Home / Tag Archives: ap special status (page 2)

Tag Archives: ap special status

100 రోజుల్లో ప్రత్యేక హోదా సాధిస్తాం..వైసీపీ ఎంపీ..!

ఆంధ్రప్రదేశ్ లో వచ్చే ఎన్నికల్లో వైసీపీ అధికారంలోకి వస్తే వంద రోజుల్లో ప్రత్యేక హోదా సాధిస్తామని వైసీపీ మాజీ ఎంపీ వైవీ సుబ్బారెడ్డి వ్యాఖ్యానించారు. ప్రత్యేక హోదా కోసం వైసీపీ ఇచ్చిన బంద్‌లో పాల్గొన్నారు. పశ్చిమగోదావరి జిల్లా ఏలూరులో విలేకరులతో మాట్లాడుతూ..ప్రత్యేక హోదా ఇచ్చే పార్టీకే కేంద్రంలో మద్ధతు ఇస్తామని స్పష్టం చేశారు. నాలుగేళ్లుగా ఏపీ ప్రజలను సీఎం నారా చంద్రబాబు నాయుడు మోసం చేస్తూనే ఉన్నారని విమర్శించారు.చంద్రబాబుకు ప్రత్యేక …

Read More »

దేశ రాజ‌కీయ పార్టీల దృష్టిని ఆకర్షిస్తున్న వైఎస్ జగన్

ఇప్పుడు దేశ రాజ‌కీయాల్లో సంచ‌ల‌నంగా మారిన పేరు. నేడు అన్ని రాజ‌కీయ పార్టీల దృష్టిని ఆకర్షిస్తున్న వ్య‌క్తి. ఆంధ్రప్రదేశ్ కి ప్ర‌తిప‌క్ష నేత హోదాలో రాష్ట్రానికి ప్రత్యేకహోదా కోసం తొలి నుండి పోరాడుతున్నారు ప్రతిపక్షనేత వైఎస్ జ‌గ‌న్. ఇప్పుడు ఈ పేరు దేశ రాజ‌కీఆల్లో సంచ‌ల‌నంగా మారిన పేరు. నేడు అన్ని రాజ‌కీయ పార్టీల‌ను ఆక‌ర్షిస్తున్న పేరు. ఏపికీ ప్ర‌త్యేక హోదా విష‌యంలో.. ప్ర‌త్యేక హోదాక ఢిల్లీలో ప్ర‌త్యేక పోరాటాలు …

Read More »

వైఎస్ జ‌గ‌న్ అస‌లు సీస‌లైన ద‌మ్మునోడు.న‌రేంద్ర‌మోది సంచ‌ల‌న వాఖ్య‌లు..!

ఆంధ్ర‌ప్ర‌దేశ్ కు ప్రత్యేకహోదా కోసం గ‌త 4 ఏళ్లుగా అలుపెరగని పోరాటం చేస్తోంది ఎవరు? రాష్ట్ర విభజన ముందు నుంచి హోదా కావాలంటూ నినదిస్తోంది ఎవరు? మడమతిప్పకుండా పోరాటాన్ని కొనసాగిస్తోంది ఎవరు? ఈ అంశాన్నిఆంధ్ర‌ ప్రజల్లోకి బలంగా తీసుకెళ్లింది ఎవరు..? పార్టీలకు అతీతంగా ఈ ప్రశ్నలకు ఎవరైనా చెప్పే సమాధానం ఒకటే అది ఏది అంటే ఏపీ ప్ర‌తిప‌క్ష‌నేత , వైసీపీ అధినేత‌ జగన్ అని తెలుసు. అంత‌లా ప్ర‌తి …

Read More »

అనంతలో ‘వంచనపై గర్జన’

ప్రత్యేక హోదాతోపాటు రాష్ట్ర విభజన చట్టంలోని హామీల సాధన విషయంలో ముఖ్యమంత్రి చంద్రబాబు మోసపూరిత వైఖరి, కేంద్ర ప్రభుత్వ ఆలసత్వానికి నిరసనగా వైసీపీ నేతలు తలపెట్టిన ‘వంచనపై గర్జన’ దీక్ష ఈరోజు అనగా (జూలై 2)న ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకూ అనంతపురం టవర్‌ క్లాక్‌ సమీపంలోని ఎగ్జిబిషన్‌ గ్రౌండ్స్‌లో (ప్రభుత్వ ఆర్ట్స్‌ కళాశాల ఎదురుగా) జరుగుతుంది. ప్రత్యేక హోదా సాధనే ధ్యేయంగా లోక్‌సభ …

Read More »

ప్రత్యేక హోదా పోరాటానికి అంబాసిడర్‌ వైఎస్‌ జగన్‌..!

ఆంధ్రప్రదేశ్‌కు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు చేసిన తీరని అన్యాయంపై ప్రధాన ప్రతిపక్షం వైసీపీ పార్టీ పోరు ముమ్మరం చేసింది. నవనిర్మాణ దీక్షల పేరుతో రాష్ట్ర ప్రజలను వంచిస్తున్నముఖ్యమంత్రి చంద్రబాబు మోసపూరిత వైఖరిపై వైసీపీ గర్జించింది. ప్రత్యేక హోదాతో పాటు విభజన చట్టంలోని హామీలను సాధించడంలో ముఖ్యమంత్రి చంద్రబాబు ఘోర వైఫల్యం, పార్లమెంట్‌ సాక్షిగా ఇచ్చిన హామీని అమలు చేయని కేంద్రంలోని ఎన్డీఏ ప్రభుత్వ వైఖరికి నిరసనగా శనివారం నెల్లూరులో ‘వంచనపై …

Read More »

చంద్రబాబు ఒక దద్దమ్మ ..జగన్ మగాడు ..ఆంధ్రుల ఆశాదీపం జగన్ ..!

ఉమ్మడి ఏపీ విభజన తర్వాత నవ్యాంధ్ర రాష్ట్రంలో జరిగిన తొలి సార్వత్రిక ఎన్నికల్లో ఇటు రాష్ట్రంలో అటు కేంద్రంలో అధికారంలో ఉన్న టీడీపీ ,బీజేపీ మిత్రపక్షాలు ఐదున్నర కోట్ల ఆంధ్రుల కోసం కురిపించిన ఎన్నికల హామీలలో ఒకటి స్పెషల్ స్టేటస్ .అయితే గత నాలుగు ఏండ్లుగా ఏపీకి స్పెషల్ స్టేటస్ అవసరంలేదు. ప్రత్యేక ఫ్యాకేజీ చాలు అని కేంద్రం ప్రకటించిన ప్రత్యేక ఫ్యాకేజీ కు కృతజ్ఞతగా అప్పటి కేంద్ర మంత్రి …

Read More »

వైసీపీ ఎంపీలకు స్పీకర్ పిలుపు..!!

ఇటీవల ఏపీకి ప్రత్యేక హోదా ఇవ్వాలని డిమాండ్ చేస్తూ గత కొన్ని రోజుల క్రితం వైసీపీ ఎంపీలు తమ పదవులకు రాజీనామా చేసిన విషయం తెలిసిందే.ఈ క్రమంలోనే వారికి స్పీకర్ కార్యాలయం నుండి పిలుపు వచ్చింది.ఈ నెల 29న లోక్‌సభ స్పీకర్‌ సుమిత్రా మహాజన్‌తో భేటీ కానున్నారు. తాము లోక్‌సభ సభ్యత్వాలకు రాజీనామా చేసి చాలా రోజులు అయినప్పటికీ దానిపై ఎలాంటి నిర్ణయం తీసుకోలేదంటూ వైసీపీ ఎంపీలు ఇటీవల స్పీకర్‌ …

Read More »

బండారం బయటపడుతుందనే..తిరుప‌తి సభలో బాబు దాచిపెట్టిన అస‌లు వీడియోలు ఏంటో తెలుసా?

ఏపీ ముఖ్య‌మంత్రి, తెలుగుదేశం పార్టీ అధ్య‌క్షుడు నారా చంద్ర‌బాబు నాయుడు మ‌రోమారు బుక్ అయిపోయారు. ఈ ద‌ఫా పార్టీ నేత‌ల దృష్టిలోనే ఆయ‌న చుల‌కన అయిపోయార‌ని అంటున్నారు. కోట్ల రూపాయ‌లు ఖ‌ర్చుచేసి అట్ట‌హాసంగా స‌భ పెట్టుకుంటే.,.అది కాస్త త‌న‌కే కౌంట‌ర్ అయింద‌ని మ‌థ‌న‌ప‌డుతున్న‌ట్లు చ‌ర్చ జ‌రుగుతోంది. తిరుపతిలో జరిగిన ధర్మ పోరాట సభ గురించే ఈ చ‌ర్చ అంతా. అందులోనూ బాబు దాచిపెట్టిన వీడియోల గురించే ఈ కామెంట్ల‌న్నీ. ధ‌ర్మ‌పోరాట …

Read More »

హోదా కోసం నాలుగేళ్లుగా పోరాడుతున్నది ఒక్క జగనే..!!

ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి, టీడీపీ పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడు పై వైసీపీ ఎమ్మెల్యే ఆర్కే రోజా ఫైర్‌ అయ్యారు. ఇవాళ ఆమె మీడియాతో మాట్లాడారు. ఏపీ ప్రత్యేక హోదా కు ఉరి వేసిన ఘనుడు చంద్రబాబే అని విమర్శలు గుప్పించారు .ధర్మ పోరాటం పేరిట చంద్రబాబు చేసింది అంతా డ్రామా మాత్రమేనని మోడీ సర్కార్ తో మరోసారి లాలూచీ కి టీడీపీ పార్టీ తహతహలాడుతుందని అన్నారు . స్వార్థ …

Read More »

మీ ఐదుగురిని ఆంధ్రులు జీవితకాలం మరిచిపోరు..వైఎస్ జగన్

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇవ్వాలని గత ఐదు రోజులనుండి వైసీపీ ఎంపీలు దేశ రాజధాని అయినటువంటి డిల్లీలో ఆమరణ దీక్ష చేస్తున్న విషయం తెలిసిందే.ఈ క్రమంలో వారిని వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఇవాళ సాయంత్రం మంగళగిరిలో చేనేత కార్మికులతో ఆత్మీయ సమ్మేళనం కార్యక్రమంలో పాల్గొన్న అనంతరం స్కై ప్ ద్వార వీడియో కాల్ లో పరామర్శించారు. see also :వైసీపీలోకి ఐదు సార్లు ఎమ్మెల్యేగా …

Read More »

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat