40ఏళ్ల రాజకీయ అనుభవం అని చెప్పుకుతిరుగుతున్న చంద్రబాబుకు రోజురోజుకు చుక్కలు కనిపిస్తున్నాయి. ఒక పక్క ప్రజలు, మరోపక్క సొంత పార్టీ, ఇటు ట్విట్టర్ వేదికగా వైసీపీ సీనియర్ నాయకుడు విజయసాయి రెడ్డి దెబ్బలకు బాబుకి ఏమి చెయ్యాలో అర్ధం కావడంలేదు. ప్రస్తుతం అధికార పార్టీ ఐన వైసీపీ ని వేలెత్తి చూపడానికి ప్రతిపక్ష పార్టీ దగ్గర ఏ అస్త్రం లేదని చెప్పని. కాని ఒక ఇసుకు విషయంలో ఏదేదో చెయ్యాలని …
Read More »‘వన్ స్టాప్ షాప్’ పేరుతో రైతులకు భారీ గుడ్ న్యూస్ చెప్పిన ఏపీ ప్రభుత్వం..!
రైతు శ్రేయస్సు కొరకు ఏపీ ప్రభుత్వం వడివడిగా అడుగులు వేస్తోంది.. ఇప్పటికే రైతులకు పెట్టుబడి సాయం పేరుతో పెద్దఎత్తున నిధులు విడుదల చేసిన సర్కార్ వన్ స్టాప్ షాప్ పేరుతో రైతులకు గుడ్ న్యూస్ తెలిపింది. ఇటీవల రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి గ్రామంలోను గ్రామ సచివాలయం ఏర్పాటు చేశారు. ఈ గ్రామ సచివాలయం పక్కనే రైతులకు కావాల్సిన ఎరువులు, విత్తనాలు ఔషధాలు అన్నింటినీ ప్రభుత్వమే దగ్గరుండి సప్లై చేయనుంది. ముఖ్యంగా …
Read More »సీఎం అయ్యాక జగన్ పై వచ్చిన ఆ విమర్శ కూడా తొలగిపోతుంది.
ఏపీ ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేసిన తరువాత పరిపాలనలో విజయవంతంగా దూసుకుపోయారు వైయస్ జగన్మోహన్ రెడ్డి. సంక్షేమ పథకాలు, ఆరోగ్య శ్రీ, ఉద్యోగాల విప్లవం, రైతులకు సాయం వంటి అనేక ప్రజాకర్షక పథకాలతో జగన్ 150 రోజుల పాలన విజయవంతంగా పూర్తి చేసుకుంది. ఈ క్రమంలో ప్రతిపక్ష తెలుగుదేశం కూడా జగన్ కు ఒకే ఒక్క అంశంలో ఇరుకున పెట్టేందుకు ప్రయత్నిస్తోంది. ఆ ఒక్క అంశమే రాష్ట్రంలో ఏర్పడిన ఇసుక కొరత. …
Read More »ఏపీకి అధికారిగా ఆమ్రపాలి…అందరూ యంగ్ అండ్ డైనమిక్ ఆఫీసర్లే !
తెలంగాణ కు కలెక్టర్ గా సేవలందిస్తున్న యువ అధికారి ఆమ్రపాలి గురించి బహుశా తెలుగు ప్రజల్లో తెలియని వారుండరు. అయితే తాజాగా ఆమ్రపాలి ని కేంద్ర కాబినెట్ డిప్యూటీ సెక్రటరీగా నియమించింది. డిప్యూటీ సెక్రటరీగా నియమించి ఈ పద్ధతి ద్వారా ఏపీకి సేవలందించేందుకు ఆమ్రపాలిని నియమించనున్నారు. ఆమ్రపాలి ఈ పదవిలో మొత్తం నాలుగేళ్ల పాటు కొనసాగుతారు. జగన్ ముఖ్యమంత్రి అయిన తర్వాత యువ అధికారులు యంగ్ అండ్ డైనమిక్ ఆఫీసర్లు …
Read More »రేపే ఏపీ క్యాబినెట్ సమావేశం.. ఏ కీలక నిర్ణయాలు తీసుకోనున్నారు.?
తాజాగా జగన్ ఏపీ క్యాబినెట్ సమావేశం పై ఒక నిర్ణయం తీసుకున్న సంగతి తెలిసిందే ఈ నేపథ్యంలో నెలకు రెండుసార్లు క్యాబినెట్ భేటీ కావాలని నిర్ణయించారు. ఇందులో భాగంగా రేపు కేబినెట్ భేటీ జరగనుంది. అయితే క్యాబినెట్ భేటీలో ఏ అంశాలు చర్చిస్తారు అనేది ఆసక్తికరంగా మారింది. ప్రస్తుతం రాష్ట్రంలో ఉన్న కరెంట్ కోతలు మరియు ఇసుక కొరత పై కేబినెట్లో చర్చించే అవకాశం స్పష్టంగా కనిపిస్తోంది. ప్రభుత్వం ఎన్ని …
Read More »పిట్టకథలు చెప్పడానికి మళ్లీ నర్సిరెడ్డి ని చంద్రబాబు తీసుకొస్తాడా.?
తెలుగుదేశం పార్టీ పరిస్థితి అగమ్యగోచరంగా ను అర్థం కాని పరిస్థితి పరిస్థితిలో ఉంది. భారీ ఓటమి తరువాత వస్తున్న ఉప ఎన్నికల్లో ఎవరిని పోటీకి దింపాలి ఎవరితో ప్రచారం చేయించాలి అనే అంశం తోనే టిడిపి సతమతమవుతోంది. గతంలో పార్టీ తరఫున మాట్లాడే వ్యక్తులు వాయిస్ వినిపించాలంటే వాళ్లే ఓటమి బాధలోనూ వాళ్లే ప్రస్తుతం ఇబ్బందుల్లో కేసుల్లోనూ ఉన్న నేపథ్యంలో ఎవరితో మాట్లాడిన చాలు అనే దానిపైన చంద్రబాబు కసరత్తు …
Read More »ఆరోగ్యశ్రీ విషయంలో ఇండియాలో ఏ ముఖ్యమంత్రి తీసుకోని నిర్ణయం తీసుకున్న జగన్
ఆరోగ్యశ్రీ విషయంలో ఏపీ ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి మరో ముందడుగు వేశారు. ఆంధ్రప్రదేశ్ లోనే కాకుండా తెలంగాణ రాష్ట్రం రాజధాని హైదరాబాదులో, తమిళనాడు రాష్ట్ర రాజధాని చెన్నై, కర్ణాటక రాష్ట్ర రాజధాని బెంగళూరు లో కూడా ఆరోగ్యశ్రీ వర్తింప చేసేలా జగన్ నిర్ణయం తీసుకున్నారు. దీనికోసం ఇప్పటికే ఈ పథకం అమలు అవుతోంది. రాష్ట్ర సరిహద్దుల్లోని జిల్లాలైన అనంతపురం, చిత్తూరు నగరాలకు బెంగళూరు, చెన్నై దగ్గరగా ఉంటుంది. వారు …
Read More »రేపు నారా లోకేష్ దీక్ష
ఏపీ మాజీ ముఖ్యమంత్రి,టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు తనయుడు మాజీ మంత్రి,టీడీపీ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ నాయుడు దీక్షకు దిగనున్నారు. ఏపీలో ప్రస్తుతం నెలకొన్న ఇసుక కొరతకు నిరసనగా రేపు బుధవారం గుంటూరులో ఉదయం పది గంటల నుండి సాయంత్రం 3గంటల వరకు జిల్లా కలెక్టర్ ఆఫీసు ఎదుట దీక్ష నిర్వహించనున్నారు. ఇందుకు లోకేష్ దీక్ష నిర్వహించడానికి వైసీపీ ప్రభుత్వం నుండి అనుమతులు తీసుకున్నామని టీడీపీ నేతలు …
Read More »ఏపీలో మరో నాలుగు రోజుల పాటు భారీ వర్షాలు కురిసే జిల్లాలు ఇవే..?
ఆర్టిజిఎస్ ఆంధ్రప్రదేశ్ రియల్ టైమ్ గవర్నెన్స్ ఓ ముఖ్యమైన సమాచారాన్ని అందిస్తుంది. రాబోయే 24 గంటల్లో ఏపీలోని చిత్తూరు, ప్రకాశం, నెల్లూరు, కడప జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి ఆర్.టి.జి.ఎస్ వెల్లడించింది. భారీ వర్షాలకు తోడుగా ఉరుములు పిడుగులు పడనున్నాయని తెలిపింది. ముఖ్యంగా రైతులు పంటలు వేసి చేతికి వచ్చే సమయంలో ఉన్నందువల్ల ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేసుకోవడానికి ఇది ఒక సమాచారంగా ఉపయోగపడుతుంది. అలాగే వీలైనంత వరకు చెట్ల కింద …
Read More »టీడీపీలో వల్లభనేనితో మొదలైన రాజీనామాల పర్వం ఇంకా కొనసాగనుందా..?
తెలుగుదేశం పార్టీ స్థాపించిన నాటి నుండి ఎప్పుడూ లేనంతగా ఘోర పరాజయం పాలైంది. అయితే పార్టీ ఓడిపోయిన 150 రోజుల్లోనే ప్రతిపక్ష పార్టీగా కూడా టిడిపి విఫలమైందనే విమర్శలు వినిపిస్తున్నాయి. ఈ క్రమంలో పెద్ద పెద్ద లీడర్లు కూడా ఆ పార్టీని వీడేందుకు సిద్ధమవుతున్నారు. వీరిలో ఇప్పటికే వల్లభనేని వంశీ తెలుగుదేశం పార్టీకి రాజీనామా చేశారు. ఆ కోవలోనే ప్రకాశం జిల్లా అద్దంకి ఎమ్మెల్యే కరణం బలరాం కూడా టీడీపీని …
Read More »