికి ప్రపంచబ్యాంకు రుణం తిరస్కరించిందన్నారు. రాజధాని నిర్మాణానికి రుణమివ్వాలని ప్రపంచబ్యాంకును అడిగింది చంద్రబాబేనని ఆయన స్పష్టంచేశారు. టీడీపీ ప్రభుత్వ ప్రజావ్యతిరేక విధానాలతో రాజధాని రైతులు భయాందోళనకు గురయ్యారని, అందువల్లే చంద్రబాబు ప్రభుత్వానికి వ్యతిరేకంగా ప్రపంచబ్యాంకు నివేదికలు పంపారని తెలిపారు. ల్యాండ్ పూలింగ్ యాక్టును దుర్వినియోగం చేశారని, భూరికార్డులను తారుమారు చేస్తున్నారని …
Read More »జనసేన అధ్యక్షుడి పరిస్థితి మరీ ఇంత దారుణమా..?
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ సినీ జీవితానికి దూరంగా ఉంటూ రాజకీయాల వైపు మొగ్గుచూపిన విషయం అందరికి తెలిసిందే.అయితే మొన్న జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో పవన్ ఘోరంగా ఓడిపోయాడు. కేవలం ఒకేఒక సీటు గెలిచాడు అది కూడా పవన్ కళ్యాణ్ గెలిచింది కాదు.తాను పోటీ చేసిన రెండు చోట్ల ఘోర పరాజయాన్ని చవిచూశాడు.పవన్ తన హీరో ఫాలోయింగ్ తో గెలిచేయోచ్చు అనుకునట్టునాడు చివరికి మాత్రం బొక్కబోర్లపడ్డాడు.అయితే అతను తెలుసుకోవాల్సిన విషయం …
Read More »ఏపీ స్కిల్ డెవలప్మెంట్ కార్పోరేషన్ చైర్మన్ గా చల్లా మధు
చల్లా మధును ఏపీ స్టేట్ స్కిల్ డెవలప్మెంట్ కార్పోరేషన్ చైర్మన్ గా ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి నియమించినట్లు సమాచారం. చల్లా మధుగా వైసీపీ శ్రేణులందరకూ చిరపరిచితుడైన చల్లా మధుసూదన్ రెడ్డి వై.యస్.ఆర్. కాంగ్రెస్ పార్టీ ఆవిర్భావం నాటి నుంచి క్షేత్ర స్థాయిలో సంస్థాగతంగా పార్టీ బలపడడానికి ఎంతో కష్టపడ్డారు. పార్టీ నిర్మాణంలో క్రియాశీలంగా ఎంతగానో కృషి చేశారు. అమెరికాలో సాఫ్ట్ వేర్ రంగంలో ఉంటూ…. పార్టీకోసం హైదరాబాద్ …
Read More »ఎయిమ్స్ సభ్యుడిగా విజయసాయిరెడ్డి ఏకగ్రీవం..
వైఎస్ఆర్సీపీ పార్లిమెంటరీ పార్టీ నేత విజయసాయి రెడ్డి ఎయిమ్స్ సభ్యుడిగా ఏకగ్రీవంగా ఎన్నికయ్యాడు. దేశంలోని 9 ఎయిమ్స్ సంస్థలకు పార్లమెంట్ నుంచి ఎన్నికలను నిర్వహించారు.దేశంలోని తొమ్మిది ఎయిమ్స్ సంస్థలకు తొమ్మిది మంది రాజ్యసభ సభ్యులు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు.అయితే మంగళగిరి ఎయిమ్స్ సభ్యునిగా విజయసాయి రెడ్డి ఎన్నికయ్యారు.
Read More »వైఎస్ నీకు స్నేహితుడే నిజమే కానీ… ఆయన చనిపోయాక ఎంత దారుణంగా చంద్రబాబు మోసం చేసాడో తెలుసా.?
ఏపీ అసెంబ్లీలో ఆసక్తికరమైన చర్చ జరిగింది. చంద్రబాబు అక్రమంగా కట్టిన ఇంట్లో ఉంటున్నారని వైసీపీ సభ్యులు ఆరోపించగా చంద్రబాబు అక్రమ నిర్మాణాల గురించి మాట్లాడితే ముందు రాష్ట్రంలో అడ్డుగా అనుమతిలేని విగ్రహాలను కూల్చేయాలన్నారు. దీంతో అధికారపక్ష సభ్యులు ఆందోళన వ్యక్తంచేశారు. దీనిపై చంద్రబాబు మాట్లాడుతూ “నేనూ వైఎస్ కు శత్రువును కాదు.. మేమిద్దరం స్నేహితులం.. ఒకేసారి రాజకీయ ప్రస్థానం ప్రారంభించాం. మేమిద్దరం ఒకే రూమ్ లో ఉన్నాం.. జగన్ కు …
Read More »చంద్రబాబూ.. నువ్వు అప్పుడు సీఎం కదా ఏదైనా చెల్లుతుందనుకున్నావా.? జగన్ ఫైర్
ఇటీవల కూల్చేసిన ప్రజావేదిక నిర్మాణంపై ఏపీ సీఎం వైయస్ జగన్మోహన్ రెడ్డి అసెంబ్లీలో నిప్పులు చెరిగారు. నిబంధనలకు తిలోదకాలిస్తూ ప్రజావేదిక నిర్మించారని విమర్శించారు. అక్రమాలు కట్టడాలు తొలగిస్తే అసెంబ్లీలో చర్చించడం బాధాకరమని, చంద్రబాబు నివాసం చాలా ప్రమాదకర పరిస్థితిలో ఉందని చెప్పుకొచ్చారు. అక్రమ కట్టడాల వల్లే వరదలు వస్తున్నాయని, తాను సీఎం కాబట్టి తనకు చట్టాలు వర్తించవు.. తనను ఏం ఎవరు ఏం చేస్తారంటూ చంద్రబాబు వ్యవహరించారని జగన్ ఆరోపించారు. …
Read More »మద్యం దుకాణాలపై జగన్ కేబినెట్ షాకింగ్ డెసిషన్
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర కేబినెట్ పలు కీలక బిల్లులకు ఆమోద ముద్రవేసింది. సుమారు 12బిల్లులకు ఆమోదముద్ర వేసింది ఏపీ మంత్రివర్గం. ఇందులో భాగంగా కౌలు రైతులకు సాగు ఒప్పందం కుదుర్చుకునేందుకు వీలు కల్పించేలా రూపొందించిన బిల్లుకు కేబినెట్ ఆమోదం తెలిపింది. వ్యవసాయం – 20,677 కోట్లు ఎడ్యుకేషన్ – 32,618 కోట్లు వైద్య, ఆరోగ్యం౼11399.23కోట్లు ఆరోగ్యశ్రీ౼1740కోట్లు కార్మికశాఖ౼978.58కోట్లు న్యాయ శాఖ౼937.37కోట్లు రైతు భరోసా౼8750కోట్లు ఉచిత విద్యుత్౼4525కోట్లు ధరల స్థిరీకరణ౼3000కోట్లు పెన్షన్. ౼12801కోట్లు …
Read More »మంత్రివర్గంలో జగన్ ఎటువంటి విప్లవాత్మక మార్పులకు శ్రీకారం చుట్టారు.?
ఏపీ ప్రభుత్వం మంత్రివర్గంలో పలు కీలక నిర్ణయాలు తీసుకుంది. కౌలు రైతులకు సాగు ఒప్పందం కుదుర్చుకునేందుకు వీలు కల్పించేలా రూపొందించిన బిల్లుకు ఆమోదం.. భూ యజమానులకు నష్టం రాకుండా రూపొందించిన బిల్లు కేబినెట్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. భూముల రికార్డులను భవిష్యత్తులో ఎవ్వరూ టాంపర్ చేయకుండా, యజమానులకు శాశ్వత ప్రాతిపదికన హక్కులు కల్పించడానికి ఉద్దేశించిన ముసాయిదా బిల్లుకు కేబినెట్ ఆమోదం తెలిపింది. భూ తగాదాలను తగ్గించేందుకు ల్యాండ్ టైటిల్ రిజిస్ట్రేషన్ …
Read More »ఈనెల 24న ఏపీ గవర్నర్ గా బిశ్వభూషణ్ హరిచందన్ ప్రమాణస్వీకార కార్యక్రమం
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర గవర్నర్గా నియమితులైన బిశ్వభూషణ్ హరిచందన్ ఈ నెల 24న ప్రమాణస్వీకారం చేయనున్నారు. 24అంటే వచ్చే బుధవారం ఉదయం 11:30 గంటలకు ఆయన ప్రమాణస్వీకారం చేయనున్నారు. హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి బిశ్వభూషణ్ తో ప్రమాణస్వీకారం చేయించనున్నారు. ఈ నేపథ్యంలో ఈనెల 23న భువనేశ్వర్ నుంచి ప్రత్యేక విమానంలో బయలుదేరి తిరుపతి చేరుకుంటారు బిశ్వభూషణ్ హరిచందన్. అనంతరం తిరుమల శ్రీవారిని దర్శించుకుని విజయవాడ చేరుకుంటారు. విజయవాడలోని మాజీ సీఎం చంద్రబాబు క్యాంపు కార్యాలయంలో …
Read More »జగసైనికులు రాపాకను ఎలా దుర్భాషలాడారు.. వైసీపీ సోషల్ మీడియా రియాక్షన్ ఏంటి.?
ఏపీ ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డిపై జనసేన పార్టీ ఎమ్మెల్యే రాపాక వరప్రసాద్ ప్రశంసల వర్షం కురిపించారు. సీఎం జగన్ దేవుడు అంటూ చెప్పుకొచ్చారు. అయితే ఇది తన మాట కాదని మత్స్యకారులు అంటున్నారని రాపాక అన్నారు. సముద్రం లో వేటకు వెళ్లే జాలర్లకు రూ.10లక్షలు కేటాయించడంతో వారంతా తాము కోరుకున్న కోర్కెలు తీర్చేది గంగమ్మ తల్లి అయితే కోరకుండానే తీర్చే దేవుడు జగన్ అంటూ కొనియాడుతున్నారని రాపాక అన్నారు. …
Read More »