ఇంగ్లిష్ మాధ్యమం విషయంలో చంద్రబాబుకు ఆలస్యంగా జ్ఞానోదయం కల్గిందని, ప్రజల్లో వ్యతిరేకత వెల్లువెత్తటంతో భయపడి ఉన్నపళంగా చంద్రబాబు యూటర్న్ తీసుకున్నారని రాష్ట్ర సమాచార, ప్రసార, రవాణా శాఖల మంత్రి పేర్ని నాని అన్నారు. చంద్రబాబు, లోకేశ్, పవన్ కల్యాణ్ల జీవితాలు అన్నింట్లోనూ యూటర్న్లేనని ఎద్దేవా చేశారు. ఇంగ్లిషు మాధ్యమం విషయంలో ఆలస్యంగానైనా వారు వాస్తవాలు తెలుసుకున్నందుకు సంతోషంగా ఉందని పేర్కొన్నారు. శుక్రవారం తాడేపల్లిలోని వైఎస్సార్సీపీ కేంద్ర కార్యాలయంలో ఆయన విలేకరుల …
Read More »నిరుద్యోగులకు మరో శుభవార్త తెలిపిన సీఎం జగన్
భారత దేశ చరిత్రలో ఏ రాష్ట్రము ఏ ముఖ్యమంత్రి తీసుకునే విధంగా సీఎం జగన్ నిరుద్యోగులు విషయంలో నిర్ణయాలు తీసుకున్నారు ఓవైపు గ్రామ వాలంటీర్ గ్రామాల్లో ఉన్న యువకులకు వాలంటీర్ల వ్యవస్థ ద్వారా.. ఉద్యోగాలు కల్పించి తమ అ గ్రామస్తులకు సేవ చేసే అవకాశం ఇచ్చారు అదేవిధంగా శాశ్వత ప్రాతిపదికన గ్రామ సచివాలయం ద్వారా ఉద్యోగాలు భర్తీ చేశారు. అయితే తాజాగా.. ఏపీ కార్పొరేషన్ ఫర్ ఔట్సోర్సింగ్ సర్వీసెస్ (ఏపీసీవోఎస్) …
Read More »చంద్రబాబుకు స్ట్రాంగ్ కౌంటర్..దెబ్బకు సైలెంట్ !
వైసీపీ సీనియర్ నేత విజయసాయి రెడ్డి ట్విట్టర్ వేదికగా చంద్రబాబుకు స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చాడు. దాంతో దెబ్బకు బాబు సైలెంట్ అయ్యాడట. ఇక అసలు విషయానికి వస్తే తన ఓటమికి ప్రతీకారంగా అధికార పార్టీ ని ఎలాగైనా ఎదురించాలనే ఆలోచనతో ఏవేవో విశ్వ ప్రయత్నాలు చేసాడు. కాని ఏ ఒక్కటీ ఫలించకపోగా తిరిగి వారికే తేడా కొట్టేది. అయితే చివరికి చంద్రబాబు ఇప్పుడు పార్టీ రంగుల విషయంలో గెలుకుంటున్నాడు. దీనిపై …
Read More »చంద్రబాబూ ఎందుకు గుండెలు బాదుకుంటున్నావ్…నీకూ వాటా ఉందా ?
పాపం చంద్రబాబు ఏ మూలకి వెళ్ళినా చివరికి పరువు పోతుంది తప్ప తాను అనుకునట్టు మాత్రం ఏం జరగడం లేదు. చంద్రబాబు హయంలో బాబుని నమ్ముకొని ఎంతోమంది ప్రజలను మోసం చేసి ప్రభుత్వానికి డబ్బులు మూటకట్టి కావల్సినవని తీసుకునేవారు. అలా చంద్రబాబు చేసినవి చాలానే ఉన్నాయి. ఇప్పుడు వైసీపీ ప్రభుత్వం వచ్చినాక అన్యాయంగా అనిపిస్తే సహించడం లేదు. దాంతో చంద్రబాబు గగ్గోలు పెడుతున్నాడు. దీనిపై ట్విట్టర్ వేదికగా స్పందించిన విజయసాయి …
Read More »ప్రతిపక్ష హోదా జారిపోతుందని భయమా బాబూ..అందుకేనా ఇదంతా ?
గడిచిన ఎన్నికల్లో టీడీపీ ఘోర పరాజయాన్ని చవిచూసిన విషయం తెలిసిందే. 2014 ఎన్నికల్లో తప్పుడు హామీలు ఇచ్చి, ప్రజలను మోసం చేసి చివరికి గెలిచాక చేతులెత్తేసాడు. మరోపక్క రైతుల ఆత్మహత్యలకు కారణం అయ్యాడు. ఇదంతా పక్కనపెడితే మొన్న ఎన్నికల్లో టీడీపీ కేవలం 23 సీట్లు మాత్రమే గెలుచుకుంది. వైసీపీ రికార్డు సీట్లు గెలుచుకుంది. అయితే ఇప్పుడు టీడీపీకి గెలిచిన ఎమ్మెల్యేలు ఒక్కోకరుగా పార్టీని వీడుతున్నారు. ఇదేగాని ముందుకు పోతే ఆ …
Read More »నో రికమండేషన్స్ ప్లీజ్ అంటున్న సీఎం జగన్
పాలనలో తనదైన ముద్ర వేయాలని సీఎం జగన్ తహతహలాడుతున్నారు. ఇందుకోసం తన మన అనే వేదాలు పక్కన పెట్టి పని చేస్తున్నారు. అధికారంలోకి వచ్చి ఇన్ని నెలలు అయినా ఎన్నో కార్యక్రమాలు చేపట్టిన ఎక్కడ ఒక్క అవినీతి మచ్చ కూడా రాకుండా అవినీతికి తావులేకుండా అత్యంత పారదర్శకమైన పాలన అందించేందుకు ముఖ్యమంత్రి పనిచేస్తున్నారు. తన తోటి సభ్యులు కూడా ఇదేవిధంగా మెలగాలని సూచిస్తున్నారు. అయితే కొందరు మాత్రం ఇంకా కొన్ని …
Read More »సుజనా చౌదరి వల్ల వెంట్రుక కూడా ఊడదు.. దిగజారుడు వ్యాఖ్యలు చేసిన టీడీపీ సీనియర్ నేత
తెలుగుదేశం పార్టీ సీనియర్ నేత ఆలపాటి రాజేంద్ర కేంద్ర మాజీ మంత్రి ప్రస్తుతం బిజెపి నాయకుడు సుజనా చౌదరి పై తీవ్ర వ్యాఖ్యలు చేశారు. తెలుగుదేశం పార్టీకి చెందిన చాలా మంది లీడర్లు మాజీ ఎంపీలు ఎమ్మెల్యేలు మంత్రులు తమతో టచ్ లో ఉన్నారని వైసీపీకి చెందిన కొంత మంది కూడా తమతో టచ్ లో ఉన్నారని తాజాగా చేసిన వ్యాఖ్యలపై రాజేంద్ర కౌంటర్ ఇచ్చారు. రాజకీయాల్లో ఆరోపణలు ప్రత్యారోపణలు …
Read More »స్వాతంత్ర్యం వచ్చినతర్వాత మత్స్యకారులకు ఎవరూచేయని మేలుచేసిన సీఎం జగన్
ముమ్మిడివరం తూర్పు గోదావరి జిల్లా మత్స్యకారుల ప్రాంతం అయిన కొనమాన పల్లె లో మత్స కారుల దినోత్సవం సందర్భంగా సీఎం జగన్ మాట్లాడుతూ ఐదారు సంవత్సరాలుగా మత్స్యకారులు తమ కష్టాలను గత ప్రభుత్వంతో విన్నవించుకున్నా టీడీపీ ప్రభుత్వం ఆ విషయాన్ని ఖాతరు చేయలేదని ఆయన పేర్కొన్నారు.జగన్ చేసిన ప్రజా సంకల్ప యాత్రలో మత్స్యకారుల కష్టాలను ఆయన ప్రత్యక్షం గా చూశానని వారికి చదువుకోడానికి వసతులు, త్రాగడానికి నీరు ఉండటానికి వసతి …
Read More »టీడీపీలో నెలల తరబడి జరగనిపని వైసీపీలో అవినాష్ కు అరగంటలో అయిపోయింది
విజయవాడ తూర్పు నియోజకవర్గం నుండి ఇ గతంలో ప్రాతినిధ్యం వహించిన దేవినేని అవినాష్ గత ఎన్నికల్లో గుడివాడ నియోజకవర్గం నుంచి కొడాలి నాని పై తలపడ్డారు ఆయన ఆయన ఓటమి పాలయ్యారు. అప్పటి నుంచి తనకు ఒక నియోజకవర్గం అప్పగిస్తే పార్టీపరంగా బలోపేతం చేసుకునే క్యాడర్ ను బలోపేతం చేసుకొని పెద్ద ఎత్తున పార్టీ కోసం పని చేస్తానని తనకు ఏదో ఒక నియోజకవర్గాన్ని పర్మినెంట్ గా కేటాయించాలని మాజీ …
Read More »సుజనా..ఈసారి ప్రెస్ మీట్ బ్యాంక్ అధికారుల ముందుపెట్టు..భాగోతం బయటకొస్తుంది !
సుజనా చౌదరి ప్రెస్ మీట్ విషయంలో ద్వజమెత్తిన వైసీపీ నేత విజయసాయి రెడ్డి నిన్న సుజనా చౌదరి పెట్టిన ప్రెస్ మీట్ చూస్తే భారతీయ జనతా పార్టీ(బీజేపి) వేరు… అందులో ఉన్న బాబు జనాల పార్టీ(బీజేపి) వేరు అని అందరికీ మరోసారి బాగా అర్ధమయింది అని అన్నారు. అంతేకాకుండా మరో ట్వీట్ లో తాను ఎందుకు టీడీపీ నుంచి బీజీపీకి వెళ్ళారో క్లారిటీ ఇచ్చారు. అయితే ఆ ట్వీట్ విషయానికి …
Read More »