విజయవాడలో ఏ వీధి చూసిన జనంతో కిక్కిరిసిపోయింది.ఏ సెంటర్ చూసిన పండగ వాతావరణంలా కనిపిస్తుంది.విజయవాడలో ఇలాంటి పండుగ వాతావరణం ఒక దసరాకి మాత్రమే ఉంటుంది. అలాంటిది ఈరోజు అంతకుమించి ఉందని చెప్పుకోవాలి.ఎందుకంటే ఈరోజు ఆంధ్రరాష్ట్ర నూతన ముఖ్యమంత్రిగా వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి ప్రమాణస్వీకారం చేయనున్నారు.ఏపీలో జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో వైసీపీ పార్టీ ఘనవిజయం సాధించగా,అధికార టీడీపీ పార్టీ ఘోరంగా ఓడిపోయింది.దీనికి సంబంధించి విజయవాడలోని ఇందిరాగాంధీ స్టేడియం వేదికగా మారింది.ఆ …
Read More »యెడుగూరి సందింటి జగన్మోహన్ రెడ్డి అనే నేను…మరికొద్ది గంటల్లో !
వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అంటే ప్రస్తుతం ఏపీలో ఇది ఒక ప్రభంజనం అని చెప్పాలి.ఎందుకంటే ఒక ప్రతిపక్ష పార్టీ అయి ఉండి కూడా అధికార టీడీపీ పార్టీని మట్టికరిపించింది.ఆంధ్రప్రదేశ్ లో ఇప్పుడు ఎక్కడ చూసిన ఫ్యాన్ గాలే వీస్తుంది.జగన్ పడ్డ కష్టానికి ఫలితం దక్కిందనే చెప్పాలి.పదేళ్ళు అధికారం లేకపోయినా ఎన్నో వడిదుడుకులను ఎదుర్కొని పాదయాత్రతో ముందుకు సాగుతూ ప్రజల సమస్యలను తెలుసుకొని తండ్రిని మించిన కొడుకు అనిపించుకున్నాడు.ఆంధ్రరాష్ట్ర ప్రజలు కూడా …
Read More »వివేకా హత్యకేసు నిందితులు బయటకు వస్తారా.?
కొద్ది నెలల క్రితం వైఎస్ వివేకానందరెడ్డి కడప జిల్లాలోని పులివెందులలో తన సొంత నివాసంలో దారుణ హత్యకు గురైన విషయం తెలిసిందే. ఆయన భౌతికకాయంపై ఏడుచోట్ల కత్తి గాయాలు కనిపించాయి. తలపై గొడ్డలితో నరికిన ఆనవాళ్లు స్పష్టంగా ఉన్నాయి. ఈహత్యపై దర్యాప్తు చేపట్టడానికి ప్రభుత్వం ప్రత్యేక దర్యాప్తు బృందాన్ని నియమించింది. ఈకేసు విచారణ ప్రస్తుతం కొనసాగుతోంది. ప్రధాన నిందితులుగా వివేకా అనుచరుడు ఎర్ర గంగిరెడ్డి, ప్రకాశ్ రెడ్డి, వ్యక్తిగత సహాయకుడు …
Read More »దేశంలోనే నెంబర్ వన్ సీఎం అవ్వాలనుకుంటున్న జగన్..ఆ తరహాలోనే పాలన!
ఏపీ ఎన్నికల ఫలితాల్లో వైసీపీ పార్టీ సునామీలా దూసుకెల్లింది.ఆ సునామీ ధాటికి తట్టుకోలేక టీడీపీ అతలాకుతలం అయ్యింది.వైసీపీ రికార్డు స్థాయిలో ఏకంగా 151 సీట్లు గెలుచుకుంది.ఇప్పటివరకూ ఇలాంటి విజయం సాధించడం ఎవరివల్లా కాలేదనే చెప్పాలి.అటు ఎంపీ సీట్లు కూడా 22గెలిచి రికార్డు సృష్టించాడు.ఫలితంగా దేశంలోనే వైసీపీ పార్టీ మూడో స్థానంలో నిలిచింది.ఆంధ్రలో అధికార టీడీపీ కనీస సీట్లు కూడా గెలవలేకపోయింది.టీడీపీ మంత్రులు కూడా చాలా దారుణంగా ఓడిపోయారు.ఇక వైసీపీకి వస్తే …
Read More »చంద్రబాబు ఓడిపోవడానికి కారణాలు..క్షమించరానివి !
ఏపీలో జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో చంద్రబాబు అధ్యక్షణ తెలుగుదేశం పార్టీ ఘోర పరాజయం చవిచూసింది.ఎప్పుడూ 40సంవత్సరాలు అనుభవం ఉందని చెప్పుకుంటున్న చంద్రబాబు ఇప్పుడు ఈ ఓటమిని ఎలా సమర్దించుకుంటాడు అనేది ఇప్పుడు అందరిలో ఉన్న ప్రశ్న.వైసీపీ దెబ్బకు టీడీపీ లో సీనియర్ నాయకులు సైతం బోల్తాపడ్డారు.అధికార పార్టీకే అన్ని సీట్లు వచ్చాయి అంటే ఈ ఐదేళ్లలో వారి పరిపాలన ఎంత దారుణంగా ఉంటుందో మీరే అర్డంచేసుకోవచ్చు.అసలు టీడీపీ ఇంత దారుణంగా …
Read More »స్టేడియంలోకి వచ్చి తనస్థానంలో కూర్చోవడానికి పట్టే 30నిమిషాల్లో ఏం జరుగుతుందంటే.?
ఆంధ్రప్రదేశ్ రెండవ ముఖ్యమంత్రిగా వైఎస్ జగన్మోహన్ రెడ్డి గురువారం ప్రమాణస్వీకారం చేయనున్నారు. విజయవాడలో ఇందిరాగాంధీ స్టేడియంలో ఇప్పటికే ప్రమాణస్వీకారానికి ఏర్పాట్లు పూర్తిచేశారు. ఈ ప్రమాణస్వీకారానికి వచ్చే అతిథులు, ప్రజలు, వైసీపీ అభిమానులకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. ఈ ప్రమాణస్వీకార కార్యక్రమంలో జగన్ వేదికపైకి స్పెషల్ గా ఎంట్రీ ఇవ్వనున్నారని తెలుస్తోంది. గతంలో ప్రచార కార్యక్రమాలనూ వైవిధ్యంగా ఉండేలా ప్లాన్ చేసుకున్న జగన్ ఈ ఎంట్రీ ప్రత్యేకంగా …
Read More »నా కులం నన్ను వ్యతిరేకించిన నేను వైసీపీకి సపోర్ట్ చేసాను..జగన్ గెలుపుపై శ్రీదేవి చౌదరి సంచలన వాఖ్యలు
Note from Shreedevi Chowdary Humanitarian, philanthropist, social activist, actor. What’s on my mind while I am in Europe attending 72nd Cannes film festival, and I am deeply saddened by so many things which I felt I should write down as I always speak my mind . Firstly my hearty congratulations …
Read More »సాక్షికి లోకేష్ వార్నింగ్..?
ఆంధ్రప్రదేశ్ ఎన్నికల ఫలితాల్లో టీడీపీకి ఘోర పరాజయం ఎదురైన విషయం అందరికి తెలిసిందే.వైసీపీ దెబ్బకు టీడీపీ చిత్తు చిత్తుగా ఓడిపోయింది.ఈ మేరకు నిన్న సాక్షిలో ఒక కధనం కూడా వచ్చింది.మాజీ మంత్రి నారా లోకేష్ తమ పార్టీ నాయకులు, నేతలపై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసారని,ఇంత దారుణంగా ఓడిపోవడానికి కారణం మా పార్టీ నేతలేనని,వీరే మమల్ని మోసం చేసారని అన్నారని,గుంటూరు ఎంపీ స్థానానికి పోటీ చేసిన గల్లా జయదేవ్ గెలిచినప్పుడు …
Read More »వేలకోట్లు ఖర్చుపెట్టి ఆఖర్చును ప్రజల నెత్తిన రుద్దను.. సాదాసీదాగా ప్రమాణస్వీకారం చేస్తా.. అందరూ దీవించండి
మాజీ సీయం చంద్రబాబు నాయుడు తన హంగూ ఆర్బాటాల్ని ప్రదర్శించారు. ఏ కార్యక్రమానికి వెళ్లినా మందీ, మార్బలంతో హడావిడి చేసారు. ఇక విదేశీ పర్యటనలకైతే చెప్పాల్సిన అవసరవం ఉండదు. ఒక టీం మొత్తాన్ని ప్రత్యేక విమానంలో విదేశాలకు తీసుకువెళ్లి కార్యక్రమాలు చేపట్టారు. దానివల్ల ఎంత ఖర్చు అవుతుందో, అంత నష్టం జరిగింది. అసెంబ్లీలో కూడా బాబు గారి దుబారాపై వైసీపి సూటిగా ప్రశ్నించింది. అలాగే 2014లో చంద్రబాబు ప్రమాణ స్వీకార …
Read More »వెళ్లి కలుస్తున్నారే కానీ లోలోపడి భయపడి చస్తున్నారట.. కానీ జగన్ ఏం చేస్తున్నారంటే
తాజాగా ముగిసిన ఎన్నికల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ భారీ విజయం సాధించింది.. ప్రభుత్వం మారిపోయింది. ప్రతిపక్ష వైసీపీ అధికార పక్షం అయ్యింది. ఈ నేపథ్యంలో అధికార యంత్రాగం మొత్తం మకాం మార్చేస్తున్నారు. దీంతో ఐఎఎస్లు, ఐపీఎస్ లను ఏయే శాఖల్లో ఎవరెవరిని నియమించబోతున్నారన్నది ఆసక్తికరంగా మారింది. ముఖ్యంగా పోలీసు ఉన్నతాధికారుల నుంచి, ఐఏఎస్ అధికారుల వరకూ అందరూ క్యూలైన్లలో వచ్చిమరీ జగన్ ను కలుస్తున్నారు. అయితే ఆయా నేతలకు దగ్గరగా …
Read More »