Politics వైసిపి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన దగ్గరనుంచి ఇప్పటికే విద్యార్థుల కోసం ఎన్నో కార్యక్రమాలు చేపట్టిన సంగతి తెలిసిందే ఇప్పటికే పలుమార్లు విద్యార్థులు చదువుకోవటం వల్లే దేశ భవిష్యత్తు మారుతుంది అంటూ చెప్పుకోవాల్సిన జగన్ తాజాగా ప్రభుత్వ పాఠశాలలో డిజిటల్ విద్యను ప్రవేశపెట్టారు.. ఈ సందర్భంగా ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.. ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి తాజాగా ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వ పాఠశాలలో డిజిటల్ విజన్ ప్రవేశపెట్టారు.. ఇందుకు బాపట్ల జిల్లా …
Read More »