ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ క్రీడాకారులపై వరాలు కురిపించారు. పతకాలు సాధించిన రాష్ట్ర క్రీడాకారులకు నగదు ప్రోత్సాకాలు అందించాలని నిర్ణయించారు. సీఎం క్యాంపు కార్యాలయంలో మంగళవారం ఆయన మాట్లాడుతూ.. ‘క్రీడల గురించి ఎవరూ పట్టించుకోవడం లేదు. దిగువ స్థాయి నుంచి క్రీడాకారులను ప్రోత్సహించాలి. మన రాష్ట్ర క్రీడాకారులకు నగదు ప్రోత్సాహకాలు ఇవ్వాలి. 2014 రాష్ట్ర విభజన తర్వాత.. జాతీయ స్థాయిలో పతకాలు సాధించిన మన రాష్ట్ర క్రీడాకారులకు నగదు పోత్సాహకాలు …
Read More »టీడీపీకి షాక్ న్యూస్..చంద్రబాబుపై కేంద్ర హోం మంత్రి అమిత్ షా తో సీఎం జగన్ ఏం చెప్పాడో తెలుసా
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ఢిల్లీలో కేంద్ర హోం మంత్రి అమిత్ షా తో సమావేశం అయిన సంగతి తెలిసిందే. ఆ సమయంలో పోలవరం..రాజధాని గురించి తమ ఆలోచనలు..జరుగుతున్న పరిణామాలను వివరించినట్లు విశ్వసనీయ సమాచారం. అదే సమయంలో చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉన్న సమయం లో సమర్పించిన ఒక అఫిడవిట్ ను జగన్ ఆయుధంగా మలచుకుంటున్నారని తెలుస్తుంది. దీనినే చంద్రబాబు పైన రివర్స్ అస్త్రంగా ప్రయోగించేందుకు సిద్దమయ్యారని వార్తలు వస్తున్నాయి. అసలేం …
Read More »చంద్రబాబు గుండెళ్లో రైళ్లు…ముగ్గురు టీడీపీ నేతలపై సీబీఐ పంజా..ఎవ్వరు కాపాడాలేరంట
టీడీపీ అధినేత ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు, ఆయన మంత్రులు, ఎమ్మెల్యేలు ఏ స్థాయిలో అక్రమాలకు పాల్పడ్డారో, వాటిని ఎలా కప్పిపుచ్చి వ్యవస్థలపై పెత్తనం చేసారో ఆధారాలతో సహా బయటపడుతోందంటున్నారు వైసీపీ నేతలు. యరపతినేని శ్రీనివాసరావు: కేంద్రం టీడీపీపై సీబీఐ, ఈడీ, ఐటీ వంటి సంస్థలను మోడీ ప్రయోగిస్తున్నాడు బాబోయ్ అంటూ ఎన్నికల ముందు చంద్రబాబు బాగా గగ్గోలు పెట్టారు.. ఇంకే ముందు నన్ను జైల్లో పెట్టేస్తారు.. మీరే కాపాడుకోవాలి.. …
Read More »కోడెల ఫ్యామీలీ చాప్టర్ క్లోజ్..మొత్తం అందరు జైలుకే
ప్రజలు, వ్యాపారులను బెదిరించి డబ్బు వసూలు చేసిన ఏపీ మాజీ స్పీకర్ కోడెల శివప్రసాద రావు కుటుంబ సభ్యులెవరూ చట్టం నుంచి తప్పించుకోలేరని వైసీపీ పార్లమెంటరీ పార్టీ నేత విజయసాయి రెడ్డి తెలిపిన సంగతి తెలిసిందే. చూస్తే విజయసాయి రెడ్డి అన్నా మాటు నిజమై లాగా ఉన్నట్లు తెలుస్తుంది. తాజాగా మాజీ స్పీకర్ కోడెల వరప్రసాదరావు కుమార్తె డాక్టర్ పూనాటి విజయలక్ష్మిపై సోమవారం మరో కేసు నమోదైంది. తమ నుంచి …
Read More »నారా లోకేష్ ను దారుణంగా విమర్శిస్తూ..జగన్ని పోగుడుతూ…టీజీ వెంకటేష్ సంచలన వాఖ్యలు
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి ,వైసీపీ అధినేత వైఎస్ జగన్ రాష్ట్రంలో తిరుగులేని ప్రభుత్వాన్ని ఏర్పాటుచేసి మంచి పరిపాలన అందిస్తున్నారని బీజేపీ నాయకుడు, రాజ్యసభ సభ్యుడు టీజీ వెంకటేష్ కొనియాడారు. ఆదివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ఏపీలో రాజధాని ఒకే ప్రాంతంలో ఉండటం వల్ల మిగతా ప్రాంతాలు అభివృద్ధికి నోచుకోవడం లేదన్నారు. రాజధాని ప్రాంతంలో అభివృద్ధి జరిగి ఉంటే మంగళగిరిలో నారా లోకేష్ ఓడిపోయే వారు కాదని దారుణంగా విమర్శించారు. రాజధాని ప్రాంతం …
Read More »జూనియర్ ఎన్టీఆర్ టీడీపీకీ అవసరం లేదు…ఆగ్రహంలో ఫ్యాన్స్…!
జూనియర్ ఎన్టీఆర్పై బాలయ్య చిన్న కుమార్తె నందమూరి తేజస్విని భర్త శ్రీ భరత్ సంచలన వ్యాఖ్యలు చేశాడు. జూనియర్ ఎన్టీఆర్ అవసరం టీడీపీకి లేదన్న భరత్…ఒక వేళ ఎన్టీఆర్ పార్టీలోకి రావాలంటే..అధినేత చంద్రబాబుతో చర్చించి రావాలంటూ కామెంట్ చేశారు. ప్రస్తుతం భరత్ వ్యాఖ్యలు టీడీపీ వర్గాల్లో హాట్ టాపిక్గా మారాయి. పూర్తి వివరాల్లోకి వెళితే…2019 సార్వత్రిక ఎన్నికల్లో చంద్రబాబు సారథ్యంలోని టీడీపీ చరిత్రలో ఎన్నడూ లేనివిధంగా ఘోర పరాజయాన్ని ఎదుర్కోంది. …
Read More »వైఎస్ జగన్ కు నారా లోకేష్ ట్వీట్..సోషల్ మీడియాలో సెటైర్లు
టీడీపీ కార్యకర్తలపై వైసీపీ దాడులకు పాల్పడుతోందని ఆరోపించారు మాజీ మంత్రి, టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్. తమ పార్టీ నేతలు టార్గెట్గా దాడులు జరుగుతున్నాయని.. తాజాగా గుంటూరు జిల్లాలో జరిగిన ఘటనపై లోకేష్ ట్వీట్ చేశారు. వైసీపీ కార్యకర్తల్ని అదుపులో పెట్టుకోండంటూ హెచ్చరించారు. అయితే దీనికి కౌంటర్ గా వైసీపీ అభిమానులు నారా లోకేష్ పై సైటైర్లు వేస్తున్నారు. మీరు అధికారంలో ఉన్నప్పుడు వనజాక్షిని ఈడ్చి ..ఈడ్చి …
Read More »మాజీ స్పీకర్ కోడెలపై కేసు నమోదు..ఇక జైలుకే
అసెంబ్లీ ఫర్నిచర్ను తన కార్యాలయాలు, ఇల్లు, కుమారుడి షోరూమ్లో ఉంచి వినియోగించుకుంటున్న మాజీ స్పీకర్ కోడెల శివప్రసాదరావుపై తుళ్లూరు పోలీసులు శనివారం కేసు నమోదు చేశారు. అసెంబ్లీ సెక్షన్ ఆఫీసర్ ఈశ్వరరావు ఇచ్చిన ఫిర్యాదు మేరకు కోడెలపై ఐపీసీ 409 సెక్షన్ కింద, తనది కాని ప్రభుత్వ ఆస్తిని షోరూంలో ఉంచుకుని వినియోగిస్తున్న కోడెల శివరామ్పై ఐపీసీ 414 సెక్షన్ కింద కేసు నమోదైంది. అసెంబ్లీ ఫర్నిచర్ను కోడెల తన …
Read More »ఏపీలో ఇక చల్లని బీర్లు దొరకవు..జగన్ సర్కార్ సంచలన నిర్ణయం
ఏపీలో చల్లని బీర్లతో సేద తీరుదామనుకొనే వారికి ప్రభుత్వం షాక్ ఇచ్చింది. ఇక నుండి రాష్ట్ర వ్యాప్తంగా చల్లటి బీర్లు అందుబాటులో ఉండవు. సంపూర్ణ మద్యపాన నిషేధం లో భాగంగా ప్రభుత్వం దశల వారీగా నిర్ణయాలు అమలు చేస్తోంది. అందులో భాగంగా బీరు అమ్మకాల పైన కీలక నిర్ణయం తీసుకుంది. అక్టోబర్ 1 నుండి అమల్లోకి వచ్చే కొత్త మద్యం విధానంలో ప్రస్తుతం అమలు చేస్తున్న అనేక మార్పులు చేస్తూ …
Read More »కోడెల శివప్రసాద్..కోడెల కూతురు, కోడెల కొడుకు…ముగ్గురికి టీడీపీ షాక్..!
ఆంధ్రప్రదేశ్ మాజీ స్పీకర్ కోడెల శివప్రసాదరావు నిస్సిగ్గుగా, మరీ లేకిగా ప్రభుత్వ కుర్చీలు, సోఫాలు, కంప్యూటర్లు ఎవరికీ తెలియకుండా ఎత్తుకెళ్లడం ఏంటి అని ఏపీ ప్రజలు మొత్తం దుమ్మెత్తి పోస్తున్నారు. మళ్లీ పోనీ తిరిగిచ్చేయాలని తెలిసినా మర్చిపోయానంటూ కబుర్లు చెప్పడమేంటి అని సోషల్ మీడియాలో పెద్ద చర్చ జరుగుతున్నది. అయితే గత 4 రోజులుగా రాష్ట్రంలో ఇంత చర్చ జరుగుతున్నా టీడీపీ నేతలు కనీసం స్పందించలేదు. ట్విట్టర్ లో నారాలోకేష్ …
Read More »