Home / Tag Archives: ap (page 19)

Tag Archives: ap

నేడు ఢిల్లీకి జగన్‌..రాష్ట్రానికి ఇది ఎంతో కీలకం !

హోంమంత్రి అమిత్‌ షాతో సమావేశం, మండలి రద్దు, 3 రాజధానులే ఎజెండాగా ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్మోహన్‌రెడ్డి శుక్రవారం మళ్లీ ఢిల్లీ వెళ్లనున్నారు. బుధవారం వెళ్లి ప్రధాని మోదీనిన ఆయన.. శుక్రవారం సాయంత్రం కేంద్ర హోంమంత్రి షాతో సమావేశం కానున్నారు. శాసనమండలి రద్దు, పాలన వికేంద్రీకరణలో భాగంగా మూడు రాజధానుల ఏర్పాటే ఎజెండా అని చెబుతున్నారు. కాగా.. ప్రధానిని కలిసినప్పుడు ఆయన ఈ రెండింటినీ ప్రస్తావించారు. ప్రత్యేక హోదా, పోలవరం, ఇతర …

Read More »

ఏపీ క్యాబినెట్ లో తీసుకున్న నిర్ణయాలివే..!

ముఖ్యమంత్రి శ్రీ వైయస్‌.జగన్‌ అధ్యక్షతన రాష్ట్ర మంత్రిమండలి సమావేశం ముగిసింది. మంత్రిమండలిలో తీసుకున్న నిర్ణయాలివే..! పంచాయితీ రాజ్‌ చట్టంలో సవరణలకు ప్రభుత్వం ఆమోదించి. *పంచాయితీ ఎన్నికల్లో పోటీచేసే వ్యక్తులు గ్రామాల్లో ఉండేలా, గ్రామ అభివృద్ధి, పాలనా వ్యవహారాల్లో రోజువారీ పాల్గొనేలా ఎన్నికల్లో ప్రలోభపెట్టే చర్యలను నివారించేందుకు సవరణలు చేయనున్నారు. *పంచాయితీ, మున్సిపల్‌ ఎన్నికల్లో నియమావళికి విరుద్ధంగా అక్రమాలకు పాల్పడితే గతంలో ఉన్న 3–6 మాసాలు మాత్రమే శిక్షలు ఉండేవి కాని …

Read More »

ప్రతిపక్ష నేతగా చంద్రబాబు 9 నెలల్లో చేసిందేమిటో తెలుసా..?

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఎన్నికలకు ముందు పాదయాత్రలో భాగంగా ప్రతీఇంటికి, గడపకు వెళ్లి వారి కష్టాలను తెలుసుకుకొని నేను విన్నాను, నేను ఉన్నాను అని మాట ఇచ్చి ముఖ్యమంత్రి అయ్యాక అందరికి న్యాయం చేస్తానని మాట ఇచ్చారు. దాంతో నమ్మిన ప్రజలు జగన్ ను అఖండ మెజారిటీతో గెలిపించారు. దాంతో సీఎంగా ప్రమాణస్వీకారం చేసిన మొదటిరోజు నుండి ఇప్పటివరకు ప్రతీరోజు ప్రజలకోసమే కష్టపడుతున్నారు. ఈ 9నెలల్లో ఆయన …

Read More »

ఈరోజంతా జగన్ బిజీ.. క్యాబినెట్ భేటీ.. మోడీతో భేటీ.. ఇదే అజెండాగా !

ఇవాళ ఆంధ్రప్రదేశ్‌ మంత్రివర్గం సమావేశం జరగనుంది.. అనంతరం సీఎం జగన్‌ ఢిల్లీ పర్యటన నేపథ్యంలో మంత్రివర్గ సమావేశ సమయంలో మార్పులు చేశారు. ఉదయం 10 గంటలకే కేబినెట్‌ సమావేశం నిర్వహించనున్నారు. ఈ కేబినెట్‌లో కీలక ప్రతిపాదనలు చేయనున్నారు.. 1నుంచి పదో తరగతి వరకు ప్రభుత్వ పాఠశాలల్లో చదువుతున్న విద్యార్ధులకు జగనన్న విద్యా కానుక కింద స్కూల్‌ బ్యాగ్‌ ఇవ్వాలని ప్రతిపాదన చేసినట్లు తెలుస్తోంది. మూడు జతల యూనిఫాంలు, రెండు జతల …

Read More »

బాబు బస్సుయాత్ర

ప్రభుత్వ వైఫల్యాలపై బస్సు యాత్ర చేసే యోచనలో టీడీపీ అధినేత చంద్రబాబు ఉన్నట్లుతెలుస్తోంది. 45 రోజుల బస్సుయాత్రను చంద్రబాబు ప్రతిపాదించినట్లు ఆ పార్టీ వర్గాలు చెబుతున్నాయి. ఈ విషయాన్ని ఆయన పార్టీ మీటింగ్‌లో ప్రతిపాదించినట్లు చెబుతున్నారు. 13 జిల్లాలు, 100కు పైగా నియోజకవర్గాలు కవరయ్యేలా యాత్ర చేయాలని భావిస్తున్నారు. జనచైతన్య పేరుతో బస్సు యాత్ర చేద్దామని సమావేశంలో చంద్రబాబు చెప్పినట్లు తెలుస్తోంది. స్థానిక సంస్థల ఎన్నికలకు ముందే యాత్ర చేయాలనే …

Read More »

విజయసాయి, నందిగం సురేష్ లు కేంద్ర క్యాబినేట్ లోకి.. జగన్ నిర్ణయమే కీలకం !

ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఢిల్లీ పర్యటన నేపధ్యంలో కేంద్ర క్యాబినెట్ విస్తరణలో ఇద్దరు వైఎస్ఆర్సీపీ ఎంపీలకు చోటు దక్కబోతున్నట్టుగా పలు వార్తలు వస్తున్నాయి. వైసీపీ రాజ్యసభ సభ్యుడు విజయసాయి రెడ్డి దీనికి చక్రం తిప్పినట్టు తెలుస్తోంది. ముఖ్యమంత్రి – ప్రధానమంత్రిల మధ్య బుధవారం జరగబోతున్న రెండుగంటలపాటు జరిగే కీలక సమావేశంలో కేంద్ర  క్యాబినెట్ లోకి వైసిపీ చేరటానికి జగన్మోహన్రెడ్డి ప్రధాని చర్చించనున్నారట. అలాగే విజయసాయి రెడ్డి సహాయ …

Read More »

 ఏపీ ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయం తెలిస్తే హ్యాట్సాఫ్ జగన్ అనాల్సిందే..!

దిశా పథకం అమలుకు 47 కోట్ల 93 లక్షల నిధులను ఖర్చు చేసేందుకు ఏపీ ప్రభుత్వం పాలనా అనుమతి ఇచ్చింది. ఈ దిశా చట్టంపై రాష్ట్రపతి నుంచి ఆమోదం రానందున ప్రస్తుతానికి దిశ పథకంగా దీన్ని పేర్కోని ఈ పథకం కింద నిర్మించాల్సిన పోలీసు స్టేషన్లు, ప్రత్యేక కోర్టుల ఏర్పాటు తదితర అంశాలకు ఈ నిధుల్ని హోంశాఖ ఖర్చు చేయనుంది. మరోవైపు ప్రభుత్వ విభాగాల్లో మహిళలపై లైంగిక వేధింపులను అరికట్టేందుకు …

Read More »

వరుసగా మూడోసారి ముఖ్యమంత్రిగా గెలిచిన కేజ్రీవాల్ కు జగన్ శుభాకాంక్షలు !

న్యూఢిల్లీ నియోజకవర్గంలో అర్వింద్ కేజ్రీవాల్ గెలుపొందారు. అంతేకాదు ఆయన మూడోసారి కూడా ముఖ్యమంత్రి అయిపోయారు. అలాగే కేంద్రమంత్రి, బీజేపీ ఎంపీ హర్షవర్ధన్ ప్రాతినిధ్యం వహిస్తున్న చాందినీచౌక్ లోక్ సభ సెగ్మెంట్ లోనూ ఆమ్ ఆద్మీ పార్టీ గెలుపొందింది. కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ మాత్ర అనుకున్న ఫలితాలు సాధించలేకపోయింది. ఇక అమ్ ఆద్మీ పార్టీకి మరియు వరుసగా మూడోసారి ముఖ్యమంత్రిగా గెలిచిన అర్వింద్ కేజ్రీవాల్ కు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్మోహన్ …

Read More »

టీడీపీ ఎత్తుకు పై ఎత్తులు వేస్తున్న వైసీపీ..!

వైఎస్సార్సీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి యేడాది కూడా పూర్తికాకముందే ప్రతిపక్ష తెలుగుదేశం వైసీపీపై తీవ్రస్థాయిలో నిప్పులు చెరుగుతోంది. ఇందుకు జగన్ ప్రభుత్వం తీసుకుంటున్న చారిత్రాత్మక నిర్ణయాలు కూడా ఒక కారణంగా చెప్పుకోవచ్చు. అయితే ఈ కారణాలను ఎదుర్కొనేందుకు ప్రభత్వం కూడా ఒకింత దూకుడుగానే ప్రవర్తిస్తున్నట్టు స్పష్టమవుతోంది. వీటికితోడు వైసీపీ ప్రభుత్వం కూడా తెలుగుదేశం పార్టీ ఆర్ధికమూలాలపై దెబ్బ కొడుతూ పరిపాలన సాగిస్తూ ముందుకెళ్తోందనే విమర్శలు వినిపిస్తున్నాయి. ఈనేపధ్యంలో వైసీపీ పై …

Read More »

మాజీ పీఎస్ ను పట్టించుకోని బాబు ఏబీవి విషయంలో ధైర్యం తెచ్చుకున్నట్టున్నారు..!

చంద్రబాబు వద్ద సుదీర్ఘకాలం పాటు పీఏగా పనిచేసిన శ్రీనివాస్ ఇంట్లో ఐటీ సీబీఐ అధికారులు ఏకకాలంలో దాడులు చేసిన విషయం అందరికి తెలిసిందే. దీనిపై చంద్రబాబు అస్సలు పట్టించుకోకుండా ఉండడం మరో అనుమానాస్పదం అని చెప్పాలి. ఇక ఈ విషయం పక్కనపెడితే తాజాగా ఏపీలో గత టీడీపీ హయాంలో భద్రతా పరికరాల కొనుగోలులో పలు అవకతకలకు పాల్పడడంతో పాటు, దేశభద్రతకు సంబంధించిన సమాచారాన్ని విదేశీ కంపెనీలతో పంచుకున్న ఆరోపణలపై ఇంటెలిజెన్స్ …

Read More »

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat