Home / Tag Archives: ap (page 103)

Tag Archives: ap

గంటాతో పాటు శ్రీలంకలో ఉన్న 15మంది టీడీపీ ఎమ్మెల్యేలు నేరుగా ఢిల్లీ వెళ్లి బీజేపీలో చేరిక

ఆంధ్రప్రదేశ్ లో మరోసారి తెలుగుదేశం పార్టీకి భారీ షాక్ తప్పదని తెలుస్తోంది. తాజాగా నలుగురు రాజ్యసభ సభ్యులు టీడీపీ రాజ్యసభాపక్షాన్ని బీజేపీలో విలీనం చేస్తూ తీర్మానించారు. ఆ విలీన ప్రక్రియ పూర్తయినట్లు తెలుస్తుంది. తాజా ఎన్నికల్లో బొక్కాబోర్లా పడ్డ టీడీపీకి మళ్లీ గట్టి షాకే తగలనుందని తెలుస్తోంది. మొత్తం నలుగురు రాజ్యసభ్యులు బిజీపీలోకి చేరి 24 గంటలు కాకముందే, మాజీమంత్రి గంటా శ్రీనివాసరావు టీడీపీకి షాక్ ఇవ్వడానికి సిద్ధమైనట్టుగా తెలుస్తుంది. …

Read More »

టీడీపీ రాజ్యసభాపక్షాన్ని బీజేపీలో విలీనం చేసింది విజయసాయిరెడ్డేనా.?

తాజాగా టీడీపీ సోషల్ మీడియా ఓ ఫొటోతో వైసీపీ సీనియర్ నేత విజయసాయి రెడ్డిని బ్లేమ్ చేసేందుకు ప్రయత్నిస్తోంది. గతంలో లోక్‌సభ సభ్యుల ప్రమాణ స్వీకారంలో నిప్పు.. ఉప్పులా ఉండే విజయసాయి, సీఎం రమేష్ ఇద్దరు నేతలు ఒక దగ్గర చేరారు.. చాలాసేపు ముచ్చట్లు పెట్టుకున్నారు. తొలుత సీఎం రమేశ్‌ గ్యాలరీలో ముందువరుసలో కూర్చొని ఉండగా, విజయసాయిరెడ్డి వచ్చి ఆయన వెనుక వరుసలో కూర్చున్నారు. తొలుత ఇద్దరూ పరస్పరం కరచాలనం …

Read More »

చంద్రబాబుకు దెబ్బ మీద దెబ్బ.. రాజకీయ జీవితం ముగిసినట్టేనా.?

మాజీ సీఎం చంద్రబాబు నాయుడుకి బీజేపీ, వైసీపీలు షాక్‌ల మీద షాక్‌లు ఇస్తున్నాయి.. తాజాగా నలుగురు ఎంపీలు భారతీయ జనతాపార్టీ తీర్థం పుచ్చుకుంటే, తాజాగా మరికొందరు టీడీపీ ఎమ్మెల్యేలు కమలం పార్టీలోకి వెళ్లడానికి సిద్ధమైనట్టు తెలుస్తోంది. అలాగే తాజాగా వైసీపీ ప్రభుత్వం ఉండవల్లిలోని చంద్రబాబు నివాసానికి దగ్గరగా ఉండే ప్రజావేదిక క్యాంప్ కార్యాలయంలో ఈ నెల 24న జరగబోయే కలెక్టర్ల సదస్సును నిర్వహించాలని నిర్ణయం తీసుకుంది. ఉండవల్లిలోని తన నివాసం …

Read More »

మార్పు మొదలైంది.. స్కూల్ పిల్లలకు మంచి ఆహారం పెడుతున్న మంచి మనసున్న సీఎం

ఏపీలో మధ్యాహ్న భోజనం పథకం పేరు మారింది… వారికి పెట్టే భోజనం కూడా మారింది.. ఈ పథకాన్ని వైఎస్‌ఆర్‌ అక్షయపాత్రగా మార్చుతున్నట్టు ఏపీ సీఎం స్పష్టంచేసి, అక్షయపాత్ర ట్రస్ట్ ప్రతినిధులు, సంబంధిత అధికార యంత్రాంగంతో మధ్యాహ్న భోజనం పథకంపై సమీక్ష జరిపారు. ప్రభుత్వ పాఠశాలల్లో విప్లవాత్మకమైన మార్పులు తీసుకురావాలని, అధికారులకు సీఎం సూచించారు. ప్రతీ విద్యార్థి ప్రభుత్వ పాఠశాలలో చదువుకునేందుకు ఆసక్తి కనబర్చేలా పాఠశాలల్ని తీర్చిదిద్దాలని జగన్ అధికారులను ఆదేశించారు. …

Read More »

విలీనం చేస్తున్నట్టు ప్రకటించిన 24 గంటల తరువాత తాపీగా ఫిర్యాదు..ఎందుకు?

తెలుగుదేశం పార్టీకి చెందిన రాజ్యసభ సభ్యులు సుజనాచౌదరి, టీజీ వెంకటేష్‌, సీఎం రమేష్ ఆ పార్టీకి గుడ్‌బై చెప్పేసి బీజేపీలో చేరిన సంగ‌తి తెలిసిందే.తాము పార్టీ మారుతున్న విష‌యాన్ని పేర్కొంటూ.. సుజనా చౌదరి, సీఎం రమేష్‌, టీజీ వెంకటేష్‌, గరికపాటి మోహనరావులు లేఖ రాయడంతో.. రాజ్యసభలోని తెలుగుదేశం లెజిస్లేచర్ పార్టీని బీజేపీలో విలీనానికి రాజ్యసభ ఛైర్మన్ వెంకయ్యనాయుడు ఆమోద ముద్ర వేశారు. వీరు పార్టీ మారిన కాసేపటికే రాజ్యసభ వెబ్‌సైట్‌లో …

Read More »

ప్రతీ జిల్లాకు ఇన్ చార్జ్ మంత్రిని నియమించిన జగన్.. ఏజిల్లాకు ఏ మంత్రి.? ఎందుకు నియమించారు.?

ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి మరో వ్యూహాత్మక నిర్ణయం తీసుకున్నారు. ఆంధ్రప్రదేశ్ లో నూతనంగా ఏర్పడిన వైఎస్సార్ కాంగ్రెస్ ప్రభుత్వం ఇటీవల మంత్రివర్గ విస్తరణ జరిగింది. ఈ క్రమంలో జగన్ జిల్లాలవారీగా ఇంచార్జ్ మంత్రులను నియమించారు. పాలనలో లోటుపాట్లను సరిచేసుకోవడంతోపాటు పార్టీని కూడా మరో కంటిరెప్పలా కాపాడుకునేందుకు జగన్ ఈ నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తోంది. జిల్లాలవారీగా ఇన్ చార్జ్ మంత్రులను చూస్తే.. శ్రీకాకుళం – వెల్లంపల్లి శ్రీనివాస్ కర్నూలు …

Read More »

ఏపీలో వాలంటీర్ పోస్టులకు నోటిఫికేషన్ నేడే..

ఏపీలో జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో వైసీపీ పార్టీ ఘనవిజయం విజయం సాధించిన విషయం తెలిసిందే.ఫ్యాన్ గాలికి తెలుగు తమ్ముళ్ళు ఎగిరిపోయారు.అయితే ఎన్నికల సమయంలో వైసీపీ అధినేత ప్రస్తుత ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి తాను ఇచ్చిన హామీలను ఒక్కొక్కటిగా చేయడానికి అడుగు ముందుకు వేసారు.ఈ సందర్భంగా ఏపీలో నాలుగు లక్షల వాలంటీర్ పోస్ట్ల లు తీస్తానని జగన్ చెప్పడం జరిగింది.ఈ మేరకు ఈరోజు నోటిఫికేషన్ రిలీజ్ చేయనుంది ఏపీ ప్రభుత్వం.ఇక …

Read More »

లోకేశ్ ను జైలుకు వెళ్లకుండా కాపాడుకునేందుకే విలీనమా.?

టీడీపీ రాజ్యసభా పక్షాన్ని విలీనంచేస్తూ తీర్మానించిన లేఖను టీడీపీ ఎంపీలు సుజనా చౌదరి, సీఎం రమేష్, టీజీ వెంకటేష్‌ గురువారం ఉపరాష్ట్రపతి, రాజ్యసభ ఛైర్మన్‌ వెంకయ్యనాయుడి నివాసానికి వెళ్లి అందించారు. విలీనంపై బీజేపీ సమ్మతి లేఖను కూడా జేపీ నడ్డా వెంకయ్యకు అందించారు. ఫలితంగా తెలుగుదేశం పార్టీ రాజ్యసభా పక్షం బీజేపీలో విలీనమైంది. నలుగురు టీడీపీ రాజ్యసభ సభ్యులు తీర్మానం చేసి లేఖ ఇవ్వడంతో బీజేపీ జాతీయాధ్యక్షుడు అమిత్‌ షా …

Read More »

రైతులను నిలువునా ముంచేసావా బాబూ..?

ఘత ఐదేళ్ళ పాలనలో టీడీపీ పార్టీ చేసిన దౌర్జన్యాలకు,అన్యాయాలకు ఏపీ ప్రజలు చాలా ఇబ్బంది పడ్డారు.అందుకే ఈ ఎన్నికల్లో సరైన బుద్ధి చెప్పారు.ఫలితమే వైసీపీ పార్టీ రికార్డు స్థాయిలో ఘనవిజయం సాధించి.దేశంలోనే మూడో స్థానంలో నిలిచింది.ఇక అసలు విషయానికి వస్తే చంద్రబాబు హయంలో రైతులు చాలా కష్టాలు పడ్డారు.దీనిపై వైసీపీ రాజ్యసభ సభ్యుడు విజయసాయి రెడ్డి ట్విట్టర్ వేదికగా స్పందించాడు.నకిలీ విత్తనాల మాఫియా చంద్రబాబు కనుసన్నల్లోనే విస్తరించిందని.విజిలెన్స్ దాడుల్లో రూ.2 …

Read More »

ఎక్కడైనా పార్టీ నుంచి ఫండ్ వస్తుంది.. ఇది బహిరంగ రహస్యమే.. కానీ ఇక్కడ ఏం జరిగిందో తెలుసా.?

తెలుగుదేశం పార్టీ రాజ్యసభా పక్షం బీజేపీలో విలీనమైంది. నలుగురు టీడీపీ రాజ్యసభ సభ్యులు తీర్మానం చేసి లేఖ ఇవ్వడంతో బీజేపీ జాతీయాధ్యక్షుడు అమిత్‌ షా అంగీకరించారు. టీడీపీ రాజ్యసభా పక్షాన్ని విలీనంచేస్తూ తీర్మానించిన లేఖను టీడీపీ ఎంపీలు సుజనా చౌదరి, సీఎం రమేష్, టీజీ వెంకటేష్‌ గురువారం ఉపరాష్ట్రపతి, రాజ్యసభ ఛైర్మన్‌ వెంకయ్యనాయుడి నివాసానికి వెళ్లి అందించారు. విలీనంపై బీజేపీ సమ్మతి లేఖను కూడా జేపీ నడ్డా వెంకయ్యకు అందించారు. …

Read More »

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat