Home / Tag Archives: ap (page 11)

Tag Archives: ap

దేశం జగన్ వైపు చూస్తోంది.. జగన్ పాలన దేశానికి దిక్సూచిగా మారుతోంది

ఏపీ సీఎం జగన్మోహన్‌రెడ్డిని మరో ఇద్దరు సీఎంలు ఫాలో అవుతున్నారు. మూడు రాజధానులు ఏర్పాటుచేస్తూ సంచలన నిర్ణయం తీసుకున్న జగన్‌కు మరో బీజేపీ ముఖ్యమంత్రి జత కలిశారు. ఉత్తరాఖండ్‌లో వేసవి కాల రాజధానిని ఏర్పాటు చేస్తున్నట్లు త్రివేంద్ర సింగ్ రావత్ ప్రకటించారు. రాష్ట్ర వేసవి రాజధానిగా గైర్సైన్‌ను ఎంపిక చేసినట్లు వెల్లడించారు. దీంతో ఆ రాష్ట్రంలో ఏపీలోలానే మూడు రాజధానులయ్యాయి. ఇప్పటికే రాజధానిగా డెహ్రాడూన్ ఉండగా, నైనితాల్ పట్టణం జ్యుడీషియల్ …

Read More »

చంద్రబాబుకు భారీ షాక్.. సన్నిహితుడి ఇంట్లో సోదాలు!

చంద్రబాబుకు మరో షాక్ తగిలింది. ఆయన సన్నిహితుడు, ప్రముఖ వ్యాపార సంస్థ లింగమనేని వెంచర్స్ కార్యాలయాలపై తాజాగా ఐటీదాడులు జరిగాయి. విజయవాడ బెంజి సర్కిల్ సమీపంలోని ఎల్‌వీపీఎల్ సంస్థ కార్యాలయానికి వెళ్లిన అధికారులు సోదాలు నిర్వహించారు. ఈ తనిఖీల్లో కీలక పత్రాలు, హార్డ్ డిస్క్ లను స్వాధీనం చేసుకున్నారు. తాజాగా కార్యాలయ సిబ్బందిని ప్రశ్నిస్తున్నారు. ఈ దాడులకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. గతంలో కలకలం రేపిన అమరావతి …

Read More »

పోలవరం ముందడుగు.. పోలవరం వెబ్ సైట్ లాంచ్ చేసిన మంత్రి అనీల్ !

గౌరవ ముఖ్యమంత్రి  శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి పోలవరం నిర్మాణం విషయంలో గట్టిగా పూనుకున్నారు. ఈమేరకు సీఎం అయ్యాక రెండోసారి పోలవరం సందర్శించారు. అనంతరం దానిగురించి పూర్తిగా అధికారులను అడిగి తెలుసుకొని అన్ని పనులు సక్రమంగా జరగాలని అధికారులను ఆదేశించారు. అంతేకాకుండా ఈ విషయంలో ప్రజలపట్ల మంచిగా వ్యవహరించాలని అన్నారు. ఇక జగన్  అనుకున్న విధంగా నిర్ణిత గడువు లోపు పోలవరం ప్రాజెక్టు పూర్తి చెయ్యాలనే సంకల్పంతో నిర్మాణ పనులు …

Read More »

మాలోకాన్ని కరోనా క్వారంటైన్ వార్డులో పెట్టాలి..లేదంటే కష్టమే !

గత ప్రభుత్వ హయాంలో చంద్రబాబు పాలనలో నిరుద్యోగులు అందరూ ఆయనపైనే ఎన్నో ఆశలు పెట్టుకున్నారు. కాని ఏఒక్కరికి న్యాయం జరగలేదు. జాబు కావాలంటే బాబు రావాలి అని నమ్మించి చివరికి ఓట్లు వేసి గెలిచిన తరువాత ఎవరినీ పట్టించుకోలేదు. దాంతో నిరుద్యోగులు నిలువునా మునిగిపోయాం అని భాదపడ్డారు. అయితే జగన్ ప్రభుత్వం వచ్చినాక తానూ ప్రజాసంకల్ప యాత్రలో భాగంగా ఇచ్చిన హామీలను నిలబెట్టుకుంటున్నాడు. ఇందులో భాగంగానే నిరుద్యోగులకు 4.5లక్షల ఉద్యోగాలు …

Read More »

ఇంటర్ విద్యార్ధులకు సీఏం జగన్ ఆల్ ది బెస్ట్..!

ఆంధ్రప్రదేశ్ లో ఇంటర్మీడియట్ పరీక్షలు బుధవారం నుంచి ప్రారంభం అయ్యాయి. ఉదయం 9గంటలు నుండి మధ్యాహ్నం 12 గంటల వరకు ఎగ్జామ్స్ జరుగుతాయి.మొత్తం 10,65,156 మంది విద్యార్థులు పరీక్షలు రాస్తున్నారు. వీరికోసం 1,411 పరీక్ష కేంద్రాలను ఏర్పాటు చేయడం జరిగింది. అంతేకాకుండా పరీక్ష రాసే విద్యార్ధులకు ఎటువంటి అంతరాయం కలగకుండా ఏర్పాట్లు చేసినట్టు ఇంటర్‌ బోర్డు కార్యదర్శి రామకృష్ణ తెలిపారు. ఇక పరీక్ష రాసే విద్యార్ధులకు ముఖ్యమంత్రి జగన్ ఆల్ …

Read More »

తన వర్గం తప్ప ఎవరికీ అధికార పీఠం దక్కకూడదట..ఇదీ బాబు నైజం !

మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు అధికారం కోల్పోయాక ఆయన మతి కొద్దికొద్దిగా పోతుందని చెప్పాలి. ఆయన చేసిన పనులు చూస్తుంటే అధికారం లేకపోతే బ్రతకలేరేమో అనిపిస్తుంది. మరోపక్క ఎంతమందిని భరిలోకి దింపిన పని అవ్వకపోవడంతో ఇక చంద్రబాబే దగ్గరుండి జగన్ పై నిందలు మోపాలని చూస్తున్నారు. అవి కూడా బెడిసికొడుతున్నాయి. ఇక అసలు విషయానికి బాబు అధికారంలో ఉన్నప్పుడు బీసీల విషయంలో చేసిన అరాచకాలను ట్విట్టర్ వేదికగా వైసీపీ సీనియర్ నేత …

Read More »

కోనసీమలో కలవరపెడుతున్న కరోనా..!

తెలంగాణలో కరోనా పాజిటివ్ వచి కొన్ని గంటలు కూడా కాలేదు..ఇప్పుడు తాజాగా కోనసీమలో ఈ వైరస్ కలకలం రేపుతుంది. దక్షిణ కొరియా నుండి వచ్చిన ఒక సాఫ్ట్ వేర్ ఉద్యోగికి ఈ వైరస్ వచ్చినట్లు అనుమానిస్తున్నారు. కొత్తపేటకు చెందిన ఈ వ్యక్తి హైదరాబాద్ లో సాఫ్ట్ వేర్ జాబ్ చేస్తున్నాడు. కొన్నాళ్ళ తరువాత అతడు ఉద్యోగ నిమిత్తం దక్షణ కొరియా వెళ్లి హైదరాబాద్ తిరివచ్చి ఇప్పుడు ఇంటికి చేరుకున్నాడు. పూర్తి …

Read More »

ప్రపంచ రెండో ర్యాంకర్‌గా ఏపీ గ్రాండ్‌మాస్టర్‌

అంతర్జాతీయ చెస్‌ సమాఖ్య (ఫిడే) ప్రపంచ మహిళల ర్యాంకింగ్స్‌లో ఆంధ్రప్రదేశ్‌ గ్రాండ్‌మాస్టర్‌ కోనేరు హంపి పురోగతి సాధించింది. ఆదివారం విడుదల చేసిన తాజా ర్యాంకింగ్స్‌లో హంపి 2586 ఎలో రేటింగ్‌ పాయింట్లతో మూడో స్థానం నుంచి రెండో స్థానానికి ఎగబాకింది. 2658 ఎలో రేటింగ్‌ పాయింట్లతో హూ ఇఫాన్‌ (చైనా) టాప్‌ ర్యాంక్‌లో ఉంది. ప్రస్తుత ప్రపంచ చాంపియన్‌ జూ వెన్‌జున్‌ రెండో ర్యాంక్‌ నుంచి (చైనా-2583 పాయింట్లు) మూడో …

Read More »

డొంక కదులుతుంటే చిట్టి నాయుడు సైకోపాత్ లా మారిపోయాడట !

ఆంధ్రప్రదేశ్ లో ప్రస్తుతం రాజకీయాలు వేడి వేడిగా కనిపిస్తున్నాయి. ఇందులో ముఖ్యంగా టీడీపీ విషయానికి వస్తే అసలే ఘోరంగా ఓడిపోవడంతో పగతో ఉంది. ఈ పగ అంతా ఓడిపోయామూ ఇప్పుడు ప్రజలకు ఎలాంటి పనులు చేయలేకపోతునామే అని మాత్రం కాదు. ప్రజలకు మంచి పనులు చేస్తున్న ప్రస్తుత సీఎం జగన్ గెలిచాడన్న కోపంతోనే. ఓడిపోయిన వ్యక్తి ప్రతిపక్ష నేతగా ఉంటూ ప్రజల పక్షాన ఉండి అదికార పార్టీ చేస్తున్న మంచి …

Read More »

సీఎం జగన్​ తో ముఖేశ్​ అంబానీ భేటీ.. కీలక నిర్ణయాలు !

గుంటూరు జిల్లా తాడేపల్లిలోని సీఎం క్యాంప్ కార్యాలయంలో సీఎం జగన్​ తో ప్రముఖ వ్యాపార దిగ్గజం, రిలయన్స్ ఇండస్ట్రీస్ అధినేత ఖేశ్​ అంబానీ భేటీ అయ్యారు. ఈ సందర్భంగా రాష్ట్రంలోని వివిధ ప్రాజెక్టుల ఏర్పాటుపై చర్చించారు. ముఖేశ్ అంబానీ వెంట ఆయన కుమారుడు అనంత్, ఎంపీ పరిమళ్ నత్వానీ ఉన్నారు. కాగా, రాష్ట్రంలోని వివిధ ప్రాజెక్టుల ఏర్పాటుపై చర్చిస్తున్నట్టు సమాచారం. అంబానీకి గన్నవరం ఎయిర్ పోర్టులో పార్టీ ఎంపీ వేణుంబాక …

Read More »

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat