చిత్తూరు జిల్లాలో ఎయిడ్స్ అత్యంత వేగంగా వ్యాపిస్తోందని అధికారిక గణాంకాలు హెచ్చరిస్తున్నాయి. అధికారిక సమాచారం మేరకు జిల్లాలో ఇప్పటి వరకు 23,343 మంది ఎయిడ్స్ వ్యాధి గ్రస్తులు ఉన్నారు. ఈ ఏడాదిలోనే 3,200 మంది ఎయిడ్స్ వ్యాధిన పడినట్లు తేలింది. తిరుపతితో పాటు రేణిగుంట, సత్యవేడు, మదనపల్లి, కుప్పం తదితర ప్రాంతాల్లో ఎయిడ్స్ రోగుల సంఖ్య అధికంగా ఉన్నట్లు హెచ్చరించారు. జిల్లాలో ఎయిడ్స్ వేగంగా వ్యాప్తి చెందడానికి పైన ప్రస్తావించిన …
Read More »చంద్రబాబుపై సంఛలన వ్యాఖ్యలు చేసిన..యార్లగడ్డ లక్ష్మీ ప్రసాద్
ప్రముఖ సాహితీవేత్త, మాజీ ఎంపీ యార్లగడ్డ లక్ష్మీ ప్రసాద్ ఒకానొక సమయంలో టీడీపీ ప్రధాన కార్యాలయంలో చీపురు పనిచేసేందుకు కూడా సిద్ధపడ్డారట. ఈ మాటలు ఎవరో చెప్పినవి కావు. స్వయాన యార్లగడ్డ లక్ష్మీ ప్రసాద్ చెప్పినవే. ఇంతకీ ఆయన చీపురు పనిచేసేందుకు కూడా సిద్ధపడేలా చేసింది ఎవరో కాదండి బాబూ.. స్వయాన ప్రస్తుత ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడే. తనకు ఆ పరిస్థితి వచ్చేందుకు దారితీసిన కారణాలను ఇటీవల …
Read More »జగన్ అతి పెద్ద మాస్టర్ స్కెచ్.. రేసులోకి జూనియర్ ఎన్టీఆర్..?
రాజనీతి బొమ్మ అచ్చు అవ్వొచ్చు-అచ్చు బొమ్మ అవ్వొచ్చు.. రాజకీయాల్లో ఎప్పుడు ఏదైనా జరగొచ్చు.. నాడు భాయీ.. బాయీ అనుకున్న వారే నేడు శత్రువులుగా మారిపోవడం చాలా కామన్. అయితే ఇప్పుడు తాజాగా ఇలాంటి పాలిటిక్సే ఏపీలో జరగనున్నాయనే వార్త ఏపీ రాజకీయ వర్గాల్లో హాట్ టాపిక్గా మారాయి. అసలు మ్యాటర్ ఏంటంటే.. ఏపీలో టీడీపీకి కంచుకోటగా ఉన్న గుంటూరు జిల్లా చిలకలూరి పేటలో వైసీపీ జెండా ఎగరేయాలని జగన్ నిర్ణయించుకున్నట్టు …
Read More »టీడీపీ నుంచి 10 మంది ఎమ్మెల్యేలు వైసీపీలోకి…ఇదిగో నగ్న సత్యాలు
ఏపీ రాజకీయాల్లో మరో హాట్ టాపిక్ నడుస్తోంది. ఏపీలో టీడీపీ అధికారంలోకి వచ్చాక ముఖ్యమంత్రి చంద్రబాబు ఆపరేషన్ ఆకర్ష్ పేరుతో వైసీపీ నుండి అనేకమంది నేతలను టీడీపీలోకి ఆహ్వానించిన సంగతి తెలిసిందే. అయితే ఇప్పుడు తాజాగా సీన్ రివర్స్ అవుతోందని రాజకీయ వర్గాల్లో చర్చించుకుంటున్నారు. అసలు విషయం ఏంటంటే.. తాజాగా ఏపీ అధికారం పక్షం టీడీపీ నుండి వైసీపీలోకి వలసలు పెరుగుతున్నాయని ఓ వార్త సోషల్ మీడియాలో హాట్ టాపిక్గా …
Read More »అనంతలో మద్దెల చెరువు సూరి భార్య భానుమతి… వైసీపీ నుండి పోటి..నియోజకవర్గం ఇదేనా
వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి పాదయాత్ర అనంతపురం జిల్లాలో సాగుతోంది. జిల్లాలోని రాప్తాడు నియోజకవర్గంలో జగన్ పాదయాత్రను సాగిస్తున్నారు. ఇక జగన్ పాదయాత్రలో జరిగిన తాజా ఆసక్తిదాయకమైన అంశం ఏమిటంటే.. గంగుల భానుమతి జగన్ను కలవడం హాట్ టాపిక్ అయ్యింది. మద్దెలచెరువు సూర్యనారాయణ రెడ్డి సతీమణి అయిన భానుమతి… గత కొంతకాలంగా ఈమె క్రియాశీల రాజకీయాలకు దూరంగా ఉంటున్నారు. జగన్ పాదయాత్ర రాప్తాడు నియోజకవర్గం పరిధిలో సాగుతున్న …
Read More »పవన్ కళ్యాణ్ పై… వైఎస్ జగన్ సంచలనమైన ఘాటు వ్యాఖ్యలు….
పవన్ కళ్యాణ్ బుధవారం విశాఖపట్నంలో పర్యటించి డీసీఐ ఉద్యోగుల రిలే నిరాహార దీక్షలకు మద్దతు పలికిన విషయం తెలిసిందే. ఈ విధంగా పవన్ మాట్లాడుతూ..‘వైఎస్ రాజశేఖర్ రెడ్డి హయాంలో అవినీతి జరిగింది.. వైఎస్ మరణించిన వెంటనే జగన్ సీఎం కావాలని చూశాడు.. అనుభవం లేని ఆయన ఏం చేస్తాడనే గత ఎన్నికల సమయంలో వైసీపీకి మద్ధతు ప్రకటించలేదు..’ అని జగన్ పై విరుచుకుపడ్డాడు. అంతేగాక తన టార్గెట్ జగన్ అనే …
Read More »అమ్మ వారి జాతరలో..అమ్మాయిలతో అశ్లీల నృత్యాలు చేయించిన టీడీపీ నేతలు
అదికారంలో ఉంటే టీడీపీ నేతలు ఏమైనా చేస్తారు. ఏపీలో జరిగే ప్రతి నేరంలో టీడీపీ నేతలు తప్పకుండా ఉంటారు అని వైసీపీ నాయకులు చేబుతున్నారు. అమ్మవారి జాతరలో అమ్మాయిలతో అశ్లీల నృత్యాలు చేయించిన టీడీపీ నేతలు. అంటే వీరు చేసే నీచమైన పనికి ఎవరు ఏమీ అనరు అనే ధీమాతో మరి రెచ్చిపోతున్నారు. తాజాగా తూ..గో జిల్లాలో కిర్లంపూడి మండలం శృంగరాయునిపాలెంలో తెలుగు తమ్ముళ్లు అమ్మవారి జాతర సందర్భంగా బాగా …
Read More »2019లో టీడీపీని గెలిపిస్తే 15 లక్షల ఉద్యోగాలా…?
ఏపీ ముఖ్యమంత్రి, టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు ఎన్నికల ముందు ఏన్ని హామీలు ఇచ్చాడో అందరికి తెలిసిందే…అందులో ఒకటి నిరుద్యోగ యువతకు ఇంటికో ఉద్యోగం అన్నారు. ఇప్పటి వరకు ప్రభుత్వ ఉద్యోగం ఒక్కరికి కూడ ఇవ్వలేదు. గడిచిన రోజుల్లో ఇవ్వలేదుగాని ఇంక ఒకటిన్నర సంవత్సరంలో 15 లక్షల ఉద్యోగాలు ఎలా ఇస్తాడో ఆయనకే తెలియాలి మరి. విజయవాడలో జరిగిన ఒక కార్యక్రమంలో ఆయన ప్రసంగిస్తూ వచ్చే మూడేళ్లలో పదిహేను …
Read More »వీడియో టేపుల్లో గిడ్డి ఈశ్వరి రెడ్ హ్యండెడ్ గా
ఏపీలో అధికార పార్టీ టీడీపీ..ప్రతిపక్షంలో ఉన్నటువంటి వైసీపీ ఎమ్మెల్యేలను వరుసపెట్టి పార్టీలో చేర్చుకుంటున్న టీడీపీ.. పైకి చెప్పేదొకటి, లోపల చేసేదొకటి అన్న విషయాన్ని ఒక ప్రముఖ తెలుగు చానెల్ బయటపెట్టింది. అభివృద్దిని చూసి పార్టీలో చేరుతున్నారని టీడీపీ చెబుతుంటే.. నియోజకవర్గాల అభివృద్ది కోసమే పార్టీ మారుతున్నామని జంపింగ్ నేతలు చెబుతూ వస్తున్న సంగతి తెలిసిందే. తాజాగా పార్టీ మారిన పాడేరు ఎమ్మెల్యే గిడ్డి ఈశ్వరి కూడా అదే మాట చెప్పారు. …
Read More »టీడీపీ ప్రభుత్వంపై మండి పడుతున్న సీని రంగం
ఏపీ ప్రభుత్వం నంది అవార్డుల కేటాయింపులో సినీ రంగంలో ఒక వర్గానికి చెందిన వారికే ప్రయోజనం చేకూరిందని విమర్శలు వస్తున్నాయి. సాధారణ వ్యక్తుల నుంచి సినీ నిర్మాతల వరకు నంది అవార్డులను ప్రకటించిన తీరుపై విమర్శలు గుప్పిస్తున్నారు. ఇప్పటికే నిర్మాత బన్నీ వాసు, దర్శకనిర్మాత గుణశేఖర్ తమ అసహనాన్ని వెల్లబుచ్చారు. తాజాగా ఆ ఖాతాలో నిర్మాత బండ్ల గణేశ్ చేరారు. అవార్డుల విషయంలో మెగా ఫ్యామిలీకి అన్యాయం జరిగిందని బండ్ల …
Read More »