Home / Tag Archives: andrapradesh (page 30)

Tag Archives: andrapradesh

జగన్‌ క్యాబినెట్‌లో వ్యవసాయ శాఖ మంత్రి ఇతడే.. ఫిక్స్

ఎమ్మెల్యే కాగానే కోట్లకు పడగలెత్తడం కొత్తేమీ కాదు. జీవితంలో ఐదేళ్ళు ఎమ్మెల్యేగా వుంటే.. అయిదు తరాలకు సరిపడా సంపాదించుకోవడం నేటి రాజకీయ నీతి.కానీ, ఐదేళ్ళు ఎమ్మెల్యేగావుండి, సొంత ఆస్తుల్ని అమ్ముకొని అప్పులపాలైన మంగళగిరి ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి. కానీ తాను అవేం పట్టించుకోకుండా జనం సేవలో తరించి, జన సంక్షేమమే ధ్యేయంగాముందుకు సాగాడు. జనంతో మమేకమై నియోజక వర్గం అభివద్ధి కోసం పాటుపడ్డాడు. తన నియోజకవర్గంలో రూ. 4 లకే …

Read More »

వారి గుండెళ్లో దడ.. ఆ 42 మందిని జగన్ ఏం చెయబోతున్నాడు

గతంలో ఏపీ ప్ర‌భుత్వం చేసిన అక్ర‌మాల‌కు అడ్డుక‌ట్ట వేస్తామ‌ని..రాష్ట్ర ప్ర‌యోజ‌నాల‌ను కాపాడుతామ‌ని ప్ర‌క‌టించిన వైసీపీ అధినేత‌, ఏపీ ముఖ్య‌మంత్రి వైఎస్ జ‌గ‌న్‌ ఆ దిశ‌గా చ‌ర్య‌లు తీసుకుంటున్నారు. అవినీతి జ‌రిగిన ప్ర‌తి అంశంపై ఆయ‌న దృష్టి సారిస్తున్నారు. ఈ క్ర‌మంలో తాజాగా, అవ‌స‌రం లేకున్నా…ప్ర‌జాధ‌నం దుర్వినియోగం చేస్తూ మాజీ ముఖ్య‌మంత్రి చంద్ర‌బాబు తీసుకున్న నిర్ణ‌యానికి బ్రేక్ వేశారు. ముఖ్యమంత్రి సహాయనిధి (సీఎంఆర్‌ఎఫ్‌) కార్యాలయంలో గత ప్రభుత్వ హయాంలో సిఫార్సులతో అవసరానికి …

Read More »

ఏపీలో ఎవరైనా లంచాలు అడిగితే సమాచారం ఇవ్వండి

ఏపీ ఏసీబీ డీజీగా కుమార్‌ విశ్వజిత్‌ బాధ్యతలు స్వీకరించారు. ప్రస్తుతం ఇంటలిజెన్స్‌ చీఫ్‌గా ఉన్న విశ్వజిత్‌ను కొత్తగా ఏర్పడిన ప్రభుత్వం ఏసీబీ డీజీగా నియమించిన విషయం తెలిసిందే. శుక్రవారం మధ్యాహ్నాం ఆయన కార్యాలయంలో బాధ్యతలు చేపట్టారు. కొత్త డీజీకి కార్యాలయ సిబ్బంది స్వాగతం పలికారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. రాష్ట్రంలో అవినీతి నిర్మూలనపై పూర్తిగా స్థాయి దృష్టి పెడతామని అన్నారు. లంచాల కోసం ప్రజలను పీడించే వారి భరతం పడతామని …

Read More »

వెంటనే ఇవ్వడంతో ..ఇచ్చిన మాట నిలబెట్టుకున్నా వైఎస్ జగన్

రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు పింఛన్ల పెంపుపై తొలి సంతకం చేశారు. జూన్‌ నుంచే పెరిగిన పింఛన్‌.. లబ్ధిదారులకు అందుతుందని ప్రకటించారు. దీంతో అవ్వాతాతల్లో ఎనలేని సంతోషం వ్యక్తమవుతోంది. తెలుగుదేశం ప్రభుత్వం హయాంలో నాలుగేళ్ల పది నెలల పాటు లబ్ధిదారులకు ప్రతి నెలా కేవలం రూ.1000 మాత్రమే పింఛన్‌ ఇచ్చారు. వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి నవరత్నాల పథకాలతో పాటు ఎన్నికల మేనిఫెస్టోలో పింఛన్‌ రెండింతలు చేస్తానని, …

Read More »

ఏపీలో ఓడిన టీడీపీ ఎమ్మెల్యేలు..ఎంపీలు ఏం ఆలోచిస్తున్నారో తెలుసా..!

ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో వైసీపీ అఖండ విజయకేతనం ఎగురేసింది. మొత్తం 175 నియోజక వర్గాల్లో 151 చోట్ల ఘన విజయం సాధించింది. టీడీపీ మాత్రం కేవలం 23 సీట్లకు పరిమితమైంది. జనసేన పార్టీ ఒక్కో సీటుతో సరిపెట్టుకుంది. వైసీపీ అధినేత వైఎస్ జగన్ ఈనెల 30 న ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేశాడు. అయితే అలా ప్రమాణ స్వీకారం చేసిన వేంటనే తను చెయబోయో పాలన గురించి తెలిపాడు. అన్ని …

Read More »

చంద్రబాబుకు ..వైఎస్ జగన్ కు మద్య తేడా చెప్పిన సినీనటి ప్రత్యూష తల్లి

ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో సంచలనం సృష్టించిన సినీనటి ప్రత్యూష మృతి అప్పట్లో సంచలనం రేపిన సంగతి తెలిసిందే. తెలుగు సినీరంగంలో అప్పుడప్పుడే ఎదుగుతూ మంచినటిగా గుర్తింపు తెచ్చుకున్న ప్రత్యూష 2002, ఫిబ్రవరి 23న అనుమానాస్పద స్థితిలో చనిపోయింది. సిద్ధార్థరెడ్డితో ప్రేమ వ్యవహారంతోనే ఆమె చనిపోయినట్లు వార్తలు వచ్చాయి. కానీ ఆమెను మూడుసార్లు రేప్ చేసి విషం తాగించి చంపేశారని ఆమె తల్లి సరోజనీదేవి ఆరోపించిన సంగతి తెలిసిందే. అయితే ఈ ఘటన …

Read More »

జగన్ పాలన మొదలు.. ఒకేసారి నలుగురు ఐఏఎస్‌ అధికారులను బదిలీ చేస్తూ ఉత్తర్వులు

ముఖ్యమంత్రి కార్యాలయంలోని ఉన్నతాధికారుల బదిలీలు షురూ అయ్యాయి. ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రిగా వైసీపీ అధినేత వైఎస్‌ జగన్‌ బాధ‍్యతలు స్వీకరించిన అనంతరం సీఎంవో అధికారులపై బదిలీ వేటు పడింది. గత సీఎంకు ప్రత్యేక ప్రధాన కార్యదర్శిగా ఉన్న సతీష్‌ చంద్ర, ముఖ్య కార‍్యదర్శి సాయి ప్రసాద్‌, సీఎం కార్యదర్శిలు గిరిజా శంకర్‌, రాజమౌళిని బదిలీ చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం గురువారం ఉత్తర్వులు జారీ చేసింది.. వీరంతా సాధారణ పరిపాలనా శాఖకు రిపోర్టు …

Read More »

ఆగస్టు నెలలో 4లక్షల ఉద్యోగాలు ప్రకటించిన జగన్..!

ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర ముఖ్యమంత్రిగా వైసీపీ అధినేత వైఎస్‌ జగన్‌ గురువారం ప్రమాణ స్వీకారం చేశారు. విజయవాడలోని ఇందిరాగాంధీ మున్సిపల్‌ స్టేడియంలో గవర్నర్‌ ఈఎస్‌ఎల్‌ నరసింహన్‌ సమక్షంలో ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టారు. గవర్నర్‌ నరసింహన్‌కు వీడ్కోలు పలికిన అనంతరం ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ ప్రజలను ఉద్దేశించి ప్రసంగించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ..‘ప్రభుత్వ పథకాలను నేరుగా డోర్‌ డెలివరీ చేసేందుకు యాభై ఇళ్లకు ఒక వాలంటీర్‌ను నియమిస్తాం. ఆగస్టు 15 వచ్చే సరికి …

Read More »

వైఎస్ జగన్ గురించి జయప్రద ఏం చెప్పిందో తెలుసా..రోమాలు నిక్కబోడాల్సిందే

వైసీపీ అధినేత వైఎస్‌ జగన్‌ ప్రమాణ స్వీకారోత్సవానికి సర్వం సిద్ధమైంది. ఈ మహోత్తర ఘట్టానికి ఇందిరాగాంధీ మున్సిపల్‌ మైదానం ముస్తాబైంది. అయితే జగన్ గెలుపై దేశ వ్యాప్తంగా ప్రశంశలు అందుకుంటున్నాడు. తాజాగా సినీయర్ నటి జయప్రద జగన్ గురించి ఆసక్తికర వాఖ్యలు చేశారు. ఎన్నో రోజుల తర్వాత ప్రజలకి అద్భుతమైన సమయం వచ్చింది. శుభారంభం ఇది. దివంగత నేత మన వైఎస్‌ రాజశేఖర రెడ్డిగారు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌కి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు …

Read More »

పదేళ్లుగా ప్రజల్లోనే గడిపిన వైఎస్‌ జగన్‌..అదే ప్రజా శ్రేయస్సు కోసం నేడు ప్రమాణ స్వీకారం

దాదాపు పదేళ్ల పాటు నిత్యం ప్రజల్లోనే ఉన్న వైసీపీ అధినేత వైఎస్‌ జగన్‌ మినహా దేశంలోనే మరొకరు లేరన్నది నిస్సందేహం. 2009లో తన తండ్రి వైఎస్‌ రాజశేఖరరెడ్డి హఠాన్మరణాన్ని తట్టుకోలేక ప్రాణాలు విడిచిన అభిమానుల కుటుంబాల వద్దకు వెళ్లి పరామర్శించాలన్న నిర్ణయం జగన్‌ గమ్యాన్ని, గమనాన్ని మార్చేసింది. ఓదార్పు యాత్రలో భాగంగా 800 మందికి పైగా కుటుంబాలను పరామర్శించి ఓదార్చారు. వైసీపీని స్థాపించినప్పటి నుంచి ప్రజా సమస్యల పరిష్కారం కోసం …

Read More »

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat