ఏపీ రాష్ట్ర మాజీ సీఎస్ ఐవై ఆర్ కృష్ణారావు మరోసారి ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ,టీడీపీ ప్రభుత్వం మీద విరుచుకుపడ్డారు .తెలంగాణ రాష్ట్ర రాజధాని మహానగరం హైదరాబాద్ లోని సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో జరిగిన రాయలసీమలో హైకోర్టు అంశం మీద మాట్లాడుతూ రాష్ట్రంలో అభివృద్ధి అధికార వికేంధ్రీకరణ జరగాల్సిన అవసరం చాలా ఉంది . రాజధాని ప్రాంతం కోస్తాంధ్ర లో ఉంది .అదే విధంగా హైకోర్టు రాయలసీమలో ఏర్పాటు …
Read More »బాబు అవినీతిని తట్టుకోలేక అధికారులు ఉద్యోగాలకు గుడ్ బై ..!
ఏపీలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడి నేతృత్వంలో టీడీపీ సర్కారు గత నాలుగేళ్ళుగా రెండు లక్షల కోట్ల అవినీతికి పాల్పడిందని ప్రధాన ప్రతిపక్ష పార్టీ అయిన వైసీపీ నేతలు ఆరోపిస్తున్న ప్రధాన ఆరోపణ.బాబు అవినీతిపై ఏకంగా వైసీపీ శ్రేణులు పుస్తకాన్నే విడుదల చేశారు.తాజాగా గత నాలుగు ఏండ్లుగా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడి నేతృత్వంలోని తెలుగుదేశం పార్టీ ప్రభుత్వ అవినీతిని చూడలేక నమస్కారం పెట్టి వెళిపొయిన అధికారులు, పారిశ్రామిక వేత్తలు. …
Read More »జగన్ కు పిరికితనం, భయం ఎక్కువ -ఏపీ సీఎం చంద్రబాబు ..
ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ప్రధాన ప్రతిపక్ష నేత ,వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి మీద ఫైర్ అయ్యారు .ఆయన మాట్లాడుతూ రాష్ట్రానికి జరిగిన అన్యాయం గురించి ప్రశ్నిస్తుంటే వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి వెన్నులో వణుకు పుడుతుంది. తమపై వైఎస్ జగన్మోహన్ రెడ్డిని రెచ్చగొట్టి మరి తమపై దాడికి పంపుతుంది బీజేపీ పార్టీ అని ఆయన తీవ్ర ఆరోపణలు చేశారు .తమిళనాడు దివంగత ముఖ్యమంత్రి …
Read More »చంద్రబాబు మరోసారి ముఖ్యమంత్రి కాలేడు ..!
ఏపీ ముఖ్యమంత్రి ,అధికార తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు రానున్న ఎన్నికల్లో గెలవడా ..మరోసారి ముఖ్యమంత్రి కాలేడా ..అంటే అవుననే అంటున్నారు భారతీయ జనత పార్టీ ప్రధాన కార్యదర్శి సి.మురళీధరరావు ..ఆయన మీడియాతో మాట్లాడుతూ ప్రస్తుత ఏపీ ముఖ్యమంత్రి ,తెలుగుదేశ పార్టీ జాతీయ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు మరోసారి ముఖ్యమంత్రి కాకుండా చేయడమే తమ ప్రధాన లక్ష్యం .. మేము తలచుకుంటే ఆయన జీవితంలో …
Read More »దేశానికి ఆదర్శంగా నిలుస్తున్న చంద్రబాబు పాలన ..!
ఉమ్మడి ఏపీ విభజన తర్వాత నవ్యాంధ్ర రాష్ట్రంలో అధికారంలోకి వచ్చిన తర్వాత గత నాలుగు ఏండ్లుగా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడి నేతృత్వంలోని టీడీపీ సర్కారు ఐదు లక్షల ఇరవై వేల కోట్ల రూపాయలను ఏపీ కోసం..రాష్ట్ర అభివృద్ధి కోసం ఖర్చు చేశామని టీడీపీ పార్టీ సీనియర్ నేత ,ఆర్థిక శాఖ మంత్రి యనమల రామకృష్ణుడు . ఆయన మీడియాతో మాట్లాడుతూ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పాలనలో ప్రజలందరూ …
Read More »“ఇలా చేస్తే 2019″లో జగనే ముఖ్యమంత్రి …!
ఏపీ ప్రధాన ప్రతిపక్ష పార్టీ వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆ ఒక్కటి చేస్తే వైసీపీ అధికారంలోకి రావడం ..జగన్ ముఖ్యమంత్రి కావడం ఖాయమంటున్నారు వైసీపీ సీనియర్ నేత ,మంగళగిరి అసెంబ్లీ నియోజకవర్గ ఎమ్మెల్యే ఆళ్ళా రామకృష్ణ రెడ్డి . ఆయన మీడియాతో మాట్లాడుతూ ఏపీకి స్పెషల్ స్టేటస్ కోసం తమ పార్టీకి చెందిన లోక్ సభ ఎంపీలు రాజీనామా చేయడం చాలా చిన్న విషయం కానీ ఆ …
Read More »ఫిరాయింపు ఎమ్మెల్యేలతో సహా 70% ఎమ్మెల్యేలకు డిపాజిట్లు గల్లంతే- టైమ్స్ ఆఫ్ ఇండియా.
ఉమ్మడి రాష్ట్ర విభజన తర్వాత నవ్యాంధ్ర రాష్ట్రంలో జరిగిన తోలిసార్వత్రిక ఎన్నికల్లో వైసీపీ ,టీడీపీ పార్టీల మధ్య తేడా కేవలం రెండు శాతమే అంటే అక్షరాల ఐదు లక్షల ఓట్లు .కేవలం ఐదంటే ఐదు లక్షల ఓట్ల తేడాతోనే వైసీపీ అధికారానికి దూరం కాగా టీడీపీ అధికారాన్ని దక్కించుకుంది.అయితే ఇప్పుడు ఏపీలో ఎన్నికలు వస్తే ప్రస్తుత అధికార పార్టీ అయిన తెలుగుదేశం ఓటమి ఖాయమని, వైసీపీ విజయం ఖాయమని ఒక …
Read More »ఎన్నాళ్ళో వేచి చూసిన తరుణం ..ఏపీ సీఎం చంద్రబాబు శుభవార్త ..!
ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు రంజన్ కానుకగా ఒక తీపి కబురును అందించారు .ఈ క్రమంలో రాష్ట్ర వ్యాప్తంగా విధులు నిర్వహిస్తున్న హోం గార్డులకు తీపి కబురును అందించారు . see also:మంత్రి అఖిల ప్రియ షాకింగ్ డెసిషన్ ..! ఈ క్రమంలో రాష్ట్రంలో పెళ్లకూరు మండలంలో తల్వాయిపాడులో జరిగిన రచ్చబండ కార్యక్రమానికి ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు హాజరయ్యారు . see also: ఈ సందర్భంగా ముఖ్యమంత్రి …
Read More »చంద్రబాబు మల్లేశాడు ..ప్లీజ్ నవ్వద్దు ..!
ఏపీ ముఖ్యమంత్రి అధికార తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడు మరోసారి జోకులు పేల్చేశారు.నిన్న మొన్నటి వరకు హైదరాబాద్ మహానగరాన్ని ప్రపంచ పటంలో పెట్టింది నేనే .తెలంగాణ రాష్ట్రంలో చారిత్రాత్మక మార్పులకు కారణం నేనే ..తెలంగాణ రాష్ట్రం అభివృద్ధికి నేనే పునాది వేశాను .నవ్యాంధ్ర రాష్ట్రాన్ని ప్రపంచంలోనే నెంబర్ వన్ చేస్తాను అని ఇలా పలు మార్లు మాట్లాడి సోషల్ మీడియాలో నెటిజన్ల చేత సెటైర్లు వేయించుకున్న సంగతి …
Read More »వైసీపీలోకి 35ఏళ్ళ అనుభవమున్న టీడీపీ ఎమ్మెల్సీ ..!
ఏపీ రాజకీయాల్లో ఎవరు ఎప్పుడు ఏ పార్టీలో ఉంటారో ..ఎందుకు ఉంటారో ..ఎవరు పార్టీ మారతారో అర్ధం కానీ పరిస్థితులు నెలకొన్నాయి .నిన్న మొన్నటి వరకు ప్రధాన ప్రతిపక్ష పార్టీ అయిన వైసీపీ నుండి అధికార టీడీపీ పార్టీలోకి వలసల పర్వం కొనసాగిన కానీ ఆ తర్వాత సీను రివర్స్ అయ్యి ప్రస్తుతం అధికార టీడీపీ పార్టీ నుండి ప్రధాన ప్రతిపక్ష పార్టీ అయిన వైసీపీలోకి వలసల పర్వం కొనసాగుతుంది …
Read More »