Home / Tag Archives: ap (page 24)

Tag Archives: ap

71వ గణతంత్ర వేడుకల్లో ప్రత్యేక ఆకర్షణగా నిలిచిన ఏపీ, తెలంగాణ శకటాలు

దేశ రాజధాని ఢిల్లీలో జరిగిన 71వ గణతంత్ర వేడుకల్లో ఆంధ్రప్రదేశ్ శకటం ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. రాష్ట్ర సంస్కృతి సంప్రదాయాలు, సాంస్కృతిక వారసత్వ కళారూపాలు, ప్రజల జీవనశైలిని ప్రతిబింబిస్తూ…ఆకర్షణీయంగా రూపొందించిన ప్రగతిరథం రాజ్‌పథ్‌లో కనువిందు చేసింది. తిరుమల శ్రీవారి ఆలయం, బ్రహ్మోత్సవాలు, కూచిపూడి నృత్యాలు, ప్రఖ్యాతిగాంచిన కొండపల్లి బొమ్మలు, సహజరంగుల కలంకారీ అద్దకాలతో కూడిన ఏపీ శకటం అందరినీ ఆకట్టుకుంది. అలాగే తెలంగాణ శకటం అందరినీ ఆకర్షించింది. రాష్ట్ర సంస్కృతి, …

Read More »

చంద్రబాబుకు షాకిచ్చిన ఆరుగురు టీడీపీ ఎమ్మెల్సీలు..!

టీడీపీ అదినేత చంద్రబాబు నాయుడు అద్యక్షతన జరిగిన టిడిఎల్పి సమావేశానికి ఆరుగురు ఎమ్మెల్సీలు డుమ్మా కొట్టడం చర్చనీయాంశం అయింది. వీరు వ్యక్తిగత పనుల మీద రాలేదా? లేక పార్టీపై అసమ్మతితో రాలేదా అన్నది తెలియవలసి ఉంది. అయితే కీలకమైన సమావేశానికి రాకపోవడం అందరి దృష్టిని ఆకర్షించింది. ఇప్పటికే ముగ్గురు ఎమ్మెల్సీలు పార్టీకి దూరం అయిన సంగతి తెలిసిందే. గాలి సరస్వతి, కేఈ ప్రభాకర్, తిప్పేస్వామి, శత్రుచర్ల విజయరామరాజు, ఏఎస్ రామకృష్ణ, …

Read More »

7 నెలల్లోనే బెస్ట్ పెర్‌ఫార్మింగ్ సీఎంగా నిలిచిన వైయస్ జగన్…!

బెస్ట్‌ పెర్‌ఫార్మింగ్‌ సీఎం’ సర్వేలో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డికి స్థానం దక్కింది. టాప్ టెన్ లిస్ట్ లో అత్యంత వేగంగా సీనియర్ పొలిటీషియన్స్ కంటే ముందు జాబితాలో జగన్ కి బెస్ట్ సీఎంగా గుర్తింపు దక్కడం విశేషం.  పరిపాలనా ప్రజా సంక్షేమ పథకాల అమలు, అలాగే అభివృద్ధి కార్యక్రమాల ఆధారంగా మూడ్‌ ఆఫ్‌ ద నేషన్‌ పేరిట జాతీయ స్థాయిలో పోల్‌ సర్వే నిర్వహించారు. 2016 నుంచి ఉన్న …

Read More »

యనమలా.. ఇక ని అస్త్రాలను పొట్లం కట్టి దాచుకుంటే మంచిదేమో !

ఏపీ రాజధాని విషయంలో టీడీపీ తమ మాటను నెగ్గించుకోవడానికి విశ్వ ప్రయత్నాలు చేస్తుంది. ఇందులో భాగంగానే చంద్రబాబు ఇప్పతివరకు చేయని ప్రయత్నాలు లేవని చెప్పాలి. అమరావతిలోనే అన్ని ఉండాలని ఆ పార్టీ అన్ని విదాలుగా స్కెచ్ లు వేస్తుంది. ఈ మేరకు వారివద్ద ఎన్నో అస్త్రాలు ఉన్నాయని టీడీపీ సీనియర్నేత యనమల రామకృష్ణుడు అంటున్నారు. ఆయన మాట్లాడుతూ రాజదాని అమరావతిలోనే ఉండేలా చేస్తామని అన్నారు. వైసీపీ పెట్టిన బిల్లులను అడ్డుకునేందుకు …

Read More »

కాస్త ఓపిక పట్టు ఉమా..నీతులు వల్లించకు !

గత ఐదేళ్ళ పాలనలో చంద్రబాబు పేరు చెప్పుకొని మంత్రి హోదాలో ఉంటూ చాలా మంది చాలా చేసారు.  అధికారాన్ని అడ్డు పెట్టుకొని అన్యాయాలకు, అక్రమాలకూ పాల్పడ్డారు. ప్రజలు ఓట్లు వేసి వారిని గెలిపిస్తే చివరికి వారి గొంతులే కోశారు. ఒక్క పనికూడా చేయకుండా సొమ్ము మొత్తం దోచుకున్నారు. టీడీపీ అధికారంలో ఉన్నంతసేపు ఎమ్మెల్యేలు, మంత్రులు, నాయకులు సైతం దోచుకున్నారు. ఇందులో ముఖ్యంగా ఉమా విషయానికి వస్తే ఆయనపై ట్విట్టర్ వేదికగా …

Read More »

రాజధాని కర్నూలు ప్రజల హక్కు.. చంద్రబాబు చేసేది మోసం !

ఆంధ్రప్రదేశ్ విభజన తరువాత రాజధానిగా కర్నూలు నగరం  ఉండగా, అప్పట్లో ప్రజలు ఎక్కడ తిరుగుబాటు చేస్తారో అని బాబు 2014 రిపబ్లిక్‌ డే వేడుకల్లో తప్పుడు హామీలు ఇచ్చి మోసం చేశారని, వైసీపీ శాసనసభ సభ్యుడు హాఫీజ్‌ ఖాన్‌ విరుచుకుపడ్డారు. కర్నూలు జిల్లా ప్రజల హక్కులను నేలరాస్తూ ప్రజల అభిప్రాయలు పట్టించుకోకుండా అమరావతి ప్రాంతాన్ని రాజధానిగా నిర్ణయించారని ఆయన చంద్రబాబు పై మండిపడ్డారు. పార్టీ కేంద్ర కార్యాలయంలో ఆయిన డిప్యూటీ …

Read More »

ఉత్తరాంధ్ర,, రాయలసీమ వాళ్ళపై బాబు స్కెచ్.. ఆదరించినందుకు ప్రతిఫలమా ?

వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎంపీ వేణుంబాక విజయసాయిరెడ్డి తెలుగుదేశం పార్టీ అధినేత ప్రతిపక్ష నాయకుడు నారా చంద్రబాబు పై తీవ్ర వ్యాఖ్యలు చేసాడు. రాజధానిని ఉత్తరాంధ్ర రాయలసీమలో మరో రెండు రాజధానులు తీసుకురావాలని ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ప్రయత్నిస్తున్న నేపథ్యంలో చంద్రబాబు వీటిని వ్యతిరేకిస్తున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలో వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి చంద్రబాబుపై వ్యాఖ్యలు చేసాడు. “ఉత్తరాంధ్ర, రాయలసీమ వాళ్లు ఇన్నాళ్లు టిడిపిని ఆదరించినందుకు కోలుకోలేనంత దెబ్బకొట్టాలని …

Read More »

ఆర్థికలోటుతో ఉన్న రాష్ట్రంలో మండలి అవసరమా..?

ఆర్థికలోటుతో ఉన్న పేదరాష్ట్రంలో శాసన మండలి కొనసాగించడం అవసరమా అని ముఖ్యమంత్రి జగన్‌ మోహన్‌ రెడ్డి ప్రశ్నించారు. రాష్ట్రంలో ఎక్కడ కూర్చున్న పరిపాలన సాగించవచ్చుని పేర్కొన్నారు. 175 స్థానాలకు గాను 2019 ఎన్నికల్లో  151 మంది ఎమ్మెల్యేలతో సభలో అడుగుపెట్టాం. 86 శాతంతో అంటే ఇది నిజంగా ప్రజల సభ. ప్రజల కోసం, ప్రజల చేత, ప్రజల కొరకు ఎన్నుకోబడిన ప్రభుత్వం. సేవకుల్లా ఉంటామని చెప్పినట్లుగా నడుచుకుంటున్నాం. చట్టాలను చేయడానికి …

Read More »

బీజెపీ తో మళ్ళీ పొత్తుకోసం చంద్రబాబు వెంపర్లాట..!

ఏపీ ప్రతిపక్ష నేత నారా చంద్రబాబు నాయుడు మరోసారి భారతీయ జనతా పార్టీతో పొత్తు పెట్టుకునేందుకు వెంపర్లాడుతున్నట్టు రాష్ట్ర ప్రజలంతా గమనిస్తున్నారు. గతంలో బిజెపి వల్ల అధికారంలోకి వచ్చిన చంద్రబాబు అనంతరం బిజెపి ప్రత్యేక హోదా ఇవ్వని కారణంగా ఆ పార్టీపై వ్యతిరేకత వస్తుందని ఆ వ్యతిరేక తనకు అంటుకోకుండా బిజెపికి దూరమయ్యారు. అంతేకాదు బిజెపికి వ్యతిరేకంగా దేశవ్యాప్తంగా మిగతా రాష్ట్రాల్లోనూ ప్రచారం చేశారు. తెలుగుదేశం పార్టీ ప్రతిపక్షంలో వైఎస్ఆర్ …

Read More »

టీడీపీకి వ్యతిరేకంగా ఏపీ రాష్ట్రవ్యాప్తంగా నిరసనలు

‘మూడు రాజధానులు’ బిల్లును టీడీపీ సభ్యులు అడ్డుకోవడంపై రాష్ట్రవ్యాప్తంగా తీవ్ర నిరసనలు వెల్లువెత్తుతున్నాయి. గురువారం జిల్లాల వ్యాప్తంగా పలు చోట్ల రాస్తారోకోలు, చంద్రబాబు దిష్టిబొమ్మల దహనాలు నిర్వహించారు. ప్రజలు రోడ్లెక్కి చంద్రబాబు, టీడీపీ సభ్యుల తీరుపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. టీడీపీ వెన్నుపోటు రాజకీయాలకు వ్యతిరేకంగా విశాఖపట్నం, కర్నూలు, అనంతపురం, చిత్తూరు జిల్లాల్లో ప్రతిపక్ష నేత చంద్రబాబు తీరుకు నిరసనగా నిరసన జ్వాలలు ఎగిసిపడ్డాయి. తిరుపతి ఎస్వీయూలో నిరసన …

Read More »

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat