ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఈ నెల 9వ తేదీన తిరుపతికి వెళ్లనున్నారు. ప్రధాని నరేంద్రమోడీ ఆరోజున తిరుపతికి వస్తుండటంతో ప్రధానికి స్వాగతం పలకడంతో పాటు సీఎం ఆయనతే భేటీ కానున్నారు. ఏపీకి ప్రత్యేకహోదాతో పాటు విభజనహామీలు అమలు చేయాలని ప్రధానిని జగన్ను కోరనున్నారు. అలాగే ఈ కార్యక్రమం అనంతరం సీఎం ఈనెల 15వ తేదీన ఢిల్లీ వెళ్లనున్నారు. ఢిల్లీలోని నీతిఆయోగ్ సమావేశంలో సీఎం పాల్గొని ప్రత్యేకహోదాతో పాటు …
Read More »టీటీడీ చైర్మన్ గా వైవీ సుబ్బారెడ్డి..!
వైవీ సుబ్బారెడ్డి..2014ఎన్నికల్లో ఒంగోలు నుండి ఎంపీగా పోటీ చేసి విజయం సాదించారు.2019ఎన్నికల్లో ఆయనకు సీటు దక్కలేదు.టీడీపీ నుంచి వైసీపీలోకి వచ్చిన మాగుంట శ్రీనివాసులు కోసం వైవీని పక్కన పెట్టడం జరిగింది.అయినప్పటికీ ఆయన దిగులు చెందలేదు తన త్యాగానికి ఫలితం దక్కిందనే చెప్పుకోవాలి.ప్రస్తుతం ఇప్పుడు అందరు జగన్ గెలుపు కోసం తన సీట్ త్యాగం చేసిన బాబాయ్ కి ఎలాంటి పదవి ఇవ్వబోతున్నారని చర్చించుకుంటున్నారు.అయితే కొన్ని కారణాల వల్ల టీటీడీ పాలక …
Read More »రూ.5కోట్ల ప్రజాధనంతో కట్టిన ప్రజావేదికను తనకు అధికారిక నివాసంగా ఇవ్వాలని సీఎం జగన్ కు లెటర్ రాసిన ప్రతిపక్షనేత చంద్రబాబు
ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డికి ప్రతిపక్ష నేత చంద్రబాబు నాయుడు బుధవారం లేఖ రాశారు. ఉండవల్లిలోని ప్రజావేదికను తనకు అధికార నివాసంగా కేటాయించాలని ఆ లేఖలో కోరారు. కాగా ప్రజావేదిక చంద్రబాబు ఉంటున్న ఇంటికి అనుబంధంగా ఉందని, దాన్ని ప్రతిపక్ష నేత హోదాలో ఆయన నివాసంకోసం ఇవ్వాలని ప్రభుత్వాన్ని అడగాలని పార్టీ నాయకులు సూచించగా, చంద్రబాబు ఆ మేరకు ప్రభుత్వానికి లేఖరాశారు. తాజాగా పార్టీ నేతలతో సమావేశం అయిన చంద్రబాబు …
Read More »పట్టించుకోని పోలీసులు.. పెద్దాయనకు న్యాయం జరగాలని కోరుకునేవారంతా షేర్ చేసి ప్రశ్నించండి..
రెండ్రోజుల క్రితం తిరుపతిలో ఒక తండ్రిని కొడుకు, భార్య, భార్య తమ్ముడు వంశీ కృష్ణ ( ఏపీఎస్పీ డీసీ ఎల్ లో ఏ.ఈ.) వీరందరూ కలిసి చైన్లు, కారంపొడి , రాడ్డుతో చావగొట్టారు.. జన్మనిచ్చిన తండ్రిని కలిసి గొడ్డును బాధినట్టు బాదారు.. 20సంవత్సరాలుగా ఇంట్లో కూర్చుని తిండి పెట్టకుండా అప్పులు తీర్చకుండా అదే ఇంట్లో వుంటున్నారు. ఈ పెద్దాయన చిన్న కొడుకు వీరి బాగోగులు చూస్తూ అప్పులు తీరుస్తున్నాడు.. వీటికి …
Read More »కేబినేట్ లో జగన్ సంచలన ఆర్డర్…టీడీపీ నేతల మైండ్ బ్లాకే
ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించిన వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి తన సంచలనాల ఒరవడిలో మరో కీలక నిర్ణయం తీసుకుంటున్నారు.రాష్ట్రంలోని పాలక మండళ్ల రద్దుకు ఆర్డినెన్స్ తెచ్చే యోచనలో ఉన్నట్లు ప్రచారం జరుగుతోంది. తిరుమల తిరుపతి దేవస్థానంతో పాటుగా రాష్ట్రవ్యాప్తంగా ఉన్న ప్రధాన ఆలయాల పాలక మండళ్ల రద్దు చేసే యోచనలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ఉన్నట్లు విశ్వసనీయ సమాచారం. జగన్ సంచలన నిర్ణయంతో టీడీపీ నేతలకు మైండ్ బ్లాక్ …
Read More »మరో భారీ కుంభకోణాన్ని బయటపెట్టనున్న జగన్..చంద్రబాబుకు హై టెన్షన్ !
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి రాష్ట్రంలో అన్ని శాఖల్లో ప్రక్షాలన చేస్తానని చెప్పిన విషయం అందరికి తెలిసిందే.ఈ మేరకు జగన్ ముందుకు నడుస్తున్నారు.చంద్రబాబు రాష్ట్రంలో చేసిన అన్యాయాలు,అక్రామలు పై విచారణ జరుగుతుందని బలంగా వినిపిస్తుంది.ఈ నేపధ్యంలో వైసీపీ ఎంపీ విజయసాయి రెడ్డి మాట్లాడుతూ..ఏపీలో కియా మోటార్స్ పేరిట జరిగిన భారీ భూకుంభకోణం బయటకు వస్తుందని హెచ్చరించారు.ఇక అసలు విషయానికి వస్తే అనంతపురం జిల్లా పెనుగొండ మండలం ఎర్రమంచి గ్రామంలో సుమారు …
Read More »ఏపీలో భారీగా ఐఏఎస్ అధికారుల బదిలీ..వారి వివరాలు
ఆంధ్రప్రదేశ్లో భారీగా ఐఏఎస్ అధికారుల బదిలీ జరిగింది. పెద్ద సంఖ్యలో ఐఏఎస్ అధికారులకు ఏప్రీ ప్రభుత్వం స్థాన చలనం కలిగించింది. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వం మంగళవారం ఉత్తర్వులు జారీచేసింది. కృష్ణా, కడప, శ్రీకాకుళం, విజయనగరం జిల్లాలు మినహా మిగతా తొమ్మిది జిల్లాల కలెక్టర్లను బదిలీ చేసింది. జీఏడీ ముఖ్యకార్యదర్శిగా ఆర్పీ సిసోడియాను నియమించింది. అజేయ్ జైన్, విజయానంద్లను జీఏడీకి రిపోర్ట్ చేయాలని ఆదేశించింది. బదిలీ అయిన ఐఏఎస్ అధికారుల …
Read More »పాలనలో పారదర్శకత ఉండేలా, విప్లవాత్మక మార్పులు తెచ్చేలా నిర్ణయాలు తీసుకుంటున్న జగన్
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి నేడు వ్యవసాయ శాఖపై అధికారులతో సమీక్ష చేయాల్సిఉంది. అయితే రంజాన్ పర్వదినం కావడంతో సమీక్షను సీఎం రద్దుచేశారు. ఈ సందర్భంగా ముస్లింలకు జగన్ శుభాకాంక్షలు తెలిపారు. సత్యనిష్ట, సత్ప్రవర్తన ప్రతీక రంజాన్ అని ముఖ్యమంత్రి చెప్పుకొచ్చారు. కాగా జగన్ పాలనలో తనదైన ముద్ర వేయడానికి తగు చర్యలు తీసుకుంటున్నారు. ఇదిలా ఉంటే ఆర్నెల్లలో మంచి ముఖ్యమంత్రిగా ప్రశంసలు పొందుతానని జగన్ చెప్పిన సంగతి తెలిసిందే. …
Read More »ముస్లిం సోదర సోదరీమణులకు రంజాన్ శుభాకాంక్షలు..
ముస్లింలు అత్యంత పవిత్రంగా జరుపుకునే పండుగ ‘ రంజాన్ ‘.ముస్లింలు చాంద్రమాన కేలండర్ను అనుసరిస్తారు. చాంద్రమానాన్ని అనుసరించే ఇస్లామీయ కేలండర్ తొమ్మిదవ నెల ‘రంజాన్’, దీనిని ముస్లింలు అత్యంత పవిత్రమైనదిగా భావిస్తారు. దానికి ప్రధానమైన కారణం ‘ దివ్య ఖురాన్’ గ్రంథం ఈ మాసంలో అవిర్భవించడమే! క్రమశిక్షణ, దాతృత్వం, ధార్మిక చింతనల కలయికే రంజాన్ మాసం.ఖురాన్ ప్రకారం రంజాన్ నెలలో విధిగా ఆచరించవలసిన నియమం ‘ ఉపవాసవ్రతం’ . ఈ …
Read More »ముస్లిం సోదర సోదరీమణులకు ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి శుభాకాంక్షలు
రంజాన్ పండగ సందర్బంగా ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి శుభాకాంక్షలు తెలియజేసారు. దీక్షలు, ఉపవాసాలు, దైవారాధన, దానధర్మాలు, చెడునుత్యజించడం, మానవులకు సేవలాంటి సత్కార్యాల ద్వారా భగవంతుని స్మరణలో తరించే ఈ రంజాన్ రాష్ట్ర ప్రజలకు సుఖసంతోషాలు కలిగించాలని ముఖ్యమంత్రి జగన్ ఆకాంక్షించారు. పవిత్ర ఖురాన్ గ్రంథం దివి నుంచి భువికి దిగివచ్చిన శుభ సమయం ‘రంజాన్’, నమాజ్, కలిమా, రోజా, జకాత్, హజ్ అనే ఐదు అంశాలతో భగవంతునికి …
Read More »