తన వ్యాఖ్యలతో తనూ ఒక రాజకీయ నేత అనే గుర్తింపును సంపాదించుకున్నమహిళ నాయకురాలు సాదినేని యామినీ. నోటిదురుసే ఈమెకు గుర్తింపును సంపాదించి పెట్టింది. తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్నప్పుడు యామిని పరుషపదజాలంతో రెచ్చిపోయారు. దీంతో ఈజీగా గుర్తింపు వచ్చేసింది. ప్రత్యేకించి సోషల్ మీడియాలో ఈమె పేరు మార్మోగింది. ఈమె ఎవరు? ఈమె కథేంటి? అంటూ సోషల్ మీడియాలో పెద్ద చర్చ నడించింది. గాసిప్పులు కూడా క్రియేట్ అయ్యాయి. అంతేకాదు నారాలోకేష్ …
Read More »వేలాదిమంది కార్యకర్తలతో కలిసి వైసీపీలో చేరిన మరో టీడీపీ నేత
ఒకే పార్టీలో ఉండాలి, ఓడినా గెలిచినా ఆ పార్టీతోనే అనుకునే రోజులు కావివి. చాలా మంది ప్రజా ప్రతినిధులు… స్వలాభం చూసుకుంటున్నారు. ఏ పార్టీ అధికారంలోకి వస్తే, ఆ పార్టీతో జట్టు కట్టేస్తున్నారు. ఏ రాష్ట్రంలో చూసినా అదే పరిస్థితి. ఆంధ్రప్రదేశ్ లో ఇది మరింత ఎక్కువగా ఉంది. తాజాగా టీడీపీ నేత, ఏఎంసీ మాజీ చైర్మన్ కురెళ్ళ రామ్ప్రసాద్ వైసీపీ తీర్థం తీసుకున్నారు. పార్టీ అభివృద్ధి కార్యక్రమాలు నచ్చడంతో …
Read More »సోషల్ మీడియాలో సాదినేని యామినిపై వైరల్ అవుతున్న కామెంట్స్ ఇవే..
ఆంధ్రప్రదేశ్ లో తెలుగు దేశం పార్టీకి రోజుకో షాక్ తగులుతుంది. ఆ పార్టీకి చెందిన పలువురు ముఖ్య నేతలు పార్టీకి గుడ్ బై చెప్పి బీజేపీలోకి చేరుతున్నారు. రాజకీయ భవిష్యేత్తు కోసం టీడీపీ నాయకులూ పార్టీ మారుతున్నారు. మరికొందరు నాయకులూ వారసత్వం రాజకీయాల్లో ఉండాలంటే పార్టీ మారాల్సిందే అని బీజేపీలోకి చేరుతున్నారు. ఇదే బాటలో మాజీ మంత్రి నారా లోకేష్ మీద ఈగ కూడా వాలనివ్వనంత అభిమానం ఉన్న మహిళా …
Read More »చంద్రబాబు…నారా లోకేష్ పై ఉప ముఖ్యమంత్రి పుష్పశ్రీవాణి ఘాటు వ్యాఖ్యలు..
ఆంధ్రప్రదేశ్ లో ఉన్న గిరిజన ప్రాంతాల్లో చరిత్రలో ఎన్నడూ లేని అభివృద్ధి చేస్తాం.. పాడేరులో గిరిజన మెడికల్ కళాశాల ఏర్పాటు చేస్తాం.. గిరిజనులకు ఎన్నో సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నాం.. ప్రభుత్వంపై టీడీపీ అధినేత మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు ఇష్టానుసారంగా విమర్శలు చేస్తున్నారని” ఏపీ ఉప ముఖ్యమంత్రి పాముల పుష్పశ్రీవాణి అన్నారు. 40 ఏళ్ల అనుభవమని చెప్పుకుని చంద్రబాబు ప్రజలను మోసం చేశారని, బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీలకు …
Read More »ఇక నుంచి ఎన్నికలలో పోటీ చేయను..రాజీనామా చేసిన సీనియర్ టీడీపీ నేత
మాజీ మంత్రి గోరంట్ల బుచ్చయ్య చౌదరి సంచలన వ్యాఖ్యలు చేశారు. టీడీఎల్పీ ఉప నేత పదవికి తాను రాజీనామా చేయనున్నట్లు గోరంట్ల బుచ్చయ్య చౌదరి తెలిపారు. టీడీపీ రాష్ట్ర విస్తృతస్థాయి సమావేశానికి హాజరయ్యేందుకు ఆయన గుంటూరుకు వచ్చారు. ఈ సమయంలో ఓ న్యూస్ ఛానెల్తో మాట్లాడారు.తాను రాజీనామా చేసిన అనంతరం ఆ పదవిని బీసీలకు ఇవ్వాలన్నారు. తెలుగుదేశం పార్టీలో వైట్ ఎలిఫెంట్స్ ను పక్కన పెట్టాల్సిన అవసరం ఉందన్నారు. ఇక …
Read More »గ్రామ వాలంటీర్లు చేయాల్సిన పనులు ఇవీ…15వ తేది నుంచి అమలు
ప్రభుత్వ సంక్షేమ పథకాలను నేరుగా లబ్దిదారులకు అందజేయడానికి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కొత్తగా వలంటీర్ వ్యవస్థను ప్రవేశపెడుతోన్న విషయం తెలిసిందే. గ్రామంలోని ప్రతి 50 ఇళ్లకు ఒక వలంటీర్ను నియమించనున్నట్టు వైసీపీ అధినేత ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ప్రకటించిన సంగతి తెలిసిందే. అయితే ఈ గ్రామ వాలంటీర్లు చేయాల్సిన పనులు ఏంటో ఒక్కసారి చూద్దాం: *వారి గ్రామాల్లో కులం, మతం, రాజకీయాలతో సంబంధం లేకుండా అర్హులందరికి ప్రభుత్వ పథకాలు అందించాలి. *తమ …
Read More »సీఎం జగన్ కుటుంబసభ్యులతో అమెరికాకు..చిన్న కూతురు కూడా గ్రేట్
ముఖ్యమంత్రి బాధ్యతలు చేపట్టిన తర్వాత తొలిసారిగా అమెరికా పర్యటనకు వెళుతున్నవైసీపీ అధినేత వైఎస్ జగన్ కి ఘన స్వాగతం పలికేందుకు ప్రవాసాంధ్రులు భారీగా ఏర్పాట్లు చేస్తున్నారు. ఈ నెల 15వ తేదీ నుంచి వారం రోజుల పాటు సీఎం జగన్ అమెరికా పర్యటన కొనసాగనుంది. 24న తాడేపల్లికి తిరిగి వస్తారు. ఆగస్టు 15న స్వాతంత్య్ర దినోత్సవ వేడుకల్లో పాల్గొన్న తర్వాత అదే రోజు ఆయన హైదరాబాద్ వెళ్తారు. అక్కడి నుంచి …
Read More »శాంతించిన గోదావరి..!
తూర్పుగోదావరి జిల్లాలో వరద గోదావరి శాంతించిది. ధవళేశ్వరం బ్యారేజ్ వద్ద ప్రస్తుతం 13.30 అడుగులకు వరద నీటిమట్టం తగ్గింది. ఉదయం 5 గంటలకే రెండో ప్రమాద హెచ్చరిక ఉపసంహరించారు. మరో అడుగున్నర తగ్గితే 10 గంటల తర్వాత మొదటి ప్రమాద హెచ్చరిక ను ఉపహంరించే అవకాశాలున్నాయి. ధవళేశ్వరం బ్యారేజ్ నుంచి 12 లక్షల 40వేల క్యూసెక్కులకు వరద ప్రవాహం తగ్గింది. బ్యారేజ్ లోని 175 గేట్లను ఇంకా పూర్తిగా ఎత్తిఉంచారు. …
Read More »తిరుమలలో పవిత్రోత్సవాలు..భక్తులతో కిటకిట
వరుస సెలవులు రావడంతో స్వామివారిని దర్శించుకునేందుకు భక్తులు పోటెత్తారు. దీంతో తిరుమల కొండలు భక్తులతో కిటకిటలాడుతోంది. శ్రీవారి దర్శనానికి 24 గంటల సమయం పడుతోంది. ప్రత్యేక ప్రవేశ దర్శనం మూడు గంటల్లో పూర్తవుతోంది. భక్తులకు ఇబ్బంది లేకుండా దర్శన ఏర్పాట్లు చేసినట్లు జేఈవో ధర్మారెడ్డి తెలిపారు. శనివారం 95వేల మంది భక్తులకు దర్శనభాగ్యం కల్పించినట్లు ఆయన పేర్కొన్నారు. అధిక రద్దీ వద్ద సోమ, మంగళవారం బ్రేక్ దర్శనం రద్దు చేసినట్లు …
Read More »కొత్త కొత్త హంగులతో వైసీపీ పార్టీ కేంద్ర కార్యాలయం..జగన్ రిబ్బన్ కట్ ఎవరితో చెయించాడో తెలుసా
తాడేపల్లిలో కొత్తగా నిర్మించిన వైసీపీ కేంద్ర కార్యాలయం ప్రారంభం అయ్యింది. వైసీపీ అధినేత ముఖ్యమంత్రి వైఎస్ పార్టీ నేతలకు అభివాదం చేస్తూ వైయస్సార్ విగ్రహానికి నివాళి అర్పించి, ఆ తరువాత పార్టీ కార్యాలయం ప్రారంభోత్సవం కోసం రిబ్బన్ కట్ చేయటానికి చేరుకున్నారు. అక్కడే ఎంపీ సురేష్..ఆమంచి క్రిష్ట మోహన్ సైతం అక్కడే ఉన్నారు. అంతే..వెంటనే జగన్ తన చేతిలో ఉన్న కత్తెర ను ఆమంచికి ఇచ్చి రిబ్బన్ కట్ చేయాలని …
Read More »