రాష్ట్రంలో ఏ వ్యాధికైనా వెయ్యి రూపాయలు దాటిన ప్రతి వ్యక్తికి ఉచితంగా చికిత్స అందిస్తామని ఎన్నికల మేనిఫెస్టోలో ఇచ్చిన హామీ అమలకు వైఎస్ జగన్ ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. ఇందులో భాగంగా శుక్రవారం ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి ఏలూరులో మరో వేయి వ్యాధులకు ఆరోగ్యశ్రీ ద్వారా చికిత్స అందించే కార్యక్రమాన్ని పైలెట్ ప్రాజెక్టు కింద ప్రారంభించారు. గతంలో ఉన్నవాటికి అదనంగా 1000 వ్యాధులను చేర్చి ఆరోగ్యశ్రీ కింద మొత్తం …
Read More »జగన్ సంచలనం…ఎలాంటి క్యాన్సర్ కైనా ఉచితంగా వైద్యం !
ప్రస్తుతం పేదవారికి ఉన్న ఏకైక సమస్య అనారోగ్యం పేదరికం అనారోగ్యం వల్ల ఎంతో మంది అనేక ఆర్థిక ఇబ్బందులకు గురవుతున్నారు. ఈ క్రమంలో గతంలో ముఖ్యమంత్రి రాజశేఖరరెడ్డి తన పాదయాత్రలో పేదల కష్టాలు ఆరోగ్యశ్రీ కార్యక్రమాన్ని తీసుకొచ్చారు. ఆరోగ్యశ్రీ కార్డు ఉంటే పేదవారికి ఉచితంగా వైద్యం అందించేవారు. వైయస్ మరణానంతరం ఆరోగ్యశ్రీని పట్టించుకున్న పాపాన పోలేదు.ఆరోగ్యశ్రీ కార్డు చూపించి వైద్యం చేయించుకోవాలి అనుకున్న ప్రతి పేదవాడికి నిరాశ ఎదురైంది పైగా …
Read More »ట్విట్టర్ వేదికగా చంద్రబాబుకు చురకలు అంటించిన వేణుంబాక..!
రాజధాని ప్రాంతంలో ఇన్ సైడ్ ట్రేడింగ్ జరిగిందని, ట్రేడింగ్కు పాల్పడ్డ టీడీపీ నాయకుల పేర్లు వారు కొనుగోలు చేసిన భూమి వివరాలతో సహా అన్ని విషయాలు అసెంబ్లీలో ఆర్దిక మంత్రి బుగ్గన బహిర్గతం చేసిన వైనం అందరికీ తెలిసిందే. టీడీపీ నేత, మాజీ మంత్రి లోకేష్ తెలివిగా ఇన్ సైడ్ ట్రేడింగ్ ను రైతుల వైపు మళ్లించే యత్నం చేయసాగారు. ఇక ఈ ఇన్ సైడర్ విషయంలో ట్విట్టర్ వేదికగా …
Read More »చంద్రబాబూ నీది నక్కజిత్తుల కపట గుణమని అందరికీ తెలుసు..!
గత ఐదేళ్ళ పాలనలో చంద్రబాబు తప్పుడు హామీలు ఇచ్చి, ప్రజలను నమ్మించి గెలిచిన మాట వాస్తవమే. అనంతరం చంద్రబాబు గెలిచారు కాబట్టి ఇచ్చిన హామీలు మొత్తం నెరవేరుస్తారు. మనకి అంతా మంచే జరుగుతుంది అనుకున్నారు అంతా. కాని అక్కడ కధ మొత్తం అడ్డం తిరిగింది. చంద్రబాబు సీఎం అయ్యాక టీడీపీ నాయకులు, చంద్రబాబు కుటుంబ సభ్యులే బాగుపడ్డారు. ఆ ఐదేళ్ళు ప్రజలను ఎర్రోల్లని చేసి ఆడుకున్నారు. మాట ఇచ్చి తప్పారు …
Read More »రాష్ట్రాన్ని రావణ కాష్టంలా మండించావు.. అందుకే ప్రజలు తరిమేశారు !
టీడీపీ గత ఐదేళ్ళ పాలనలో ప్రజలకు చేసిన అన్యాయం అంతా ఇంత కాదు. ఎక్కడ చూసినా అన్యాయాలు, అక్రమాలే కనిపించాయి. చివరికి చంద్రబాబును నమ్మి ఓటు వేసినందుకు వారినే నట్టేటిలో ముంచేశారు. మరోపక్క ఇదేమి న్యాయం అని అడిగినందుకు పోలీసులతో కొట్టించారు. ఇలా ఈ ఐదేళ్ళు రౌడీ పాలనే జరిగిందని చెప్పాలి. అయితే వైసీపీ సీనియర్ నేత విజయసాయి రెడ్డి దీనిపై ట్విట్టర్ వేదికగా ఘాటుగా స్పందించారు.”నిప్పుల కుంపటి కాదు …
Read More »చంద్రబాబు దమ్ముంటే దీనికి సమాధానం చెప్పు…?
గత ఐదేళ్ళ పాలనలో చంద్రబాబు ప్రభుత్వం చేసిన అన్యాయాలు, అక్రమాలు అన్నీ ఇన్నీ కాదు. తప్పుడు హామీలు ఇచ్చి, వారికి ఆశపెట్టి చివరికి గెలిచిన తరువాత చేతులెత్తేశారు. ఇదేమిటి అని అడిగినవారిని వారి మనుషులతోనే కొట్టించారు. దీనిపై వైసీపీ సీనియర్ నేత విజయసాయి రెడ్డి ట్విట్టర్ వేదికగా వివరించారు. గత టీడీపీ ప్రభుత్వం అంటే 2014-19 కాలంలో 1513 మంది రైతులకు ఆత్మహత్యలకు పాల్పడ్డారు. టీడీపీ నాయకులు, బంధువులు అక్కడి …
Read More »నువ్వు సినిమాలో గబ్బర్ సింగ్ కావొచ్చు..ఇక్కడ మాత్రం రబ్బర్ సింగ్ !
జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ప్రస్తుతం రాజధానిలో ఏం చేస్తున్నాడో అందరు చూస్తున్నారు. దీనిపై ఘాటుగా స్పందించిన దేవాదాయశాఖ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్ నువ్వు సినిమాల్లో గబ్బర్ సింగ్ అయిఉండొచ్చో కాని బయట మాత్రం లబ్బర్ సింగ్ అని అన్నారు. రాజధాని రైతులను కావాలనే రెచ్చగొడుతున్నారని అన్నారు. చంద్రబాబు, పవన్ కలిసి విద్వంసం సృష్టించాలని చూస్తున్నారని. మీరు ఎన్ని చేసినా ప్రజలను నమ్మే పరిస్థితిలో లేరని అన్నారు. ప్రజలకు అండగా …
Read More »ఏపీ సీఎం జగన్కు తిరుమల అర్చకుల ఆశీర్వచనాలు…!
నూతన సంవత్సరం సందర్భంగా టీటీడీ అర్చకులు ఏపీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డిని తాడేపల్లిలోని ఆయన నివాసంలో కలిసి శ్రీవారి ప్రసాదం అందజేసి వేద ఆశీర్వచనం ఇచ్చారు. అంతేకాకుండా వారు జగన్ కి ఆశీర్వచనాలు ఇచ్చి శ్రీవారి తీర్ధప్రసాదాలు, శేష వస్త్రాలను అందచేశారు. వీరితోపాటు టీటీడీ ఛైర్మన్ శ్రీ వైవీ సుబ్బారెడ్డి, దేవాదాయశాఖ మంత్రి శ్రీ వెల్లంపల్లి శ్రీనివాస్ జగన్ కు నూతన సంవత్సరం శుభాకాంక్షలు తెలిపారు.
Read More »రైతులకు పండుగ…రెండో విడత విడుదల చేసిన ప్రభుత్వం !
జనవరి వచ్చేసింది..ఇక రైతుల జీవితాల్లో సంక్రాంతికి ముందే పండుగ అని చెప్పాలి. ఎందుకంటే రైతుల విషయంలో జగన్ తీసుకున్న నిర్ణయం అలాంటిది. అటు కేంద్రం ఇటు ఏపీ ప్రభుత్వం సంయుక్తంగా తీసుకున్న స్కీమ్ గురించి అందరికి తెలిసిందే. ఇందులో భాగంగా ఇప్పటికే రైతుల ఖాతాలో కొంత సొమ్మ జమ అయిన విషయం అందరికి తెలిసిందే. కేంద్రం ఇచ్చిన దానితో కలిపి మొత్తం 13500 రూపాయలకు పెంచడం జరిగింది. ఇందులో భాగంగా …
Read More »ఏపీలో ఆరు శాతం నేరాల సంఖ్య తగ్గిందన్న డీజీపీ గౌతమ్ సవాంగ్
ఏపీలో ఆరు శాతం నేరాల సంఖ్య తగ్గిందని ఏపీ డీజీపీ గౌతమ్ సవాంగ్ వెల్లడించారు. ఆదివారం ఆయన మీడియా సమావేశంలో మాట్లాడుతూ.. 2019లో ఏపీ పోలీసుల పనితీరును వివరించారు. ఏపీలో మహిళాభద్రతకు ప్రధాన ప్రాధాన్యత ఇస్తున్నామని పేర్కొన్నారు. కేవలం రెండు జిల్లాలకే (విశాఖ,తూర్పు) మావోయిస్ట్ కార్యకలాపాలు పరిమితమయ్యాయని తెలిపారు. గుట్కా, ఇసుక, బెల్టుషాపులు, గంజాయిపై ఉక్కుపాదం మోపామని చెప్పారు. సామాన్యులపై ప్రభావం చూపుతున్న జూదం, పేకాట క్లబ్లను మూసివేశామని పేర్కొన్నారు. …
Read More »