ఆంధ్రప్రదేశ్కు ప్రత్యేక హోదా తీసుకురాగల సత్తా ఒక్క జగన్కు మాత్రమే ఉందని, రాష్ట్ర విభజన నాటి నుంచి ఇప్పటికీ ప్రత్యేక హోదాపై పోరాడుతున్న నాయకుడు ఒక్క జగనే అంటూ రాష్ట్ర ప్రతిపక్ష నేత, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్రెడ్డిపై ప్రశంసల వర్షం కురిపించారు దాసరి అరుణ్. కాగా, ఇటీవల ఓ మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో దాసరి అరుణ్ మాట్లాడుతూ.. వైఎస్ జగన్మోహన్రెడ్డి తనకు చిన్నప్పట్నుంచి తెలుసని, జగన్ …
Read More »ప్రత్యేక హోదా ఇచ్చేదాకా ఏపీలో ఒక్క రైలు కదలదు..వైసీపీ
ప్రత్యేక హోదా మా జన్మ హక్కు అని నినదిస్తున్నారు ఆంధ్రప్రదేశ్ ప్రజలు. ప్రజలతో పాటు ఏపీ ప్రతిపక్ష నేత, వైసీపీ అధినేత వైఎస్ జగన్ గత 4ఏళ్లుగా పోరాడుతూనే ఉన్నాడు. కేంద్ర బడ్జెట్లో ఏపీకి జరిగిన అన్యాయంపై సామాన్యుల నుంచి రాజకీయనేతలు, మేధావుల వరకు రగిలిపోతున్నారు. విభజన హామీలను అమలు చేయడంతో పాటు ప్రత్యేక హోదాను ఇచ్చి తీరాల్సిందేనంటూ సమర శంఖం పూరిస్తున్నారు. see also :అశోక్ గజపతిరాజు, సుజనాచౌదరి …
Read More »ఏపీకీ ప్రత్యేక హోదా..సాధ్యంకాదని చెప్పిన జైట్లీ..!
గత కొన్ని రోజులుగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రత్యేకహోదా ఉద్యమం జరుగుతున్న విషయం తెలిసిందే. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి రావాల్సి ప్రయోజనాలతోపాటు హోదా విషయంలో కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి అరుణ్ జైట్లీ ఇవాల దేశరాజధాని ఢిల్లీలో కేంద్ర మంత్రి సుజనా చౌదరితో గంటసేపు మాట్లాడారు .అనంతరం జైట్లీ మీడియాతో మాట్లాడుతూ..ఆంధ్రప్రదేశ్కి ప్రత్యేక హోదా ఇవ్వలేమని స్పష్టం చేశారు. GST రాబడి కేంద్ర, రాష్ట్రాలకు పంపిణీ జరుగుతుందని అన్నారు. తగినంత రాబడి లేకపోవడం …
Read More »ఏపీకి ప్రత్యేక హోదా ఇవ్వాల్సిందే.. రాహుల్గాంధీ
ఆంధ్రప్రదేశ్కు ప్రత్యేక హోదా ఇవ్వాల్సిందేనని ఏఐసీసీ ఉపాధ్యక్షుడు రాహుల్గాంధీ డిమాండ్ చేశారు. మంగళవారం ఢిల్లీలో ఏపీ కాంగ్రెస్ ఆధ్వర్యంలో చేపట్టిన ‘ఆంధ్రుల ఆత్మగౌరవ దీక్ష’లో రాహుల్ పాల్గొని వారికి సంఘీభావం తెలిపారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. కీలకమైన విషయాలు వెల్లడించారు. ఆంధ్రప్రదేశ్ కు ప్రత్యేక హోదా సాధన అంశంలో ఆంధ్రులకు అండగా ఉంటానని హామీ ఇచ్చారు. అంతేకాకుండా కేంద్రంలో తమ పార్టీ అధికారంలోకి వస్తే ఆంధ్రప్రదేశ్కు ప్రత్యేక హోదా ఇస్తామని, …
Read More »కాంగ్రెస్ అధికారంలోకి వస్తే.. ఏపీకి ప్రత్యేక హోదా..రాహుల్
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇవ్వాలని గతకొన్ని రోజులుగా రాష్ట్రంలో ఆందోళనలు ,కలక్టరేట్ ముట్టడీలు ,ధర్నాలు జరుగుతున్న విషయం తెలిసిందే.అయితే ఇవాళ దేశ రాజధాని డిల్లీ లోని పార్లమెంట్ వీధిలో కొందరు ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా కాంగ్రెస్ పార్టీ అధినేత రాహుల్ గాంధీ వారిని కలిశారు.ఈ సందర్భంగా అయన మాట్లాడుతూ..2019లో తాము అధికారంలోకి వచ్చిన తర్వాత మొట్టమొదట ఆంధ్రప్రదేశ్కు ప్రత్యేక హోదా కల్పిస్తామని చెప్పారు.ఇవాళ కూడా పార్లమెంట్లో ఆంధ్రా …
Read More »ప్రత్యేక హోదా బ్రాండ్ అంబాసిడర్..??
ప్రత్యేక హోదా బ్రాండ్ అంబాసిడర్..?, ఇప్పుడిదే ప్రశ్నకు సోషల్ మీడియాలో నెటిజన్లు పలు విధాలగా సమాధానం చెబుతున్నారు. ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ప్రధాన ప్రతిపక్ష నేత వైఎస్ జగన్మోహన్రెడ్డి, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్రెడ్డిపై ప్రత్యేక హోదాకు సంబంధించి పలు విధాలుగా కామెంట్ల వర్షం కురిపిస్తున్నారు. అయితే, 2014 నుంచి ఆంధ్రప్రదేశ్లో ఇద్దరి పనితీరును పరిశీలిస్తే.. see also : అక్రమాస్తుల కేసులో జగన్కి.. తడిసిపోద్ది..!! ఏపీ …
Read More »ఏపీ కి ప్రత్యేక హోదా..కేసీఆర్ ఏమన్నారంటే..?
గత కొన్ని రోజులుగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రత్యేక హోదాపై సమ్మెలు,నిరసనలు జరుగుతున్న విషయం తెలిసిందే.మొన్న జరిగిన పార్లమెంట్ సమావేశాల్లో ఏపీ కి ప్రత్యేక హోదాపై పార్లమెంట్ లో నిజామాబాద్ ఎంపీ కవిత ప్రస్తావించిన విషయం తెలిసిందే.కాగా తాజాగా గులాబీ దళపతి,తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ ఏపీ కి ప్రత్యేక హోదా ఇవ్వాలని స్పష్టం చేశారు.ఇవాళ ప్రగతి భవన్లో సీఎం కేసీఆర్ అధ్యక్షతన టీఆర్ఎస్ పార్లమెంటరీ పార్టీ సమావేశం జరిగింది. see …
Read More »ప్రత్యేక హోదా కోసం..ఎంపీ మిథున్రెడ్డి
కేంద్రప్రభుత్వం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇవ్వకుంటే వైసీపీ అధినేత ,ఏపీ ప్రధాన ప్రతిపక్ష నేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి వైసీపీ ఎంపీలు రాజీనామా చేస్తారు అని ప్రకటించిన విషయం తెలిసిందే..కాగా ఈ విషయాన్నీ వైసీపీ ఎంపీలు తాజాగా మరోసారి స్పష్టం చేశారు. see also :మోత్కుపల్లిపై చర్యలకు జంకుతున్న బాబు..కారణం ఇదే ఆదివారం ఎంపీ మిథున్ రెడ్డి మీడియాతో మాట్లాడుతూ..ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి కేంద్రం ప్రత్యేక హోదా ఇవ్వకుంటే.. …
Read More »నాడు ఎన్టీఆర్, వైఎస్ఆర్.. నేడు వైఎస్ జగన్ – చలసాని శ్రీనివాస్ ఆసక్తికర వ్యాఖ్యలు..!!
ఆంధ్రా మేధావుల సంఘం అధ్యక్షుడు, ఏపీ ప్రత్యేక హోదా సాధన సమితి అధ్యక్షుడు చలసాని శ్రీనివాసరావు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు, ఏపీ ప్రధాన ప్రతిపక్ష నేత వైఎస్ జగన్పై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. కాగా, ఇటీవల ఓ మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో చలసాని శ్రీనివాస్ మాట్లాడుతూ.. ఢిల్లీని ఎదిరించి నిలిచిన వాళ్లలో నాడు ఎన్టీఆర్, వైఎస్ఆర్ అయితే.. ఇప్పుడు ఆ ఘనత వైఎస్ జగన్కు దక్కుతుందన్నారు. వైఎస్ జగన్ …
Read More »ఆంధ్రప్రదేశ్ కు ప్రత్యేక హోదా రాదు…జేసీ దివాకర్రెడ్డి సంచలన వ్యాఖ్యలు
ఆంధ్ర ప్రదేశ్ విభజనతో నష్టపోయిన ఆంధ్రప్రదేశ్ లో ప్రత్యేకహోదా కోసం మహోద్యమమే జరుగుతోంది. రాష్ట్రానికి ప్రత్యేకహోదా ఇవ్వాలని ఏపీ ప్రజలు మొత్తం కోరుతున్నా రు. ఇటివల జరిగిన బడ్జేట్ లో కూడ కేంద్రం ప్రవేశ పెట్టకపోవడంతో ఏపీ ఉద్యమంలా..ప్రత్యేకహోదా కోసం మహోద్యమమే జరుగుతున్నది. ఢిల్లీలో కూడ ఆ వేడి ని వైసీపీ పార్టమెంటు సభ్యులు దర్నాలు చేశారు. అంతేగాక ఏపీ ప్రతి పక్షనేత వైసీపీ ఆధ్యక్షుడు వైఎస్ జగన్ ప్రత్యేకహోదా …
Read More »