మాజీమంత్రి వివేకా హత్యకేసుపై సిట్ విచారణ చేస్తున్న సంగతి తెలిసిందే. అయితే ఈ కేసును సిబీఐ అప్పగించాలంటూ..మాజీ మంత్రి ఆదినారాయణ రెడ్డి, టీడీపీ ఎమ్మెల్సీ బీటెక్ రవిలు హైకోర్టులో పిటీషన్ వేశారు. అయితే తాజాగా వివేకా హత్య కేసులో టీడీపీ అధినేత చంద్రబాబుకు హైకోర్ట్ నోటీసులు జారీ చేసింది. బాబుతో పాటు కేంద్ర హోంశాఖ కార్యదర్శి, సీబీఐ డైరెక్టర్ తదితరులకు కూడా నోటీసులు జారీ చేస్తూ పూర్తి వివరాలతో కౌంటర్లు …
Read More »చంద్రబాబుకు బిగ్ షాక్…ఆ కేసులో నోటీసులు జారీ చేసిన హైకోర్ట్..!
అధికారంలో ఉన్నప్పుడు అమరావతి ప్రాంతంలోని విలువైన ప్రభుత్వ భూములను చంద్రబాబు ఇష్టారాజ్యంగా దోచుకున్నాడు. తన సామాజికవర్గ నేతలకు, పారిశ్రామికవేత్తలకు చవకధరకు కట్టబెట్టాడు…రాజధానిలో కోట్లాది విలువైన ప్రభుత్వ భూములను కేవలం ఎకరం 500, 1000 రూపాయలకే దోచిపెట్టాడు. అలాగే గుంటూరులో తన సొంత పార్టీ ఆఫీసు భవనానికి కూడా నిబంధనలను తొంగలో తొక్కి మరీ..ప్రభుత్వ స్థలాన్ని నామమాత్రం ధరకు కొట్టేసాడు. ఇప్పుడు ఆ అక్రమ వ్యవహారమే చంద్రబాబు మెడకు బిగుసుకుంటుంది. వివరాల్లోకి …
Read More »ఏపీలో స్థానిక సంస్థల ఎన్నికలకు హైకోర్టు గ్రీన్ సిగ్నల్
ఆంధ్రప్రదేశ్ స్థానిక సంస్థల ఎన్నికలకు హైకోర్టు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ముఖ్యమంత్రి వైఎస్ జగన్ నేతృత్వంలోని నూతన ప్రభుత్వం స్థానిక సంస్థలకు ఎన్నికలు నిర్వహించాలని నిర్ణయించిన విషయం తెలిసిందే. దీనిపై విధివిధానాలు కూడా సిద్ధం చేసింది. అయితే ప్రభుత్వ నిర్ణయాన్ని సవాలు చేస్తూ.. ఎన్నికలపై స్టే ఇవ్వాలని పలువురు హైకోర్టును ఆశ్రయించారు. దీనిపై శుక్రవారం విచారణ చేపట్టిన ధర్మాసనం వారి విజ్ఞప్తిని తిరస్కరించింది. అలాగే స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీ, …
Read More »టీడీపీ ఎంపీతో సహా ఇద్దరు టీడీపీ ఎమ్మెల్యేలకు హైకోర్ట్ నోటీసులు..!
టీడీపీ ఎమ్మెల్యేలకు, ఎంపీలకు ఏపీ హైకోర్ట్ వరుస షాక్లు ఇస్తోంది. ఒకపక్క కేసుల్లో రిమాండ్లు, మరోపక్క అనర్హత నోటీసులతో టీడీపీ నేతలు ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు. తాజాగా టీడీపీ ఎంపీ గల్లా జయదేవ్తో సహా, మరో ఇద్దరు ఎమ్మెల్యేలకు హైకోర్ట్ నోటీసులు జారీ చేసింది. 2019 సార్వత్రిక ఎన్నికలలో గుంటూరు ఎంపీ స్థానం నుంచి గల్లా జయదేవ్ కేవలం 4200 ఓట్ల స్వల్ఫ మెజారిటీతో గెలుపొందారు. గల్లా గెలుపుపై అప్పట్లోనే అన్ని …
Read More »ఢిల్లీలో చంద్రబాబు ధర్మపోరాట దీక్షకు రూ.10 కోట్ల ప్రజాధనమా..మండిపడిన హైకోర్ట్..!
2019 సార్వత్రిక ఎన్నికలకు ఏడాది ముందు ఓట్ల కోసం ఎన్డీయే నుంచి బయటకు వచ్చిన చంద్రబాబు కాంగ్రెస్తో కలిసి మోదీని దింపేస్తా అంటూ రెచ్చిపోయాడు. అంతే కాదు..ప్యాకేజీకి ఒప్పుకుని హోదా ఏమైనా సంజీవనా అన్న నోటితోనే చంద్రబాబు హోదా కోసం ఎన్నికలకు ముందు ధర్మ పోరాట దీక్షలు చేశారు. ఈ క్రమంలో ఎన్నికలకు ముందు ఫిబ్రవరి 11 న ఢిల్లీలో బాబుగారు ప్రత్యేక హోదాపై ధర్మ పోరాట దీక్ష అంటూ …
Read More »బ్రేకింగ్…అచ్చెన్నాయుడుకు ఏపీ హైకోర్ట్ నోటీసులు…టీడీపీలో ఆందోళన…!
టీడీపీ సీనియర్ నేత అచ్చెన్నాయుడుకు హైకోర్ట్ షాక్ ఇచ్చింది. 2019 సార్వత్రిక ఎన్నికల్లో టెక్కలి నుంచి టీడీపీ సిట్టింగ్ ఎమ్మెల్యే అచ్చెన్నాయుడు వైసీపీ అభ్యర్థి పేరాడ తిలక్పై స్వల్ఫ మెజారిటీతో గెలుపొందారు. కాగా అచ్చెన్నాయుడు ఎన్నికల నిబంధనలను అతిక్రమించారని, ఆయన ఎన్నికను రద్దు చేయాలంటూ..పేరాడ తిలక్ ఏపీ హైకోర్ట్లో పిటీషన్ వేశారు. తాజాగా ఈ పిటీషన్పై స్పందించిన హైకోర్ట్.. టెక్కలి అసెంబ్లీ సీటు ఎన్నికలో లోసుగులు ఉన్నాయని గ్రహించింది. ఈ …
Read More »బ్రేకింగ్…చంద్రబాబుకు హైకోర్ట్ నోటీసులు..టీడీపీలో టెన్షన్ టెన్షన్…!
ఏపీ మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబుకు హైకోర్ట్ నోటీసులు జారీ చేసింది. 2019 ఎన్నికల్లో చంద్రబాబుకు వరుసగా ఆరోసారి కుప్పం నుంచి ఎమ్మెల్యేగా గెలుపొందిన సంగతి తెలిసిందే. అయితే చంద్రబాబు ఎన్నికల నిబంధనలు ఉల్లంఘించారంటూ..ఆయన ఎన్నిక రద్దు చేయాలంటూ వైసీపీ అభ్యర్థి కృష్ణ చంద్రమౌళి తరఫున ఎన్నికల ఏజెంట్గా పనిచేసిన అన్నాస్వామి సుబ్రహమ్మణ్యం విద్యాసాగర్ హైకోర్ట్లో పిటీషన్ దాఖలు చేసారు. ఈ మేరకు హైకోర్ట్ న్యాయమూర్తి జస్టిస్ చీకటి మానవేంద్రనాథ్ చంద్రబాబుతో …
Read More »ఏపీ ప్రభుత్వానికి ఎదురు దెబ్బ.. హెచ్చరించిన హైకోర్టు
ఏపీ ప్రభుత్వానికి తాజాగా ఓ ఎదురుదెబ్బ తగిలింది. విద్యుత్ ఒప్పందాలపై ఇటీవల తాము చేస్తామంటున్న పునసమీక్ష వద్దంటూ ఒక వైపు కేంద్రం, మరోవైపు నిపుణులు హెచ్చరించినా జగన్ జీవో నెం.63ను జారీ చేసారు. అయితే ఈ జీఓ జారీ చేసినందుకు వైసీపీ ప్రభుత్వానికి ఏపీ హైకోర్టు మొట్టికాయలు వేసింది. పీపీఏల పున సమీక్షకోసం ఉన్నతస్థాయి కమిటీని నియమిస్తూ జగన్ ప్రభుత్వం ఇచ్చిన జీవో 63ను హైకోర్టు కొట్టేసింది. అలాగే విద్యుత్ …
Read More »తిరుమలలో L1, L2 ,L3 దర్శనాల రద్దుపై ఏపీ హైకోర్ట్ తీర్పు…!
తిరుమల తిరుపతిలో శ్రీవారి దర్శనానికి వచ్చే ప్రముఖులకు కేటాయించే వీఐపీ బ్రేక్ దర్శనంలో ఎల్ 1, ఎల్ 2, ఎల్ 3లను రద్దుచేస్తున్నట్టు ఇటీవల టీటీడీ ఛైర్మన్ వైవీ సుబ్బారెడ్డి ప్రకటించిన సంగతి తెలిసిందే. . ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ఆదేశాల మేరకు.. సామాన్య భక్తులకు మరింత సులభంగా, సౌకర్యవంతంగా శ్రీవారి దర్శనం కల్పించేందుకు వీలుగా ఈ ఎల్ 1, ఎల్ 2, ఎల్ 3లను రద్దు చేస్తున్నట్లు వైవీ …
Read More »బ్రేకింగ్.. కోడెల ఫ్యామిలీపై కేసుల్లో ఏపీ హైకోర్ట్ కీలక తీర్పు…!
గత ఐదేళ్ల చంద్రబాబు హయాంలో సత్తెనపల్లి, నరసరావుపేటలలో కోడెల ఫ్యామిలీ సాగించిన దురాగతాలు అన్నీ ఇన్నీ కావు. కే ట్యాక్స్ పేరుతో కోడెల, ఆయన కొడుకు, కూతురు… భూ కబ్జాల నుంచి, ఫ్లాట్ల ఆక్రమణలు, రెస్టారెంట్లు, చికెన్ కొట్లు…ఇలా ఎవరిని వదల్లేదు. రియల్ ఎస్టేట్ వ్యాపారుల నుంచి చిరు వ్యాపారుల వరకు ప్రతి ఒక్కరి దగ్గర కే ట్యాక్స్ పేరుతో కోట్లు వసూలు చేశారు. కే ట్యాక్స్ కట్టకుండా ఎదురుతిరిగిన …
Read More »