Home / Tag Archives: ap (page 89)

Tag Archives: ap

45ఏళ్లకే ఫించన్ పై టీడీపీ ఎందుకు రాద్దాంతం చేస్తోంది.. జగన్ పాదయాత్రలో ఏం చెప్పారు.? సీఎం అయ్యాక ఏం చేస్తున్నారు.?

ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ మహిళలకు 45ఏళ్లకే పింఛను.. ప్రస్తుతం ఏపీ రాజకీయాల్లో చర్చనీయాంశం అయిన అంశం.. దీనిపై మంగళవారం శాసనసభ ప్రశ్నోత్తరాల సమయంలో దుమారం రేగింది. 45 ఏళ్లకు పింఛను స్థానంలో వైఎస్సార్‌ చేయూత తెచ్చామని సీఎం జగన్‌ వివరణ ఇవ్వడంతోపాటుగా తాను గతంలో చేసిన ప్రసంగాల వీడియో క్లిప్పింగులను కూడా సభలో ప్రదర్శింపజేశారు. అయినా టీడీపీ సభ్యుల ఆందోళన సాగింది. 45 ఏళ్లున్న ఎస్సీ, ఎస్టీ, బీసీలకు …

Read More »

చంద్రబాబు పధకం ప్రకారమే రోజూ ఏదోక గొడవ పెడుతున్నారు..ఏపీ సీఎం జగన్

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు మరియు టీడీపీ నాయకులపై అసెంబ్లీ సాక్షిగా మండిపడ్డారు. సభలో ప్రతీరోజు టీడీపీ ఎమ్మెల్యేలు ఏదోక అబద్ధపు ప్రచారం చేస్తూ ప్రజలను నమ్మించాలని చూస్తున్నారని అన్నారు.ప్రజలకు మంచి చేద్దామని ముందుకు వచ్చినా రోజు ఏదోక ఆందోళన చేస్తూనే ఉన్నారని జగన్ చెప్పుకొచ్చారు.టీడీపీకి ఎంత ఈర్ష్య లేకపోతే , చారిత్రాత్మక బిల్లులు ప్రవేశపెడుతుంటే ఏదోక వివాదం తెచ్చి దానిని ఆపడానికే ప్రయత్నిస్తున్నారు …

Read More »

ఛీ..ఈ చంద్రబాబు బాబు మారడు…మంచి చేస్తే ఓర్వడు…బీసీ డిక్లరేషన్ బిల్లులను అడ్డుకోవడం సిగ్గుచేటు..?

ఏపీ మాజీ సీఎం, ప్రస్తుత ప్రతిపక్షనేత చంద్రబాబుకు ఒక గుణం ఉంది. ఒక టాపిక్‌లోఎదుటి వారికి పేరు వస్తుంది అంటే…వెంటనే కుట్రలు మొదలుపెడతారు. ఆ టాపిక్‌ను పక్కన పెట్టి…మరొక టాపిక్‌పై రగడ చేసి, అసలు విషయాన్ని పక్కదోవ పట్టిస్తారు. గత అసెంబ్లీలో కూడా ప్రతిపక్ష నాయకుడిగా ఉన్న జగన్…టీడీపీ ప్రభుత్వం అవినీతిపై, అక్రమాలు చర్చ లేవనెత్తగానే…బాబు తన వంధిమాగధులు అచ్చెం, బోండా, దేవినేని ఉమలను ఉసిగొల్పి, 11 సీబీఐ కేసులు, …

Read More »

కావాలనే అడ్డుకుంటున్నారా… జగన్‌కు మంచి పేరొస్తుందనే టీడీపీ రాద్దాంతం  !

ఏపీ అసెంబ్లీ సమావేశాల్లో రోజురోజుకి టీడీపీ మరింత దిగజారిపోతుంది. ప్రజలకు మంచి చెయ్యాలని వైసీపీ చూస్తుంటే టీడీపీ పరువు ఎక్కడ పోతుందో అని ప్రతీ విషయానికి అడ్డు తగులుతున్నారు. నిన్న జరిగిన తీరు చూస్తే.. చంద్రబాబు దృష్టిలో బీసీలు అంటే ఎంత చులకనో మరోసారి తెలిసింది. అసెంబ్లీలో ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి గొప్ప ఆశయంతో రాష్ట్రంలో బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీలకు నామినేటెడ్‌ పోస్టులు, పనుల్లో 50 శాతం …

Read More »

సీఎం జగన్ ఆ విషయం చాలా స్పష్టంగా చెప్పారు అయినా వినకపోవడంతోనే అలా చేసారు

వైసీపీ అధికారంలోకి వచ్చినతర్వాత జరుగుతున్న అసెంబ్లీ సమావేశాల్లో తొలి సస్పెన్షన్ జరిగింది. అసెంబ్లీ కార్యకలాపాలకు అడ్డు తగులుతున్నారనే కారణంతో ముగ్గురు టీడీపీ ఎమ్మెల్యేలపై వేటువేశారు. బడ్జెట్ సమావేశాలు ముగిసేవరకు ఇది అమల్లో ఉంటుందని డిప్యూటీ స్పీకర్ కోన రఘుపతి రూలింగ్ ఇచ్చారు. సభనుంచి సస్పెండ్ అయిన వారిలో టీడీపీ ఎమ్మెల్యేలు అచ్చెన్నాయుడు, గోరంట్ల బుచ్చయ్య చౌదరి, నిమ్మల రామానాయుడు ఉన్నారు. అసెంబ్లీ ప్రారంభంకాగానే స్పీకర్ స్థానంలో కూర్చున్న డిప్యూటీ స్పీకర్ …

Read More »

నాన్నగారిలా అనేక సలహాలిచ్చారు.. ముఖ్యమంత్రి అయ్యాక ముందుండి నడిపారు

ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రానికి మరి కొంత కాలం గవర్నర్‌గా నరసింహన్‌ గారు కొనసాగి ఉంటే బాగుండేదని ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డి అన్నారు. గవర్నర్‌ నరసింహన్‌కు వీడ్కోలు కార్యక్రమంలో సీఎం మాట్లాడుతూ గవర్నర్‌కు వీడ్కోలు పలకడం ఓవైపున బాధగా ఉన్నా, మరోవైపు ఆయన మనతోనే ఉంటారన్న నమ్మకం ఉందన్నారు. తనకు నాన్నగారిలా అనేక సలహాలు ఇచ్చారు. నేను ముఖ్యమంత్రి అయ్యాక కూడా నన్ను ముందుండి నడిపించారు. మరి కొంతకాలం ఆయన …

Read More »

ఖబడ్దార్ చంద్రబాబు అంటూ అసెంబ్లీలో స్పీచ్ ఇరగదీసిన కోటంరెడ్డి

తెలుగుదేశం పార్టీ శాసనస‌భ్యులు త‌మ ప్ర‌వ‌ర్త‌న‌తో మా ప్ర‌భుత్వానికి చెడ్డ‌పేరు తీసుకురావ‌ద్ద‌ని వైయ‌స్ఆర్ కాంగ్రెస్ పార్టీ నెల్లూరు రూరల్ శాసనసభ్యుడు కోటంరెడ్డి శ్రీ‌ధ‌ర్‌రెడ్డి అన్నారు. స‌భ‌లో ప‌రిస్థితి చూస్తే బాధ‌గా ఉంది.. అలాగే సంతోషంగానూ ఉంది. సంతోషం దేనికంటే గ‌తంలో ఎప్పుడూ లేని విధంగా ప్ర‌తిప‌క్షానికి అవకాశం కల్పిస్తూ ప్ర‌జాస్వామ్యానికి కొత్త అర్థం చెబుతున్నామ‌ని తెలిపారు. గత ఐదేళ్లలో ప్ర‌తిప‌క్ష ఎమ్మెల్యేలుగా ఉన్న‌ప్పుడు తమకు స‌భ‌లో అవ‌కాశాలివ్వ‌లా.. అధ్య‌క్షా మైకు …

Read More »

జగన్‌మోహన్‌ అంటే జగత్తులో మోహనుడు, విశ్వంలో అందరూ ప్రేమించే వ్యక్తి.. ప్రతీ బాల్ సిక్స్ కొడుతున్నారు

ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి పాలన ప్రారంభించిన 54 రోజుల్లోనే అద్భుతాలు చేశారని గవర్నర్‌ నరసింహన్‌ అభినందించారు. ఆంధ్రప్రదేశ్‌లో జగన్ చరిత్ర సృష్టిస్తారని చెప్పారు. నరసింహన్‌ రాష్ట్ర బాధ్యతల నుంచి వైదొలుగుతున్న నేపథ్యంలో సోమవారం విజయవాడలోని గేట్‌వే హోటల్‌లో వీడ్కోలు కార్యక్రమం జరిగింది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జగన్‌ అసెంబ్లీలో చక్కటి సభా సంప్రదాయాలను పాటిస్తున్నారని, పాలన ప్రారంభించిన కొద్ది రోజుల్లోనే ఆయన టీ 20 క్రికెట్‌ తరహాలో ప్రతి …

Read More »

టీడీపీ సభ్యులకు దిమ్మతిరిగే కౌంటర్ ఇచ్చిన ఏపీ సీఎం జగన్..

గడిచిన సార్వత్రిక ఎన్నికల్లో టీడీపీ చిత్తు చిత్తుగా ఓడిన విషయం విధితమే. ప్రజలు ఈ ఐదేళ్ళు చంద్రబాబు చేసిన అక్రమ పాలనకు విసిగిపోయి ఈ ఎన్నికల్లో బాబుకి సరైన బుద్ధి చెప్పారు. అసెంబ్లీ సాక్షిగా ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి ప్రతిపక్ష నేతలపై విరుచుకుపడ్డారు. మోసపూరిత పనులు, అబద్ధాలు మేము చేసేవి కాదని అది మీకు మాత్రమే సాధ్యమని జగన్ స్పష్టం చేసారు. తమ మేనిఫెస్టో ఏపీ ప్రజలు అందరికి …

Read More »

ఏపీ అసెంబ్లీ నుంచి ముగ్గురు టీడీపీ సభ్యుల సస్పెండ్

ఏపీ అసెంబ్లీలో తొలిసారి సస్పెన్షన్ నేడు జరిగింది. సభనుంచి ముగ్గురు టీడీపీ సభ్యులను స్పీకర్ సస్పెండ్ చేశారు. సమావేశాలు ముగిసేవరకూ వీరి సస్పెన్షన్ కొనసాగనుంది. సస్పెన్షన్‌కు గురైనవారిలో అచ్చెన్నాయుడు, గోరంట్ల బుచ్చయ్య చౌదరి, నిమ్మల రామానాయుడు ఉన్నారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ మైనార్టీలకు నామినేటెడ్ పదవుల్లో రిజర్వేషన్లు కల్పించే బిల్లుకు అడ్డుపడుతున్నారనే కారణంతోనే ఆ ముగ్గురు టీడీపీ సభ్యుల సస్పెన్షన్‌ను మంత్రి బుగ్గన ప్రతిపాదించారు. అయితే టీడీపీ ఎమ్మెల్యేలు సభలోనే …

Read More »

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat