ఏపీ ముఖ్యమంత్రి టీడీపీ అధినేత చంద్రబాబుకు.. వైసీపీ అధినేత జగన్ మోహన్ రెడ్డి ఛాలెంజ్ చేస్తూ సవాల్ విసిరారు. ఏపీ ప్రత్యేక హోదా కోసం చిత్తశుద్ధితో పోరాడుతున్న వైసీపీతో కలిసి నడిచేందుకు టీడీపీ సిద్ధంగా ఉందా అని ప్రశ్నించారు. గురువారం 88వ రోజు పాదయాత్రలో భాగంగా నెల్లూరు జిల్లా ఉదయగిరి నియోజకవర్గంలోని రేణుమాలలో జగన్ మహిళా సమ్మేళనంలో మాట్లాడారు. దీంతో జగన్ మాటలు ఇప్పుడు రాజకీయ వర్గాల్లో హాట్ టాపిక్ …
Read More »తెలుగు రాజకీయాల్లో అద్భుతం.. చంద్రబాబుకు జగన్ సంచలన ప్రతిపాదన..!
వైసీపీ అధినేత జగన్ మోహన్ రెడ్డి ప్రత్యేక హోదా పై చంద్రబాబుకు మరో సవాల్ విసిరారు. నెల్లూరు జిల్లా పాదయాత్రలో భాగంగా రేణమాలలో జరిగిన బహిరంగ సభలో టీడీపీని ఇరుకున పెట్టేలా వ్యూహాత్మకంగా వ్యవహరించారు. స్పెషల్ స్టేటస్ కోసం తమ పార్టీ ఎంపీలు రాజీనామాలు చేస్తారని, టీడీపీ ఎంపీలనూ రాజీనామాలు చేయించాలని అన్నారు. రాష్ట్రంలోని మొత్తం 25 మంది ఎంపీలు రాజీనామాలు చేస్తే ప్రత్యేకహోదా ఎందుకు రాదో చూద్దామని జగన్ …
Read More »టీడీపీ గ్యాంగ్కి ఉన్న చాన్స్ని.. ఒకే ఒక్క డైలాగ్ లాగేసుకున్న జగన్..!
వైసీపీ అధినేత జగన్ మోహన్ రెడ్డి పై టీడీపీ గ్యాంగ్ మొత్తం చేతికి మైక్ వచ్చినప్పుడల్లా ఒక విమర్శ చేసే వాళ్లు. జగన్ బీజేపీతో చేతులు కలుపుతున్నాడని.. అందుకే మోదీని ఒక్కమాట కూడా అనలేదని.. బీజేపీ పై విమర్శలు చేయడంలేదని విపరీతంగా ప్రచారం చేశారు ఎల్లో బ్యాచ్. అంతే కాకుండా జగన్ తనపై ఉన్న కేసుల నుండి విముక్తి పోందడానికే బీజేపీతో కలవడానికి నానా రకాలుగా ప్రయత్నాలు చేస్తున్నాడని అందులో …
Read More »జగన్ డెడ్లైన్ ఎఫెక్ట్.. టీడీపీ బిగ్ బ్రదర్స్ రాజీనామా..?
వైసీపీ అధినేత జగన్ మోహన్ రెడ్డి ప్రత్యేకహోదా పై తీసుకున్న సంచలన నిర్ణయంతో టీడీపీ ఎంపీలకు రాజీనామా తప్ప వేరే ఆఫ్షన్ లేకుండా పోయిందని రాజకీయ వర్గాల్లో హాట్ టాపిక్ నడుస్తోంది. నెల్లూరులో పాదయాత్ర చేస్తున్న జగన్ తాజాగా ఏపీ స్పెషల్ స్టేటస్ పై కేంద్రం తేల్చకపోతే వైసీపీ ఎంపీలు రాజీనామా చేస్తారని.. అందుకోసం ఏప్రిల్ 6 వరకు డెడ్లైన్ ఇవ్వడంతో రాజకీయ వాతావరంణం మస్త్ వేడెక్కింది. అయితే జగన్ …
Read More »”ప్రత్యేక హోదానే ఊపిరిగా వైఎస్ జగన్”.. వెల్లువెత్తుతున్న ప్రజల మద్దతు..!!
ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గత సాధారణ ఎన్నికలకు ముందు రెండు నాల్కుల ధోరణి అవలంభించి రాష్ట్ర విభజనకు కారకుడైన విషయం తెలిసిందే. అలాగే, 2014 సాధారణ ఎన్నికల సందర్భంగా నారా చంద్రబాబు నాయుడు అబద్ధపు హామీలను గుప్పించి.. ఏపీ ప్రజలను నట్టేట ముంచిన విషయం విధితమే. అంతేకాకుండా తమను అధికారంలోకి తెస్తే తామిచ్చిన హామీలను అమలు చేయడంతోపాటు .. కేంద్ర ప్రభుత్వం మెడలు వంచైనా ప్రత్యేక హోదాను సాధిస్తామని …
Read More »జగన్ పై జేసీ బ్రదర్ జీరోయిజం కామెంట్స్.. మీరు ఏకీభవిస్తారా..?
ఏపీ అనంతపురం జిల్లా టీడీపీ ఎంపీ జేసీ దివాకర్రెడ్డి పార్లమెంట్ సభ్యునిగా కాకుండా ఓ బఫూన్లా ప్రవర్తిస్తున్నారని రాజకీయ వర్గాల్లో చర్చించుకుంటున్నారు. ఎన్నోఏళ్లగా రాజకీయాల్లో ఉన్నా.. ఆయనకి సీనియర్ రాజకీయ నాయకుల్లో ఏదో తను కూడా ఒకడు ఉన్నాడని చెప్పుకోవడం తప్ప.. తనకంటూ ఒక ఇమేజ్ని క్రియేట్ చేసుకోలేకపోతున్నారు. పార్టీలు మారినా ఆయన తీరు మాత్రం మారడంలేదు. గతంలో కాంగ్రెస్లో ఉన్నప్పుడు చంద్రబాబు పై కారాలు నూరిన జేసీ.. ఆ …
Read More »ప్రత్యేక ప్యాకేజీ చంద్రబాబు ఇంట్లో పప్పులాంటిది.. టీడీపీ గ్యాంగ్ పై ఉరిమిన రోజా..!
ఏపీకి తాజాగా కేంద్రం ప్రకటించిన బడ్జెట్ విషయంలో తీవ్ర అన్యాయం జరిగిందని టీడీపీ నేతల నిరసనలు అంటూ నాటకాలు ఆడుతున్న సంగతి తెలిసిందే. అయితే ఈ నేపథ్యంలో టీడీపీ అధినేత ముఖ్యమంత్రి చంద్రబాబు.. ఆయన ఎల్లో గ్యాంగ్ పై వైసీపీ ఎమ్మెల్యే రోజా విమర్శలు గుప్పించారు. కేంద్ర తీరును నిరసిస్తూ ఇటీవల ఏపీలో నిర్వహించిన ఆందోళనలో విజయవాడ సెక్స్ రాకెట్లో ఉన్న టీడీపీ ఎమ్మెల్యే బోడే ప్రసాద్ గుండు కొట్టించుకుని …
Read More »సరైనోడి నుండి నిఖార్సైన రాజకీయం.. టీడీపీ తమ్ముళ్ళ సరదా తీరిపోతుందా..?
వైసీపీ అధినేత జగన్ మోహన్ రెడ్డి పక్కా వ్యూహం ప్రకారం ముందుకు వెళుతున్నారు. ఏపీలో ఉన్న కోట్ల మంది ప్రజలకు సెంటిమెంట్గా ఉన్న ప్రత్యేక హోదాను తనకు అనుకూలంగా మార్చుకొని… గత కొన్నేళ్లుగా జగన్ పై టీడీపీ బ్యాచ్ చేస్తున్న కామెంట్స్కు చెక్ పెట్టడం ఖాయమనిపిస్తోంది. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ విడిపోయాక ఏపీకి ప్రత్యేక హోదా కోసం మొదటి నుండి ప్రతిపక్షమైన వైసీపీ ఏపీలో పోరాడుతూనే ఉందని అందరికీ తెలిసిన సంగతే. …
Read More »ఐదు కోట్ల ఆంధ్రుల కళను నిజం చేస్తా… వైఎస్ జగన్
ఐదు కోట్ల ఆంధ్రులకు అపర సంజీవని వంటి ప్రత్యేక హోదా సాధన కోసం ఏపీ ప్రతిపక్షనేత,వైసీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్ తిరుగులేని అస్త్రాన్ని ప్రయోగించారు. తమ పార్టీకి చెందిన లోక్ సభ సభ్యులు పార్లమెంటు బడ్జెట్ సమావేశాల చివరి రోజైన ఏప్రిల్ 6న తమ పదవులకు రాజీనామా చేసి రాష్ట్రానికి తిరిగి వస్తారని ఆయన ప్రకటించారు. ‘ప్యాకేజీతో మోసం చేయొద్దు, ప్రత్యేక హోదా మా హక్కు’ అని ఆయన పిలుపునిచ్చారు. …
Read More »వైసీపీ శ్రేణులు తలెత్తుకునే వార్త ..ఈసారి ఏపీ ప్రజలు పట్టం కట్టడం ఖాయం..
ఏపీ ప్రధాన ప్రతిపక్ష పార్టీ వైసీపీ అధినేత ,ప్రధాన ప్రతిపక్ష నేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి సంచలన నిర్ణయం తీసుకున్నారు.ప్రస్తుతం ఆయన ప్రజాసంకల్ప యాత్రలో భాగంగా నెల్లూరు జిల్లాలో ఎనబై ఆరో రోజు పాదయాత్ర నిర్వహిస్తున్న సంగతి తెల్సిందే.ఈ క్రమంలో నిన్న సోమవారం వైఎస్ జగన్మోహన్ రెడ్డి పాదయాత్ర అయిన తర్వాత నెల్లూరులో వైసీపీ ఎంపీలు ,ఎమ్మెల్యేలు ,ఎమ్మెల్సీ ,నియోజక వర్గ సమన్వయ కర్తలతో పాటు కల్సి దాదాపు రెండు …
Read More »