ఆంధ్ర్రప్రదేశ్ లో 175 అసెంబ్లీ నియోజక వర్గాలకు మరి కొన్ని నెలల్లో ఎన్నికలు జరగనున్నాయి. దీంతో అన్ని పార్టీల నేతలు మాకు ఇన్ని సీట్లు..వస్తాయి..మాకు అన్ని సీట్లు వస్తాయి అంటూ మీడియా ముందు చెబుతుంటారు. తాజాగా ఎమ్మెల్యే బోండా ఉమ టీడీపీకి 150 సీట్లు రావడం ఖాయమని ధీమా వ్యక్తం చేశారు. శుక్రవారం ఓ మీడియాతో మాట్లాడుతూ నిజాయితీగా, ప్రజల కోసం కష్టపడి పనిచేసిన చంద్రబాబుతో పనిచేయడం తన అదృష్టమని …
Read More »ఇది టీడీపీకే కాదు అన్ని పార్టీలకు షాక్ న్యూస్..వైసీపీ ఎంపీగా పోటికి దిగుతున్న దగ్గుబాటి పురంధేశ్వరి
ఆంధ్రప్రదేశ్ లో సార్వత్రిక ఎన్నికలు దగ్గరకు వస్తున్నాయంటే చాలు రాజకీయ నాయకులకు పండగే పండగ అనుకోండి. గెలుపు ఓటమిలను పక్కన పెడితే ఎన్నికల్లో పోటీ చేసేందుకు, అధిష్టానం తమకు టికెట్ ఇస్తుందా లేదా అన్న క్లారిటీ తెచ్చుకుంటారు. ఆ తర్వాత తమ ఫ్యూచర్ రాజకీయాలను దృష్టిలో ఉంచుకుని ఇతర పార్టీల్లోకి జంప్ చేస్తుంటారు రాజకీయ నాయకులు.ముఖ్యంగా చెప్పాలంటే ఏపీ ప్రధాన ప్రతిపక్షం అయిన వైసీపీలోకి విపరీతంగా వలసలు వస్తున్నాయి. ఇప్పటికే టీడీపీ …
Read More »వచ్చే నెల 8వ తేదీన వైసీపీలోకి మాజీ మంత్రి కొండ్రు మురళి ..!
ఆంధ్రప్రదేశ్ లో అధికార పార్టీ టీడీపీకి కొన్ని షాక్ లు తగులుతున్నాయి. 2019 సార్వత్రిక ఎన్నికలకు ఇప్పటినుంచే రాష్ట్ర రాజకీయం వేడెక్కుతోంది. తన పార్టీ అధికారంలోకి వచ్చినా భయంతో చంద్రబాబు ప్రతిపక్ష పార్టీ ఎమ్మెల్యేలను సైతం తన పార్టీలో చేర్చుకున్నారు. అయితే తన తండ్రికి అండగా ఉండి, వైఎస్ హయాంలో ఒక వెలుగు వెలిగి ఇప్పటికీ కాంగ్రెస్ లోనే ఉండిపోయిన సీనియర్లంతా ఇప్పుడు ఏపీ ప్రతి పక్షనేత వైఎస్ జగన్ …
Read More »పవన్ కళ్యాణ్పై సీఎం రమేష్ సంచలన వాఖ్యలు..!
టాలీవుడ్ హీరో, జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్పై టీడీపీ రాజ్యసభ సభ్యుడు సీఎం రమేష్ సంచలన ఆరోపణలు చేశారు.నవ నిర్మాణ దీక్షల్లో భాగంగా బుధవారం కడప మున్సిపల్ స్టేడియంలో నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ పవన్ నిత్య పెళ్లికొడుకు అంటూ వ్యాఖ్యానించారు.ఎన్డీఏ నుంచి టీడీపీ బయటకు రాగానే పవన్కళ్యాణ్ పచ్చి ఆరోపణలు చేస్తూ ప్రజలకు నవ్వు తెప్పిస్తున్నారని సీఎం రమేష్ అన్నారు. జీలకర్రలో కర్రలేనట్లుగా పిచ్చి ప్రేలాపణలు చేశారన్నారు. …
Read More »బిగ్ బ్రేకింగ్: బీజేపీ కి పురందరేశ్వరి రాజీనామా..? వైసీపీలోకి నిజమా..?
దివంగత నందమూరి తారకరామావు కుమార్తె మాజీ కేంద్రమంత్రి దగ్గుబాటి పురందేశ్వరి రాజకీయ అడుగులపై తీవ్ర చర్చకు దారితీశాయి. కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు ఆంధ్రరాష్ట్రాన్ని విభజించడం తో దగ్గుబాటి పురందేశ్వరి కాంగ్రెస్ పార్టీని వీడి బీజేపీ పార్టీలో చేరిన స్గతి తెలిసిందే. అయితే అటు కేంద్రంలో అదికారంలో ఉన్న బీజేపీపై..ఇలు ఏపీలో అధికారంలో ఉన్న టీడీపీపై ప్రజల్లో తీవ్ర వ్యతీరేకతో రావడంతో.. పురందేశ్వరి బీజేపీకి రాజీనామా చేసి పార్టీ మారే …
Read More »