Home / Tag Archives: andhrapradeshcmo (page 41)

Tag Archives: andhrapradeshcmo

బాబు జీవితంలోనే తొలిసారిగా..?

ఏపీ మాజీ ముఖ్యమంత్రి,ప్రధాన ప్రతిపక్ష పార్టీ తెలుగుదేశం అధినేత నారా చంద్రబాబు నాయుడు తన జీవితంలో తొలిసారిగా జోలె పట్టాడు. రాజధానిని అమరావతి నుండి తరలించొద్దని .. రాజధాని రైతులకు మద్ధతుగా టీడీపీ అండ్ బ్యాచ్ ధర్నాలు .ర్యాలీలు నిర్వహిస్తున్న సంగతి విదితమే. ఇందులో భాగంగా గురువారం అమరావతి పరిరక్షణ కమిటీ ఆధ్వర్యంలో జరిగిన ఒక కార్యక్రమంలో చంద్రబాబు నాయుడు పాల్గొన్నారు. ఈ సందర్భంగా చంద్రబాబు నాయుడు జోలెపట్టి ఉద్యమానికి …

Read More »

రాజధానిలో టీడీపీకి బిగ్ షాక్-వైసీపీలోకి మరో ఎమ్మెల్యే…

ఏపీ ప్రధాన ప్రతిపక్ష పార్టీ తెలుగు దేశం అధినేత ,మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుకు రాజధాని ప్రాంతం అమరావతిలో బిగ్ షాక్ తగలనున్నది. తెలుగుదేశానికి చెందిన ఎమ్మెల్యే అధికార వైసీపీ పార్టీలో చేరనున్నారు. ఈ విషయాన్ని చంద్రబాబు అస్థాన మీడియాకు చెందిన ఒక ప్రముఖ ఛానెల్ ఖరారు చేసింది. రాజధాని ప్రాంతానికి సమీపంలో ఉన్న గుంటూరు పశ్చిమ నియోజకవర్గానికి చెందిన మద్దాలి గిరి అధికార వైసీపీ అధినేత ,ముఖ్యమంత్రి …

Read More »

ఏపీ సీఎం జగన్ కు మద్ధతుగా టీడీపీ ఎమ్మెల్యేలు తీర్మానం

ఏపీ ముఖ్యమంత్రి,అధికార వైసీపీ పార్టీ అధినేత వైఎస్ జగన్మోహాన్ రెడ్డికి మద్ధతుగా టీడీపీ ఎమ్మెల్యేలు తీర్మానం చేశారు.వినడానికి వింతగా ఉన్న కానీ ఇదే నిజం.. మాజీ మంత్రి,ఎమ్మెల్యే గంటా శ్రీనివాస్ రావు నేతృత్వంలో విశాఖకు చెందిన ఎమ్మెల్యేలు ఒక ప్రముఖ హోటల్లో సమావేశమయ్యారు..ఈ భేటీలో విశాఖను పరిపాలన రాజధానిగా చేయనున్నట్లు ఏపీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి తీసుకున్న నిర్ణయాన్ని స్వాగతిస్తూ తీర్మానం చేశారు.. ఈ భేటీ అనంతరం గంటా …

Read More »

జగన్ కు చిరు మద్ధతు వెనక కారణం ఇదేనంటా..?

ఏపీకి మూడు రాజధానులను ఏర్పాటు చేయనున్నట్లు ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి,అధికార వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహాన్ రెడ్డి ఇటీవల అసెంబ్లీ సమావేశాల సాక్షిగా ప్రకటించిన సంగతి విదితమే. సీఎం జగన్ ప్రకటనపై పలువురు మద్ధతు తెలుపుతున్నారు. మరోవైపు టీడీపీ,జనసేన కు చెందిన నేతలంతా తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. ఈ క్రమంలో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ సోదరుడు మెగా స్టార్ చిరంజీవి జగన్ నిర్ణయానికి మద్ధతు తెలిపారు. ఆయన ఏకంగా ముఖ్యమంత్రి …

Read More »

మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రా రెడ్డి సంచలన వ్యాఖ్యలు

ఏపీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. ఆయన మాట్లాడుతూ” అప్పటి ఉమ్మడి ఏపీలో రాజధాని ప్రాంతమైన హైదరాబాద్ నే అభివృద్ధి చేయడం వలన మిగతా ప్ర్తాంతాలను అభివృద్ధి చేయడంలో గత ప్రభుత్వాలు విఫలమయ్యాయి. అందుకే ఈ సమస్య రావద్దు అనే ముఖ్యమంత్రి ఆంధ్రప్రదేశ్ కు మూడు రాజధానుల అంశాన్ని తెరపైకి తెచ్చారు. గతంలో రాజధాని కోసం అప్పటి టీడీపీ ప్రభుత్వం తీసుకున్న ముప్పై మూడు వేల ఎకరాలను …

Read More »

ఏపీకి 3రాజధానులపై మాజీ ఎంపీ వీహెచ్ సంచలన వ్యాఖ్యలు

ఏపీకి మూడు రాజధానులు అవసరమని ముఖ్యమంత్రి,అధికార వైసీపీ పార్టీ అధినేత వైఎస్ జగన్మోహాన్ రెడ్డి సాక్షాత్తు అసెంబ్లీ సాక్షిగా ప్రకటించిన సంగతి విదితమే. ఈ ప్రకటనపై ప్రజలు,చాలా మంది మేధావులు మద్ధతు ఇస్తున్న కానీ ప్రధాన ప్రతిపక్ష పార్టీ అయిన తెలుగుదేశం పార్టీకి చెందిన నేతలు విమర్శిస్తున్న సంగతి విదితమే. తాజాగా ఈ జాబితాలోకి చేరారు తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ పార్టీకి చెందిన సీనియర్ నేత.. మాజీ ఎంపీ వి …

Read More »

ఏపీలో సంక్రాంతి సెలవులు ఖరారు

ఏపీలో సంక్రాంతి సెలవులను ప్రభుత్వం ఖరారు చేసింది. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న అన్ని పాఠశాలలకు జనవరి పదో తారీఖు నుంచి జనవరి ఇరవై తారీఖు వరకు సంక్రాంతి సెలవులు అని ప్రభుత్వం తేల్చి చెప్పింది. మిషనరీ పాఠశాలలకు డిసెంబర్ ఇరవై నాలుగో తారీఖు నుంచి జనవరి ఒకటో తారీఖు వరకు దాకా విద్యాశాఖ అకాడమిక్ క్యాలెండర్లో ప్రకటించింది. ఇక జూనియర్ కళాశాలలకు జనవరి పదకొండు తారీఖు నుంచి పంతొమ్మిదో తారీఖు …

Read More »

రివర్స్ టెండరింగ్ ద్వారా రూ.68కోట్లు ఆదా

ఏపీ ముఖ్యమంత్రి ,అధికార వైసీపీ పార్టీ అధినేత వైఎస్ జగన్మోహాన్ రెడ్డి నేతృత్వంలోని ప్రభుత్వం తీసుకున్న రివర్స్ టెండరింగ్ ద్వారా పోలవరం ,ఏపీటీఎస్ ప్రాజెక్టుల్లో విజయవంతమవుతుంది. ఈ దిశగా మరోసారి ప్రభుత్వం రివర్స్ టెండరింగ్ కు వెళ్లింది. నెల్లూరు జిల్లా ఆల్తూరుపాడు రిజర్వాయర్ పనుల కోసం టెండర్లను ఆహ్వానించింది. ఈ టెండరింగ్ లో ఎనిమిది కంపెనీలు పాల్గొన్నాయి. రూ.253.7కోట్ల ప్రాజెక్టును హైదరాబాద్ కు చెందిన బీవీఎస్ఆర్ కన్ స్ట్రక్షన్స్ కేవలం …

Read More »

ఏపీ సీఎం జగన్ శుభవార్త

ఏపీ ముఖ్యమంత్రి,అధికార వైసీపీ పార్టీ అధినేత వైఎస్ జగన్మోహాన్ రెడ్డి మహిళలకు ముఖ్యంగా మహిళ నేతలకు మరో శుభవార్తను ప్రకటించనున్నాడు. వచ్చే ఏడాది మార్చిలో రెండు ఎమ్మెల్సీ స్థానాలు ఖాళీ కానున్నాయి. అయితే ఇందులో ఒక ఎమ్మెల్సీ పదవీని ఎస్సీ సామాజికవర్గానికి చెందిన.. మరోకటి బీసీ సామాజిక వర్గానికి చెందిన మహిళలకు కేటాయించాలని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహాన్ రెడ్డి నిర్ణయం తీసుకున్నారని వైసీపీ శ్రేణులు చెబుతున్నారు. ఇందులో భాగంగా ఈ …

Read More »

పవన్ కు జనసేన ఎమ్మెల్యే దిమ్మతిరిగే షాక్

ఏపీలో ఇటీవల జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో జనసేన పార్టీ తరపున బరిలోకి దిగిన వారిలో గెలుపొందిన ఏకైక ఎమ్మెల్యే తూర్పు గోదావారి జిల్లాలోని రాజోలు అసెంబ్లీ నియోజకవర్గ ఎమ్మెల్యే రాపాక వరప్రసాదరావు . అయితే తాజాగా ఈ ఎమ్మెల్యే జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కు దిమ్మతిరిగే షాకిచ్చారు. ఇందులో భాగంగా రేపు గురువారం జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కాకినాడలో జనసేన పార్టీ తరపున రైతు సౌభాగ్త దీక్ష …

Read More »

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat