ఆంధ్రప్రదేశ్ లో రోజు రోజుకు వైసీపీ బలం అంతకు అంత పెరుగుతుంది. రాష్ట్ర వ్యాప్తంగా టీడీపీ నుండి వైసీపీలోకి వలసలు భారీగా కొనసాగుతున్నాయి. గత 4 ఏళ్ల నుండి అధికారంలో ఉండి ప్రజలకు న్యాయం చేయకపోవడమే గాక అన్యాయలకు అడ్డగా మార్చుకుంటున్నారు తెలుగు తమ్ముళ్లు. రాయలసీమలో మరి దారుణంగా పాలన కొనసాగిస్తున్నారని వైసీపీ నేతలు అంటున్నారు. తాజాగా ప్రాణమున్నంత వరకు వైసీపీ పార్టీ అధినేత వైఎస్ జగన్ తోనే ఉంటామని …
Read More »