ఫోర్జరీ కేసులో తెదేపా నేత అయ్యన్నపాత్రుడికి సుప్రీంకోర్టులో ఊరట లభించిందా? ayyanna: అవును ఫోర్జరీ కేసులో తెదేపా నేత అయ్యన్నపాత్రుడికి అత్యున్నత న్యాయస్థానంలో ఎదురుదెబ్బతగిలింది. దర్యాప్తు చేయవచ్చని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. గతంలో ఇరిగేషన్ స్థలం కబ్జా చేసి నకిలీ పత్రాలు సృష్టించిన కేసులో అయ్యన్నపాత్రుడు, ఆయన కుమారుడు రాజేష్ పై కేసు నమోదైంది. అయ్యన్నపాత్రుడు మంత్రిగా ఉన్న సమయంలో రాచపల్లి రిజర్వాయర్ పంట కాలువపై 2 సెంట్ల మేర …
Read More »KODALI: చంద్రబాబు పిచ్చిపిచ్చిగా మాట్లాడుతున్నారు: కొడాలినాని
KODALI: చంద్రబాబు పిచ్చిపిచ్చిగా మాట్లాడుతున్నారని మాజీ మంత్రి కొడాలినాని ఆగ్రహం వ్యక్తం చేశారు. తొందరగా చంద్రబాబును పిచ్చాసుపత్రికి పంపించాలంటూ ఘాటు వ్యాఖ్యలు చేశారు. గన్నవరంలో ప్రజలను చంద్రబాబు భయభ్రాంతులకు గురిచేస్తున్నారని మండిపడ్డారు. చంద్రబాబు చేష్టలకు, సవాళ్లకు ఎవరూ భయపడరని వ్యాఖ్యానించారు. చంద్రబాబుపై బాలకృష్ణ పూనినట్లున్నారని విమర్శించారు. కావాలంటే చంద్రబాబు తన ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయాలి….కమాండోలను వదులుకుని సవాళ్లకు రావాలని కొడాలి నాని డిమాండ్ చేశారు. నారాలోకేశ్ పిచ్చి పిచ్చిగా …
Read More »GOVERNOR: సీఎం జగన్ నా కుటుంబసభ్యుడు: బిశ్వభూషణ్
GOVERNOR: గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్ వీడ్కోలు సమావేశంలో ముఖ్యమంత్రి ముఖ్యఅతిథిగా పాల్గొన్నారు. సీఎం జగన్ తనపై చూపిన ప్రేమ, అప్యాయత ఎప్పటికీ మరువలేనిదని గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్ అన్నారు. ఇక్కడి నుంచి వెళ్లిపోవడానికి మనసు రావడం లేదని….కానీ పరిస్థితుల వల్ల వెళ్లకతప్పడం లేదని గవర్నర్ అన్నారు. రాష్ట్రం కోసం, ప్రజల ప్రయోజనాల కోసం ఎన్నోసార్లు ముఖ్యమంత్రి గారు చర్చించారని తెలిపారు. రాష్ట్ర సీఎం, గవర్నర్ మధ్య సత్సంబంధాలు ఎంతో ముఖ్యమైనవని …
Read More »MARGANI: బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీలకు సీఎం దిక్సూచి: ఎంపీ భరత్
MARGANI: ఏపీలో ఉన్న బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీ వర్గాలందరికీ సీఎం జగన్ దిక్సూచిలా కనిపిస్తున్నారని ఎంపీ మార్గాని భరత్ అన్నారు. ముఖ్యమంత్రి జగన్ ఎప్పుడూ నా బీసీ, నా ఎస్సీ, నా ఎస్టీ అంటూ ఉంటారు. దానికి అనుగుణంగా 18 ఎమ్మెల్సీ స్థానాల్లో 11 బీసీ, 4 ఓసీ, 2 ఎస్సీ, 1 ఎస్టీకి అవకాశం మిచ్చారు. గతంలో ఇలాంటి పరిస్థితి ఎప్పుడూ లేదని వ్యాఖ్యానించారు, చంద్రబాబు తన …
Read More »suryanarayana: చంద్రబాబుకు దమ్ము, ధైర్యం ఉంటే నాపై పోటీ చేసి గెలవాలి: సూర్యనారాయణ
suryanarayana: చంద్రబాబు నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరిస్తున్నారని వైకాపా ఎమ్మెల్యే ఆగ్రహం వ్యక్తం చేశారు. 13 ఏళ్లు పరిపాలన చేసిన వ్యక్తే ఇలా ప్రవర్తిస్తే……ప్రజలు వీళ్లను చూసి ఏం నేర్చుకోవాలని ప్రశ్నించారు. నిన్న అనపర్తిలో పోలీసులపై దౌర్జన్యానికి దిగడం దారుణమని అన్నారు. ఎంత గూండాయిజం ప్రదర్శించినా ఏం చేయలేని అన్నారు. తెదేపా నేతల చేష్టలను ప్రజలు గమనిస్తున్నారని సూర్యనారాయణ రెడ్డి అన్నారు. వచ్చే ఎన్నికల్లోనూ ప్రజలే చంద్రబాబుకు సరైన గుణపాఠం చెబుతారని …
Read More »KODALI NANI: రాష్ట్రానికి జోకర్ లాగా లోకేశ్ తయారయ్యారు: కొడాలి నాని
KODALI NANI: రాష్ట్రానికి జోకర్ లాగా లోకేశ్ తయారయ్యారని వైకాపా నేత, ఎమ్మెల్యే కొడాలి నాని ఘాటుగా వ్యాఖ్యానించారు. సీఎం జగన్ ను వ్యక్తిగతంగా చంద్రబాబు దూషిస్తున్నారని మండిపడ్డారు. లోకేశ్ పాదయాత్రను ప్రజలు పట్టించుకోకపోవడంతో చంద్రబాబుకు పిచ్చి పట్టిందని వ్యాఖ్యానించారు. అంత పెద్ద స్థాయిలో ఉన్న సీఎం జగన్ ను వ్యక్తిగతంగా దూషిస్తే తప్పులేదా….. మేం ఏమైనా అంటే మాత్రం ఏడుపులు, శోకాలు పెట్టి రచ్చకెక్కుతారని మండిపడ్డారు. సీఎం జగన్ …
Read More »KANNABABBU: లోకేశ్, చంద్రబాబు ప్రవాసాంధ్రులు: మంత్రి కన్నబాబు
KANNABABBU: తెదేపాకు జనాల నుంచి స్పందన కరవైందని మంత్రి కురసాన కన్నబాబు అన్నారు. అందుకే పిచ్చిపిచ్చిగా మాట్లాడుతున్నారని అన్నారు. లోకేశ్ పాదయాత్రకు పట్టుమని 10 మంది కూడా రాలేదని అన్నారు. అది చూసి చంద్రబాబుకు పరిస్థితి ఏంటో అర్థమైపోయిందని విమర్శించారు. మాట్లాడితే 40 ఏళ్ల ఇండస్ట్రీ అంటారు…ఇన్నేళ తన రాజకీయ ప్రస్థానంలో రాష్ట్రానికి చెప్పుకోవడానికి ఒక్క పథకమైనా ఉందా అని ప్రశ్నించారు. ఎలాంట అజెండా లేకుండా లోకేశ్ పాదయాత్ర సాగుతోందని …
Read More »MINITER AMBATI: పోలవరాన్ని చంద్రబాబే నాశనం చేశారు: అంబటి
MINITER AMBATI: తెదేపా హయాంలోనే పోలవరాన్ని సర్వ నాశనం చేశారని జలవనరుల శాఖా మంత్రి అంబటి రాంబాబు అన్నారు. మంత్రి అంబటి రాంబాబు పోలవరంలో పర్యటించారు. మంత్రితో పాటు ఎంపీలు మార్గాని భరత్, కోటగిరి శ్రీధర్, పాల్గొన్నారు. అంతేకాకుండా ఎమ్మెల్యేలు జక్కంపూడి రాజా, తలారి వెంకట్రావు, ధనలక్ష్మి కూడా ఉన్నారు. దిగువ కాఫర్ డ్యాం నిర్మాణం పూర్తి కావడంతో హిల్ వ్యూ నుంచి ప్రాజెక్టును మంత్రితో కలిసి పరిశీలించారు. అంతేకాకుండా …
Read More »Byreddy: వచ్చే ఎన్నికల్లో తెదేపా కచ్చితంగా ఓడిపోతుంది: బైరెడ్డి సిద్దార్థ్ రెడ్డి
Byreddy: వచ్చే ఎన్నికల్లో తెదేపా కచ్చితంగా ఓడిపోతుందని వైకాపా నేత బైరెడ్డి సిద్దార్థ్ రెడ్డి వ్యాఖ్యానించారు. కనీసం 3 సీట్లు కూడా దక్కవని మండిపడ్డారు. మంగళగిరిలో గెలవలేని లోకేశ్….పార్టీన అధికారంలోకి తీసుకొస్తాననడం విడ్డూరంగా ఉందని అన్నారు. లోకేశ్ ఒక ఫెయిలైన రాజకీయ వేత్త అని వ్యాఖ్యానించారు. ప్రజల చేత ఎన్నుకోబడిన వ్యక్తి వైఎస్ జగన్, అసత్య ప్రచారాలు చేస్తూ రాజకీయాలు చేసే వ్యక్తి చంద్రబాబు, లోకేశ్ చంద్రబాబు, లోకేశ్ సీఎం …
Read More »AMBATI: 3 రాజధానుల నిర్ణయానికే కట్టుబడి ఉంటుందన్న మంత్రి అంబటి
AMBATI: వైకాపా ప్రభుత్వం 3 రాజధానుల నిర్ణయానికే కట్టుబడి ఉంటుందని మంత్రి అంబటి రాంబాబు స్పష్టం చేశారు. మూడు రాజధానుల నిర్ణయం వల్ల మూడు ప్రాంతాల్లో సమానమైన అభివృద్ధి సాధ్యం అవుతుందని వ్యాఖ్యానించారు. ఇంతకుముందు ఉమ్మడి రాష్ట్రంలో ఒక్క హైదరాబాద్ ను మాత్రమే అభివృద్ధి హైదరాబాద్ ను వదులుకోవల్సి వచ్చిందన్నారు. అన్ని రకాల కంపెనీలు, పెట్టుబడులు హైదరాబాద్ కే వెళ్లిపోయాయని అన్నారు. దీని వల్ల ఎంతో నష్టపోయామో ఆలోచిన చేయాలని …
Read More »