Home / Tag Archives: ap (page 51)

Tag Archives: ap

ఏపీలో నవ శకానికి నాంది పలికిన సీఎం జగన్

ఆంధ్రప్రదేశ్ లో వైయస్‌ఆర్‌ నవశకం..సంక్షేమ పథకాల అమలులో విప్లవానికి నాంది కాబోతోంది.. సంక్షేమ పథకాల పరిమితులను విస్తరిస్తూ నవంబర్‌ 20నుంచి డిసెంబర్‌ 20వరకు పాదర్శకంగా సర్వే చేపట్టి, సామాజిక తనిఖీ, గ్రామ సభలద్వారా వంద శాతం సంతృప్తిగా అర్హులను గుర్తించి రాష్ట్రంలోని ప్రతి కుటుంబలో సంతోషాలను నింపడమే వైయస్‌ఆర్‌ నవశంక ప్రధాన లక్ష్యంగా ఈ కార్యక్రమం చేపట్టారు. జనవరి 1, 2020 నుంచి కొత్త కార్డులను(బియ్యం, ఆరోగ్యశ్రీ కార్డు, జగనన్న …

Read More »

చంద్రబాబువి అన్నీ పచ్చి అబద్ధాలే… మంత్రి సంచలన వ్యాఖ్యలు

తమ ప్రభుత్వంలో అవినీతికి తావు లేకుండా రైతుల ఖాతాల్లో నేరుగా వైయస్‌ఆర్‌ రైతు భరోసా పథకం ద్వారా పెట్టుబడి సాయం జమ చేశామని వ్యవసాయ శాఖ మంత్రి కురసాల కన్నబాబు పేర్కొన్నారు. టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు పచ్చి అబద్ధాలు ట్వీట్‌ చేశారని కన్నబాబు మండిపడ్డారు.  రైతులకు మద్దతుధర ఇబ్బంది వస్తే ప్రభుత్వమే ఆదుకుంటుందన్నారు. సచివాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. అరవై ఐదు వేల కోట్ల …

Read More »

చంద్రబాబు నాశనం చేసిన వ్యస్థలపై సీఎం జగన్ సమీక్ష

రాష్ట్రంలో సహకార డెయిరీల స్థితిగతులపైనా సీఎం సమీక్ష చేశారు. సహకార రంగంలోని డెయిరీలకు పాలుపోసే ప్రతి రైతుకూ లీటరుకు రూ.4లు బోనస్‌ ఇస్తామంటూ ఎన్నికల ప్రణాళికలో ఇచ్చిన హామీని అమలు చేయడానికి చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.సహకార డెయిరీలను మరింత బలోపేతం చేయడంతోపాటు, తద్వారా రైతులకు మరింత లబ్ధి చేకూర్చాలని ప్రభుత్వ ఉద్దేశమని ఆమేరకు అన్నిరకాల ప్రయత్నాలు చేస్తున్నామని సీఎం జగన్ వివరించారు. రైతులకు మేలు చేకూర్చేలా ప్రముఖ బాండ్లతో భాగస్వామ్యంపైకూడా …

Read More »

గ్రామ సచివాలయాలు, వాలంటీర్ల వ్యవస్థకు బలమైన సమాచార సాంకేతిక వ్యవస్థ అందించండి

ఐటీ, ఎలక్ట్రానిక్స్‌ కమ్యూనికేషన్ల శాఖ సమీక్షా సమావేశంలో సీఎం వైయస్‌ జగన్‌ పలు సూచనలు చేశారు. గ్రామ, వార్డు సెక్రటేరియట్‌లు, వాలంటీర్ల వ్యవస్థ అనేది  చాలా ముఖ్యం అన్నారు.ఈ వ్యవస్థ సక్రమంగా పనిచేయగలిగితే అవినీతి తగ్గుతుందని,గ్రామ, వార్డు సచివాలయాలు, వాలంటీర్ల వ్యవస్థలో సమాచార సాంకేతిక వ్యవస్థ అత్యంత బలంగా ఉండాలన్నారు.రేషన్‌ కార్డు, పెన్షన్‌కార్డు, ఆరోగ్యశ్రీ కార్డు, ఫీజు రియింబర్స్‌ మెంట్‌కార్డులన్నీ గ్రామ, వార్డు సచివాలయాలే జారీచేస్తాయని,ఈ కార్డులు అక్కడే ప్రింట్‌ …

Read More »

ట్విట్టర్ వేదికగా చంద్రబాబుపై ఫైర్ అయిన వైసీపీ నేత..!

మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పై వైసీపీ సీనియర్ నేత విజయసాయి రెడ్డి ఫైర్ అయ్యారు. చదువు విషయంలో కూడా మత కలహాలు సృష్టిస్తున్నారు అనే విషయంలో చంద్రబాబు పై ధ్వజం ఎత్తారు. రాష్ట్రం మొత్తం తెలిసేలా ట్విట్టర్ వేదికగా ఆయనను ఆడుకున్నారు. “మతం మార్చడానికే ఇంగ్లీష్ మీడియం పెడుతున్నారని కుల మీడియా, చంద్రబాబు, ఆయన దొంగల బ్యాచ్ గోల పెట్టడం 5 కోట్ల మంది ప్రజలను అవమానించడమే. వీళ్ల …

Read More »

ఎంతటి వారైనా ఊరుకోను.. సీఎం జగన్ !

ప్రభుత్వ పాఠశాలలో ఆంగ్లవిద్యను ప్రవేశపెట్టాలని ఏపీ సీఎం జగన్ సంచలనాత్మక నిర్ణయం తీసుకున్న విషయం తెలిసిందే..దీనిని సమర్దించేవారు,వ్యతిరేకించే వారు ఉన్నారు..అయిన విద్యార్థుల భవిష్యత్ కోసం ఈ నిర్ణయం తీసుకున్నట్టు ఏపీ సీఎం జగన్ చెప్పారు..ప్రభుత్వ నిర్ణయానికి వ్యతిరేకంగా వైసీపి నరసాపురం ఎంపీ రఘురామకృష్ణంరాజు లోక్ సభలో ప్రసగించారు అనే వార్తలు వచ్చిన నేపథ్యంలో ప్రతిపక్షాల సభ్యులు జగన్ పై  విమర్శలు గుప్పిస్తున్నారు..ఈ పరిణామం పై ఏపీ సీఎం సీరియస్ అయినట్టు …

Read More »

పార్టనర్లూ విన్నారుగా జగన్ నిర్ణయం.. ఇక తనివితీరా ఏడవండి !

ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి తాజాగా మద్యపాన నిషేధం పట్ల మరో అడుగు ముందుకేసి 40శాతం మరిన్ని మద్యం షాపులను తగ్గించేశారు. అయితే దీనికి సంబంధించి జగన్ తాజాగా జరిగిన ఓ సమావేశంలో మాట్లాడిన మాటలు అక్కడ సభికులను ముఖ్యంగా మద్యానికి బానిసైన వాళ్లను కంటతడి పెట్టించింది. రాష్ట్ర వ్యాప్తంగా ఎక్కడికక్కడ మధ్యనే సందర్భంగా మద్యం షాపులను తను తగ్గిస్తుందని 8 తర్వాత దొరకదని జగన్ చెప్పుకొచ్చారు. ఇవన్నీ తాను ఎన్నికలకు …

Read More »

చంద్రబాబు ఇది గుర్తుపెట్టుకో…ప్రజాకంటకుడిని సమర్థించడమంటే ప్రజల్ని అవమానించడమే !

చంద్రబాబుకి అధికారం కోల్పోవడంతో బ్రెయిన్ మొత్తం వాష్ అయిపోయిందనుకుంట. ఏవేవో కూతలు కూస్తున్నారు. ఎలాంటి మాటలు మాట్లాడిన ప్రజలు నమ్మే స్థితిలో లేరని ఆయనకు తెలీదు పాపం. టీడీపీ హయంలో ఎన్నో దౌర్జన్యాలు, అన్యాయాలు, రౌడీ పాలన జరిగిన విషయం అందరికి తెలిసిందే. చంద్రబాబుకి తెలిసే మరియు ఆయన అండతోనే ఇవన్నీ జరిగాయి. దీనిపై ఘాటుగా స్పందించిన వైసీపీ సీనియర్ నేత విజయసాయి రెడ్డి “మాజీ రౌడీ షీటర్, తహసీల్దార్ …

Read More »

జగన్ పక్కా ప్లాన్…రాష్ట్రాన్ని అభివృద్ధి చేసి చూపిస్తారు..!

తాజాగా గ్లోబల్ కెమికల్స్ ఆధ్వర్యంలో నిర్వహించిన  పెట్రోకెమికల్స్ సమ్మిట్ లో భాగంగా పారిశ్రామిక వృద్ధి సాధిచేందుకు అవలంబించాల్సిన మార్గదర్శకాల గురించి  ప్రపంచ స్థాయి వ్యాపారులు, పారిశ్రామిక వేత్తలతో కలసి ఐటీ మంత్రి మేకపాటి గౌతమ్ రెడ్డి పాల్గొన్నారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో సహజసిద్ధమైన నిక్షేపాలు అపారంగా కలిగిన ఉన్నా యని, పెట్టుబడులకు , మౌలిక సదుపాయాలు, చాలా అవకాశాలు ఉన్నాయని ప్రపంచ స్థాయి వ్యాపారులతో కలసి ఇండస్ట్రియల్ ఆక్ట్  అంశాలపై గౌతమ్ …

Read More »

మీ భవిష్యత్తు నా బాధ్యత అన్నాడు.. ప్రజల భవిష్యత్తు తాకట్టుపెట్టి దిగిపోయాడు.. !

మీ భవిష్యత్తు నా బాధ్యత..ఎన్నికల ముందు మాజీ సీఎం చంద్రబాబు ఈ నినాదం పదేపదే చెప్పేవాడు. అది నిజమే కాకపోతే రివర్స్ లో.. మీ భవిష్యత్తు నాతాకట్టులో అని చెప్పుకోవాల్సి ఉంటుంది. విషయంలోకి వస్తే కారు చౌకగా సౌర విద్యుత్ యూనిట్ రూ 2.8  కి ఆన్ లైన్ బిడ్డింగ్ ద్వారా తెలంగాణ తమిళనాడు కర్ణాటక సంస్థలు ముందుకొచ్చాయి. అలాగే కేంద్ర సంస్థ NTPC(నేషనల్  థర్మల్ పవర్ కార్పొరేషన్)  కూడా …

Read More »

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat