Home / Tag Archives: anumula revanth reddy (page 9)

Tag Archives: anumula revanth reddy

సత్తుపల్లిలో ఘనంగా జాతీయ సమైక్యతా దినోత్సవ వేడుకలు

భారతదేశంలో తెలంగాణ అంతర్భాగంగా మారిన రోజు సెప్టెంబర్ 17న జాతీయ సమైక్యత దినోత్సవం ఘనంగా నిర్వహించాలని మంత్రి కేటీఆర్ గారు ఇచ్చిన పిలుపు మేరకు జాతీయ సమైక్యత వేడుకలను సత్తుపల్లిలోని క్యాంపు కార్యాలయంలో ఎమ్మెల్యే సండ్ర వెంకటవీరయ్య గారి అధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు. తెలంగాణ పదేండ్ల స్వరాష్ట్రంలో సాధించిన ప్రగతిని, అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలను తెలిపే విధంగా రాష్ట్ర ప్రభుత్వం జాతీయ సమైక్యత …

Read More »

వరంగల్ లో మంత్రి సత్యవతి రాథోడ్ పర్యటన

తెలంగాణలో వరంగల్ జిల్లా గీసుగొండ మండలం మచ్ఛాపుర్ గ్రామంలో బుధవారం స్థానిక ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి గారు,మంత్రి సత్యవతి రాథోడ్ పర్యటించారు.పర్యటనలో భాగంగా రూ.20లక్షలతో నూతనంగా నిర్మించిన గ్రామ పంచాయతీ భవనం,రూ.40లక్షలతో గ్రామంలో నూతనంగా వేసిన సీసీ రోడ్లు,రూ.18కోట్ల 80 లక్షలతో మచ్చాపుర నుండి లక్ష్మీపురం వరకు నూతనంగా వేసిన బి.టి.రోడ్డును ప్రారంభించారు. అనంతరం గ్రామంలో అకాల వర్షాలకు పంట నష్టపోయిన 1192 మంది రైతులకు గాను 1కోటి 13లక్షల …

Read More »

బీఆర్ఎస్ లోకి భారీ చేరికలు

తెలంగాణలో ఖమ్మం జిల్లా మధిర అసెంబ్లీ నియోజకవర్గ పరిధిలోని బొనకల్ మండలం రాపల్లి గ్రామం లో కాంగ్రెస్ పార్టీ నుండి బీఆర్ఎస్ పార్టీ లో 35 కుటుంబాలు జిల్లా పరిషత్ చైర్మన్ లింగాల కమల్ రాజు  అధ్వర్యంలో చేరారు. ఈ క్రమంలో జిల్లా పరిషత్ చైర్మన్ లింగాల కమల్ రాజు  పార్టీ కండువ కప్పి పార్టలోకి ఆహ్వానించారు . ఈ సందర్భంగా జిల్లా పరిషత్ చైర్మన్ లింగాల కమల్ రాజు …

Read More »

మంత్రి ప్రశాంత్ రెడ్డికి మద్దతుగా ఏకగ్రీవ తీర్మానం

బాల్కొండ మండలం కిసాన్ నగర్ గ్రామానికి చెందిన ఎస్సిమాదిగ సంఘం నుంచి 32 కుటుంబాలు బుధవారం మంత్రి ప్రశాంత్ రెడ్డికి మద్దతుగా ఏకగ్రీవ తీర్మాన పత్రాలను మండల పార్టీ అధ్యక్షుడు బద్దం ప్రవీణ్ రెడ్డి,జడ్పీటీసీ దాసరి లావణ్య-వెంకటేష్ లకు అందజేశారు.ఈ సందర్భంగా వారు మాట్లాడారు బాల్కొండ నియోజవర్గంలో మంత్రి ప్రశాంత్ రెడ్డి చేస్తున్న అభివృద్ధి పనులకు ఆకర్షితులై రానున్న అసెంబ్లీ ఎన్నికల్లో అభివృద్ధి వైపు మా ఓటు అంటూ బాల్కొండ …

Read More »

ప్రజా సమస్యల పరిష్కారానికి కృషి-ఎమ్మెల్యే కె.పి. వివేకానంద్..

కుత్బుల్లాపూర్ నియోజకవర్గం పరిధిలోని వివిధ కాలనీలకు చెందిన సంక్షేమ సంఘాల ప్రతినిధులు మరియు బీఆర్ఎస్ పార్టీ నాయకులు ఈరోజు ఎమ్మెల్యే కె.పి. వివేకానంద్ గారిని తన నివాసం వద్ద కార్యాలయంలో మర్యాదపూర్వకంగా కలిసి పలు సమస్యలపై వినతి పత్రాలు, ఆహ్వాన పత్రికలు అందజేశారు. సమస్యలపై స్పందించిన ఎమ్మెల్యే గారు వెంటనే సంబంధిత అధికారులతో ఫోన్లో మాట్లాడి వాటి పరిష్కారానికి సత్వర చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.

Read More »

ప్రజా సమస్యల పరిష్కారమే నా ప్రథమ కర్తవ్యం – ఎమ్మెల్యే కె.పి. వివేకానంద్..

కుత్బుల్లాపూర్ నియోజకవర్గం పరిధిలోని వివిధ కాలనీలకు చెందిన సంక్షేమ సంఘాల ప్రతినిధులు మరియు బీఆర్ఎస్ పార్టీ నాయకులు ఈరోజు ఎమ్మెల్యే కె.పి. వివేకానంద్ గారిని తన నివాసం వద్ద కార్యాలయంలో మర్యాదపూర్వకంగా కలిసి పలు సమస్యలపై వినతి పత్రాలు, ఆహ్వాన పత్రికలు అందజేశారు. సమస్యలపై స్పందించిన ఎమ్మెల్యే గారు వెంటనే సంబంధిత అధికారులతో ఫోన్లో మాట్లాడి వాటి పరిష్కారానికి సత్వర చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.

Read More »

కన్నుల పండుగగా సీతారామ లక్ష్మణ సమేత ఆంజనేయ స్వామి విగ్రహ స్థిర ప్రతిష్టాపన కార్యక్రమం.

బాన్సువాడ గ్రామీణ మండలం పోచారం గ్రామంలో రూ. 50 లక్షలతో నూతనంగా నిర్మించిన శ్రీ సీతారామాలయంలో  వైభవంగా జరిగిన సీతారామ లక్ష్మణ సమేత ఆంజనేయ స్వామి విగ్రహ స్థిర ప్రతిష్టాపన కార్యక్రమం. ఉదయం నుండి కన్నుల పండుగగా జరిగిన యంత్ర ప్రతిష్టాపన, మూర్తి ప్రతిష్ట, మహా స్థాపనము, ప్రాణ ప్రతిష్ట, ద్వజస్తంభ ప్రతిష్టాపన.స్వగ్రామం పోచారంలో గత మూడు రోజులుగా జరుగుతున్న పూజలు, యజ్ఞాలలో కుటుంబ సభ్యులు మరియు సతీమణి పోచారం …

Read More »

గణేష్ ఉత్సవాల పై సర్యాపేట కలెక్టరేట్ లో మంత్రి జగదీష్ రెడ్డి సమీక్ష

వినాయకచవితి ఉత్సవాల్లో కాలుష్యానికి కారణమయ్యే, ప్రజలకు ఇబ్బందులు కలిగించే పద్ధతులను పక్కన పెట్టాలని సూర్యాపేట శాసనసభ్యులు రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రివర్యులు గుంటకండ్ల జగదీశ్ రెడ్డి పిలుపునిచ్చారు.వినాయక చవితి పర్వదినాన్ని పురస్కరించుకొని గణేష్‌ నవరాత్రి ఉత్సవాలు, నిమజ్జనపు ఏర్పాట్లపై ఆదివారం సూర్యాపేట నూతన కలెక్టరేట్‌ సమావేశ మందిరంలో జిల్లా స్థాయి అధికారులు, పోలీసు అధికారులు, బానుపురి గణేశ్ ఉత్సవ కమిటీ బాధ్యులతో ఏర్పాటు చేసిన సమీక్షా సమావేశంలో గణేష్‌ నవరాత్రి …

Read More »

మంత్రి జగదీష్ రెడ్డి సమయస్పూర్తి…

తెలంగాణ రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి గుంటకండ్ల జగదీష్ రెడ్డి సమయస్పూర్తి న్యాయ మూర్తి ప్రాణాలను నిలబెట్టింది.సూర్యాపేట నియోజకవర్గం చివ్వెంల మండలం గుంపుల తిరుమలగిరి రాత్రి 10 గంటల సమయం లో ఆంధ్రప్రదేశ్ హైకోర్టు న్యాయమూర్తి సుజాత ప్రయాణిస్తున్న వాహనం అదుపుతప్పి పల్టీ కొట్టింది.. ప్రమాదం లో న్యాయ మూర్తి సుజాత తీవ్రంగా గాయపడింది. దీంతో పోలీసులు ప్రధమ చికిత్స కోసం సుజాత గారిని సూర్యాపేట ఏరియా ఆసుపత్రి కి …

Read More »

సీసీ రోడ్డు నిర్మాణ పనులకు ఎమ్మెల్యే కె పి వివేకానంద్ శంకుస్థాపన ..

కుత్బుల్లాపూర్ నియోజకవర్గం, దుండిగల్ మున్సిపాలిటీ డి పోచంపల్లి 6వ వార్డ్ లో ప్రగతియాత్ర లో భాగంగా ఈ రోజు ఎమ్మెల్యే కె.పి వివేకానంద్ గారు పర్యటించారు.అనంతరం 20లక్షల వ్యయంతో నూతనంగా చేపట్టనున్న సీసీ రోడ్డు నిర్మాణ పనులకు శంకుస్థాపన చేసారు, ఈ సందర్భంగా ఎమ్మెల్యే గారు పాదయాత్ర చేస్తూ పూర్తి చేసిన రోడ్లు, డ్రైనేజీ వంటి అభివృద్ధి పనులు పరిశీలించారు. అదే విధంగా సంక్షేమ పథకాలు ఏ విధంగా అందుతున్నాయో …

Read More »

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat