Home / Tag Archives: ap (page 175)

Tag Archives: ap

ఏపీకి గ‌త నాలుగేళ్లుగా ”చంద్ర‌బాబా” గ్ర‌హ‌ణ‌మే.. ఈ గ్ర‌హ‌ణం మ‌మ్మ‌ల్ని ఏం చేయ‌లేదు..!

న్యూఇయ‌ర్ జ‌న‌వ‌రి ఫ‌స్ట్‌న ప్ర‌పంచ‌మంతా వెలుగు చిమ్మితే.. అదే నెల జ‌న‌వ‌రి థ‌ర్టీ ఫ‌స్ట్‌న సంపూర్ణ చంద్ర‌గ్ర‌హ‌ణం ఏర్ప‌డ‌నుంద‌ని.., దీంతో గ్రహణం సందర్భంగా ఆంధ్ర‌ప్ర‌దేశ్ వ్యాప్తంగా ఆలయాలన్నీ మూసివేసిన విష‌యం తెలిసిందే. ఈ చంద్రగ్రహణం ఆసియా, అమెరికా, ఆస్ట్రేలియా ప్రాంతాల్లో ఇది కనిపిస్తోంది. ఇదిలా ఉండ‌గా.. హిందూ సంప్రదాయం, భారత జ్యోతిష్య శాస్త్రం, పంచాగాలను అనుసరించి, గ్రహణాలు ఏర్పడినప్పుడు తీసుకోవాల్సిన జాగ్రత్తలు, ఏ రాశి వారిపై ఎలాంటి ప్రభావం పడుతుందన్న …

Read More »

రైతులపై మంత్రి దేవినేని ఉమా సంచలన వాఖ్యలు..!

ఎల్లప్పుడూ వివాదాస్పదమైన వాఖ్యలు చేస్తూ..మీడియాలో కనిపించే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర భారీ నీటి పారుదల శాఖ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు మరో సారి సంచలమైన వాఖ్యలు చేసి మీడియాలో కి ఎక్కారు .వివరాల్లోకి వెళ్తే..రాష్ట్రంలోని కృష్ణా జిల్లా నందిగామలో వ్యవసాయ పంటలపై ఒక ప్రోగ్రాం జరిగింది.అయితే ఆ ప్రోగ్రాం కి మంత్రి దేవినేని హాజరై ప్రసంగిస్తూ..వరిపంట సోమరిపోతు పంట,వరి లాగే సుబాబుల్ కూడా సోమరిపోతూ పంటే,గతిలేక సుబాబుల్ పంట వేశారు.ఆ పంటను …

Read More »

రాష్ట్రము విడిపోక ముందు ఫ్లెక్సీలు చించివేత్త..ప్రస్తుతం పాలాభిషేకం…

కేసీఆర్‌… ఈ మూడు అక్షరాల పేరు పలకాలన్నా… చెవులారా విన్నాలన్నా… సీమాంధ్రులు భగ్గుమనేవారు. సెంటిమెంట్‌లో ఆయింట్‌మెంట్‌ పూసి రాష్ట్రాన్ని ముక్కలు చేశారని మండిపడేవారు. తెలంగాణ ఉద్యమ సమయం నాటి సంగతి. కానీ సీను రివర్స్‌ అయింది. ఇప్పుడు కేసీఆర్‌ అంటే ఎక్కడ లేని అభిమానం చూపిస్తున్నారు. ఆ పేరు చెబితే పులకరించిపోతున్నారు. ఫైనల్‌గా చెప్పాలంటే కేసీఆర్‌ అంటే నవ్యాంధ్రులకు ఇప్పుడో హీరో… ఓ స్పెషల్‌ అట్రాక్షన్‌. కారణమేంటి? అప్పుడు చేదైన …

Read More »

జగన్ చెప్పింది నిజమేనంటున్న ఈనాడు పత్రిక

వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత‌, ఏపీ ప్ర‌ధాన ప్ర‌తిప‌క్ష నేత వైఎస్ జ‌గ‌న్‌మోహ‌న్‌రెడ్డి చేప‌ట్టిన ప్ర‌జా సంక‌ల్ప యాత్ర నిన్న‌టితో 57 రోజులు పూర్తి చేసుకుని నేడు 58వ రోజు కొన‌సాగుతోంది. క‌డ‌ప‌, క‌ర్నూలు, అనంత‌పురం జిల్లాల‌ను పూర్తి చేసుకున్న ప్రజా సంక‌ల్ప యాత్ర ప్ర‌స్తుతం ఏపీ ముఖ్య‌మంత్రి నారా చంద్ర‌బాబు నాయుడు సొంత జిల్లా చిత్తూరులో కొన‌సాగుతోంది. అందులోను చంద్ర‌బాబు సొంత నియోజ‌క‌వ‌ర్గం కుప్పంలో జ‌గ‌న్ పాద‌యాత్ర కొన‌సాగుతుండటంతో …

Read More »

ఏపీనీ అభివృద్ధి చేశాం కాబ‌ట్టి.. 2019లో కూడా ఓట్లు మాకే..!!

2014లో జ‌రిగిన సాధార‌ణ ఎన్నిక‌ల్లో అధికారంలోకి వ‌చ్చి, రూ.16వేల కోట్ల రూపాయ‌ల లోటు బ‌డ్జెట్ ఉన్న‌ప్ప‌టికీ ఆంధ్ర‌ప్ర‌దేశ్‌ను అన్ని విధాల అభివృద్ధి చేశాం, ప‌రిశ్ర‌మ‌ల‌ను తీసుకురావ‌డంతో విజ‌యవంత‌మ‌య్యాం, అలాగే, అవినీతిని నిర్మూలించ‌గ‌లిగామ‌ని టీడీపీ నేత‌, ఏపీ ఎఫ్‌డీసీ ఛైర్మన్‌ అంబికా కృష్ణ అన్నారు. కాగా, ఇటీవ‌ల ఓ మీడియాకు ఇంట‌ర్వ్యూ ఇచ్చారు. అయితే, 2019 ఎన్నిక‌ల్లో జ‌న‌సేన‌తో క‌లిసి ప‌నిచేస్తారా అన్న ప్ర‌శ్న‌కు అంబికా కృష్ణ స‌మాధాన‌మిస్తూ.. జ‌న‌సేన పార్టీపై …

Read More »

బాబుకు బీపీ పెంచే ప్ర‌క‌ట‌న చేసిన పురందేశ్వ‌రి..!

ఇటీవ‌లి కాలంలో గ‌తంలో కంటే దూకుడు పెంచి ఏపీ ముఖ్య‌మంత్రి, టీడీపీ అధ్య‌క్షుడు నారా చంద్ర‌బాబు నాయుడుకు బీపీ పెంచేలా కామెంట్లు చేస్తున్న మాజీ కేంద్ర‌మంత్రి, భారతీయ జనతా పార్టీ మహిళా మోర్చా జాతీయ నాయకురాలు ద‌గ్గుబాటి పురందీశ్వ‌రి మ‌రోమారు అదే త‌రహా వ్యాఖ్య‌లు చేశారు. కొద్దికాలం కింద‌ర‌టి వ‌ర‌కు ఏపీ స‌ర్కారు తీరును, ప్ర‌చార ఆర్భాటాన్ని, ప్ర‌తిష్టాత్మ‌క‌మైన పోల‌వ‌రం ప్రాజెక్టు విష‌యంలో చంద్ర‌బాబు ప్ర‌భుత్వం వైఖ‌రిని తీవ్రంగా త‌ప్పుప‌ట్టిన …

Read More »

అలా చేశాకే.. 2024లో మ‌ళ్లీ ఓట్లు అడుగుతా :వైఎస్ జ‌గ‌న్‌

వైఎస్ఆర్ కాంగ్రెస్ అధికారంలోకి రాగానే ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లో పూర్తిగా మ‌ద్యాన్ని నిషేధిస్తామ‌ని ఆ పార్టీ అధినేత‌, ప్ర‌ధాన ప్ర‌తిప‌క్ష నేత వైఎస్ జ‌గ‌న్‌మోహ‌న్‌రెడ్డి చెప్పారు. కాగా, ఆదివారం అనంత‌పురం జిల్లా.. ధ‌ర్మ‌వ‌రం నియోజ‌క‌వ‌ర్గంలో జ‌గ‌న్ త‌న ప్ర‌జా సంక‌ల్ప పాద‌యాత్ర‌ను కొన‌సాగించారు. ఈ సంద‌ర్భంగా వైఎస్ జ‌గ‌న్ మాట్లాడుతూ… చంద్ర‌బాబు నాయుడు సీఎంగా ప‌ద‌వీ బాధ్య‌త‌లు చేప‌ట్టిన త‌రువాత రాష్ట్రంలో మ‌ద్యం ఏరులై పారుతోంద‌న్నారు. అంతేగాక పొదుపు సంఘాల‌కు, రైతుల‌కు జీరో …

Read More »

అధికారంలో ఉన్నాం .త్రాగుతాం ..అంత మా ఇష్టం .పోలీసులపై టీడీపీ నేత వీరంగం ..

ఏపీలో అధికార టీడీపీ పార్టీకి చెందిన నేత ఒకరు పోలీస్ అధికారులపై వీరంగం వేశారు .చేసిందే తప్పు మరల తిరిగి ఆ అధికారులను తమ విధులను నిర్వహించకుండా అడ్డుతగులుతూ అధికార మదాన్ని వారిపై చూపించారు .అసలు విషయానికి వస్తే రాష్ట్రంలో గుంటూరు లో రాజేంద్ర నగర్ కు చెందిన టీడీపీ నేత మద్దన రామాంజనేయస్వామి ఫుల్ గా త్రాగి కారు వేగంగా నడిపి ఒక చిన్నారిని రాత్రి ఏడు గంటల …

Read More »

బోటు ప్రమాదం వెనక ఆ మంత్రుల హస్తం ఉందా ..?

ఏపీ రాష్ట్రంలో పర్యాటక రంగంలో బోట్ల నిర్వహణ వ్యవహారం ఇద్దరు మంత్రుల కనుసన్నల్లో నడుస్తోంది. పర్యాటక సంస్థ అనుమతి ఇవ్వకపోయినా వారిద్దరి కనుసైగతో వారు చెప్పిన బోట్లను అనధికారికంగా నదిలో తిప్పాల్సిందేనన్న విమర్శలువినిపిస్తున్నాయి.ఇప్పటి వరకు యధేచ్ఛగా సాగిన ఈ వ్యవహారం ప్రమాదం నేపథ్యంలో వెలుగు చూస్తోంది. తూర్పు గోదావరి జిల్లా పర్యాటక అభివృద్ధి సంస్థలో పని చేస్తున్న ఒక ఉద్యోగి ఓ మంత్రికి అత్యంత అనుచరుడిగా వ్యవహరిస్తూ నిబంధనలకు విరుద్ధంగా …

Read More »

ఏపీలో మంత్రి హరీష్ రావు కటౌట్లు ..

తెలంగాణ రాష్ట్ర భారీ నీటి పారుదల శాఖ మంత్రి తన్నీరు హరీష్ రావు గత మూడున్నర ఏండ్లుగా ముఖ్యమంత్రి ,టీఆర్ఎస్ అధినేత కేసీఆర్ నాయకత్వంలో రాష్ట్రంలో పలు సాగునీటి త్రాగునీటి ప్రాజెక్టులను శరవేగంగా పూర్తిచేస్తూ బంగారు తెలంగాణ నిర్మాణంలో తన వంతు పాత్ర పోషిస్తూ చెరగని ముద్ర వేసుకుంటున్నారు . ఒకవైపు రాష్ట్రాన్ని అభివృద్ధి పథంలో నడిపించడంలో తన వంతు సహకారం అందించడమే కాకుండా మరోవైపు తన నియోజక వర్గం …

Read More »

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat