పోలవరం…ఏపీకి వరం అయిందో కాదో తెలియదు కానీ..గత ఐదేళ్లలో బాబుగారి పాలిట, ఆయన బినామీ కాంట్రాక్టర్ల పాలిట వరంగా మారింది. గత ఐదేళ్లు ప్రతి సోమవారం పోలవరంగా ప్రకటించి…2018 కల్లా పోలవరం నీళ్లు పారిస్తా అని చెప్పి ఊరించాడు. అసలు వాస్తవం చూస్తే ప్రధాన డ్యామ్ నిర్మాణ పనులు ఇంకా తొలి దశలో ఉన్నాయి. బాబుగారు కట్టించిన కాఫర్ డ్యామ్ కాస్త వరదలకు గండిపడి…బాబుగారి హయాంలో జరిగిన పోలవరం పనులు …
Read More »అడ్డంగా దొరికిపోయిన బెట్టింగ్ రాజా..విచారణ జరిగితే కోడెల ఔట్
పోలీసుల కళ్లుగప్పి పరారై తిరుగుతున్న అంతర్ రాష్ట్ర క్రికెట్ బుకీ, తెలుగు యువత జిల్లా అధ్యక్షుడు, క్రికెట్ బూకీ శాకమూరి మారుతీ చౌదరిని నరసరావుపేట పోలీసులు నిన్న (శుక్రవారం) అదుపులోకి తీసుకున్నారు. అతడిని రహస్య ప్రాంతంలో విచారణ చేస్తున్నారు. బెట్టింగ్ కేసులో ప్రధాన నిందితుడిగా ఉండి అజ్ఞాతంలో ఉన్న మారుతి తిరిగి క్రికెట్ బెట్టింగ్ నిర్వహిస్తూ పట్టుబడినట్లు తెలిపింది. గత టీడీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి అధికారాన్ని అడ్డుపెట్టుకుని …
Read More »పోలవరం స్పిల్వేపైకి నీళ్లు రావడంపై గొప్పగా చెప్పుకుంటున్న చంద్రబాబు..ఛీ..సిగ్గుండాలి…!
పోలవరం ప్రాజెక్టులో కీలక పరిణామం చోటు చేసుకుంది…గత రెండు రోజులుగా కురుస్తున్న వర్షాలతో పాటు గోదావరిలో భారీగా పెరిగిన వరద నీరు ప్రాజెక్టులో కీలకమైన స్పిల్ వేలోకి వచ్చింది. అయితే కాఫర్ డ్యామ్కు గండిపడటంతో స్పిల్వేపైకి నీళ్లు వచ్చాయి. ఇదిలా ఉంటే గోదావరి నదీ జలాలు పోలవరం స్పిల్ వే ని తాకడంపై మాజీ సీఎం చంద్రబాబు స్పందించారు. ప్రస్తుతం అమెరికా పర్యటనలో ఉన్న ఆయన స్పిల్ వే పై …
Read More »పారదర్శకత, కారణాలు వెల్లడిస్తూ విదేశీ పర్యటనలు చేస్తున్న యువ ముఖ్యమంత్రి జగన్
ఏపీ సీఎం హోదాలో వైఎస్ జగన్ మొట్టమొదటి విదేశీ పర్యటనకు వెళ్లారు.. ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించాక జగన్ తొలి విదేశీ పర్యటనకు వెళ్లడంపై సర్వత్రా ఆసక్తి నెలకొంది. అయితే జగన్ కొద్దిరోజుల క్రితం ముఖ్యమంత్రి హోదాలో డిప్లొమాటిక్ పాస్పోర్ట్ పొందారు. ఆయన విదేశీ పర్యటనకు సీబీఐ ప్రత్యేక కోర్టు అనుమతించడం పట్ల జగన్ విదేశాలకు వెళ్లారు. వైఎస్ కుటుంబం మొదటినుంచీ క్రైస్తవ మతాన్ని ఆచరిస్తుండడం తెలిసిందే.. ఈ క్రమంలో ఆయన …
Read More »బుుషికేష్లో టీటీడీ ఛైర్మన్ వై.వి. సుబ్బారెడ్డి పర్యటన..!
పవిత్ర పుణ్యక్షేత్రం బుుషికేశ్లో టీటీడీ ఛైర్మన్ వై.వి. సుబ్బారెడ్డి పర్యటించారు. విశాఖ శారదా పీఠాధిపతులు శ్రీ స్వరూపానందేంద్ర సరస్వతీ మహాస్వామి, ఉత్తరాధికారి శ్రీ స్వాత్మానందేంద్ర సరస్వతి బాలస్వామి వారు బుుషికేష్లో చాతుర్మాస్య దీక్ష చేపట్టిన సంగతి తెలిసిందే. సెప్టెంబర్ 14 వరకు స్వామిజీలు బుుషికేష్లో తపోదీక్ష అవలంబిస్తారు. తాజాగా టీటీడీ ఛైర్మన్ వైవి సుబ్బారెడ్డి దంపతులు బుుషికేష్ శ్రీ విశాఖ శారదాపీఠాన్ని సందర్శించారు. ఈ రోజు బుుషికేష్కు వెళ్లిన వైవి …
Read More »అమిత్ షా, రాజ్ నాథ్ సింగ్ లతో భేటీ అయిన వైవీ సుబ్బారెడ్డి..!
టీటీడీ చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి అమిత్ షా, రాజ్ నాథ్ సింగ్ లతో భేటీ అయ్యారు.ఈ సందర్భంగా ఏపీకి ఎక్కువ నిధులు ఇచ్చి అభివృద్ధికి తోడ్పాటును ఇవ్వాలని కోరడం జరిగింది. అనంతరం శ్రీవారి తీర్థ ప్రసాదాలను అమిత్ షాకు ఇచ్చారు. మరోవైపు కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజ్ నాథ్ సింగ్ ను సైతం కలిసి విభజన హామీలను మొత్తం పూర్తిగా నెరవేర్చాలని కోరారు. ఆంధ్ర రాష్ట్ర అభివృద్దికి తోడ్పడాలని …
Read More »టీడీపీ నుంచి కోడెల ఫ్యామిలీ సస్పెన్షన్…లోకేష్ అంత ధైర్యం చేస్తాడా…?
నవ్యాంధ్రప్రదేశ్ తొలి స్పీకర్గా వ్యవహరించిన కోడెల శివప్రసాద్ వ్యవహార శైలి పూర్తిగా వివాదస్పదం. గత ఐదేళ్ల చంద్రబాబు హాయంలో రాజ్యాంగబద్ధమైన స్పీకర్ పదవిలో ఉంటూ, ఫక్తు తెలుగుదేశం నాయకుడిగా, రాజ్యాంగేతర శక్తిగా వ్యవహరించిన కోడెల శివప్రసాద్ స్పీకర్ల వ్యవస్థకే మచ్చ తెచ్చారనడంలో సందేహం లేదు. చంద్రబాబు నాడు ప్రతిపక్షంలో ఉన్న వైసీపీకి చెందిన 23 మంది ఎమ్మెల్యేలను లాక్కున్నా, కనీసం పార్టీ ఫిరాయింపుల చట్టం అమలు చేయకుండా కోడెల మీనమేషాలు …
Read More »టీడీపీలో మరో ఆగస్టు సంక్షోభం…తెలుగు తమ్ముళ్లలో ఆందోళన…!
టీడీపీలో మరోసారి ఆగస్టు సంక్షోభం రానుందా…టీడీపీ దుకాణం బంద్ కానుందా…ప్రస్తుతం అధికారం కోల్పోయిన తర్వాత టీడీపీలో జరుగుతున్న పరిణామాలు చూస్తుంటే…మరోసారి ఆగస్టు సంక్షోభం ఏర్పడే సూచనలు ఉన్నాయని తెలుగు తమ్ముళ్లు ఆందోళన చెందుతున్నారు. స్వర్గీయ ఎన్టీఆర్ను స్వయానా అల్లుడు చంద్రబాబు వెన్నుపోటు పొడిచి అధికారం చేజిక్కుంచుకున్నది ఈ ఆగస్టు నెలలోనే. అప్పటి ఆగస్టు సంక్షోభం ఎన్టీఆర్ను అవమానకరరీతిలో పదవీచ్యుతుడిని చేస్తే ఇప్పుడు రాబోయే ఆగస్టు సంక్షోభం టీడీపీ పతనానికి నాంది …
Read More »అప్పుడైనా ఇప్పుడైనా చంద్రబాబు అమెరికాలో పల్లీలు తింటూ తిరగటమేనా.? రూపాయి పెట్టుబడి తెచ్చింది లేదా.?
చలిలో చంకలో ఫైల్స్ పట్టుకొని వీధివీధికి తిరిగి లక్షలకోట్లు పెట్టుబడులు తెచ్చాను.. ప్రపంచం మొత్తం ఏపీ వైపు చూస్తోంది అని చెప్పుకునే చంద్రబాబు.. అక్కడి ఫొటోలతో హడావిడి చేసే ఆయన బ్యాచ్ తో కలిసి ఇప్పుడు శెనగిత్తనాలు తింటూ ఉత్తచేతులతో అదే బజార్లో తిరుగుతున్నారు. అయితే గతంలో కూడా చంద్రబాబు ముఖ్యమంత్రి హోదాలో కూడా చేసింది ఇదే పని అంటూ ఆయనను విమర్శిస్తున్నారు. కాకపోతే అప్పుడు అధికారంలో ఉండటంతో చుట్టూ …
Read More »టీడీపీ అండ్ కో చేస్తున్న దుష్ప్రచారాన్ని ఖండించిన ఆర్థిక శాఖ
ప్రభుత్వం ఉద్యోగులకు జీతాలు చెల్లించలేదని టీడీపీ సామాజిక మాద్యమాల్లో మరియు టీవీ చానల్స్లో ప్రసారం అవుతున్న వార్తపై అంధ్రప్రదేశ్ ఆర్ధిక శాఖ తీవ్రంగా ఖండించింది. సాధారణంగా ప్రతి నెల 1వ తేదీన ఆర్బీఐ ఈ-కుబేర్ (ఈ-కుబేర్ పద్ధతిలో వేతనాలు రిజర్వ్ బ్యాంకు నుంచి నేరుగా ఉద్యోగుల ఖాతాల్లో ప్రతి నెలా 1న జమ అవుతాయి) ద్వారా చెల్లింపులు జరుగుతాయి. ఈ ప్రకారంగానే అన్ని జిల్లాల పింఛన్లు, జీతాల ఫైళ్లు యథాతథంగా …
Read More »