Politics : ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వాలంటీర్లు ఎంతగానో సహకరిస్తున్న సంగతి తెలిసిందే ప్రభుత్వానికి చాలా వరకు పనిని తగ్గించి ప్రజలకు దగ్గరగా పనులు చేస్తూ వస్తున్నారు అలాగే ఏ సాయం కావాలన్నా ప్రజలు ముందుగా సంప్రదించేది వాలంటీర్లనే అలాంటివారు కొన్నిసార్లు నిందితులుగా మారుతున్నారు.. తాజాగా ఆంధ్ర ప్రదేశ్ లో యర్రగొండ పాలెంలో ప్రభుత్వ సామాజిక పింఛన్ల నగదులో దొంగ నోట్లు వెలుగు చూశాయి. అయితే ప్రతినెలా తీసుకువచ్చినట్టే సచివాలయ సంక్షేమ …
Read More »