డిసెంబర్ 25న ఏసుక్రీస్తు లోకకల్యాణార్థం ఈ భువి మీద అవతరించిన సందర్భంగా ప్రపంచవ్యాప్తంగా క్రైస్తవులు క్రిస్మస్ పండుగను జరుపుకుంటారు. ఇప్పటికే క్రిస్మస్ సంబురాలు షురూ అయ్యాయి. క్రిస్మస్ పర్వదినం సందర్భంగా ఏపీ ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి క్రైస్తవులందరికీ శుభాకాంక్షలు తెలిపారు. సాటి మనుషుల పట్ల ప్రేమ, నిస్సహాయుల పట్ల కరుణ, ఆకాశమంతటి సహనం, అవధులులేని త్యాగం, శాంతియుత సహజీవనం, శత్రువుల పట్ల సైతం క్షమాగుణం.. ఇవన్నీ జీసస్ తన …
Read More »వైభవంగా దసరా మహోత్సవాలు.. దర్శించుకోనున్న సీఎం జగన్
కనకదుర్గమ్మ దసరా శరన్నవరాత్రి మహోత్సవాలు తెలుగురాష్ట్ట్రాల్లో అత్యంత వైభవంగా జరుగుతున్నాయి.. ఉత్సవాల్లో ఐదో రోజు ఇంద్రకీలాద్రిపై ఉన్న అమ్మవారు శ్రీ లలితా త్రిపురసుందరీదేవిగా భక్తులకు దర్శనమిస్తున్నారు. శరన్నవరాత్రి మహోత్సవాలలో అమ్మవారిని శ్రీలలితా త్రిపుర సుందరీదేవిగా అలంకరిస్తారు. త్రిమూర్తులకన్నా పూర్వంనుంచే ఉంది కాబట్టి త్రిపురసుందరి అని పిలువబడుతోంది. ఈదేవియే శ్రీచక్ర అధిష్టానశక్తిగా, పంచదశాక్షరీ మహామంత్రాధిదేవతగా తనని కొలిచే భక్తుల్ని, ఉపాసకుల్ని అనుగ్రహిస్తోంది. లక్ష్మీ దేవి, సరస్వతీ దేవి ఇరువైపులా వింజామరలతో …
Read More »టీటీడీ చరిత్రలో వైఎస్ కుటుంబానికి దక్కిన అరుదైన గౌరవం
టీటీడీ చరిత్రలో ఓ అరుదైన ఘట్టం ఈరోజు (సోమవారం) ఆవిష్కృతమవుతోంది. ఇప్పటివరకు ఎవ్వరికీ దక్కని గౌరవం వైఎస్ కుటుంబానికి దక్కుతోంది. ముఖ్యమంత్రి హోదాలో గతంలో తండ్రి వైఎస్, ఇప్పుడు కొడుకు జగన్ తిరుమల శ్రీవారికి పట్టువస్త్రాల సమర్పిస్తున్నారు. ఈ అపూర్వఘట్టం కోసం తెలుగుప్రజలంతాఎదురుచూస్తున్నారు. ఒకే కుటుంబంలో తండ్రి, తనయుడు శ్రీవారికి పట్టు వస్త్రాలు సమర్పించడం చరిత్రలో ఇదే మొదటిసారి. సీఎం హోదాలో వైఎస్ రాజశేఖర రెడ్డి అనేకమార్లు బ్రహ్మోత్సవాల సందర్భంగా …
Read More »నేడు ప్రగతిభవన్లో తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రుల భేటీ..!
ఇవాళ హైదరాబాద్లోని ప్రగతిభవన్లో సీఎం కేసీఆర్తో ఏపీ ముఖ్యమంత్రి వైయస్ జగన్ భేటీ కానున్నారు. వైఎస్ జగన్ సోమవారం ఉదయం తాడేపల్లి నివాసం నుంచి బయలుదేరి హైదరాబాద్లోని తెలంగాణ సీఎం కె.చంద్రశేఖర్ రావు నివాసమైన ప్రగతి భవన్కు వెళతారు. ఈ రోజు మధ్యాహ్నం ఇరు రాష్ట్రాల సీఎంలు సమావేశమై వివిధ అంశాలపై చర్చించనున్నారు. ఆంధ్రప్రదేశ్ పునర్వ్యవస్థీకరణ చట్టం – 2014లోని పరిష్కారం కాని అంశాలు, తొమ్మిది, పది షెడ్యూళ్లలోని సంస్థల …
Read More »చంద్రబాబు పని అయిపోయింది.. ఆయన చెప్పినట్టు గొడవలు చేసే ఆలోచనలే ఎవరూ లేరని టాక్
గత సార్వత్రిక ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ ఘోర పరాజయం పాలైన నేపథ్యంలో చంద్రబాబు మానసిక స్థితి సరిగ్గా లేదనే వాదన వినిపిస్తోంది. ఈక్రమంలో రాష్ట్రవ్యాప్తంగా ఎక్కడోచోట అల్లర్లు, గొడవలు సృష్టించడం దానికి రాజకీయ రంగు పులమడం.. తద్వారా శాంతి భద్రతల సమస్య తలెత్తిందని తన మీడియా ద్వారా ప్రచారం చేయించి ఆ నెపాన్ని ప్రభుత్వంపై నెట్టేందుకు మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు స్కెచ్ వేసినట్లుగా తెలుస్తోంది. ఈ క్రమంలోనే పల్నాడులో …
Read More »గ్రామ సచివాలయాలపై సీఎం జగన్ క్లారిటీ.!
అక్టోబర్ 2వ తేదీ నుంచి గ్రామ సచివాలయాలు ప్రారంభమవుతాయని ఏపీ ముఖ్యమంత్రి వైయస్ జగన్ మోహన్ రెడ్డి తెలిపారు. ఉగాదినాటికి పేదలందరికీ ఇళ్ల స్థలాల పంపిణీపై తాజాగా సీఎం సమీక్ష నిర్వహించారు. లబ్ధిదారుల ఎంపిక, వెరిఫికేషన్ ప్రక్రియ వేగవంతం చేయాలని అధికారులను సీఎం ఆదేశించారు. సెప్టెంబర్ చివరినాటికి డేటా సేకరణ, పరిశీలన పూర్తి కావాలన్నారు. అక్టోబర్ చివరి నాటికల్లా ప్రభుత్వ భూముల లెక్కలు తేల్చి నవంబర్ నాటికి భూముల కొనుగోలు …
Read More »పడవ ప్రమాద ఘటనపై ప్రభుత్వం స్పందించిన తీరు అభినందనీయం
తూర్పుగోదావరి జిల్లా దేవీపట్నం వద్ద గోదావరిలో జరిగిన ప్రమాదం పై వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎంపీ వేణుంబాక విజయసాయిరెడ్డి తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. బాధిత కుటుంబానికి తన ప్రగాఢ సానుభూతి వ్యక్తపరిచారు. ఈ మేరకు ఆయన ట్వీట్ చేస్తూ వద్ద జరిగిన ప్రమాదం అత్యంత దురదృష్టకరం అని అయితే ఈ ఘటన జరిగిన వెంటనే ప్రభుత్వం స్పందించిన తీరు అభినందనీయం అన్నారు. బాధిత కుటుంబాలకు తమ ప్రగాఢ సానుభూతి …
Read More »చిన్నారి లేఖకు చలించిపోయిన సీఎం జగన్.. వెంటనే జిల్లా కలెక్టర్ కు ఆదేశాలు
నాలుగో తరగతి పిల్లలు అంటే ఆ వయసులో తల్లిదండ్రుల సంరక్షణలో ఉండడం.. స్నేహితులతో ఆడుకోవడం తప్ప ఏమీ తెలియదు కానీ ఓ నాలుగో తరగతి పాప ఏకంగా రాష్ట్ర ముఖ్యమంత్రికే లేఖ రాసింది.. లేఖ చదివిన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి చలించిపోయారు.. వివరాల్లోకి వెళితే ప్రకాశం జిల్లా వేటపాలెం మండలం రామచంద్రపురానికి చెందిన కోడేరు పుష్ప అనే ఓ బాలిక ముఖ్యమంత్రి జగన్ కు లేఖ రాసింది.. తనకు చెల్లెలు …
Read More »ఐదుసార్లు ఓడిపోయినా సిగ్గులేకుండా జగన్ ని అనరాని మాటలు అన్నాడు.. ఇప్పుడు ఊచలు లెక్కపెడుతున్నాడు
సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి దాదాపుగా 5 సార్లు ఎమ్మెల్యేగా ఓడిపోయిన వ్యక్తి.. కేవలం చంద్రబాబు భజన చేస్తున్నాడని చంద్రబాబు రాజకీయ వ్యతిరేకులను ఇష్టానుసారంగా తిరుగుతున్నాడనే కారణంతో ఆయనకు మంత్రి పదవి ఇవ్వడం జరిగింది. జిల్లాలో కనీసం క్యాడర్ ను కూడా ఏర్పాటు చేసుకోవాలని దీనస్థితి సోమిరెడ్డిది.. అయితే చంద్రబాబు క్యాబినేట్ లో మంత్రిపదవి తీసుకునేందుకు జగన్ పై దారుణమైన ఆరోపణలు చేశాడు. జగన్ ను అనేకసార్లు సవాలుచేశాడు. చాలా సందర్భాల్లో …
Read More »ప్రభుత్వ పాఠశాలల్లో టాయిలెట్లు లేకపోవడానికి జగనే కారణమట.. చంద్రబాబు తప్పు లేదట
తాజాగా మూడు రోజులపాటు అమరావతిలో పర్యటించి ప్రెస్మీట్ పెట్టిన జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ చేసిన చేసిన వ్యాఖ్యలు మరోసారి చర్చనీయాంశం అయ్యాయి.. పవన్ ప్రెస్ మీట్ పెట్టి వైసిపి ప్రభుత్వాన్ని ఇరుకున పెట్టేందుకు ప్రయత్నించారు. ముఖ్యంగా రాష్ట్రవ్యాప్తంగా ఉన్న సమస్యలను ప్రస్తావించారు ఇంతవరకు బాగానే ఉంది. ఒక ప్రతిపక్ష పార్టీగా పవన్ చేసిన వ్యవహారాన్ని ఎవరూ తప్పు పట్టరు. అయితే పవన్ ఆవేశంగా మాట్లాడుతూ జగన్ వందరోజుల పాలనలో …
Read More »