Home / Tag Archives: ap (page 140)

Tag Archives: ap

వైయ‌స్ఆర్ కుటుంబంలో విషాదం..గుండెపోటుతో వైఎస్ వివేకానంద రెడ్డి మృతి

దివంగత ముఖ్యమంత్రి వైఎస్‌ రాజశేఖరరెడ్డి కుటుంబంలో విషాదం చోటుచేసుకుంది. రాజశేఖరరెడ్డి తమ్ముడు,మాజీ మంత్రి వైఎస్‌ వివేకానందరెడ్డి(68) మరణించారు. ఈ ఉదయం గుండెపోటుతో తుదిశ్వాస విడిచారు. ఆయనకు భార్య సౌభాగ్య, కుమార్తె ఉన్నారు. వివేకానందరెడ్డి అంటే ముక్కుసూటిగా మాట్లాడే మనిషి అని అందరికి తెలుసు.తన వద్దకు సాయం కోసం వచ్చిన ఎవరికోసమైన ఎంతవరకైనా వెళ్తారు. రాజకీయాల్లో వైఎస్సార్‌కు కుడిభుజంగా వ్యవహరిస్తూ తోడుగా ఉండేవారు. ఉమ్మడి రాష్ట్రంలో మంత్రిగా, ఏంపీగా, ఎమ్మెల్యేగా, ఎమ్మెల్సీగా …

Read More »

కేసీఆర్ పేరు చెప్పి ఆంధ్రాలో సెంటిమెంట్ రెచ్చగొట్టేద్దాం అనుకుని మొండి కత్తితో యుద్ధానికి బయల్దేరుతున్న చంద్రబాబు

తెలంగాణా సీఎం కేసీఆర్ పేరు చెప్పి ఆంధ్రా ఓటర్లలో సెంటిమెంటు రెచ్చగొట్టాలని చంద్రబాబు ఎందుకు కష్టపడుతున్నారో గాని దీనివల్ల లాభం కంటే నష్టమే ఎక్కువ. ఎవరైనా సలహా ఇచ్చారో లేక ఆయనే వ్యూహ రచన చేశారో కాని మొండి కత్తితో యుద్ధానికి బయలుదేరినట్టే. ఆంధ్రా ప్రజల దృష్టిలో కేసీఆర్ విలనేమీ కాదు. ఆయనకు ఏపీ రాజకీయాల్లో ఎటువంటి ఆసక్తి లేదని అందరికీ తెలుసు. కిందటి తెలంగాణా ఎలక్షన్లలో కాంగ్రెస్ గెలిస్తే …

Read More »

చంద్రబాబుకు మరో దెబ్బ..వైసీపీలోకి మరో సిట్టింగ్ ఎమ్మెల్యే

తెలుగుదేశం పార్టీకి సిటింగ్ ఎమ్మెల్యే వరుపుల సుబ్బారావు ఆ పార్టీకి గుడ్ బై చెప్పారు.సుబ్బారావు గత ఎన్నికలలో వైఎస్ ఆర్ కాంగ్రెస్ పార్టీ తరపున ఎన్నికై, ఆ తర్వాత టీడీపీలో చేరారు.తెలుగుదేశంలో తనకు అన్యాయం జరిగిందని, ఆయన కార్యకర్తల సమావేశంలో కంటతడిపెట్టారు.తెలుగుదేశం పార్టీలో ప్రాదాన్యత లేకుండా పోయిందని ఆయన అన్నారు.కాగా కార్యకర్తలు ఆయనను వైఎస్ ఆర్ కాంగ్రెస్ లో చేరాలని ఒత్తిడి చేయడం విశేషం.దివంగత నేత వైఎస్ రాజశేఖరరెడ్డి, జగన్ …

Read More »

పశ్చిమలో కీలక వికెట్ ఔట్.. దిక్కుతోచని స్థితిలో జిల్లా జనసైనికులు

జనసేన పార్టీలో ముసలం మొదలైంది. పశ్చిమ గోదావరి జల్లా జనసేన కో-కన్వీనర్ యర్రా నవీన్ గురువారం పార్టీకి రాజీనామా చేశారు. పవన్ కనీసం తనను మాటమాత్రమైనా సంప్రదించకుండా తాడేపల్లిగూడెం అభ్యర్థిని ప్రకటించారన్న మనస్తాపంతో నవీన్ చేసినట్టు ఆయన వెల్లడించారు. అలాగే ఆయన ఉండి నియోజకవర్గ సీటు ఆశించినా ఆయనకు సీటు ఇవ్వకపోవడంతోపాటు పార్టీలో కష్టపడిన వారికి ప్రాధాన్యత ఇస్తామని చెప్పారని కానీ అలా జరగలేదని వాపోయారు. పార్టీలో కష్టపడినవారికి కాకుండా …

Read More »

టీడీపీలో రగులుతున్న రగడ…బాబు మాటలు ఎవరూ లెక్కచేయడం లేదట

ఒంగోలు ఎంపీ సీటు ప్ర‌కాశం జిల్లా టీడీపీలో అగ్గి రాజేస్తుంది. మొన్న‌టి ఎన్నిక‌ల్లో ఆ పార్టీ త‌ర‌ఫున పోటీ చేసి ఓట‌మి చెందిన మాగుంట శ్రీనివాసుల రెడ్డి ఈ ఎన్నిక‌ల్లో వైఎస్సార్‌సీపీ త‌ర‌ఫున బ‌రిలో నిలిచేందుకు సిద్ధం కావ‌డంతో టీడీపీలో త‌లనొప్పులు మొద‌ల‌య్యాయి. ఒంగోలు పార్ల‌మెంట్ స్థానానికి అభ్య‌ర్థి ఎంపికలో ర‌గులుతున్న ర‌గ‌డ‌ ఎవ‌రో ఒక‌రిని పార్టీ నుంచి సాగ‌నంపేదాకా చ‌ల్లారేలా క‌నిపించ‌డం లేదు. మంత్రి శిద్దా రాఘ‌వ‌రావును పోటీ …

Read More »

వైఎస్సార్‌సీపీలోకి పోటెత్తిన వలసలు..కిటకిటలాడుతున్న జగన్నివాసం

ఎన్నికలు సమీపిస్తున్న వేళ ప్రతిపక్ష వైఎస్సార్‌సీపీలోకి వలసలు పోటెత్తాయి. నేతలు, ప్రముఖుల చేరికతో పార్టీ అధినేత జగన్‌ నివాసం కిటకిటలాడుతోంది.. బుధవారం టీడీపీ పార్లమెంటరీ పార్టీ నేత, కాకినాడ ఎంపీ తోట నరసింహం, ఆయన భార్య తోట వాణి, ప్రముఖ పారిశ్రామికవేత్త పొట్లూరి వరప్రసాద్, విజయవాడ మాజీ మేయర్, సినీ హీరో అల్లుఅర్జున్‌కు మేనత్త అయిన రత్నబిందు, సినీ నటుడు రాజా రవీంద్ర, ఏలూరు మేయర్‌ దంపతులు షేక్‌ నూర్జహాన్, …

Read More »

చంద్రబాబు సీఎం అయితే హత్యా రాజకీయాలు చేద్దామంటూ టీడీపీ ఎమ్మెల్యే మాట్లాడిన ఆడియో టేప్ లీక్

అధికార టీడీపీలో అసమ్మతి సెగలు భగ్గుమన్నాయి. ధర్మవరం ఎమ్మెల్యే వరదాపురం సూరీపై సొంతపార్టీ నేతలు తిరుగుబాటు చేసారు. సూరీ నియంతలా వ్యవహరిస్తున్నారంటూ మూకుమ్మడి రాజీనామాలకు సిద్ధమయ్యారు. అంతేకాదు ఆయన మాట్లాడిన ఆడియో టేపులు విడుదల చేసి సూరి బండారాన్ని బట్టబయలు చేశారు. మళ్లీ చంద్రబాబు ముఖ్యమంత్రి అయితే మనకు తిరుగుండదు. ఎన్నికల్లో బాగా పనిచేయండి. కౌంటింగ్ పూర్తైన క్షణం నుంచి రాజకీయ ప్రత్యర్థులపై దాడులు మొదలుపెడదాం. నరుకుదాం.. చంపుదాం.. ఎలాంటి …

Read More »

చంద్రబాబుకు సొంత పార్టీ ఎంపీ స్ట్రాంగ్ వార్నింగ్..ఎవరో తెలుసా?

ఎన్నిక‌ల సమీపిస్తున్న వేళ చంద్ర‌బాబుకు దెబ్బ మీద దెబ్బ తగులుతుంది.ఇప్ప‌టికే కొంతమంది టీడీపీ ఎమ్మెల్యేలు, ఎంపీలు వైసీపీలో చేరిన విషయం అందరికి తెలిసిందే.మరికొంద్దరైతే ఈసారి ఎన్నిక‌ల్లో పోటీ చెయ్యమని చెబుతున్నారు.నటుడు మరియు టీడీపీ ఎంపీ ముర‌ళీ మోహ‌న్ మొద‌టి నుంచి తెలుగుదేశం పార్టీకి అనుకూలంగా ఉన్న సంగ‌తి తెలిసిందే.అయితే ఆయన ఎన్నిక‌ల పోటీ నుంచి త‌ప్పుకున్న‌ట్లు ముందుగానే ప్రకటించారు.తాజాగా మురళీ మోహన్ చేసిన కామెంట్స్ ఏపీ రాజ‌కీయాల్లో చర్చనీయాంసంగా మారాయి. …

Read More »

జగన్ కు ఎందుకు ఓటెయ్యాలో వివరిస్తున్న అలీ

తాజాగా వైసీపీలో చేరిన నటుడు అలీ ప్రచారం మొదలు పెట్టేసారు. రాష్ట్ర ప్రజలు మార్పు కోరుకుంటున్నారని, ఈ ఎన్నికల్లో జగన్‌ ఎన్నికల్లో విజయం సాధించి ముఖ్యమంత్రి అవుతారని చెప్పారు. జగన్‌ దూరదృష్టితో బడుగు బలహీన వర్గాలను అభివృద్థి చేస్తారన్నారు. రాష్ట్రాన్ని జగన్ చేతుల్లో పెడితే యువత భవిష్యత్తు సంతోషకరంగా ఉంటుందన్నారు. చంద్రబాబు ముస్లిం మైనారిటీలను ఓటుబ్యాంకుగా భావించారే తప్ప వారి స్థితిగతులను మెరుగు పరిచేందుకు కృషి చేయలేదన్నారు. పార్టీలో సామాన్య …

Read More »

ఒక్కసారిగా వేడెక్కిన రాజకీయాలు.. లోటస్ పాండ్ కు క్యూ కట్టిన నేతలు

వైసీపీ అసెంబ్లీ, లోక్‌సభ అభ్యర్ధుల తొలి జాబితా సిద్ధమవుతోంది.. మొత్తం 175 శాసనసభ, 25 లోక్‌సభ స్థానాలకుగాను ఇవాళ తొలి విడతలో సగానికి పైగా అభ్యర్థులను ప్రకటించనున్నారు పార్టీ అధినేత జగన్‌. ఎన్నికలకు తక్కువ సమయం ఉండడంతో పార్టీలు అభ్యర్థుల ఎంపికను త్వరగా పూర్తి చేసేందుకు ప్రయత్నిస్తున్నాయి. ఇప్పటికే మెజారిటీ సీట్లలో అభ్యర్థుల ఎంపికపై వైసీపీ కసరత్తు కొలిక్కి వచ్చింది. తొలి జాబితాలో సుమారు 100మంది అభ్యర్థులను ప్రకటించే అవకాశం …

Read More »

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat