100% రాజధాని విషయంలో మార్పు ఉండదు. సీఎం క్యాంప్ ఆఫీస్, ఇల్లు అమరావతిలో కట్టుకున్న విషయం మరువొద్దు. అలానే 2009లో ప్రకాశం బ్యారేజ్ నుండి సముద్రంలోకి విడుదలైన నీరు 11.20 లక్షల క్యూసెక్కులు.. అపుడు కరకట్ట అంచులవరకు నీరు వచ్చినమాట వాస్తవమే కాబట్టి అలాంటి వరదలు వచ్చినపుడు నష్టం కచ్చితంగా జరుగుతుంది.. దీనిపై విశ్లేషణలు జరుగుతున్నాయి. ఈప్రాంతంలో అన్ని కులాల వాళ్ళు ఉన్నారు. అయితే బొత్స మాట్లాడిన మాటలను వక్రీకరించారు.. …
Read More »టీడీపీ సోషల్ మీడియాలో కూడా లోకేశ్ అట్టర్ ఫ్లాప్..ఇంకా ఎన్ని వింతలు చేస్తాడో?
గత కొద్ది రోజులుగా పెయిడ్ ఆర్టిస్టులతో వీడియోలు చేయిస్తూ సీఎం జగన్ను, వైసీపీ మంత్రులను కించపర్చేలా చేస్తున్న టీడీపీ సోషల్ మీడియా కుట్ర ఎట్టకేలకు బట్టబయలైంది. తమ జూనియర్ ఆర్టిస్టులతో రైతు, వరద బాధితుల అవతారాలు ఎత్తించి ప్రభుత్వంపై విమర్శలు గుప్పిస్తున్న టీడీపీకి చుక్కెదురు అయింది. తాజాగా వైఎస్ జగన్ సర్కార్పై బురద చల్లడమే కాకుండా, పలువురు మంత్రులను కులం పేరుతో దూషించిన నలుగురు పెయిడ్ ఆర్టిస్టులను పోలీసులు అదుపులోకి …
Read More »29 మందిని పొట్టన పెట్టుకున్నారు రాష్ట్రాన్ని దోచేసారు.. సాక్ష్యాలతో సహా లెఫ్ట్ అండ్ రైట్ ఇచ్చిన అనిల్
వరదల వల్ల ఎక్కడా ప్రాణనష్టం జరగకుండా జాగ్రత్తలు తీసుకున్నామని మంత్రి అనిల్ కుమార్ యాదవ్ చెప్పారు. వరదలపై కూడా చంద్రబాబు బుదర రాజకీయాలు చేస్తున్నారని అనిల్ మండిపడ్డారు. 14ఏళ్లు ముఖ్యమంత్రిగా పనిచేసిన వ్యక్తికి నీటిని ఎలా వదులుతారో కూడా తెలియదా అని ఎద్దేవా చేశారు. చంద్రబాబు చెబుతున్నట్లుగా వరద నీటిని వదిలేసి ఉంటే ఈరోజు డ్యాముల్లో నీరుండేది కాదన్నారు. వరదనీటిని కిందకు వదిలిఉంటే రాయలసీమకు నీరు ఎలా ఇస్తామనన్నారు. అధికార …
Read More »ప్రతీ ఫిర్యాదును పరిశీలిస్తారు.. ఊరూ పేరూ లేని ఉత్తరాలపైనా విచారణ జరిపిస్తారు.. ఎక్కడంటే..
విపక్షంలో ఉన్నప్పుడు ఒకరకంగా, అధికారంలో ఉన్నపుడు మరోలా మాట్లాడటం అలవాటుగా మారిన ఈ కాలంలో ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి అందరి ప్రశంసలూ అందుకుంటున్నారు. లోకాయుక్త నియామకం వీలయ్యేవిధంగా తీసుకొచ్చిన లోకాయుక్త సవరణ చట్టం కింద గెజిట్ నోటిఫికేషన్ విడుదల చేసారు. అధికారంలోకి వచ్చిన నెలరోజులలోనే లోకాయుక్త సవరణ బిల్లు ఆమోదానికి ఏపీ ప్రభుత్వం చర్యలు తీసుకుంది. ఇప్పుడు ఆ చట్ట అమలు ను నోటిఫై చేసింది. ముఖ్యమంత్రి స్థానంలో ఉన్నవారికి …
Read More »రేషన్ ఇవ్వకపోతే కఠిన చర్యలు.. గంటల తరబడి క్యూలైన్లలో నిల్చోవద్దు..
ఆంధ్రప్రదేశ్ లో ఎలక్ట్రానిక్-నో యువర్ కస్టమర్ (ఈ-కేవైసీ) పై చెలరేగుతున్న వదంతులకు ఫుల్ స్టాప్ పడింది. ప్రభుత్వ చీఫ్ విప్ గడికోట శ్రీకాంత్ రెడ్డి దీనిపై సస్పెన్స్ కు తెరదించారు. ఈ-కేవైసీ చేయించకపోతే రేషన్ కార్డులు రద్దుచేస్తారంటూ వస్తున్న వార్తల్లో ఏమాత్రం నిజంలేదని శ్రీకాంత్ రెడ్డి తెలిపారు. ఈ-కేవైసీ నమోదు చేయించుకోవడానికి గడువు లేదని, ఎప్పుడైనా చేయించుకోవచ్చని ఆయన స్పష్టం చేశారు. కడప జిల్లాలో శ్రీకాంత్ రెడ్డి మీడియాతో మాట్లాడుతూ …
Read More »తెలుగుదేశం ప్రభుత్వాన్ని ఇరుకున పెట్టేందుకు ఎంచుకున్న యాక్షన్ ప్లాన్స్ ఇవేనట
ఓటమితో రగిలిపోతున్న తెలుగుదేశం వైసీపీ ప్రభుత్వంపై వీలైనంత బురద జల్లేందుకు ప్రయత్నిస్తోంది. ఇందుకు సంబంధించి పలు విధ్వంసాలకు ఒడిగట్టేందుకు టీడీపీ ప్రయత్నిస్తోందట.. తాజాగా జరుగుతున్న సమీకరణాలు చూస్తే అది కూడా వాస్తవం అనిపిస్తోంది.. ప్రతి హిందువులకు సంబంధించిన ఈవెంట్లలో క్రైస్తవమత ప్రచారం చేపించడం.. వైఎస్ఆర్సీపీ వచ్చాక క్రిస్టియానిటీ పెరిగిపోయిందని జనాలని రెచ్చగొట్టడం.. సామాన్యుడికి అందే రేషన్, పింఛన్లు పై దుష్ప్రచారం చేయడం.. రాజధాని , పోలవరం జగన్ వచ్చాక ఆగిపోయాయి …
Read More »చంద్రబాబు హయాంలో ఢిల్లీ లోకల్ అడ్వైజర్ కమిటీ అక్రమాలకు పాల్పడింది.. కచ్చితంగా చర్యలు తీసుకుంటాం
తిరుమలకు వెళ్లే బస్ టికెట్ల వెనుక ముస్లింలకు, క్రిస్టియన్లకు సంబంధించిన ప్రకటనలు ఉండడంతో భారీగా సోషల్ మీడియాలో టీడీపీ, బీజేపీ నెటిజన్లు వైసీపీపై ఆరోపణలు చేస్తూ పోస్టులు పెట్టారు. అయితే అలాంటి ప్రచారం చేస్తున్న వారి పరిస్థితి ఎదురు తిరిగింది. అసలు ఆప్రచారానికి, కొత్త ప్రభుత్వానికి ఏమాత్రం సంబంధమే లేదని తేలిపోయింది. ఈ వ్యవహారమంతా జరిగింది చంద్రబాబు హయాంలోనే అని ఆధారాలతో సహా నిరూపితమైంది. విషయంలోకి వెళ్తే తిరుమలకు వెళ్లే …
Read More »ఆ మంత్రులు తప్ప ఎవరూ టీడీపీకి కౌంటర్ ఇవ్వకపోవడంతో ఎమ్మెల్యేలపై వైసీపీ శ్రేణుల అసంతృప్తి
ఒక్క 10 రోజులు నాయకుడు పర్సనల్ పనుల మీద రాష్ట్రంలో అందుబాటులో లేకపోతే పరిస్థితులు మ్యానేజ్ చేసుకోలేక దిక్కులు చూసే స్థితిలో మన పార్టీ ఉందా.. ఇది సగటు వైసీపీ అభిమాని ప్రశ్న.. తాజాగా జరిగిన ఘటనలపై టీడీపీ పెద్దఎత్తున ఆర్భాటం చేస్తుంటే ఓ ముగ్గురు మంత్రులు తప్ప కనీసం కిమ్మనే నాధుడే లేడు.. మరోవైపు టీడీపీ నేతలు చంద్రబాబును చంపేందుకే డ్రోన్ తిప్పారంటూ అసత్య ప్రచారం చేసారు.. రాజధానిని …
Read More »విజయసాయి రెడ్డి ట్వీట్ కు బాబుకు మాటల్లేవ్…!
తిరుమలకు వెళ్లే బస్సు టికెట్ల వెనుక ముస్లిం, క్రిస్టియన్లకు సంబంధించిన ప్రకటనలు ఉండడంపై సోషల్ మీడియాలో టీడీపీ, బీజేపీ అభిమానులు ఓ రేంజ్లో వైసీపీపై ఆరోపణలు చేస్తూ పోస్టులు పెట్టారు. ఈసారి కూడా అలాంటి ప్రచారం చేస్తున్న వారిని పరిస్థితి ఎదురు తన్నింది. అసలు ఆ ప్రచారానికి, కొత్త ప్రభుత్వానికి సంబంధమే లేదని తేలిపోయింది. ఈ ఘనకార్యం కూడా జరిగింది చంద్రబాబు హయాంలోనే అని ఆధారాలతో సహా నిరూపితమైంది. అయితే …
Read More »చంద్రబాబు వ్యాఖ్యలపై తమకే దిమ్మతిరిగిందంటున్న కార్యక్రమంలో పాల్గొన్న టీడీపీ నేతలు
తాజాగా గుంటూరు, కృష్ణా జిల్లాల్లో వచ్చిన వరదలపై మాజీసీఎం చంద్రబాబు పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ ఇచ్చారు. వైసీపీ ప్రభుత్వం ఉద్దేశపూర్వకంగా తెచ్చిన వరదలని చంద్రబాబు నాయుడు ఆరోపించారు. కృష్ణ నది మహారాష్ట్ర నుంచి సముద్రంలో కలిసే వరకు దాదాపు 1400కి.మీ ప్రయాణిస్తుందని, జూరాల, శ్రీశైలం, నాగార్జున సాగర్, పులిచింతల జలాశయాల్లో 419.4టీఎంసీల నీటి నిల్వకు ఖాళీ ఉందని, రాయలసీమ లో అన్ని జలాశయాల్లోనూ ఖాళీ ఉందని, రెండున్నర లక్షల క్యూసెక్కుల …
Read More »