ఎప్పుడైనా ఒక రాజకీయ పార్టీ నిర్ణయాత్మక విలువలు కలిగి ఉండాలి. అలాగే విమర్శలు, సలహాలు, సూచనలు కూడా చెయ్యాలి. కానీ పవన్ ఈ రాజకీయానికి పూర్తి విరుద్ధంగా నడుస్తున్నారు. గతంలో తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చిన సమయంలోఆ పార్టీతోనే ఉన్న పవన్ కళ్యాణ్ ఎన్నికలు ముగిసే నాటికి చివరికల్లా యూటర్న్ తీసుకున్నారు. అయితే ఆ పార్టీ ఘోర పరాజయం పాలైంది. పవన్ కళ్యాణ్ పోటీ చేసిన రెండు ప్రాంతాల్లోనూ చిత్తు …
Read More »మీరు దోపిడీ చేసిన వేల కోట్లు కక్కిస్తాం..!
గత ఐదేళ్ళ పాలనలో టీడీపీ చేసిన దౌర్జన్యాలు, అన్యాయాలు లెక్కలేనన్ని ఉన్నాయి.రైతులకు, పేదలకు చెందాల్సిన సొమ్ము మొత్తం నొక్కేసారు. రైతులను ఆశపెట్టి తప్పుడు హామీలు ఇచ్చి గెలిచిన తరువాత వారి వైపు కన్నెత్తి కూడా చూడలేదు.పుల్లారావు, ఉమా, కోడెల ఇలా ప్రతీఒక్కరు తమ సొంత ప్రయోజనాలు కోసం ప్రభుత్వం సొమ్ము ఉపయోగించుకున్నారు. కొన్ని వేల కోట్లు రూపాయలు స్కామ్ చేసారు. రైతులకు కనీసం పనులుకు కూడా చెయ్యలేదు. ఈమేరకు బొండా …
Read More »రాజధానిలో మొన్న వచ్చిన వరదలకు వందమంది చనిపోయారా ఏం మాట్లాడుతున్నావ్ పవన్
తాజాగా జనసేన అధినేత పవన్ కళ్యాణ్ మూడు రోజులపాటు అమరావతి లో పర్యటించి ఒక మీడియా సమావేశం ఏర్పాటు చేశారు.. అయితే ఈ మీడియో సమావేశంలో పవన్ మాట్లాడిన మాటలు అత్యంత హాస్యాస్పదంగా ఉన్నాయి.. ఎందుకు అంటే పవన్ సాధారణంగా ఎప్పుడు మాట్లాడినా ఒక అజ్ఞానిగా కనీసం సబ్జెక్టుపై అవగాహన లేని వ్యక్తిగా మాట్లాడుతారు అనేది ఇతర పార్టీలు ఎప్పుడూ చేసే వాదన.. ఒకానొక సందర్భంలో తెలుగుదేశం పార్టీ కూడా …
Read More »జగన్ మీ లక్షకోట్లు పెట్టుబడులు పెడతారా.. మీకు విజన్ లేదు
జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి 100రోజుల పాలనపై తీవ్ర వ్యాఖ్యలు చేసారు. వైసీపీ హామీలు జనరంజకంగా ఉన్నా పాలన జన విరుద్దంగా సాగుతోందని పవన్ విమర్శించారు. గత ప్రభుత్వంలో ఇసుక విధానాన్ని తప్పుబట్టిన వైసీపీ ఇప్పుడు ఏం చేస్తోందని ప్రశ్నించారు. ఇప్పటికే లక్షలాది మంది ఉపాధి కోల్పోయారని, కూడా నిర్మాణ రంగం కూడా తీవ్రంగా కుదేలైందని విమర్శించారు. ప్రభుత్వంలో పారదర్శకత లోపించిందంటూ కామెంట్ చేసారు. ఏపీ …
Read More »ఆ చానల్ నిలిపివేస్తూ తీసుకున్న నిర్ణయం సరైనదేనా.? అసలు నిర్ణయం తీసుకున్నదెవరు..
తాజాగా ఆంధ్రజ్యోతి మీడియా వ్యవహారంలో ఏపీ ప్రభుత్వం వ్యవహరించిన తీరును తప్పుబడుతూ వైఎస్సార్సీపీ శ్రేణులు సదరు పత్రిక, సదరు ఛానల్ పై మండిపడుతున్నారు. జగన్మోహన్ రెడ్డి తన పత్రికపై జగన్ కావాలని ఆ చానల్ ను నిలిపివేశారని తెలుగుదేశం పార్టీకి చెందిన సోషల్ మీడియా విపరీతమైన దుష్ప్రచారం చేస్తున్నారు. అయితే దీనికి ముఖ్యమంత్రి ఏ విధమైన సంబంధం లేదని వైసీపీ సీనియర్ నేతలు ఖండిస్తున్నారు. సోషల్ మీడియా వేదికగా కూడా …
Read More »రిజర్వేషన్లపై సంచలన నిర్ణయం తీసుకున్న జగన్ ప్రభుత్వం.. కేబినేట్ లోనూ తీర్మానం
ఏపీ ప్రభుత్వం మరో సంచలన నిర్ణయం తీసుకుంది. ఆంధ్రప్రదేశ్ హిందూ ధార్మిక సంస్థల నియామక చట్టంలో పలు మార్పులు చేసింది. ప్రతీ దేవాలయ ట్రస్టుల్లో ఎక్స్ అఫిషియో సభ్యులను మినహాయించి 50శాతం రిజర్వేషన్లు కల్పిస్తూ ఉత్తర్వులు జారీచేసింది. ఆయా దేవాలయాల పాలకమండలిలో ఎస్సీ, ఎస్టీ, బీసీలకు 50 శాతం రిజర్వేషన్లు కల్పిస్తూ ఉత్తర్వులిచ్చింది. మొత్తం ఉన్న నామినేటెడ్ సభ్యుల్లో 50శాతం మహిళలకు రిజర్వేషన్ కల్పిస్తూ ప్రభుత్వం జారీ చేస్తూ …
Read More »శ్రీకాకుళం పరువు మొత్తం తీస్తున్నావ్ అచ్చెన్నా.. వైసీపీ మంత్రి ఫైర్ !
‘చలో ఆత్మకూరు’ పేరుతో టీడీపీ నాయకులు వీధి రౌడీల్లా మారి పోలీసులపై దౌర్జన్యాలకు దిగారు. రాష్ట్రంలో అలజడులు సృష్టించేందుకుగట్టిగా ప్రయత్నాలు చేసారు. పోలీసులు 144 సెక్షన్ అమల్లో ఉండడంతో ఇక్కడికి అనుమతిలేదని చెపితే వారిపై నోటిదురుసు మాటలతో వీరంగం ఆడారు. ఎక్కడికక్కడ ఆందోళనలు చేయాలని, పోలీసులపై తిరగబడాలని చంద్రబాబు టీడీపీ నేతలను రెచ్చగొట్టి ఘర్షణలకు ఉసిగొల్పారు. అదే సమయంలో మాజీ మంత్రి ప్రస్తుత టీడీపీ ఎమ్మెల్యే కింజరపు అచ్చెన్నాయుడు విరుచుపడ్డారు. డ్యూటీ …
Read More »ప్రభుత్వంపై నెగిటివ్ పబ్లిసిటీ స్ప్రెడ్ అవుతుంది.. మనవాళ్లు పధకాలు ప్రచారం చేయకుండా కౌంటర్లకే పరిమితం అవుతున్నారు
ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి బాధ్యతలు చేపట్టి 100రోజులు గడవగానే ప్రతిపక్ష తెలుగుదేశం పార్టీ ఈ మూడు నెలల్లోనే ఐదేళ్లలో చేయాల్సిన ఆరోపణలు, విమర్శలు మొదలుపెట్టింది. మొదట్లో టీడీపీ వైసీపీ ప్రభుత్వానికి 6నెలల సమయం ఇస్తామని చెప్పింది కానీ విప్లవాత్మక నిర్ణయాలతో దూసుకుపోతుంటే తన నిర్ణయాన్ని మార్చుకొని ప్రభుత్వమే టార్గెట్ గా విమర్శలు చేస్తోంది. టీడీపీ బాటలోనే జనసేన కూడా జగన్ పాలనలో జరుగుతున్న చిన్న విషయాన్నీ, జగన్ ఆద్వర్యంలో …
Read More »ఏపీ బీహార్ లా తయారైంది.. ప్రజలు దగా పడ్డారా.. 7o క్లాక్ బ్లేడ్ ఏమైంది.. జగన్ కు క్షమాపణలు చెప్తావా? లేదా?
నటుడు, నిర్మాత బండ్ల గణేష్ తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల సమయంలో కాంగ్రెస్లో చేరి ప్రత్యర్థ పార్టీపై ఘాటువ్యాఖ్యలు చేసి, తన ఫన్నీ వ్యాఖ్యలతో తెగ నవ్వించి. కాంగ్రెస్ ఓడిపోతే బ్లేడుతో పీక కోసుకుంటా అని ఆపార్టీ ఓడిపోయాక రాజకీయాలకు గుడ్బై చెప్పి ఇప్పుడు మళ్లీ లైన్లోకి వచ్చారు. ఈసారి ఏపీలో పరిస్థితులపై స్పందించారు. అధికార పక్షంపై విరుచుకుపడ్డారు. పల్నాటి గొడవలతో ఏపీ పరువు గంగలో కలిసిపోయిందని, ఆంధ్రా మరో బీహార్లా …
Read More »మళ్ళీ చిల్లర వేషాలు మొదలుపెట్టావా బాబూ.. వారికోసమేనా?
చంద్రబాబు ఆలోచనలు చాలా గొప్పగా ఉంటాయి.తాను చేస్తే గొప్ప పక్కవాళ్ళు చేస్తే చెడ్డ అన్నట్టు మాట్లాడుతారు. చంద్రబాబు అధికారంలో ఉన్నన్నిరోజులు చేసిన ప్రతీపని తప్పునే సూచిస్తాయి. ఆ తప్పుని కప్పిపుచ్చడానికి గొర్రెల మందలా టీడీపీ నాయకులు ఆయనకు వత్తాసు పలికేవారు. అధికారంలో ఉన్నప్పుడు ఎన్ని చేసినా చెల్లేది. అలాగని ఎప్పుడుబడితే అప్పుడు చెయ్యాలనుకుంటే ఎవ్వరు సహించరని బాబూ కి ఎప్పటికి అర్ధమవుతుందో మరి.ఈ విషయం పై మరోసారి ట్విట్టర్ వేదికగా …
Read More »