ఏపీలో అధికార వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంపై భారతీయ జనతా పార్టీ విమర్శల దాడి ఒక్కసారిగా పెంచింది. వైసీపీ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి రాష్ట్రంలో మత మార్పిడులు పెరుగుతున్నాయంటూ ఏపీ బీజేపీ అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ కూడా ఆరోపించారు. తెలుగుదేశం ప్రభుత్వానికి, వైసీపీ సర్కారుకు మధ్య తేడా లేకుండా పోయిందంటూ వ్యాఖ్యానించారు. జగన్ చెప్పేవి కిందిస్థాయిలో జరగడం లేదని, జగన్ వచ్చిన తర్వాత ఏపీలో మత మార్పిడులు ఎక్కువయ్యాయన్నారు. జగన్ …
Read More »రాజధానిలో భూములు కొన్నందుకేనా ఇంతప్రేమ.. సీమప్రజల కష్టాలపై ఒక్కసారి అయినా నోరు విప్పావా
తాజాగా రాజధాని విషయంలో జరుగుతున్న వివాదంపై మాజీమంత్రి పరిటాల సునీత స్పందించారు. దీనిపై రాయలసీమ ప్రజలు తీవ్రంగా స్పందిస్తూ విమర్శిస్తున్నారు. రాయలసీమ ప్రాంతంలో 20 ఏళ్లుగా రాజకీయం చేస్తున్న మీరు గత ఐదేళ్లుగా మంత్రిగా ఉన్న మీరు మన రాయలసీమకు రావాల్సిన ఎయిమ్స్ ని మంగళగిరికి తరలిస్తే నోటమాట మాట్లాడలేదు.. శివరామ కృష్ణన్ కమిటీ సిఫార్సు ప్రకారం, శ్రీ బాగ్ ఒడంబడిక ప్రకారం రాజధాని కోస్తాలో పెడితే హైకోర్టు రాయలసీమలో …
Read More »కుటుంబ పెద్ద చనిపోయినపుడు ఉన్న జగన్ జైల్లో పెట్టినపుడు వారు చేసిన త్యాగం, పోరాటం మన కష్టాలముందు
వైయస్ కుటుంబంలోని వైయస్ విజయమ్మ, వైయస్ భారతమ్మ, వైయస్ షర్మిళమ్మలే నేటి మహిళలకు, తనకు ఆదర్శమని ఏపీ మహిళా కమిషన్ చైర్పర్సన్ గా నియమితులైన వాసిరెడ్డి పద్మ పేర్కొన్నారు. మహిళా కమిషన్ చైర్ పర్సన్గా బాధ్యతలు స్వీకరించిన అనంతరం వాసిరెడ్డి పద్మ మాట్లాడుతూ నామినేటెడ్ పదవులు, పనుల్లో మహిళలకు 50శాతం రిజర్వేషన్లు, స్థానికులకు పరిశ్రమల్లో 75శాతం ఉపాధి అవకాశాలు కల్పించాలని తాజాగా ముఖ్యమంత్రి వైయస్ జగన్ మోహన్ రెడ్డి చట్టం …
Read More »ఆ ఘటనపై విచారణ జరిగితే చంద్రబాబు బండారం బయట పడుతుంది.. విజయసాయి రెడ్డి
తాజాగా గుంటూరు, కృష్ణా జిల్లాల్లో వచ్చిన వరదలపై మాజీ సీఎం చంద్రబాబు పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ ఇచ్చిన విషయం తెలిసిందే. వైసీపీ ప్రభుత్వం ఉద్దేశపూర్వకంగా తెచ్చిన వరదలని చంద్రబాబు నాయుడు ఆరోపించారు. కృష్ణ నది మహారాష్ట్ర నుంచి సముద్రంలో కలిసే వరకు దాదాపు 1400కి.మీ ప్రయాణిస్తుందని, జూరాల, శ్రీశైలం, నాగార్జున సాగర్, పులిచింతల జలాశయాల్లో 419.4టీఎంసీల నీటి నిల్వకు ఖాళీ ఉందని, రాయలసీమ లో అన్ని జలాశయాల్లోనూ ఖాళీ ఉందని, …
Read More »తన ఇంటి ఆడపడుచుగా భావించే పద్మను సీఎం జగన్ ఎలా పిలుస్తారో చెప్పిన సజ్జల
వాసిరెడ్డి పద్మ మహిళా కమిషన్ చైర్పర్సన్గా పదవీ బాధ్యతలు స్వీకరించారు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా హాజరైన సజ్జల రామకృష్ణారెడ్డి పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేసారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్ నాయకత్వంలో వాసిరెడ్డి పద్మ పాత్ర అసాధారణమైనదని అన్నారు. జగన్ ఆలోచనకు అనుగుణంగా పని చేస్తూ పార్టీ బలోపేతానికి కృషి చేశారని తెలిపారు. అలాగే జగన్ ఆమెను స్టీల్ లేడి అని పిలుస్తుంటారని కొత్త విషయం చెప్పారు. మహిళా కమిషన్ …
Read More »మహిళా కమిషన్ పేరు వింటే చింతమనేని లాంటోడికి తడిసిపోవాలి.. ఈ మాట ఎవరన్నారో తెలుసా.?
ఏపీ ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి ప్రభుత్వంలో మహిళలకు సముచిత స్థానం కల్పించారని ఏపీఐఐసీ చైర్పర్సన్, నగరి ఎమ్మెల్యే ఆర్కేరోజా పేర్కొన్నారు. రాష్ట్ర మహిళా కమిషన్ చైర్ పర్సన్గా వాసిరెడ్డి పద్మ ప్రమాణస్వీకారం కార్యక్రమంలో పాల్గొన్న రోజా ఆడవాళ్లకు గత ప్రభుత్వంలో అన్యాయం జరిగిందన్నారు. అసెంబ్లీలోనూ మహిళా వాణి వినిపించకూడదని చంద్రబాబు కక్షగట్టటారన్నారు. కాల్మనీ, సెక్స్ రాకెట్ విషయంలో ప్రశ్నించినందుకు తనను రూల్స్ కు విరుద్ధంగా అసెంబ్లీ నుంచి ఏడాది …
Read More »సున్నపురాయి నిక్షేపాల కేసులో సంచలన వ్యాఖ్యలు చేసిన హైకోర్టు
గురజాల టీడీపీ మాజీ ఎమ్మెల్యే యరపతినేని అరెస్టుకు రంగం సిద్ధమైనట్టు తెలుస్తోంది. యరపతినేని శ్రీనివాసరావును అరెస్ట్ చేసే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. గుంటూరు జిల్లాలో మైనింగ్ అక్రమాలకు సంబంధించి ఆయనపై హైకోర్టు అరెస్ట్ వారెంట్ జారీ చేసింది. గతంలో టీడీపీ అధికారంలో ఉన్నప్పుడు ఆయన గురజాల ఎమ్మెల్యేగా పనిచేశారు. ఆసమయంలో భారీ ఎత్తున సున్నపురాయి నిక్షేపాలను అక్రమంగా తరలించడంతో వైసీపీ మొదటినుంచి పోరాటం చేసింది. యరపతినేని అండతో ఆయన అనుచరులు …
Read More »ఫర్నీచర్ గురించి కోడెలకు ఫోన్ చేసి చంద్రబాబు ఏం చెప్పారో తెలుసా.?
ఏపీ మాజీ స్పీకర్ కోడెల శివప్రసాదరావు ఇంకా కోలుకోలేదని, ఇంకా ఆయన శ్వాస తీసుకోవడానికి ఇబ్బంది పడుతున్నారని కోడెల అల్లుడు డాక్టర్ మనోహర్ వెల్లడించారు. ఎక్కువగా మానసిక ఒత్తిడికి గురవడం వల్ల కోడెలకు గుండెపోటు వచ్చిందని తెలిపారు. గతంలో ఇలాగే కోడెలకు గుండెపోటు వస్తే స్టంట్ వేశామని చెప్పారు. ప్రస్తుతం శ్వాస తీసుకోవడానికి ఇబ్బందిపడుతున్నారని ఆయన తనకు ఫోన్ చేసిన మాజీ సీఎం చంద్రబాబుకు వివరించారు. 48గంటలు గడిచిన తరువాత …
Read More »అత్యంత హీనమైన నేర చరిత్ర కలిగిన స్పీకర్ కోడెల..గూగుల్ కూడా అదే చెబుతుందట !
మాజీ అసెంబ్లీ స్పీకర్ కోడెల ఫ్యామిలీ అరాచకంపై నరసరావు, సత్తెనపల్లి టీడీపీ నేతలు ఫిర్యాదు చేసినా చంద్రబాబు పట్టించుకోలేదు. కే ట్యాక్స్ పేరుతో కోడెల ఫ్యామిలీ చేసిన పలు అక్రమ దందాలపై పోలీసులు కేసులు నమోదు చేసినా కూడా బాబు స్పందించలేదు. అయితే అసెంబ్లీ ఫర్నీచర్ తరలింపు విషయంలో కోడెల అడ్డంగా దొరికిపోయాడు. ఈ ఘటనపై పోలీసులు కోడెలపై కేసు నమోదు చేశారు. కోడెల, అతని కొడుకు, కూతురు అవినీతి, …
Read More »వివేకా హత్య కేసులో కీలక మలుపు.. నిందితులను గుజరాత్లోని గాంధీనగర్ తీసుకెళ్లిన పులివెందుల పోలీసులు
రాష్ట్రంలో పెద్దఎత్తున సంచలనం సృష్టించిన మాజీమంత్రి, వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసులో అనుమానితులైన వివేకా సన్నిహితుడు ఎర్ర గంగిరెడ్డి, వాచ్మన్ రంగయ్య, కసనూరు పరమేశ్వర్ రెడ్డి, దిద్దెకుంట శేఖర్ రెడ్డి లను దాదాపుగా 20 రోజులక్రితం సిట్ బృందం పులివెందుల కోర్టు అనుమతితో నార్కో అనాలసిస్ పరీక్షల నిమిత్తం గుజరాత్లోని గాంధీ నగర్లో గల ల్యాబ్కు తీసుకెళ్లారు. అయితే తీసుకెళ్లినా ఆ నలుగురిలో తాజాగా ఇద్దరికి నార్కో అనాలసిస్ …
Read More »