గిరిజనుల డోలీల సమస్యకు శాశ్వత పరిష్కారంగా దిశగా ప్రభుత్వం చర్యలు ప్రారంభించిందని ఉప ముఖ్యమంత్రి పాముల పుష్ప శ్రీవాణి తెలిపారు. గిరిశిఖర గ్రామాలకు రోడ్ ఫార్మేషన్ చేయడానికి ప్రత్యేకంగా 236 రోడ్ల నిర్మాణాలు చేస్తున్నామని, రాష్ట్రంలోని పార్వతీపురం, సీతంపేట, పాడేరు, రంపచోడవరం, కేఆర్ పురం, శ్రీశైలం తదితర ఐటీడీఏల పరిధిలో కొత్త రోడ్ల నిర్మాణాలు చేపడుతున్నామని, ఈరోడ్ల నిర్మాణాలతో శాశ్వతంగా డోలీల సమస్య పరిష్కారం కానున్నదని తెలిపారు. ఏజెన్సీ ఏరియాలో …
Read More »విశాఖపై కన్నేసిన జగన్.. విదేశాలు కూడా సరిపోవట !
విశాఖకు మెట్రో ప్రాజెక్టుకు ఒక్కో అడుగూ ముందుకు పడుతోంది.. మెట్రో కారిడార్ విస్తీర్ణాన్ని పెంచుతూ ఏపీ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయానికి అనుగుణంగా ఈ ప్రాజెక్టు రూపుదిద్దుకుంటోంది. గతంలో తొలిదశలో 42 కిలో మీటర్లు మాత్రమే ప్రపోజల్స్ ఉండేవి. కానీ గాజువాకతో ఆపెయ్యకుండా స్టీల్ప్లాంట్ వరకూ పొడిగించాలన్న డిమాండ్ తో ఈ ప్రాజెక్టుని మరో 4 కిమీ మేర విస్తరిస్తూ 46.40 కిమీ పెంచారు. దీంతో గతంలో 8 కారిడార్లు మాత్రమే …
Read More »నిరాదరణకు, నిర్లక్ష్యానికి గురైన వారిగురించి ముఖ్యమంత్రి జగన్ సమీక్ష !
నిరాదరణకు, నిర్లక్ష్యానికి గురైన సంచార వర్గాల వారి అభ్యున్నతికి కృషిచేయాలని,వారి జీవన ప్రమాణాలు పెంచేందుకు తీసుకోవాల్సిన చర్యలపై ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి సమీక్షించారు.10వేల నుంచి లక్ష జనాభా ఉన్న బీసీ వర్గాల వారిని ఒక కేటగిరీగా, లక్ష నుంచి 10లక్షల వరకూ ఉన్నటు వంటి బీసీ వర్గాల వారిని రెండో కేటగిరీ, 10లక్షలు ఆ పైబడి జనాభా ఉన్న బీసీ వర్గాల వారిని మూడో కేటగిరీగా విభజించి… …
Read More »చంద్రబాబూ నీ స్వభావం అంతే ఇంక..ప్రజా ధనాన్ని కూడా సొంత డబ్బుగా లూటీ చేస్తావ్ !
మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబుకి 40ఏళ్ల రాజకీయ జీవితం అంటే మామోలు విషయం కాదు. ఈ మధ్యలో ఎన్ని చూసి ఉంటారో మరి. ప్రతీది ఆయనకు తెలుసనే చెప్పాలి. ఇదంతా చూస్తుంటే మీకు నేను బాబుని పొగడ్తలతో ముంచుతున్నాను అనుకుంటున్నారేమో. అదేం కాదు ఆయన రాజికీయ అనుభవంతో చివరికి ఆయన అధికారం లేకపోతే బ్రతకలేను అన్నట్టుగా ప్రవతిస్తున్నారు. పోనీ ఈ ఆతృత అంతా ప్రజలకు మేలు చెయ్యడానికి అనుకుంటే అదీ కాదు. …
Read More »ఏపీ గ్రామ సచివాలయాల్లో 14,061 ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్
ఏపీలోని గ్రామ సచివాలయాల్లో 14,061 ఉద్యోగాల భర్తీకి పంచాయతీరాజ్ శాఖ కమిషనర్ గిరిజా శంకర్ నోటిఫికేషన్ జారీ చేశారు. అర్హులైన అభ్యర్థులు శనివారం నుంచి ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవచ్చు. జనవరి 31వ తేదీ అర్ధరాత్రి వరకు దరఖాస్తులకు తుది గడువు అని అధికారులు చెప్పారు. గత ఏడాది ఆగస్టు–సెప్టెంబరులో దాదాపు 1.34 లక్షల సచివాలయ ఉద్యోగాలను ప్రభుత్వం భర్తీ చేసిన విషయం తెలిసిందే. ఆ నోటిఫికేషన్లలో పోస్టుల వారీగా పేర్కొన్న …
Read More »జయము జయము చంద్రన్న భజనతో మొదలై..చివరికి జోలె పట్టుకునే వరకు వెళ్ళిందా !
మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గత ఐదేళ్ళ పాలన గురించి మాట్లాడుకుంటే ఒక స్టొరీనే రాయొచ్చని చెప్పాలి. 2014 ఎన్నికల్లో ప్రజలను నమ్మించి తప్పుడు హామీలు ఇచ్చి మొత్తానికి ఎలాగో గెలిచి చివరికి గెలిచాక అందరి ఆసలు నిరాశకు గురిచేసారు. బాబుపై ఎన్నో ఆశలు పెట్టుకుంటే అటు రైతులను, ఉద్యోగులను, నిరుద్యోగులను అందరిని మోసం చేసారు. ఇదేమిటని అడిగితే పోలీసులతో కొట్టించేవారు. చంద్రబాబు అండతో నియోజకవర్గ స్థాయి నాయకులు సైతం …
Read More »చంద్రబాబూ జోలె చాపడం ఏంటీ.. సాయుధ పోరాటం గాని మొదలు పెడతారా ఏంటి?
రాజధాని ప్రాంతంలో ఇన్ సైడ్ ట్రేడింగ్ జరిగిందని, ట్రేడింగ్కు పాల్పడ్డ టీడీపీ నాయకుల పేర్లు వారు కొనుగోలు చేసిన భూమి వివరాలతో సహా అన్ని విషయాలు అసెంబ్లీలో ఆర్దిక మంత్రి బుగ్గన బహిర్గతం చేసిన వైనం అందరికీ తెలిసిందే.టీడీపీ నేత, మాజీ మంత్రి లోకేష్ తెలివిగా ఇన్ సైడ్ ట్రేడింగ్ ను రైతుల వైపు మళ్లించే యత్నం చేయసాగారు. ఇలా రోజోకో ప్లాన్ వేస్తున్నారు టీడీపీ నాయకులూ. తాజాగా చంద్రబాబు …
Read More »జగన్ భరోసా…ఫిబ్రవరి 9లోపు నమోదు చేసుకోండి !
చదువు అనేది పిల్లలకు ఇచ్చే నిజమైన ఆస్తి అని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి అన్నారు. రాజ్యాంగంలో ప్రాథమిక హక్కుగా పేర్కొన్న విద్యను ప్రతీ చిన్నారికి అందించేందుకు తమ ప్రభుత్వం అన్ని చర్యలు తీసుకుంటోందని తెలిపారు. పేదింటి తల్లులు, పిల్లలకు అండగా ఉండేందుకు ‘జగనన్న అమ్మఒడి’ పథకాన్ని తీసుకువచ్చామని పేర్కొన్నారు. సంపూర్ణ అక్షరాస్యత సాధనే లక్ష్యంగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రవేశపెట్టిన ‘జగనన్న అమ్మఒడి’ పథకాన్ని గురువారం సీఎం వైఎస్ జగన్ అధికారికంగా …
Read More »రాజధాని ప్రాంతంలో అరాచక శక్తులున్నాయా?
రాజధాని ప్రాంతంలో అరాచక శక్తులు ఉన్నాయా.. వాటిని గుర్తించటంలో నిఘా సంస్థలు విఫలం అయ్యాయా అనే ప్రశ్న ఇప్పుడు అందరిని ఆలోచింప చేస్తోంది.. తాజాగా జరిగిన జాతీయ రహదారిపై రాస్తారోకో ముందుగా నిఘా వర్గాల సమాచారం సేకరించటంలో విఫలం అయ్యాయనే వాదనలు వాస్తవమేననిపిస్తోంది. అంతమంది పోలీసులు ఉన్న ప్రాంతంలోనే క్యాబినెట్ ర్యాంక్ కలిగిన చీఫ్ విప్పై దాడి జరగటంలో అక్కడ విధులలో ఉన్న పోలీసుల వైఫల్యమా లేక గమ్యస్థానం చేరాల్సిందే …
Read More »సీఎం జగన్ ఆర్థిక క్రమశిక్షణతో సంక్షేమ పథకాలతో ముందుకు సాగుతున్నారు !
పెట్టుబడిదారులు మళ్లీ మళ్లీ పెట్టుబడులు పెట్టే ఇన్వెస్టర్ ఫ్రెండ్లీ పాలసీని తీసుకురావడమే లక్ష్యంగా ముందుకు వెళ్లాలని పరిశ్రమలు, వాణిజ్య, ఐ.టీ శాఖ మంత్రి మేకపాటి గౌతమ్ రెడ్డి వెల్లడించారు. వెలగపూడి సచివాలయంలోని 4వ బ్లాక్ లో ఉన్న మంత్రి కార్యాలయంలో బుధవారం సాయంత్రం ఐ.టీ, పరిశ్రమల శాఖ ఉన్నతాధికారులతో మంత్రి గౌతమ్ రెడ్డి సమీక్ష నిర్వహించారు. కీలక రంగాలకు ప్రాధాన్యం కల్పిస్తూ ఏకైక పాలసీగాని తీర్చిదిద్దాలన్నారు. ముఖ్యంగా ఢిఫెన్స్ రంగంపై …
Read More »