Political ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పనిచేస్తున్న విద్యుత్ సంస్థల ఉద్యోగులకు ప్రభుత్వం తీపి కబురు చెప్పింది.. దాదాపు 17 ఏళ్ల పాటు నిరీక్షించిన ఈ ఉద్యోగులకు ఇప్పటికీ స్వాంతన లభించింది.. రాష్ట్రంలో ఉన్న విద్యుత్ సంస్థల ఉద్యోగుల 17 ఏళ్ల నిరీక్షణకు తెరపడింది.. ఏపీ ట్రాన్స్కో, ఏపీ జెన్కోతో పాటు ఏపీ తూర్పు, మధ్య, దక్షిణ ప్రాంత విద్యుత్ పంపిణీ సంస్థ(డిస్కం)లలోని ఉద్యోగులు ఒక సంస్థ నుంచి మరో సంస్థకు బదిలీ …
Read More »