ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహాన్ రెడ్డి నాయకత్వంలోని వైసీపీ ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన పథకం జగనన్న విద్యా కానుక. ఈ పథకంలో భాగంగా విద్యార్థులకు 3 జతల చొప్పున యూనిఫామ్ ఇవ్వాలని నిర్ణయించారు. గతంలో క్లాత్ సరిపోలేదని ఫిర్యాదులు రావడంతో ఈసారి 23 నుంచి 60శాతం వరకు అదనంగా అందిస్తున్నారు. 1-7 తరగతుల బాలురకు హాఫ్ హ్యాండ్స్ షర్ట్, నిక్కర్, 8-10కి హాఫ్ హ్యాండ్స్ షర్ట్, ఫుల్ ప్యాంట్. …
Read More »బాబు పాపాలు.. పోలవరానికి శాపాలు…
ఏపీ కి వరప్రదాయిని పోలవరం నిర్మాణంలో గతంలో మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు హయాంలోని టీడీపీ ప్రభుత్వం చేసిన తప్పిదాలు, వారి పాపాలు ప్రాజెక్టును ఇప్పటికీ వెంటాడుతూనే ఉన్నాయి. ప్రాజెక్టు పనుల్లో జాప్యానికి కారణమవుతున్నాయి. గత ఎన్నికల తర్వాత వైఎస్ జగన్మోహన్రెడ్డి ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన వెంటనే ప్రాజెక్టు నిర్మాణాన్ని వేగవంతం చేశారు. ప్రణాళికాబద్ధంగా పనులు చేపట్టారు. యుద్ధప్రాతిపదికన స్పిల్ వే పూర్తి చేసి, గేట్లు బిగించారు. ఈ …
Read More »వైసీపీకి షాకిచ్చిన ఎమ్మెల్యే
ఏపీ అధికార పార్టీ వైసీపీ నుండి సస్పెన్షన్ కు గురైన వెంకటగిరి అసెంబ్లీ నియోజకవర్గ ఎమ్మెల్యే మాజీ మంత్రి ఆనం రాంనారాయణరెడ్డి హైదరాబాద్ లో నిన్న శుక్రవారం టీడీపీ అధినేత మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుతో సమావేశమయ్యారు. దాదాపు గంటపాటు నెల్లూరు జిల్లా రాజకీయాలపై చర్చించినట్లు తెలుస్తోంది. ప్రస్తుతం వైఎస్సార్ జిల్లాలో కొనసాగుతున్న లోకేశ్ పాదయాత్ర నెల్లూరులో ప్రవేశించినప్పుడు టీడీపీలో చేరడానికి సంసిద్ధత వ్యక్తం చేసినట్లు సమాచారం. ఈ …
Read More »మాజీ ఎమ్మెల్సీ వైవీబీ రాజేంద్రప్రసాద్ కు గుండెపోటు
ఏపీ ప్రధానప్రతిపక్ష పార్టీ అయిన తెలుగుదేశం పార్టీ కి చెందిన సీనియర్ నేత, మాజీ ఎమ్మెల్సీ వైవీబీ రాజేంద్రప్రసాద్ కు గుండెపోటు వచ్చింది. దీంతో కుటుంబసభ్యులు విజయవాడలోని రమేశ్ ఆస్పత్రికి తరలించారు. ప్రస్తుతం వైద్యులు ఆయనకు చికిత్స అందిస్తున్నారు. ఎలాంటి ప్రాణాపాయం లేదని తెలిపారు. యాంజియోగ్రామ్ చేసి పూర్తి వివరాలు వెల్లడిస్తామన్నారు.
Read More »ఎంపీ అవినాష్ కు ముందస్తు బెయిల్
ఏపీ మాజీ మంత్రి వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసులో అధికార వైసీపీ పార్టీకి చెందిన ఎంపీ అవినాష్ రెడ్డికి మందుస్తు బెయిల్ మంజూరు అయింది. ఎంపీ అవినాష్ రెడ్డికి తెలంగాణ హైకోర్టు ముందస్తు బెయిల్ మంజూరు చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. వివేకా హత్య కేసులో సీబీఐ తనను అరెస్టు చేయొద్దని కోరుతూ అవినాష్ రెడ్డి తెలంగాణ హైకోర్టును ఆశ్రయించారు. దీంతో షరతులతో కూడిన బెయిల్ను హైకోర్టు మంజూరు …
Read More »టీడీపీ మానిఫెస్టో తో వైసీపీ గుండెల్లో భయం మొదలైంది
ఏపీ మాజీ ముఖ్యమంత్రి… టీడీపీ అధినేత చంద్రబాబు ఇటీవల జరిగిన మహానాడులో ప్రకటించిన మానిఫెస్టో తో వైసీపీ నేతలు గింగిరాలు తిరుగుతున్నారని, అందుకే చంద్రబాబు, లోకేష్ పై పిచ్చి వాగుడు వాగుతున్నారని టీడీపీ ఎమ్మెల్సీ పంచుమర్తి అనురాధ అన్నారు. మంగళవారం ఆమె విజయవాడలో మీడియాతో మాట్లాడుతూ మాయల పకీర్ కారుమూరి నాగేశ్వరరావు తన పని సక్రమంగా చేయకుండా కారుకూతలు కూస్తున్నారని మండిపడ్డారు. వైసీపీ మానిఫెస్టో …
Read More »నా కొడుకు కంటే జగనే ముఖ్యం నాకు- మాజీ మంత్రి పేర్ని నాని
ఏపీలో ఇటీవల నిర్వహించిన బందరు పోర్టు శంకుస్థాపన సభలో తాను చేసిన రిటైర్మెంట్ వ్యాఖ్యలపై వైసీపీ సీనియర్ నేత.. మాజీ మంత్రి పేర్ని నాని స్పందించారు. తాను చేసిన వ్యాఖ్యలపై స్పందిస్తూ ‘ప్రత్యక్ష రాజకీయాల్లో పాల్గొనను. ముఖ్యమంత్రి వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహాన్ రెడ్డికి తాను నిజాయితీగా ఓ కార్యకర్తగా పనిచేస్తాను. నా కొడుకును రాజకీయాల్లోకి వద్దన్నాను. ప్రజాసేవ చేయాలని ఉందని తిరుగుతున్నాడు. మేమంతా జగన్, YSR పిచ్చోళ్లం. నీకు …
Read More »ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్రెడ్డి హౌస్ అరెస్ట్
ఏపీ అధికార వైసీపీ బహిష్కృత నేత..నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్రెడ్డిని పోలీసులు హౌస్ అరెస్ట్ చేశారు. గాంధీనగర్ లో క్రిస్టియన్ కమ్యూనిటీ హాల్ నిర్మించాలని ఎమ్మెల్యే కోటంరెడ్డి కొంతకాలంగా ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నారు. ఈ విషయమై ఇవాళ ఆయన ఆందోళనకు సిద్ధమయ్యారు. దీంతో పోలీసులు అప్రమత్తమయ్యారు. శ్రీధర్రెడ్డిని ఇంటి దగ్గరే అడ్డుకొని హౌస్ అరెస్ట్ చేశారు. ఎమ్మెల్యే ఇంటి దగ్గర భారీగా పోలీసులను మోహరించారు.
Read More »ఎమ్మెల్యేగానే పోటి చేస్తా
తాను ఎంపీగా పోటీ చేస్తాననే వార్తలు అసత్యమని వైసీపీ నుంచి సస్పెన్షన్ కు గురైన వెంకటగిరి వైసీపీ ఎమ్మెల్యే.. మాజీ మంత్రి ఆనం రాంనారాయణరెడ్డి తెలిపారు. టీడీపీ అధినేత ..మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆదేశాలతో తాను ఏదో ఒక నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగానే పోటీ చేస్తానని చెప్పారు. మీడియాతో మాట్లాడుతూ.. ‘ఈ ఏడాది చివర్లోనే ఎన్నికలు ఉండవచ్చు. అప్పటికి 60 శాతం మంది వైసీపీ నేతలు టీడీపీలో …
Read More »ఏపీ ప్రభుత్వం గుడ్ న్యూస్
ఏపీలో ప్రభుత్వ స్కూళ్లలో చదివి టెన్త్లో మంచి మార్కులు సాధించిన వారికి ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి నాయకత్వంలోని వైసీపీ ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది. రాష్ట్ర, జిల్లా స్థాయిలోనే కాకుండా నియోజకవర్గాలవారీగా తొలి 3 స్థానాల్లో నిలిచినవారికి కౌ15వేలు, కౌ10వేలు, కౌ5వేల చొప్పున నగదు అందజేయనుంది. రాష్ట్రస్థాయిలో టాప్-3 విద్యార్థులకు లక్ష, 375వేలు, ఔ50వేలు, జిల్లా స్థాయిలో కౌ50వేలు, కౌ30వేలు, కౌ10వేలు ఇస్తామని నిన్న మంత్రి బొత్స వెల్లడించిన …
Read More »