Home / Tag Archives: andhrapradeshcmo (page 55)

Tag Archives: andhrapradeshcmo

తెరపైకి రవి ప్రకాశ్..!

సంతకం ఫోర్జరీకేసులో ఇరుక్కుని టీవీ9 సీఈవో బాధ్యతలను పొగొట్టుకున్న రవిప్రకాశ్ గత కొంతకాలంగా మాయమైపోయిన సంగతి విదితమే.ఈ క్రమంలో తనకు బెయిల్ ఇవ్వాలని అజ్ఞాతంలో ఉన్న రవిప్రకాశ్ తన న్యాయవాది ద్వారా దేశ అత్యున్నత న్యాయస్థానమైన సుప్రీంకోర్టులో పిటిషన్ ధాఖలు చేయించాడు. అయితే రవిప్రకాశ్ బెయిల్ పిటిషన్ పై విచారించిన న్యాయస్థానం బెయిల్ గురించి తెలంగాణ రాష్ట్ర అత్యున్నత న్యాయ స్థానం అయిన హైకోర్టులోనే తేల్చుకోవాలని సూచించింది. అయితే రవిప్రకాశ్ …

Read More »

జ”గన్”టీమ్ ఇదే..!

ఇటీవల నవ్యాంధ్ర రాష్ట్ర రెండో ముఖ్యమంత్రివర్యులుగా వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహాన్ రెడ్డి ప్రమాణ స్వీకారం చేసిన సంగతి తెల్సిందే. ఏపీ సార్వత్రిక ఎన్నికల్లో సునామీను సృష్టిస్తూ ఏకంగా నూట యాబై ఒక్క అసెంబ్లీ స్థానాలను వైసీపీ దక్కించుకుంది. మరోవైపు ఇరవై రెండు ఎంపీ స్థానాలను వైసీపీ తన ఖాతాలో వేసుకుంది. అయితే ఈ క్రమంలో నవ్యాంధ్ర రాష్ట్ర నూతన మంత్రి వర్గ విస్తరణ ఈ నెల ఎనిమిదో తారీఖున …

Read More »

జ”గన్ టీమ్ ” ఏర్పాటుకు ముహుర్తం ఖరారు..!

ఏపీలో మరికొద్ది రోజుల్లో మంత్రి వర్గ విస్తరణ జరగనున్నది.ఇందుకు తగ్గ ఏర్పాట్లు జరుగుతున్నాయి.ఈ క్రమంలో ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహాన్ రెడ్డి తన మంత్రి వర్గాన్ని ఈ నెల ఎనిమిదో తారీఖున విస్తరించనున్నారు. అదే రోజు మంత్రి వర్గ విస్తరణకు సంబంధించిన ఏర్పాట్లు వెలగపూడిలోని రాష్ట్ర సచివాలయం దగ్గర ఉన్న మైదానంలో చేస్తోన్నారు. ఈ మైదానంలో ఏర్పాటు చేయనున్న ప్రత్యేక వేదికపై ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహాన్ రెడ్డితో పాటుగా నూతన …

Read More »

వైసీపీలోకి వైఎస్ అత్యంత సన్నిహితుడు..!

కాంగ్రెస్ పార్టీ సీనియ‌ర్ నేత‌, ఎంపీ కేవీపీ రామచంద్రారావు గురించి తెలియ‌దేముంది. వైఎస్ రాజశేఖర్ రెడ్డికి అత్యంత సన్నిహితుడు పేరొందిన కేవీపీ ఆయ‌న‌ జీవించి ఉన్న కాలంలో కేవీపీ ఎంత చెపితే అంత అన్న‌ట్లుగా సాగింది. ఆయ‌న మ‌ర‌ణానంతరం వైఎస్ కుటుంబంతో కేవీపీ సంబంధాలు త‌గ్గిపోయాయి. అయితే, తాజాగా ఆయ‌న జ‌గ‌న్‌కు ద‌గ్గ‌ర అవుతున్నారు. ఇటీవ‌ల ఓ మీడియా సంస్థతో కేవీపీ మాట్లాడుతూ, జగన్‌తో తన అనుబంధం తెగిపోయేది కాదని …

Read More »

తెలుగు తమ్ముళ్ళకి జగన్ స్వీట్ వార్నింగ్.ఏంటా వార్నింగ్..?

ఏపీ రెండో ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి తొలి రోజే తనదైన మార్కును కనబరచారు. ఇటీవల విడుదలైన సార్వత్రిక ఎన్నికల్లో వైసీపీ ప్రభంజనం సృష్టిస్తూ నూట యాబై ఒక్క స్థానాలను కైవసం చేసుకున్న సంగతి తెల్సిందే. ఈ క్రమంలో ఈ రోజు గురువారం వైఎస్ జగన్మోహాన్ రెడ్డి సరిగ్గా పన్నెండు గంటల పది నిమిషాలకు వేదికకు చేరుకున్న వైఎస్ జగన్మోహాన్ రెడ్డి చేత …

Read More »

జగన్”వాచ్”వెనక ఉన్న అసలు కథ ఏంటో తెలుసా..?

నవ్యాంధ్ర రాష్ట్ర రెండో ముఖ్యమంత్రిగా వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహాన్ రెడ్డి అతిరథుల సమక్షంలో కోట్ల మంది ప్రజల సాక్షిగా పంచభూతాలు దీవిస్తుండగా ప్రమాణ స్వీకారం చేశారు. అంతకుముందు వైఎస్ జగన్మోహాన్ రెడ్డి తన సతీమణి వైఎస్ భారతి,కుమార్తెలు హార్ష,వర్ష,తల్లి వైఎస్ విజయమ్మ ,సోదరి వైఎస్ షర్మిలతో కలిసి ఉదయం పదకొండు గంటల యాబై నాలుగు నిమిషాలకు తాడేపల్లిలోని తన ఇంటి నుండి విజయవాడ ఇందిరా గాంధీ మున్సిపల్ స్టేడియంకు …

Read More »

జగన్ ధరించిన”వాచ్”ధర ఎంతో తెలుసా..?

నవ్యాంధ్ర రాష్ట్ర రెండవ ముఖ్యమంత్రిగా వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహాన్ రెడ్డి ఈ రోజు గురువారం మధ్యాహ్నాం గం.12.23నిమిషాలకుప్రమాణ స్వీకారం చేశారు. రాష్ట్రంలోని విజయవాడ ఇందిరా గాంధీ మున్సిపల్‌ స్టేడియంలో ఉమ్మడి రాష్ట్రాల గవర్నర్‌ నరసింహన్‌.. వైఎస్‌ జగన్‌తో ముఖ్యమంత్రిగా ప్రమాణం చేయించారు. ‘‘వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి అనబడే నేను’’ అంటూ తెలుగులో ప్రమాణం మొదలెట్టారు వైఎస్ జగన్మోహాన్ రెడ్డి. అయితే ఈ కార్యక్రమానికి తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌, డీఎంకే అధినేత …

Read More »

వైసీపీ నేతల మాస్టర్ ప్లాన్-హ్యాట్సాప్ చెప్పాల్సిందే..?

వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహాన్ రెడ్డి ఈ రోజు గురువారం మధ్యాహ్నాం 12.23గంటలకు ఏపీ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయనున్నారు. ఈ క్రమంలో వైఎస్ జగన్మోహాన్ రెడ్డి తన కుటుంబ సభ్యులతో కలిసి ఉదయం పదకొండు గంటల ఇరవై నిమిషాలకు ఇంటి నుండి ఇందిరాగాంధీ స్టేడియంకు బయలుదేరారు.జగన్ వెంట తల్లి వైఎస్ విజయమ్మ,సతీమణి వైఎస్ భారతి,ఇద్దరు కుమార్తెలు వర్ష,హార్ష,సోదరి వైఎస్ షర్మీల తోడుగా బయలు దేరారు. అయితే జగన్ మధ్యాహ్నాం …

Read More »

కారు నడుపుకుంటూ వచ్చిన బుడతడు.ఎవరు ఆ బుడతడు..!

ఏపీ ముఖ్యమంత్రిగా వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహాన్ రెడ్డి ఈ రోజు గురువారం మధ్యాహ్నాం ప్రమాణ స్వీకారం చేయనున్నారు. ఈ క్రమంలో దేశంలో పలుచోట్ల నుండి పలువురు ముఖ్యమంత్రులు,మంత్రులు,ఎంపీలు,ఎమ్మెల్యేలు,నేతలు తరలివస్తోన్నారు. ఇక వైసీపీ విషయానికి వస్తే రాష్ట్రం నలుమూలాల నుండి భారీ సంఖ్యలో హజరయ్యారు. నగరమంతా వైసీపీ అభిమానులు,నేతలు,కార్యకర్తలతో పండుగ వాతావరణం నెలకొన్నది. ఈ క్రమంలో జగన్ ప్రమాణ స్వీకార కార్యక్రమంలో ఒక బాలాభిమాని స్వయంగా కారును నడుపుకుంటూ వచ్చాడు. …

Read More »

సీఎంగా వేదిక నుండే జగన్ “కీలక” ప్రకటన..?

నవ్యాంధ్ర రాష్ట్ర ముఖ్యమంత్రిగా వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహాన్ రెడ్డి ఈ రోజు గురువారం విజయవాడలో చాలా నిరాడంబరంగా ప్రమాణ స్వీకారం చేయనున్నారు. ఈ కార్యక్రమానికి ఏపీ,తెలంగాణ రాష్ట్రాలకు చెందిన పలు రాజకీయ పార్టీల అధినేతలు, నేతలు,వైసీపీ శ్రేణులు,వైఎస్సార్ అభిమానులు వేలాదిగా తరలిరానున్నారు. అయితే ,ఈ క్రమంలో ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన అనంతరం వైఎస్ జగన్మోహాన్ రెడ్డి కీలక ప్రకటన చేయనున్నట్లు సమాచారం. అదే రాష్ట్ర విభజన తర్వాత …

Read More »

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat